ఔను! మెగాస్టార్ చిరంజీవి చేసిన పాపం ఏంటి? ఎందుకు ఆయనను తమ్మారెడ్డి భరద్వాజ, నరేష్, రాంగో పాల్ వర్మ వంటి మేధావులు టార్గెట్ చేస్తున్నారు? ఇదీ.. ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్న తీరు. “మీకు ఎలాగూ చేతకాలేదు. ఎవరూ కోరకపోయినా.. సమస్యను తన మీద వేసుకున్నారు. ఇదేనాచిరు చేసిన తప్పు?“ అని నెటిజన్లు మండి పడుతున్నారు. వాస్తవానికి మా ఎన్నికల్లో చిరు కుటుంబం ప్రకాశ్రాజ్ కోసం తీవ్రంగా కష్టపడింది. అయినా.. ఆయనను …
Read More »అవినీతి అంటారు.. మరెందుకు బయటపెట్టరు?
రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పార్టీపై మరొకటి విమర్శలు ఆరోపణలు చేసుకోవడం దుమ్మెత్తి పోసుకోవడం సాధారణమే. ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇలాంటి దృశ్యమే కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ ఒంటికాలితో లేస్తున్నారు. ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని ఎదగకుండా చూడడంతో పాటు.. కేంద్రంలోనూ ఆ పార్టీని గద్దె దించాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ క్రమంలోనే బహిరంగ సభల్లో …
Read More »దమ్ముంటే.. నన్ను జైలుకు పంపండి: కేసీఆర్ సవాల్
తెలంగాణ సీఎం కేసీఆర్.. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీలపై విరుచుకుపడ్డారు. రఫేల్ ఒప్పందంలో గోల్ మాల్ జరిగింద ని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనను జైలుకు పంపాలని బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉన్నా.. వాడే తెలివి కేంద్రానికి లేదని అన్నారు. బీజేపీ తన సిద్ధాంతాలు గాల్లో కలిపేసిందని …
Read More »రాజకీయాలకు మోహన్ బాబు టాటా
మంచు మోహన్ బాబు రాజకీయాల్లో ఉన్నారంటే ఉన్నారు. లేరు అంటే లేరు. ఆయన గతంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల్లో ఉండి వాటికి ప్రచారం చేయడం.. ఒక పర్యాయం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడం తెలిసిందే. ఐతే ఎంపీగా పదవీ కాలం ముగిశాక ఆయన క్రమంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. కొన్నేళ్ల పాటు రాజకీయాల జోలికే వెళ్లలేదు. మళ్లీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ …
Read More »అక్కడ అమ్మకం.. ఇక్కడ తాకట్టు
రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర సర్కారుకు కానీ పాలన వ్యవహారాలు చక్కబెట్టేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తడం సహజమే. ఆదాయం గురించి పట్టించుకోకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల కోసం నిధులు కేటాయించడం ఆ సమస్యకు ప్రధాన కారణమని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ ఓట్ల కోసం నేతలు ఎంతకైనా వెనకాడడం లేదు. హామీలు గుప్పిస్తూ పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. అభివృద్ధి పనులు ఆగినా.. పథకాలను మాత్రం ఆపడం …
Read More »కేంద్రం ఎందుకు ప్లేటు ఫిరాయించింది ?
ఇపుడిదే విషయమై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 17వ తేదీన చర్చించేందుకు ఒక కమిటీని నియమించినట్లు స్వయంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్రం ప్రకటించింది. దాంతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లే అన్నంతగా జనాలంతా చాలా హ్యాపీగా ఫీలయిపోయారు. ఇంత కాలానికైనా రాష్ట్రానికి న్యాయం జరుగుతోందని సంబరపడ్డారు. అయితే రాత్రి 7 గంటలకు మళ్ళీ కేంద్రం చేసిన ప్రకటనతో జనాలకు మండిపోయింది. …
Read More »మోడీ.. దేశం నీ అబ్బ సొత్తా: నిప్పులు చెరిగిన కేసీఆర్
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి రెచ్చిపోయారు. మోడీ అవినీతి పరుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అవినీతి చిట్టా తన దగ్గర ఉందని చెప్పారు. ప్రధాని మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోందని సీఎం దుయ్యబట్టారు. యాదాద్రి జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పిచ్చి పిచ్చి పాలసీలు తీసుకొస్తున్నారని తప్పుబట్టారు. ‘‘మోడీ దేశం నీ అబ్బ సొత్తు కాదు. లాఠీ, లూటీ, …
Read More »ప్రత్యేక హోదా టాపిక్ ఔట్… ఏపీకి షాకిచ్చిన కేంద్రం
నవ్యాంధ్రప్రదేశ్కు ఒక్క రోజులోనే.. చెప్పాలంటే కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం ఊహించని షాకిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. ఎజెండాలో తొలుత పెట్టిన ప్రత్యేక హోదా అంశాన్ని తర్వాత తొలగించిందని తెలుస్తోంది. సహజంగానే, ఈ కీలక అంశం తొలగించడంతో ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉండిపోయిన …
Read More »మేధావుల సాయం కోరుతున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ నేతలకు నిత్యం క్లాస్ ఇస్తున్నారు. ఏపీ ప్రబుత్వంపై విరుచుకుపడం డి.. ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగట్టండి.. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ననిలదీయండి.. అని చెబుతున్నారు. అయితే.. పెద్దగా ఎవరూ స్పందించడం లేదు. ఒకవేళ స్పందించినా.. పోలీసులు ఎంట్రీ ఇస్తున్నారు.. ప్రభుత్వం స్పందించేలోగా.. పోలీసులు స్పందిం చేస్తున్నారు. దీంతో నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో చంద్రబాబు రూటు మార్చారు. …
Read More »ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం పరిశీలిస్తోందా?
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ను కేంద్రం పరిశీలిస్తోందా? నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినప్పటికీ బీజేపీ మినహా ఇతర పార్టీలన్నీ చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఒకటైన ఈ అంశాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికి కారణం…రాష్ట్ర విభజన అనంతరం పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా అందులో ప్రత్యేక హోదాకు స్థానం కల్పించడం ద్వారా ఈ …
Read More »చిన్న పార్టీలే అనుకుంటే.. కొంప ముంచుతాయ్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ఉంది. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే అక్కడ తొలి దశ పోలింగ్ కూడా పూర్తయింది. అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీ, గద్దెనెక్కడం కోసం కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పార్టీల విజయ సమీకరణాలు మార్చేంతలా చిన్నపార్టీలు ప్రభావం చూపే అవకాశం ఉంది. చిన్న పార్టీలే …
Read More »బీజేపీ కంచుకోటలో పవర్ఫుల్ మహిళ
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో గోరఖ్ పూర్ కూడా ఒకటి. ఎందుకంటే గోరఖ్ పూర్ అనేది యోగి కంచుకోట. ఇక్కడి నుండే యోగి ఐదు సార్లు వరుసగా ఎంపీగా గెలిచారు. అలాంటిది మొదటిసారి యోగి గోరఖ్ పూర్ అర్బన్ నుంచి పోటీ చేస్తున్నారు. యోగి అంటే బీజేపీ తరపున ఎంతటి బలమైన అభ్యర్ధో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి యోగిపై ఎస్పీ ఒక మహిళను వ్యూహాత్మకంగా పోటీలోకి దింపింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates