Political News

ఢీ అంటే ఢీ.. టీడీపీదే పైచేయి..!

అసెంబ్లీలో టీడీపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఒక్క అసెంబ్లీలోనే కాదు.. శాస‌న మండ‌లిలోనూ.. టీడీపీ చాలా వ‌ర‌కు దూకుడుగానే ఉంది. నిజానికి అసెంబ్లీలో రెండు ప్ర‌ధాన ఇబ్బందులను టీడీపీ ఎదుర్కొంటోంది. ఒక‌టి.. పార్టీకి నాయ‌కుడు లేక‌పోవ‌డం. అంటే.. పార్టీ అధినేత చంద్ర‌బాబు.. సభ‌కు రాకుండా.. దూరంగా ఉండ‌డం ఒక పెద్ద మైన‌స్‌. రెండోది.. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో కేవ‌లం 12 లేదా 13 మంది ఎమ్మెల్యేలే స‌భ‌కు హాజ‌రుకావ‌డం. దీంతో …

Read More »

లిక్క‌ర్ కింగ్ వార‌సుడి అరంగేట్రం..

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌స్తుతం పార్ల‌మెంటు స‌భ్యులు.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు రాఘ‌వ‌రెడ్డి పోటీ చేస్తార‌ని.. త‌న‌కు బ‌దులుగా.. త‌న కుమారుడిని గెలిపించాల‌ని.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. దీంతో అస‌లు.. ఈ రాఘ‌వ‌రెడ్డికి ఉన్న ప్ర‌జాసేవ ఏంటి? ఆయ‌న ఏమేర‌కు పుంజుకునే అవ‌కాశం ఉంది.. అస‌లు వైసీపీలో టికెట్ ల‌భిస్తుందా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్న అంశం. …

Read More »

సీఎం జ‌గ‌న్ నోట‌.. ‘బ‌స‌వ‌తార‌కం’ మాట‌

బ‌స‌వ‌తార‌కం.. ఇండో అమెరిక‌న్ ఆసుప‌త్రి.. ఇది ప్ర‌తిప‌క్షం టీడీపీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే అన్న‌గారు ఎన్టీఆర్ త‌న‌యుడు.. బాల‌య్య చైర్మ‌న్‌గా ఉన్న ఆసుప‌త్రి. ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పేరుతో నిర్మించిన ఆసుప‌త్రి. అయితే.. దీని గురించి ఏపీ ప్ర‌భుత్వాధినేత‌, సీఎం జ‌గ‌న్ తొలిసారి స్పందించారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. రాక ముందు కూడా.. ఎప్పుడూ.. ఈ ఆసుప‌త్రి గురించి.. ఆయ‌న స్పందించ‌లేదు. స్పందిస్తార‌ని కూడా ఎవ‌రూ అనుకోలేదు. కానీ, తాజాగా …

Read More »

టీడీపీపై మంత్రి రోజా ఇంత‌గా బ్లాస్ట్ అయ్యారేంటి?

టీడీపీ నేతలకు దేని మీద పోరాడాలో తెలియడం లేదని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. పిచ్చి పట్టినోళ్లలాగా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజా సాధికారత సర్వే ద్వారా డేటా సేకరించి దుష్ట పన్నాగం పన్నారన్నారు. ఈ డేటా బాబా.. డేరా బాబా కంటే పెద్ద దొంగ అని విమర్శించారు. 30 లక్షల మంది డేటాను చోరీ చేశారన్నారు. డేటా చౌర్యంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నానన్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను …

Read More »

ఇప్పుడేమంటారు.. జ‌గ‌న్ స‌ర్‌.. కృష్ణాలో రైతుల‌కు బ్ర‌హ్మ‌ర‌థం!

అమ‌రావ‌తినే ఏకైక రాజ‌ధానిగా పేర్కొంటూ.. ప్ర‌బుత్వం అభ‌వృద్ధి చేయాల‌నే డిమాండ్‌తో ఇక్క‌డి రైతులు చేప‌ట్టిన పాద‌యాత్ర 2.0 పై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం అక్క‌డి రైతులు అమ్ముడు పోయార‌ని.. పెయిడ్ యాత్ర అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన కొంద‌రు రైతుల ముసుగులో పాల్గొంటున్నార‌ని కూడా సీఎం జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. సాక్షాత్తూ నిండు అసెంబ్లీలోనూ ఇదే వ్యాఖ్య చేశారు. అయితే.. …

Read More »

క‌శ్మీర్‌పై ఉన్న తొంద‌ర.. తెలుగు రాష్ట్రాల‌పై లేదా మోడీ జీ!

ఔను .. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ మేధావులు ఇదే ప్ర‌శ్న సంధిస్తున్నారు. క‌శ్మీర్‌పై కేంద్రంలోని పాల‌కుల‌కు ఉన్న మోజు.. ఏపీ…. తెలంగాణ‌ల‌పై ఎందుకు లేద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపును ఇప్ప‌టికే చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచాలి. కానీ, ఇంత వరకూ ఆ …

Read More »

వైసీపీకి 67 అంటే… ఇంత మంది క‌లిసినా..?

తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అధికార పార్టీ వైసీపీకి సంబంధించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆ పార్టీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో 45 నుంచి 67 స్థానాలు వ‌స్తాయ‌ని.. చెప్పారు. త‌న‌కు అందిన స‌ర్వే రిపోర్టులు స‌హా.. మేధావి వ‌ర్గాలు వేసిన అంచ‌నాల ప్ర‌కారం.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నాడిని తెలుసుకున్న త‌ర్వాతే తాను ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టు ప‌వ‌న్ చెప్ప‌కొచ్చారు. అంతేకాదు.. జ‌న‌సేన పుంజుకుంద‌న్నారు. వాస్త‌వానికి ఈ ప్ర‌క‌ట‌న సంచ‌లనమే …

Read More »

నువ్వు లారీలు క‌డుక్కునే టైంకే నేను కార్పొరేట‌ర్ అయ్యా నానీ!!

మాట‌కు మాట‌.. తూటాకు తూటా..! ఇదీ…కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి తెలంగాణ లోని ఖ‌మ్మం జిల్లాకు చెందిన రేణుకాచౌద‌రి శైలి. ఇక‌, ఈ ఫైర్ బ్రాండ్‌కు..మ‌రో ఫైర్ బ్రాండ్ త‌గిలితే.. ఆ రాజ‌కీయ‌మే డిఫ‌రెంట్‌గా ఉంటుంది!! ఇదే ఇప్పుడు.. ఏపీలో క‌నిపిస్తోంది. వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి కొడాలి నాని.. ఫైర్ బ్రాండ్ అన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్ద‌రు ఫైర్ బ్రాండ్ల‌కు మ‌ధ్య రాజ‌కీయ …

Read More »

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొదటి వికెట్ పడిందా ?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదటి వికెట్ పడిందా ? అందరిలోను ఇపుడిదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లిక్కర్ స్కామ్ పై విచారణలో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు హైదరాబాద్ లో చాలా చోట్ల సోదాలు చేశారు. ఇందులో భాగంగానే అనేక వ్యాపారాలు చేస్తున్న వెన్నమనేని శ్రీనివాసరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. ముందు సుమారు ఆరు గంటల పాటు శ్రీనివాసరావును విచారించిన ఈడీ తర్వాత అదుపులోకి …

Read More »

మందు కొట్టి విమానం ఎక్కిన సీఎం?

ఆమ్ ఆద్మీ పార్టీ కీల‌క నాయ‌కుడు..ఉన్న‌త విద్యావంతుడు.. పంజాబ్ ముఖ్య‌మంత్రిగా ఇటీవ‌లే బాధ్య‌తలు చేప‌ట్టిన భ‌గ‌వంత్ మాన్ పూటుగా మ‌ద్యం తాగారా.. ? న‌డ‌వ‌లేని స్థితిలో ఆయ‌న విమానాశ్ర‌యం చేరుకు న్నారా? విమానం ఎక్కేందుకు ప్ర‌య‌త్నించారా? అయితే.. ఆయ‌న‌ను విమానంలోని సిబ్బంది.. దింపేశా రా? ఇదీ.. ఇప్పుడు.. పెద్ద ఎత్తున దేశంలో రేగిన క‌ల‌కలం. అయితే.. ఇది నిజ‌మేన‌ని.. పంజాబ్ ప్రాంతీయ పార్టీ శిరోమ‌ణి అకాళీద‌ళ్ చీఫ్ సుఖ‌బీర్ సింగ్ …

Read More »

పార్టీలో కొత్త గొడవకు కారణమైన భూమా అఖిల

మాజీమంత్రి భూమా అఖిలప్రియ టీడీపీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ నుండి పోటీచేసిన అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీచేయాలని అనుకుంటున్నారట. ఆళ్ళగడ్డ నుండి పోటీచేస్తున్నారంటే ఆమెకు పోటీగా మరో గట్టినేత లేరు కాబట్టి చంద్రబాబునాయుడు కూడా చివరినిముషంలో అయినా ఓకే చెప్పే అవకాశముంది. అలాంటిది తనంతట తానుగా ఆళ్ళగడ్డ నుండి నంద్యాలకు మారాలని డిసైడ్ అయ్యారనే ప్రచారంతో పార్టీలో గందరగోళం మొదలైపోయింది. ఎప్పుడైతే …

Read More »

ఈ అవకాశాన్ని కేసీయార్ ఉపయోగించుకుంటారా ?

జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని అనుకుంటున్న కేసీయార్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారా ? ఈ అవకాశమంటే ఈనెల 25వ తేదీన హర్యానాకు వెళ్ళటం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవీలాల్ జయంతి ఉత్సవాలను సమ్మాన్ దివన్ పేరుతో ఆయన వారసులు ఈనెల 25వ తేదీన హర్యానాలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని బారీఎత్తున నిర్వహించటంలో భాగంగా దేశంలోని చాలామంది ప్రతిపక్ష నేతలు, నాన్ బీజేపీ నేతలను పిలిచారు. ఇందులో భాగంగానే కేసీయార్ కు కూడా ఆహ్వానం …

Read More »