తెలంగాణ బీజేపీలో దూకుడు కొనసాగుతోంది. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారీ విజయం నమోదు చేసిన తర్వాత.. అదే దూకుడు కొనసాగించాలని.. పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర నాయకులకు వర్తమానం వచ్చింది. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సాక్షాత్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉద్ఘాటించారు. దూకుడు పెంచాలని.. హుజూరాబాద్ ఎఫెక్ట్ను ఆసరా చేసుకుని.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారం అందుకునేలా అడుగులు …
Read More »“ఏపీ లైటెనింగ్”.. జగన్ చేస్తున్న పెద్ద తప్పు!
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేజేతులా తప్పు చేస్తున్నారా? గతంలో చంద్రబాబు ఏ తప్పు చేయడం ద్వారా.. అధికార పీఠానికి దూరమయ్యారో.. అదే తప్పు.. ఇప్పుడు జగన్ మరింత ఎక్కువ చేస్తున్నారా? దీంతో ఏపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీ ఒక సంక్లిష్ల పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ విధానాలు కావొచ్చు.. కరోనా ఎఫెక్ట్ కావొచ్చు.. కేంద్రం నుంచి సరైన సహకారం లేకపోయి …
Read More »వివేకా హత్యకు 40 కోట్ల సుపారీ.. బాంబు పేల్చిన దస్తగిరి!
ఏపీ సీఎం జగన్ సొంత బాబాయి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య వెనుక ఉన్న వాస్తవాలు.. బయటకు వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు.. వివేకా హత్య జరిగిన విష యం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. హత్య జరిగిన తర్వాత.. ఇన్నేళ్లకు.. దీని వెనుక ఏం జరిగిందనే విషయం.. తాజాగా వెలుగు చూసింది. వివేకాది.. రాజకీయ హత్యేనని స్పష్టమైం ది. అంతేకాదు.. …
Read More »బ్రేకప్ పెయిన్ ఆడోళ్ల కంటే మగాళ్లకే ఎక్కువట..
మాయమాటలు చెప్పి మోసగిస్తారని.. అంతులేని వేదనను మిగులుస్తారంటూ మగాళ్ల మీద పడే నిందలు అన్ని ఇన్ని కావు. ఒక అమ్మాయి.. అబ్బాయి మధ్య రిలేషన్ బ్రేకప్ అయితే దాని బాధ ఎవరిలో ఎక్కువ ఉంటుంది? అన్న ప్రశ్న వేస్తే.. ప్రతి పది మందిలో అత్యధికులు అమ్మయిలే అన్న ఆన్సర్ ఇస్తారు. కానీ.. ఇదే మాత్రం నిజం కాదని.. అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలే బ్రేకప్ బాధను అనుభవిస్తారన్న కొత్త విషయాన్ని …
Read More »రాజధాని అమరావతి కేసుల్లో కీలక పరిణామం !
జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దుపై ఈనెల 15వ తేదీ నుంచి విచారణ ప్రారంభమవుతోంది. ఇప్పటికే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ విచారణను 15వ తేదీ నుంచి హైబ్రిడ్ పద్దతిలో హైకోర్టు ధర్మాసనం విచారణ మొదలుపెట్టబోతోంది. నిజానికి ఈ విచారణ ఎప్పుడో మొదలై ముగిసిపోవాల్సింది. అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ మారిపోవటంతో విచారణ మొదలేకాలేదు. చీఫ్ జస్టిస్ గా జేకే మహేశ్వరి ఉన్నపుడు …
Read More »మాయవతి మనసులో ఏముందో?
దేశంలో ఇప్పుడు ఎన్నికల సందడి కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ తమ కసరత్తులు మొదలెట్టేశాయి. వచ్చే ఏడాది కీలకమైన ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయాల కోసం ప్రధాన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్తో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ), సమాజ్వాదీ …
Read More »తండ్రి బస్సు.. తనయుడు సైకిల్!
ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో జగన్ చేతిలో చావుదెబ్బ తిన్న టీడీపీకి వచ్చే ఎన్నికలు చావోరేవో లాంటివి. 2024 ఎన్నికల్లో గెలిస్తేనే ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్ ఉంటుందనేది నిపుణుల మాట. కానీ జగన్ ధాటిని తట్టుకుని విజయం సాధించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆ ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేసి తిరిగి ప్రజల ఆదరణ పొందే దిశగా తండ్రీకొడుకులు అడుగులు వేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ …
Read More »సోమిరెడ్డిని సైడ్ చేసినట్లేనా ?
సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సైడ్ చేసినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్చార్జిగా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును చంద్రబాబునాయుడు నియమించారు. జిల్లాలో ఎంతోమంది సీనియర్లుండగా, సోమిరెడ్డి యాక్టివ్ గానే ఉన్నప్పటికీ ప్రత్యేకించి అచ్చెన్నను ఇన్చార్జిగా నియమించాల్సిన అవసరం ఏమిటి ? నిజానికి అచ్చెన్న నెల్లూరు జిల్లాలో చేయగలిగింది కూడా …
Read More »మద్యం అమ్మే కంపెనీకి సంక్షేమ బాధ్యతలా ?
కొన్ని సార్లు జగన్ ప్రభుత్వం వైఖరి చాలా విచిత్రంగా ఉంది. మద్యం అమ్మటం, సంక్షేమం రెండు పరస్పర విరుద్ధమైన చర్యలని అందరికీ తెలిసిందే. ఎందుకంటే మద్యం తాగటం అన్నది సంక్షేమం క్రిందకు ఏ రకంగా చూసినా రాదు. మద్యానికి బానిసైన కుటుంబ పెద్ద కారణంగా కుటుంబాలు రోడ్డున పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల అమలు బాధ్యతలను మద్యం అమ్మకాలు, నియంత్రణ నిర్వహించే కంపెనీకి రాష్ట్ర …
Read More »వెంకయ్య రాజీనామా చేస్తానంటే వద్దన్నారా ?
ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసి రాజకీయాలనుండి తప్పుకుని పూర్తిగా ప్రజా సేవ చేయాలని వెంకయ్య నాయుడు అనుకుంటే ఎవరైనా వద్దన్నారా ? ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. నెల్లూరు పర్యటనలో ఉన్న వెంకయ్య ఓ సమావేశంలో మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పదవికి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేసి ప్రజాసేవలో పాల్గొనాలని ఉన్నట్లు చెప్పారు. జనాల్లో తిరుగుతూ జనాలకు మంచి చేయటంలో ఉన్న ఆనందం తనకు ఉపరాష్ట్రపతి పదవిలో రావటం లేదని బాధపడిపోయారు. జనాలకు మంచిపనులు …
Read More »బాబు మాటే నెగ్గుతోందా… వైసీపీ ఇదే మాట అంటోందా…!
ఏపీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వారు ఇదే మాట చెబుతున్నారు. ఇక, అధికార పార్టీలోనూ ఇదే గుసగుస వినిపిస్తోంది. “చంద్రబాబు చెప్పిందే ఫైనలా?” అంటూ వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో తలెత్తిన వివాదం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వం జీవో 42, జీవో 50లను తీసుకువచ్చింది. తద్వారా ఆయా విద్యాసంస్థలు.. ప్రైవేటు పరం …
Read More »శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ, కర్నాటక సరిహద్దు వివాదం తేలేంతవరకూ తనపై ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసుపై దర్యాప్తును నిలిపివేయాలని శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణను తొమ్మిదేళ్లుగా సీబీఐ సాగదీస్తుందంటూ ఆమె తరపు న్యాయవాది రంజిత్ కుమార్ వాదించారు. అదనపు చార్జిషీట్లు దాఖలు చేయాలని సీబీఐ జాప్యం చేస్తుందని కోర్టు దృష్టికి న్యాయవాది తెచ్చారు. వాదనలు విన్న కోర్టు శ్రీలక్ష్మి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates