వరద నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేసి.. ఈ సీజన్లోనే పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్ కోనసీమలోని బాధితులకు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. జి.పెదపూడిలంక వద్ద వంతెన నిర్మిస్తామన్నారు. వరద సాయం అందని ఒక్కరిని కూడా చంద్రబాబు చూపించలేకపోయారని, ఈ విషయంలో ఆయన విఫలమయ్యారని సీఎం జగన్ విమర్శించారు. కోనసీమ జిల్లాలోని గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. హెలికాప్టర్లో తాడేపల్లి …
Read More »సీఎం జగన్ పెన్ను విలువ ఎంతో తెలుసా?
ఏపీ సీఎం జగన్ కు చిత్రమైన అనుభవం ఎదురైంది. మంగళవారం ఆయన వరద ప్రభావితం ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇళ్లకు వెళ్లి బాధితులను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలివిడిగా వ్యవహరించి.. ఓదార్చారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఎత్తుకున్న తన చిన్నారిని సీఎం జగన్ ముద్దాడారు. అక్కడితో ఆగకుండా.. ఆయన ఆ చిన్నారిని తన ఒళ్లోకి తీసుకుని ఎత్తుకున్నారు. చాలా సేపు ఎత్తుకున్నారు. …
Read More »అక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరు? రెండు పార్టీల్లోనూ కలవరం
వచ్చే ఎన్నికలు ఎంత హాట్ గా ఉంటాయో.. ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. గెలుపు కోసం.. అధికార వైసీపీ. టీడీపీలు ఢీ.. అంటే ఢీ.. అనే ముందుకు సాగుతున్నాయి. అయితే.. ఎక్కడ ఎలా ఉన్నా.. విజయవాడ, గుంటూరు నగరాలు అత్యంత కీలకం. ఈ రెండు చోట్లా తమ తమ పార్టీలు గెలుపు గుర్రం ఎక్కితే.. ఆ లెక్కే వేరు! అనే విధంగా పార్టీలు భావిస్తాయి. అయితే.. ఇప్పుడు ఈ రెండు ఎంపీ …
Read More »జనం లేని.. జగనన్న పర్యటనలు
ఏపీ సీఎం జగన్ గురించి ఆయన పార్టీ వైసీపీనాయకులు చాలా గొప్పగా చెబుతారు. జగన్ ఎక్కడ అడుగు పెట్టినా.. భారీ సంఖ్యలో జనాలు వస్తారని.. ఇసుక వేసినప్పటికీ రాలదని.. చాలా చాలా వర్ణిస్తారు. అయితే .. ఇది ఎన్నికలకు ముందు. ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం ఎక్కడా అలాంటి జోష్ కనిపించడం లేదు. ఇటీవల చాలా చోట్ల జగన్ నిర్వహించిన సభలకు డ్వాక్రా మహిళా సంఘాలను తరలించాల్సి వచ్చింది. ఎందుకంటే.. …
Read More »మరీ ఇంత వైరాగ్యమా ? గుడ్ బై చెప్పేస్తారా ?
ఎవరికి కూడా వైరాగ్యం అంత తొందరగా రాదు. అందులోను రాజకీయాల్లో దశాబ్దాలుగా పదవుల్లో ఉంటున్నవారికి అసలు రాదు. దీర్ఘకాలంపాటు ప్రతిపక్షంలోనే ఉన్నవారిలో కొందరు నేతలకు వైరాగ్యం వచ్చినా అదోలెక్క. ఎందుకంటే ఎంతకాలమున్నా ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సిందే అని ఫిక్సయిపోయిన కొందరికి వైరాగ్యం రావటంలో తప్పుకూడాలేదు. కానీ అధికారంలో ఉంటు మంత్రిగా పనిచేస్తున్న సీనియర్ నేతకు కూడా వైరాగ్యం వచ్చిందంటే ఏమిటర్ధం ? ఇపుడిదంతా ఎవరి విషయంలో అంటారా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ …
Read More »మమత.. మమతే! ఫైర్.. ఫైరే..!!
దేశంలోని 28 మంది ముఖ్యమంత్రుల్లో బెంగాల్ సీఎం మమతకు ఉన్న పేరు.. బ్రాండ్ సపరేటు. ఆమె నోరు విప్పితే.. నిప్పులు రాలాల్సిందే. ప్రతిపక్షంపై విమర్శల జడివాన కురవాల్సిందే. అంతేకాదు.. ఒక్కొక్కసారి తన వారైనా సరే.. మమత ఫైర్ మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే దూకుడు.. తన సొంత కేబినెట్ మంత్రి.. ఆమెకు అత్యంత ప్రియమైన నేత పార్థా ఛటర్జీపై చూపించారు. ఆయనకు జీవిత ఖైదు విధించినా సంతోషమేనని చెప్పారు. అంతేకాదు.. …
Read More »కేసీఆర్.. మూడు రోజుల ఢిల్లీ టూర్.. అందుకేనా?
ఊరకరారు మహానుభావులు.. అన్న చందంగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి ఫైర్ బ్రాండ్ ఎక్కడికైనా వెళ్తే.. కొంత అర్ధం పరమార్థం లేకుండా.. ఉండదు కదా! ఇదే.. ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది. తాజాగా కేసీఆర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీలో కాలు మోపారు. ఆయన వెంట మరికొందరు వెళ్లారు.. సరే.. అసలు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారనేది ఇప్పుడు ప్రధాన చర్చ. కొన్ని వర్గాల్లో జరుగుతున్న చర్చలను బట్టి.. …
Read More »టీడీపీ-బీజేపీ మైత్రి ఇప్పట్లో సాధ్యం అయ్యేనా
కొన్ని విషయాలు చేదుగా ఉన్నా.. కనిపిస్తున్న వాస్తవాలను బట్టి.. దిగమింగక తప్పదు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇబ్బందికర సర్కిల్లో ఇరుక్కుపోయింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలంటే.. గట్టి ప్రయత్నం చేయాల్సిందే. ప్రస్తుతం టీడీపీ అధినేత పొత్తు చూపులు చూస్తున్నారనేది తమ్ముళ్ల బలమైన నమ్మకం. ఇది నిజమే. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని నేరుగా చెప్పకపోయినా.. చంద్రబాబు పదే పదే త్యాగాల గురించి ప్రస్తావించారు. దీంతో పొత్తలకు ఆయన …
Read More »రాజగోపాలరెడ్డికి ఏఐసీసీ షాక్.. ఆ దిశగా నిర్ణయం..?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఊహించని షాక్ తగలనుందా..? కాంగ్రెస్ అధిష్ఠానం ఆ దిశగా కసరత్తు చేస్తుందా..? ఇది స్వయంగా ఆయన తప్పిదమేనా..? రాజగోపాలరెడ్డితో పాటు జగ్గారెడ్డికి కూడా ఏఐసీసీ ఝలక్ ఇవ్వబోతుందా..? అంటే పార్టీ వర్గాలు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. వారిద్దరిపై వేటు వేయాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజగోపాలరెడ్డి ఆది నుంచీ సొంత పార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆయన అన్న వెంకటరెడ్డి ద్వారా …
Read More »నేను చెబితే విన్నావా జగన్: చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను అప్పుడు చెప్పాను. నా మాట విని ఉంటే.. ఇప్పుడు ఈ సమస్యలు వచ్చేవి కాదు. కానీ, నామాట నువ్వు వినలేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణం విషయంలో జగన్ ప్రభుత్వ తప్పును కేంద్రం, పీపీఏ, నిపుణుల కమిటీ తేల్చి చెప్పాయని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. …
Read More »రోడ్లు వేసేందుకు డబ్బులు లేవు.. 15 వరకు ఆగండి: మంత్రి
ఏపీలో రోడ్ల దుస్థితిపై ప్రజల నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పైగా రోడ్ల దుస్థితిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఎదురు దాడి చేయిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజల నుంచి వచ్చే విమర్శలను మాత్రం ప్రభుత్వం ఆపలేక పోతోంది. నాయకులు ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు రహదారుల దుస్థితిపై నిలదీస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ …
Read More »మరింత పెరిగిన గ్యాప్.. కేసీఆర్ పై గవర్నర్ హాట్ కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళసైల మధ్య మరింత గ్యాప్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు అంతర్గతంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని గవ ర్నర్.. రుసరుస లాడుతున్నారు. ఇక, ఆమె గవర్నర్గా కాకుండా.. మోడీ ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేస్తున్నా రనేది కేసీఆర్ భావన. కౌశిక్రెడ్డి వ్యవహారం నుంచి ఇలా.. ఇరు పక్షాల మధ్య దుమారం కొనసాగుతూనే ఉంది. ఇక, రాష్ట్ర హైకోర్టు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates