Political News

అప్పుల లెక్కలే తప్పుగా చెబితే ..

రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు, ఆర్థిక ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీలేదని.. కొవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి సవాళ్లు విసిరినా ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంతేకాదు.. ఆయ‌న గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు. ఈ క్ర‌మంలో గ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల రాళ్లు రువ్వారు. ఇదే నిజం అనుకుందాం. కానీ, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ బలహీనంగా ఉందని రేటింగు సంస్థ క్రిసిల్‌ ఆగస్టులో పేర్కొంది. అమరావతి బాండ్ల …

Read More »

కేసీయార్ ప్లాన్ మామూలుగా లేదుగా..

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని చాలా స్పీడ్ మీదున్న కేసీయార్ ప్రత్యేకంగా తన టీమును రెడీ చేసుకుంటున్నారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా కేసీయార్ చేసిన ప్రకటన ఏమిటంటే ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానన్నారు. ఒకవైపు జాతీయ పార్టీ పెట్టాలనే ప్రయత్నాలు చేస్తునే మరోవైపు క్రియాశీలకంగా ఉంటానని ప్రకటించటంలో అర్ధమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. సొంతంగా పార్టీ పెట్టుకున్నాక క్రియాశీలకంగా ఉండక వేరేదారేముంది …

Read More »

అమ‌రావ‌తి పై త‌న ప‌ట్టును వీడ‌డం లేదు

jagan

ఏపీ స‌ర్కారు.. అమ‌రావ‌తిపై త‌న ప‌ట్టును వీడ‌డం లేదు. 3 రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అని, దీనిని మూడు మాసాల్లోనే డెవ‌ల‌ప్ చేసి.. రైతుల‌కు ఇచ్చిన హామీ మేర‌కు.. ఫ్లాట్లు అభివృద్ది చేయాల‌ని.. అప్ప‌గించాల‌ని కూడా.. ఆదేశించింది. అయితే.. మూడు మాసాలు దాటిపోయినా.. ఏపీ స‌ర్కారు దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. తాజాగా.. మాత్రం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. …

Read More »

KCR: తెలంగాణ‌పై విషం చిమ్ముతున్నారు

Telangana ప్ర‌భుత్వం.. అధికారికంగా నిర్వ‌హిస్తున్న జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాలు .. రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్‌లో నిర్వ‌హించిన వ‌జ్రో త్సవాల్లో.. సీఎం కేసీఆర్‌.. పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మ‌రోసారి ప‌రోక్షంగా కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. ఎనిమిదేళ్ల టీఆర్ ఎస్‌ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ తరుణంలో దేశం, రాష్ట్రంలో పేట్రోగిపోతున్న …

Read More »

Amit Shah: ఆపరేషన్‌ పోలో తో హైద‌రాబాద్ కు విముక్తి

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. ఆధ్వ‌ర్యంలో.. తెలంగాణ విమోచన దినోత్సవం జరుగుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన వేడుకల సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్ వల్లే ఇదంతా సాధ్యమైందని అమిత్‌షా పేర్కొన్నారు. హైదరాబాద్‌ …

Read More »

KCR: ఏపీలో బలపడటం కోసం కేసీఆర్ తో పొత్తు

రాజ‌కీయాలు ఎప్పుడూ.. ఒకేపంథాలో సాగ‌వు. ఎవ‌రు ఎవ‌రికీ శాశ్వ‌త శ‌త్రువులు కారు.. ఎవ‌రు ఎవ‌రికీ శాశ్వ‌త మిత్రులు కూడా కారు. ఒక‌ప్పుడు.. తెలంగాణ వ‌ద్ద‌న్న‌.. సీపీఎం.. కావాల‌న్న సీపీఐ.. ఈ రెండు పార్టీల విష‌యంలో చాలా ఏళ్ల‌పాటు.. (KCR) (Telangana) సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. వాటిని సైతం దూరంగా ఉంచారు. అంతేకాదు.. క‌మ్యూనిస్టుల కంచుకోట‌ను దెబ్బ‌తీశారు కూడా! సాగ‌ర్ నుంచి గెలిచిన‌.. కామ్రెడ్‌ నోముల న‌ర‌సింహ‌య్య‌ను త‌న‌వైపు తిప్పుకొని.. …

Read More »

CBI On Subba Reddy: 11.50 లక్షల పెట్టుబడి – 50 కోట్ల వాటా!

వైసీపీ కీల‌క నాయ‌కుడు.. టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి (Subba Reddy) చుట్టూ.. మ‌రింత‌గా సీబీఐ కేసు అల్లుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రూ. 11.50 లక్షల పెట్టుబడి పెట్టి, సుమారు 50 కోట్ల రూపాయల వాటా దక్కించుకు న్నార‌ని.. సీబీఐ ప్ర‌ధాన ఆరోప‌ణ చేసింది. ఈ నేప‌థ్యంలో అభియోగాలు కొట్టివేయవద్దని తెలంగాణ హైకోర్టును సీబీఐ కోరింది. తాను కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడినైనందుకే తప్పుడు కేసు పెట్టారని, తనపై …

Read More »

నెల్లూరు ఫైర్ బ్రాండ్ క‌నిపించ‌డం లేదే..!

అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మై.. రెండు రోజులు గ‌డిచిపోయాయి. అధికార పార్టీ త‌ర‌ఫున బ‌లంగా మాట్లాడే వారి కోసం..అధినేత జ‌గ‌న్ ఎదురు చూస్తున్నారు. వెతికి మ‌రీ తెచ్చుకుని.. స‌భ‌లోమైకు ఇస్తున్నారు. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. నెల్లూరు కు చెందిన ఫైర్ బ్రాండ్‌.. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. నిజానికి ఆయ‌న మంత్రిగా ఉన్నా.. అంత‌కు ముందు అయినా.. టీడీపీపై తీవ్ర‌స్థాయిలోవిమ‌ర్శ‌లు చేసేవారు. …

Read More »

రాయ‌పాటి స్వ‌యంకృతం.. సీటు పాయే..!

రాజ‌కీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండ‌వు. తిరుగులేద‌ని చెప్పుకొన్న నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల మ‌న‌సులో చోటు సంపాయించుకోక‌పోతే.. త‌ర్వాత కాలంలో కాల గ‌ర్భంలో క‌లిసిపోయిన ప‌రిస్థితి క‌నిపించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇదే సూత్రం.. గుంటూరుజిల్లాలో కీల‌క నాయ‌కుడు.. వివాద ర‌హితుడిగా పేరు తెచ్చుకున్న‌రాయ‌పాటి సాంబ‌శివ‌రావు విష‌యంలోనూ జ‌రుగుతోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌యోవృద్ధుడు అయిపోయారు. దీంతో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం లేదు. మరోప‌క్క ఆయ‌న కుమారుడు.. …

Read More »

జ‌గ‌న్ సార్‌.. మూడు జిల్లాల కోసం చూస్తే.. ప‌ది చేజారుతున్నాయే!!

ఔను.. రాజ‌కీయాల్లో ఏం చేసినా.. పార్టీకి మేలు జ‌ర‌గాలి. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాలి. ఏ పార్టీ అయినా.. నాయకుడికైనా.. ఉన్న ఏకైక ల‌క్ష్యం ఇదే. అయితే.. ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో ఆయ‌న‌కే పెద్ద మైన‌స్ ఏర్ప‌డుతోంద‌ని మేధావి వ‌ర్గం చెబుతోంది. ఆయ‌న తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంతో ఆయ‌న‌కు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. చెబుతున్నారు. ఎందుకంటే.. ఇది మూడు ప్రాంతాల‌కు సంబంధించిన విష‌యంగా మారిపోతే.. మిగిలిన ప‌ది …

Read More »

ఎమ్మెల్సీ క‌విత‌.. ఈడీ నోటీసులు.. ఖండ‌న‌!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోందని మీడియా చానెళ్ల‌లో తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. గతంలో కవిత పీఏ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్ర‌వారం కవిత అకౌంటెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. కాగా.. కవితకు కూడా ఈడీ నోటీసులు పంపించిందని.. పెద్ద ఎత్తున దుమారం రేగింది. కీల‌క‌మైన మీడియా ఛానెళ్లు అన్నింటిలోనూ.. ఈ వార్త ప్ర‌ముఖంగా బ్రేకింగ్ న్యూస్ రూపంలో …

Read More »

గోవధ నిషేధంపై తొలిబిల్లు కృష్ణంరాజు పెట్టారట

దివంగత సినీ నటుడు, బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్…కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, హీరో ప్రభాస్‌ ను రాజ్ …

Read More »