Political News

వీర్రాజు బిగ్ డ్రీమ్స్

బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మొత్తానికి లాఫింగ్ స్టాక్ అయిపోయారు. వీర్రాజు ఏమి మాట్లాడినా కామెడీగా ఉంటోంది. తాజాగా ఆయన మాట్లాడుతూ 2024లో బీజేపీ అధికారంలోకి రాగానే ముందు రాజధాని అమరావతిని నిర్మించేస్తారట. పనిలో పనిగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను విడుదల చేయించేస్తారట. ఇంకా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ నిధులను విడుదల చేయించి పూర్తి చేసేస్తారట. మొన్నటి బహిరంగ సభలో మాట్లాడుతూ చీప్ లిక్కర్ ను …

Read More »

బండి అరెస్టుపై జోరందుకున్న వాదన

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేతను అరెస్టు చేయటం.. భారీ ఎత్తున సెక్షన్లు పెట్టేసి.. రిమాండ్ కు తరలించిన వైనం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కేలా చేస్తోంది. ఉద్యోగుల బదిలీలపై కేసీఆర్ సర్కారు విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా చేపట్టిన బండి సంజయ్ దీక్షకు అనుమతి లేదంటూ కరీంనగర్ పోలీసులు భగ్నం చేయటం.. ఆయన్ను అరెస్టు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా బండి …

Read More »

రాధా రాన‌న్నారు.. ఇక సీన్ రివ‌ర్స్‌!

రాజ‌కీయాల్లో ఎవ‌రూ చిర‌కాల మిత్రులుగా.. శాశ్వ‌త శ‌త్రువులుగా ఉండ‌ర‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అవ‌కాశాల‌ను బ‌ట్టి ప్ర‌యోజ‌నాల మేర రాజ‌కీయ నాయ‌కులు పార్టీలు మారుతుంటారు. దీంతో అప్ప‌టివ‌ర‌కూ వెన‌కేసుకొచ్చిన మిత్రుడిపై ఒక్క‌సారిగా రెచ్చిపోవాల్సి ఉంటుంది. అప్ప‌టివ‌ర‌కూ శ‌త్రువుగా చూసిన నాయ‌కుడిపై ఒక్క‌సారిగా ప్రేమ ఒల‌క‌బోయాల్సి ఉంటుంది. ఇది రాజ‌కీయ పార్టీల‌కు కొత్తేమీ కాదు. ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ కూడా ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాను …

Read More »

కేటీఆర్.. కేసీఆర్.. హ‌రీష్‌ను అడ్డంగా న‌రుక్కుంటూ!

తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం ర‌చ్చ రోజురోజుకూ ముదురుతోంది. సీఎం కేసీఆర్ అవ‌లంబిస్తున్న రైతు వ్య‌తిరేక విధానాల‌పై పోరాటం కోసం ఆయ‌న ద‌త్త‌త తీసుకున్న ఎర్ర‌వెల్లి గ్రామం నుంచి ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాన్ని మొద‌లెట్టేందుకు రేవంత్ నిర్ణ‌యించారు. కానీ త‌న సొంత జిల్లాలో పార్టీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మానికి త‌న‌కు క‌నీసం స‌మాచారం కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ …

Read More »

రైతులు నాకోస‌మే చ‌చ్చిపోయారా?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. వైఖ‌రిపై కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు చేస్తున్న‌.. మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్‌.. బీజేపీ నాయకుడు స‌త్య‌పాల్ మాలిక్ తాజాగా మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. “ప్ర‌ధాని మోడీ చాలా అహంకారి“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు వ్య‌తిరేకంగా రైతులు చేసిన ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించే క్ర‌మంలో పోలీసులు జ‌రిపిన కాల్పులు, త‌ర్వాత‌.. క‌కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు కారు న‌డిపిన కార‌ణంగా రైతులు చ‌నిపోయిన ఘ‌ట‌న‌ల‌పై మోడీ తీవ్రంగా …

Read More »

బండికి 14 రోజుల క‌స్ట‌డీ

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కు కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సంజయ్‌ సహా కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్‌, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్‌కు ఈ నెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిం చింది. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన ఉద్రిక్తత ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సంజయ్‌కి కోర్టు రిమాండ్ …

Read More »

రేవంత్ రెడ్డి.. సొంత ఛానెల్

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి ఊహించిన స్థాయిలో మీడియా మ‌ద్దతు ఉండ‌డం లేదా? అందుకే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఓ ఛానెల్ పెట్టేందుకు సిద్ద‌మ‌వుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల్లో నిల‌బ‌డాలంటే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉండాలి. కానీ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు చేరువ కావాలంటే అందుకు మీడియా ఓ సాధ‌నంగా ఉప‌యోగ‌ప‌డుతోంది. ఇప్పుడు మీడియా పెద్ద‌ల ఆశీర్వాదం రాజ‌కీయ పార్టీల‌కు ఎంతో అవ‌స‌రం. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన రేవంత్ …

Read More »

కేసీఆర్ కి, డీజీపీ అమ్ముడుపోయాడు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనపై పెట్టిన సెక్షన్లపై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఆయనకు రిమాండ్ విధిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు ఇవ్వగా.. కరీంనగర్ జిల్లా కోర్టులో సవాలు చేయడం.. అక్కడా ఎదురు దెబ్బ తగిలి.. పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ నిర్ణయం రావటంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా …

Read More »

షర్మిల సంచలనం.. ఏపీలో పార్టీ

మొండితనంలో  తాత రాజారెడ్డి నోట్లో నుంచి పుట్టినట్లుగా.. పట్టుదల విషయంలో తండ్రి వైఎస్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా వ్యవహరిస్తారని చెప్పే వైఎస్ షర్మిల మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. త్వరలో ఆమె ఏపీలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేత రాసిన కాలమ్ లో పేర్కొనటం.. దానిపై వైసీపీ నేతలు ఎవరూ స్పందించకపోవటం తెలిసిందే. ఇదిలాఉంటే.. సదరు మీడియా …

Read More »

తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఏపీలో 100 ఎకరాలు

రాజుగారి చిన్న భార్య మంచిదంటే.. పెద్ద భార్య.. సామెతలా కూడా కాకుండా సుత్తి లేకుండా స్ట్రెయిట్ గా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఏపీ లోని పరిస్థితిని చెప్పకనే చెప్పేశారు. తెలంగాణ గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నంలో.. ఏపీలోని వాస్తవ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనే …

Read More »

వంగవీటి రెక్కీపై తేల్చేసిన పోలీసులు

వంగవీటి రాధాను చంపేందుకు రెక్కీ నిర్వహించారనే విషయంలో ఆధారాలు లేవు.. ఇది తాజాగా పోలీసులు తేల్చిన విషయం. విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా మీడియాతో మాట్లాడుతూ తనను చంపటానికి రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యలు చేసిన రాధా అందుకు తగ్గ ఆధారాలను తమకు ఇవ్వలేదని చెప్పారు. వారం రోజుల క్రితం తనను అంతం చేయటానికి రెక్కీ నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాధా వ్యాఖ్యలతో విజయవాడలో …

Read More »