Political News

అయ్య‌న్న‌ను అక్క‌డే తొక్కేస్తా: వైసీపీ ఎమ్మెల్యే

ఉత్త‌రాంధ్ర‌లోని న‌ర్సీపట్నం రాజ‌కీయాలు మ‌రింత రాజుకున్నాయి. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. అయ్య‌న్న‌కు.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు.. పెట్ల ఉమా శంక‌ర్ గ‌ణేశ్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంది. ఇరువురూ కూడా రాజ‌కీయంగా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించుకుంటారు. అయితే.. అయ్య‌న్న‌పై ఇప్పుడు.. తాజాగా పెట్ల తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో విశాఖ రాజ‌ధాని న‌గ‌రం అవుతుంద‌న్న ఆయ‌న‌.. దీనిని అడ్డుకునేందుకు …

Read More »

పీకే వ్యూహాలు ప‌నిచేయ‌డం లేదు బాస్‌..

జాతీయ స్థాయిలో ఒక‌ప్పుడు.. దూకుడుగా వెళ్లిన ప్ర‌శాంత్ కిశోర్‌.. ఉర‌ఫ్ పీకే.. త‌న వ్యూహాల‌తో పార్టీల‌ను అధికారంలోకి తెచ్చాన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. కానీ, వాస్త‌వానికి.. ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు అప్ప‌టికే.. ఉన్న అధికార పార్టీల‌పై చూపిన విముఖ‌త నేప‌థ్యంలోనే ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు త‌ప్ప‌.. పీకే వ్యూహాల‌కు కాద‌ని.. కొన్నాళ్లుగా మేధావులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు నిజ‌మ‌ని తేలిపోయింది. పీకే వ్యూహాలు చెల్లుబాటు కావ‌డంలేదేని.. ఆయ‌న …

Read More »

క‌న్నెర్ర చేస్తే.. యాత్ర‌లు ఆగిపోతాయ్‌: మంత్రి బొత్స

అదే అక్క‌సు.. అవే వ్యాఖ్య‌లు.. రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌పై.. వైసీపీ మంత్రుల వైఖ‌రి ఏమాత్రం మార‌డంలేదు. మారేలా కూడా లేదు. తాజాగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రైతుల యాత్ర గురించి.. తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కన్నెర్ర చేస్తే చాలు.. 5 నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయని మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టమేంటన్న బొత్స.. …

Read More »

షర్మిల మీద కౌంటర్లు మొదలయ్యాయా ?

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీద కూడా వైసీపీ నుండి కౌంటర్లు మొదలయ్యాయి. మొదటి కౌంటర్ ను సంధించింది మంత్రి జోగి రమేష్. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీని కారణంగా వైసీపీ-టీడీపీ అండ్ పార్టీలు, నేతల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కౌంటర్లు గట్టిగా పడుతున్నాయి. ఇదే సమయంలో ఆ కౌంటర్లకు వైసీపీ నుండి కూడా …

Read More »

మునుగోడు కోసం ప్రత్యేకంగా కమిటి

మునుగోడు ఉపఎన్నికలో గెలుపు బీజేపీ అత్యంత ప్రతిష్టగా మారింది. ఒకపుడు ఉపఎన్నికలో ఈజీగా గెలిచిపోతామనే నమ్మకం బలంగా ఉండేది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇచ్చిని బిల్డప్పే. కాంగ్రెస్ లో రాజీనామా చేసి రేపటి ఉపఎన్నికలో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. కోమటిరెడ్డి బిల్డప్ చూసి అంతోడు ఇంతోడని కమలనాదులు కూడా అనుకున్నట్లున్నారు. అయితే పార్టీలో చేరిన ప్రచారంలోకి దిగిన తర్వాత …

Read More »

ముగ్గురు మాజీ మంత్రుల‌కు.. ప‌వ‌న్ షాకిస్తారా?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న జ‌న‌సేన పార్టీ.. ఆదిశ‌గా అడుగులు వేగంగా వేస్తోంది. త్వ‌ర‌లోనే జిల్లా స్తాయిలో స‌మీక్ష‌లు చేస్తాన‌ని.. స్వ‌యంగా పవ‌న్ క‌ళ్యాణ్ వెల్ల‌డించారు. పైగా.. త‌న బ‌స్సు యాత్ర‌ను కూడా ఆయ‌న వాయిదా వేసుకున్నారు. ఈ ప‌రిణామాలతో.. జ‌న‌సేన‌లో ఉత్సాహం పెరిగింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. ఒక‌వైపు పార్టీని గెలిపించ‌డంతోపాటు.. త‌ర‌చుగా.. త‌న‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీ నాయ‌కులకు చెక్ పెట్టాల‌ని కూడా.. …

Read More »

నా వల్ల కాదంటున్న జగన్ బంధువు

అవును.. వైసీపీలో కీల‌క నాయ‌కుడు.. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌మీప బంధువు.. ఒక‌రు.. త‌ల‌ప‌ట్టుకున్నారు. త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల విష‌యంలో ఆయ‌న తీవ్రంగా మ‌ధ‌న ప‌డుతున్నార‌ట‌. ఇంత‌కీ ఏం జ‌రిగిం దంటే.. ఉత్త‌రాంధ్రలోని కీల‌క‌మైన ఉమ్మ‌డి విశాఖ జిల్లాలో పార్టీని ప‌రుగులు పెట్టించే బాధ్య‌త‌ను స‌ద‌రు నాయ‌కుడికి.. సీఎం జ‌గ‌న్ అప్ప‌గించారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న‌.. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిపించాల్సిన బాధ్య‌త‌నుకూడా మోపార‌ట‌. దీంతో స‌ద‌రు నాయ‌కుడు.. జిల్లాలోనే …

Read More »

రాజగోపాల్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా ?

అత్యంత ప్రతిష్ట గా మారిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే ఉన్నారు. నియోజకవర్గంలో ప్రచారం చేసిన రాజగోపాల్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తప్పేంటని రైతులను నిలదీశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల ఏ రైతు ఎంత విద్యుత్ వాడుతున్నారో లెక్క తేలుతుంది కదా అంటు రైతులనే ప్రశ్నించారు. ఒకవైపు కేసీయార్ ఏమో ఎక్కడ మాట్లాడినా వ్యవసాయ …

Read More »

పంచభూతాలతో భయపెడుతున్న బాలయ్య

విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరును మారుస్తూ.. మూడు రోజుల కింద‌ట‌.. ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం అసెంబ్లీ వేదిక‌గా నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దివంగ‌త వైఎస్సార్‌.. వైద్య రంగానికి ఎన్నో చేశార‌ని.. ఆయ‌న సేవ‌ల‌కు స‌రైన గుర్తింపు రాలేద‌ని.. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. అందుకే.. ఎన్టీఆర్ పేరు మార్చి.. వైఎస్సార్‌.. హెల్త్ యూనివ‌ర్సిటీగా పేరు పెడుతున్నామ‌ని చెప్పారు. ఎన్టీఆర్ అంటే..త‌న‌కు ఎన‌లేని అభిమాన‌మ‌న్నారు. అంతేకాదు.. చంద్ర‌బాబు …

Read More »

చంద్ర‌బాబు ఓట‌మి సాధ్య‌మేనా?.. కుప్పంపై వైసీపీ దుస్సాహ‌సం?

కుప్పంలో చంద్రబాబును ఓడించి.. ఎలాగైనా ఈ సారి పాగా వేయాలని ఒక టార్గెట్‌ను జగన్ ఫిక్స్ చేసుకున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టార్గెట్‌కు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. అయితే ఇది సాధ్య‌మేనా? మూడు ద‌శాబ్దాల‌కు పైగా.. చంద్ర‌బాబు వెంట న‌డుస్తున్న జ‌నాలు.. జ‌గ‌న్‌ను న‌మ్మే ప‌రిస్థితి ఉందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. తాజాగా సీఎం జగన్ కుప్పంలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి …

Read More »

మునుగోడు ఉపఎన్నిక ఎఫెక్టేనా ?

తెలంగాణా రాజకీయాల్లో ఇప్పుడు ఎన్ ఫోర్స మెంటు డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు సంచలనంగా మారింది. రెండు ప్రధాన పార్టీల నేతలే టార్గెట్ గా ఈడీ నోటీసులు, సోదాలు పెరిగిపోతున్నాయి. దాంతో రెండు పార్టీల నేతల్లోని నేతల్లో కలవరం మొదలైంది. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలను ఈడీ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండు వేర్వేరు కారణాలతో ఈడీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు నోటీసులిస్తోంది. ఫలానా తేదీన …

Read More »

మోడీకి షాక్ ఇచ్చిన వెంక‌య్య నాయుడు.. కీల‌క కామెంట్లు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై ఎక్క‌డ వేదిక ఎక్కినా.. పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించే మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు.. తాజాగా సీరియ‌స్ కామెంట్లు చేశారు. మోడీపై ఒక‌ర‌కంగా.. సుతిమెత్త‌ని విమ‌ర్శ‌లే చేశార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఆయ‌న రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా ఉన్న స‌మ‌యంలో.. ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. విప‌క్షాల‌కు క్ర‌మ శిక్ష‌ణ లేద‌ని.. వారికి రాజ‌కీయాల ప‌ట్ల నిబద్ధ‌త లేద‌ని.. ప్ర‌తిదాన్నీ.. రాజ‌కీయం చేస్తార‌ని.. ఇలా విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. …

Read More »