Political News

రెండు పార్టీల్లోనూ.. ఒక్క‌టే చింత‌

ఏపీలో అధికార వైసీపీలోను, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలోనూ ఒకే విధమైన స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. వచ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు అధికారంలోకి వ‌చ్చేయాల‌ని తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మ‌రోసారి అధికారం ద‌క్కించుకుని రికార్డు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే.. టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్ర‌క అవ‌స‌రం ఏర్ప‌డింద‌నేది ఆ పార్టీ నేత‌ల మాట‌. దీంతో రెండు …

Read More »

ప్ర‌జ‌ల్లో తిర‌గ‌లేం… సీఎంకు వైసీపీ నేత‌ల గగ్గోలు!

త్వ‌ర‌లోనే అధికార వైసీపీ నేత‌లు.. ఇంటింటికీ వైసీపీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంబిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డమే ల‌క్ష్యంగా పార్టీ అధినేత జ‌గ‌న్‌.. వేస్తున్న అడుగుల్లో ఇది 2024 ఎన్నికల‌కు సంబంధించిన కీల‌క అంశంగా మారుతుంది. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు.. ప్రజాప్ర‌తినిధులు అంద‌రూ కూడా ప్ర‌జ‌ల వ‌ద్దకు వెళ్లాలి. ఇంటింటికీ తిర‌గాలి. వారికి ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాలు వివ‌రించాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వైసీపీని గెలిపించాల‌ని …

Read More »

వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. జ‌న‌సేన టార్గెట్ ఎంత‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం.. ఖాయ‌మ‌ని.. ఆ పార్టీ అధినేతే ప‌లుమార్లు ఇటీవ‌ల కాలంలో వ్యాఖ్యానించారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ల‌క్ష్యం అధికార‌మే అనే విష‌యం అంద‌రికీ అర్ధ‌మైంది. ఓకే.. మ‌రి టార్గెట్ ఎంత‌?  ఎన్ని స్థానాల్లో విజ‌యం సాధించాలని.. ల‌క్ష్యంగా పెట్టుకుని.. ఎన్ని స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని నిర్ణ‌యించుకున్నారు? అనేది ఇప్పుడు జ‌న‌సేన గురించిన ప్ర‌ధాన చ‌ర్చ‌గా …

Read More »

రాహుల్ క్రేజ్ పెంచుతున్న ఉస్మానియా

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అందరిలోను టెన్షన్ పెంచేస్తోంది. మే 6వ తేదీన వరంగల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. రైతుల సమస్యలు, పరిష్కారాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల పరామర్శే  టార్గెట్ గా బహిరంగ సభ జరగబోతోంది. బహిరంగ సభ నిర్వహణకు ముందుగానే అనుమతి తీసుకున్నారు కాబట్టి దీనిపై ఎలాంటి సమస్య లేదు. రాహుల్ రెండు రోజుల పర్యటనలో విద్యార్థులు, నిరుద్యోగులతో ముఖాముఖి …

Read More »

కేసీయార్ కు రెండువైపులా పెరిగిపోతున్న వేడి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కు రాజకీయ వేడి రెండువైపులా పెరిగిపోతోంది. ఈనెల 6వ తేదీన వరంగల్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారు. వరంగల్ లో రైతులకు మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను కూడా వేదిక మీదకే తీసుకొచ్చి మాట్లాడించబోతున్నారు. వారితో రాహుల్ ముఖాముఖి నిర్వహించబోతున్నారు. అంటే రాహుల్ సభలో రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలే …

Read More »

చిరుది ఆంధ్రా అయినా.. ఆయ‌న తెలంగాణ బిడ్డే

కొన్ని సార్లు మాట‌ల్లో అతి ఉండ‌నివ్వండి కానీ కొన్ని అయినా వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తాయి. క‌రోనా వేళల్లో చిరు అందించిన సాయం మొద‌లుకుని కార్మికులు త‌మ జీవితాలు ఏ విధంగా సంస్క‌రించుకోవాలో వ‌ర‌కూ ఎన్నో విష‌యాలు ఆస‌క్తిదాయ‌కంగా, ఆవేశ‌పూరితంగా టీ మంత్రి మ‌ల్లారెడ్డి చెప్పారు. నేను చిరంజీవి అభిమానిని అంటూ త‌న ఆనందం పంచుకుని, త్వ‌ర‌లో తానూ సినీ నిర్మాణం చేప‌ట్ట‌నున్నానని స‌భా ముఖంగా ప్ర‌క‌టించారు. చిరును ఉద్దేశించి మీరూ, …

Read More »

చీర‌ల రాజ‌కీయమా.. చిల్ల‌ర రాజ‌కీయ‌మా!!

రాజ‌కీయం అన్నాక‌.. ప్ర‌త్య‌ర్థి పార్టీల మ‌ధ్య ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల మధ్య ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు స‌హ‌జం అయితే.. దీనికి కూడా కొన్ని హ‌ద్దులు ఉంటాయి. మంత్రిగా ఉన్న నాయకులు. కీల‌క‌మైన పోస్టుల్లో ఉన్న వారు.. ఆచితూచి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంటుంది. అయితే.. ఈ రేఖ‌ను తుడిచేస్తున్న‌.. టీడీపీ.. వైసీపీ నాయ‌కులు… చేస్తున్న రాజ‌కీయాలు తీవ్ర వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నాయి. అదేస‌మ‌యంలో ఆయా పార్టీల అభిమానుల‌ను కూడా క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఎందుకంటే.. తాజాగా ఈ …

Read More »

త్వరలో రజాకార్ ఫైల్స్.. అందులో కేసీఆర్

టీబీజేపీకి కొత్త చరిష్మా తేవటంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక భూమిక పోషించారని చెప్పక తప్పదు. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద చేసే పోరు విషయంలో బండి సమర్థత సరిపోలేదన్న మాట వినిపిస్తుంది. అన్నింటికి మించిన ఆయన మాటతీరే ఆయనకు పెద్ద ప్లస్ ఎలానో.. అంతే పెద్ద మైనస్ అన్న విమర్శ పలువురు బీజేపీ నేతల ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ లాంటి పవర్ …

Read More »

లక్ష మందితో మహానాడు

ఒంగోలులో మే నెల 27,28 తేదీల్లో జరగబోయే టీడీపీ మహానాడుకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా. మహానాడు నిర్వహణపై చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నేతలతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెండు రాష్ట్రాల నుండి మహానాడు కార్యక్రమంలో సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేశారు. వీళ్ళందరికీ భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పార్టీపైనే ఉంటుందన్నారు. ఇందుకోసం అవసరమైన జాగ్రత్తలు, …

Read More »

అమాయ‌కుడైన కేటీఆర్.. నో కామెంట్స్ ప్లీజ్ !

రెండు తెలుగు రాష్ట్రాల‌కూ రెండు వేర్వేరు ధోర‌ణులు ఉన్నాయి. ప్ర‌భుత్వాలు కూడా విభిన్న ఆర్థిక ప‌రిస్థితుల‌నూ, స్థితిగ‌తుల‌నూ చ‌వి చూస్తున్నాయి. గ‌తం క‌న్నా వేగంగా ప‌నిచేసే క్ర‌మానికి ఇటు టీజీ స‌ర్కారు కానీ అటు ఏపీ స‌ర్కారు కానీ ప్ర‌యత్నిస్తున్నాయి. అందుకు త‌గ్గ విధంగా ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ద‌శ‌లో రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య దూరం పెరిగే అవ‌కాశాలు రాకూడ‌దు. ప‌రిణామాలు రాకూడ‌దు. ఎవ‌రి పాల‌న …

Read More »

కొడాలిపై చంద్ర‌బాబు కొత్త అస్త్రం

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని.. గుడివాడ నియోజ‌క వ‌ర్గంలో విజ‌యం సాధించి.. చంద్ర‌బాబుకు.. కానుకగా ఇచ్చేందుకు యువ‌నాయ‌కుడు రెడీ అయ్యార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న‌ను హైలెట్ చేసేందుకు పార్టీ ఐ-టీడీపీ విభాగానికి ఆదేశాలు కూడా అందాయ‌ని అంటున్నారు. ఇప్పుడు టీడీపీలో ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. గుడివాడ‌లో విజ‌యం అత్యంత అవ‌స‌రం. ఇప్ప‌టికే ప‌లుమార్లుగా టీడీపీ ఇక్క‌డ ప‌రాజ‌యం పాల‌వుతోంది. పైగా.. …

Read More »

బిల్లు క‌ట్ట‌నందుకే క‌రెంటు లేదేమో.. బొత్స‌కు కౌంటర్

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ రాజ‌కీయం జ‌రుగుతుంటే… ఏపీలో కరెంటు లేదని.. రోడ్లు దారుణంగా ఉన్నాయని.. నీళ్లు లేవంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఇరు రాష్ట్రాల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. తెలంగాణ సీఎం త‌న‌యుడి మాట‌ల‌పై అంద‌రికంటే ముందుగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ఏపీలో కాదు.. హైదరాబాద్ లోనే సరిగా కరెంటు లేదు.. అని కౌంట‌ర్ ఇచ్చిన …

Read More »