Political News

ధ‌ర్మాన‌కు మంత్రి ప‌ద‌వి..?  క్యాబినెట్ మార్పులివే..!

మ‌రికొద్ది సేప‌ట్లో రాష్ట్ర క్యాబినెట్ మార్పుల‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు వ‌చ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ మ‌ధ్యాహ్నం వైఎస్సార్సీపీ శాస‌న స‌భా ప‌క్ష స‌మావేశం జ‌ర‌గ‌నుంది.ఈ భేటీలో కొత్త వారు ఎవ‌రు క్యాబినెట్లోకి వ‌స్తారు. పాత వారు ఎవ‌రు కొన‌సాగుతారు అన్న‌ది తేలిపోనుంది. అంతా ఊహించిన విధంగా ఓ నాలుగురైదుగురు మిన‌హా పాత వారంతా ఇంటికి వెళ్లే ఛాన్స్ ఉంది. ఎప్ప‌టి నుంచో శ్రీ‌కాకుళం సీనియ‌ర్ శాస‌న స‌భ్యులు ధ‌ర్మాన …

Read More »

జగన్ ఇంకో రెండుసార్లు సీఎం అయితే..

2019 ఎన్నికలకు ముందు తెలుగు సినీ పరిశ్రమ నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ప్రముఖులు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ కోసం ప్రచారం చేశారు. జగన్ సీఎం అయితే అద్భుతాలు జరిగిపోతాయని అన్నారు. ఇప్పుడు ఆ ప్రముఖులెవరూ కూడా జగన్ సర్కారు పాలన బాగుందని ధీమాగా మాట్లాడే పరిస్థితి లేదు. పోసాని లాంటి వాళ్లు జగన్ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు తప్పితే.. ప్రభుత్వ పాలన గురించి గొప్పగా మాట్లాడే …

Read More »

ప‌వ‌న్ అంటే పేర్నినానికి ఎందుకింత భ‌యం!

రాజ‌కీయ యుద్ధంలో ఒక్క‌డ్నే వ‌స్తా అని అంటున్నారు జ‌గ‌న్.. ఆయ‌న త‌రుఫున ఒక్క‌డే ఆ మాట కూడా అంటున్నారు ఆయ‌నే పేర్ని నాని. ప‌వ‌న్ స్పీచ్ అవ్వ‌గానే మంత్రి మాటలు కొన్ని ఆయ‌న అభద్ర‌తాభావానికి సంకేతాలు అని అంటున్నాయి జ‌న‌సేన వ‌ర్గాలు. తాము అంద‌రినీ గౌర‌విస్తామ‌ని ఆ కోవ‌లో మంత్రి కూడా ఉంటార‌ని అయితే త‌ప్పులు చేస్తే భ‌రించేంత శ‌క్తి కానీ ఓపిక కానీ లేవ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు ప‌వ‌న్. …

Read More »

వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చమన్న పవన్.. పొత్తు తేల్చేసినట్లే!

ఏపీ భవిష్యత్ రాజకీయాల్ని ప్రభావితం చేసే కీలక వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చింది. పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన ఎజెండా ఏమిటన్న విషయాన్ని స్పష్టం చేసిన ఆయన మాటలు వింటే.. ఏపీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసేలా మారిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. పొత్తులపై ఆయన సింగిల్ మాటతో తేల్చేశారు. వైసీపీ వ్యతిరేక …

Read More »

ఏపీ మంత్రుల్లో అల‌జ‌డులు.. ఫుల్ జోష్ లో టీడీపీ

వైసీపీ వ్య‌తిరేక ఓటు చీల్చం అని చెప్పారాయ‌న అంటే ఇది ఫిక్స్ పొత్తులుంటాయ‌ని! అంతేకాదు తానేం చెప్పాల‌నుకుంటున్నానో వాటిపై కూడా క్లారిటీ ఇచ్చారు.ఎప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తే అని చెప్ప‌డంతో సంబంధిత వ‌ర్గాలు పండుగ చేసుకుంటున్నాయి.ప‌వ‌న్ గెలిచినా ఓడినా తామంతా ఆయ‌న వెంటే ఉంటామ‌ని ఇవాళ స‌భా నిర్వ‌హ‌ణ‌కు స్థ‌లం ఇచ్చి, వ‌చ్చిన‌వాళ్ళంద‌రి ఆక‌లి తీర్చి, దాహార్తి తీర్చి మంచి మ‌న‌సు చాటుకున్న ఇప్ప‌టం గ్రామ‌స్థులు అంటున్నారు. ప‌వ‌న్ స్పీచ్ …

Read More »

రాజులు మారితే రాజ‌ధాని మారాలా?: పవన్

అని వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేనాని విరుచుకుప‌డ్డారు. ప్ర‌భుత్వం మారిన‌ప్పుడ ల్లా రాజ‌ధానిని మార్చ‌డం అనేది ఎక్క‌డా తాను విన‌లేద‌న్నారు. ఇక్క‌డ ఏపీలో మాత్ర‌మే రివ‌ర్స్ పాల‌న‌లో విన్నామ‌న్నారు. అంద‌రికీ న‌మ‌స్కారాలు చెప్ప‌డం.. జ‌న‌సేన సంస్కార‌మ‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. వైసీపీ నేత‌ల‌కు తాను అందుకే న‌మ‌స్కారాలు చెప్పాన‌ని చెప్పారు. రాజ‌ధాని అమ‌రావ‌తి అంశంపై మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రులు మారిన‌ప్పుడ‌ల్లా.. రాజ‌ధానిని మార్చ‌డం కుద‌ర‌ద‌న్నారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని మార్చ‌డం ఎవ‌రివ‌ల్లా …

Read More »

26 తాళిబొట్లు తెంచిన వ్యక్తి జగన్: చంద్రబాబు

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. గడిచిన వారం రోజుల్లో కల్తీ సారా తాగి దాదాపు 26 మంది మరణించడం రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలోనే జంగారెడ్డిగూడెంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పర్యటించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మృతుల కుటుంబాలకు పరామర్శించిన చంద్రబాబు.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డల తాళిబొట్లు తెంచేసిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు …

Read More »

అధికారంలోకి వ‌స్తే.. ప‌వ‌న్ సంచ‌ల‌న హామీలు

జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ళ్యాణ్‌.. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ వేదిక‌గా.. ప్ర‌జ‌ల‌కు సంచ‌ల‌న హామీలు ఇచ్చారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చే దిశగా అడుగులు వేస్తున్నామ‌న్నారు. పార్టీని పుంజుకునేలా చేస్తామ‌న్నారు. తాము అధికారంలోకి రాగానే స‌మూల మార్పుల దిశ‌గా.. శ్రీకారం చుడ‌తామ‌ని తెలిపారు. క‌ర్నూలు జిల్లా పేరును మార్చి.. ద‌ళిత పితామ‌హుడు దామోద‌రం సంజీవ‌య్య పేరును పెడ‌తామ‌న్నారు. అదేవిధంగా ఉద్యోగులు ఎప్ప‌టి నుంచో ఎద‌రు చూస్తున్న సీపీఎస్‌(కంట్రి బ్యూట‌రీ పింఛ‌న్‌ను)ను …

Read More »

2024లో ప్ర‌భుత్వం మ‌న‌దే: ప‌వ‌న్

ప్ర‌శ్నించ‌డ‌మే త‌మ బ‌ల‌మైన ఆయుధ‌మ‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌గిరిలోని ఇప్ప‌టంలో జ‌రుగు తున్న జన‌సేన 9వ ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగించారు. తొలుత ప్ర‌సంగం ప్రారంభిస్తూనే.. జై భార‌త్‌, జై ఆంధ్ర‌, జై తెలంగాణ అంటూ.. ప‌వ‌న్ జేజేలు ప‌లికారు. స‌భ‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇప్ప‌టంలో స‌భ‌ను పెట్టుకునేందుకు స‌హ‌క‌రించిన రైతుల‌కు, స‌భ‌కు వ‌చ్చిన అన్న‌దాత‌ల‌కు కూడా ప‌వ‌న్ …

Read More »

బీసీ ముఖ్యమంత్రి కావాలి: బ్ర‌ద‌ర్ అనిల్

ఏపీ సీఎం జ‌గ‌న్ చెల్లెలు భ‌ర్త‌, ప్ర‌ముఖ సువార్త ప్ర‌సంగీకుడు, బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌.. ఏపీ స‌ర్కారుపై ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డారు.  రాష్ట్రానికి బిసి వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్య మంత్రి కావాల్సిన అవసరం ఉందని  అన్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన .. మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన క్రైస్తవులు, బీసీలు, మైనారిటీల ఆకాంక్షలు ఇప్ప‌టికీ తీరలేదని …

Read More »

మరోసారి మోగిన రాజీనామా ‘గంటా’

తాజాగా విశాఖ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం జోరు పెంచిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే విశాఖ నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేసిన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ.. మరోసారి స్పీకర్ తమ్మినేనికి గంటా లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న తన శాసనసభ్యత్వానికి …

Read More »

జ‌న‌సేన ఆవిర్భావం : కార్య‌క‌ర్త‌లెవరు ? అభిమానులెవ‌రు ?

ల్ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అభిమానులు కోట్ల మందిలో ఉన్నారు.అందులో ఇరు తెలుగు రాష్ట్రాల‌కూ చెందిన మంత్రులు కూడా ఉన్నారు.కేటీఆర్ కూడా ఉన్నారు. ఆ మాట‌కు వ‌స్తే మ‌నం రోజూ కోపం ప‌డే మనుషులెంద‌రో ఉన్నారు.అదేం త‌ప్పు కాదు.ఆ మాట‌కు వ‌స్తే కొడాలి నాని,పేర్ని నాని కూడా ఓ విధంగా ప‌వ‌న్ అభిమానులే! నో డౌట్ ఇన్ ఇట్. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి కూడా ఓ విధంగా …

Read More »