తెలంగాణలో ఇంటి పార్టీ ని ఢీ కొనడం రేవంత్ రెడ్డి వల్ల కావడం లేదు. గులాబీ దండు బాగానే ఉంది. పనిచేస్తుంది. విమర్శలు ఉన్నా, ఆర్థిక సంబంధ ఆరోపణలు నేరాలు ఉన్నాక కూడా బాగానే పేరు తెచ్చుకుంటుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి ఎక్కువగా వచ్చిన విమర్శలు క్రమంగా ఇప్పుడు తగ్గిపోతున్నాయి. అంటే ఆ పార్టీ ద బెస్టు అని కాదు కానీ, వాటిపై ఎన్ని సార్లు మాట్లాడినా …
Read More »పీకే వెనుక ఉన్నది ఎవరో తెలిసిపోయింది
ప్రశాంత్ కిషోర్… ప్రాంతీయ రాజకీయాలే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఓ సంచలనం. వ్యూహకర్తగా విజయం సాధించిన పీకే అక్కడి నుంచి రాజకీయ నేతగా అడుగులు వేద్దాం అనుకున్న సమయంలో కాంగ్రెస్తో జర్నీకి సిద్ధమయ్యారు. అయితే, చర్చలు ఎంతకు తెగకపోవటంతో.. తాజాగా కొత్త పార్టీ ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ పంచుకున్నాడు. త్వరలో జాతీయ పార్టీని స్థాపించబోతున్నట్టు సోషల్ మీడియాలో హింట్ ఇచ్చేశాడు. దీంతో దేశ రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్ …
Read More »నేపాల్ పబ్ లో రాహుల్.. పక్కనున్న ఆమె ఎవరు?
మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా తాజాగా సంచలన ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది. యాభై ఏళ్ల వయసులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా వ్యవహరిస్తున్న ఆయనతో సన్నిహితంగా ఉండే మహిళలకు సంబంధించిన ఫోటోలు కొన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావటం.. రచ్చ చోటు చేసుకోవటం లాంటివి తెలిసిందే. తాజాగా నేపాల్ లో ఆయనో పబ్ లో ఉండటం కలకలం రేపితే.. ఆయన వెంట ఉన్న …
Read More »పార్టీలో గొడవలు.. లక్ష్యం మాత్రం ఒక్కటే: రేవంత్
కాంగ్రెస్ పార్టీని పరేడ్ గ్రౌండ్ తో పోల్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారులో సదరు యాంకర్ పార్టీలోని విబేధాల గురించి ప్రస్తావించారు. దానికి రేవంత్ సమాధానమిస్తూ పరేడ్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడేటోళ్ళు ఆడుతుంటారు. ఫుట్ బాల్ ఆడేవాళ్ళు ఆడుతుంటారు. బాడ్మింటన్ ఒకపక్క ఆడుతుంటారు, బాస్కెట్ బాల్ ఆడుతుంటారన్నారు. గ్రౌండ్ లో ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటారు అయితే ప్రత్యర్ధులతో మ్యాచ్ …
Read More »PK: ఎక్కువగా ఊహించుకుంటున్నారా?
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారా ? ఇపుడిదే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. రాజకీయ నేత వేరు రాజకీయ వ్యూహకర్త వేరు. రాజకీయ నేతలు 24 గంటలూ జనాల్లోనే తిరుగుతుంటారు. కాబట్టి జనాలతో ప్రత్యక్ష సంబందాలుంటాయి. రాజకీయ వ్యూహకర్తలు ఎప్పుడూ తెరవెనుకే ఉంటారు. వీళ్ళకు జనాలతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. ఇపుడిదంతా ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే విషయంలో పీకే తాజాగా చేసిన …
Read More »బీఆర్ఎస్ అంటే బార్ ఆండ్ రెస్టారెంట్ సమితి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన పరిపాలనపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడే వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల మరోమారు తనదైన శైలిలో కామెంట్లు చేశారు. పాదయాత్రలో అశ్వారావుపేట నియోజక వర్గం దమ్మపేట మండల కేంద్రంలో వైఎస్సార్ తెలంగాణ బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీపై షర్మిల మండిపడ్డారు. “కేసీఆర్ సిగ్గులేకుండా ఒక ప్లీనరీ పెట్టారు. మొదటి తీర్మానం …
Read More »రెండు పార్టీల్లోనూ.. ఒక్కటే చింత
ఏపీలో అధికార వైసీపీలోను, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోనూ ఒకే విధమైన సమస్య తెరమీదికి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చేయాలని తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి అధికారం దక్కించుకుని రికార్డు సృష్టించాలని ప్రయత్నిస్తుంటే.. టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిందనేది ఆ పార్టీ నేతల మాట. దీంతో రెండు …
Read More »ప్రజల్లో తిరగలేం… సీఎంకు వైసీపీ నేతల గగ్గోలు!
త్వరలోనే అధికార వైసీపీ నేతలు.. ఇంటింటికీ వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంబిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడమే లక్ష్యంగా పార్టీ అధినేత జగన్.. వేస్తున్న అడుగుల్లో ఇది 2024 ఎన్నికలకు సంబంధించిన కీలక అంశంగా మారుతుంది. జగన్ ఆదేశాల మేరకు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు.. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్లాలి. ఇంటింటికీ తిరగాలి. వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివరించాలి. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీని గెలిపించాలని …
Read More »వచ్చే ఎన్నికల్లో.. జనసేన టార్గెట్ ఎంత?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం.. ఖాయమని.. ఆ పార్టీ అధినేతే పలుమార్లు ఇటీవల కాలంలో వ్యాఖ్యానించారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేన లక్ష్యం అధికారమే అనే విషయం అందరికీ అర్ధమైంది. ఓకే.. మరి టార్గెట్ ఎంత? ఎన్ని స్థానాల్లో విజయం సాధించాలని.. లక్ష్యంగా పెట్టుకుని.. ఎన్ని స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కాలని నిర్ణయించుకున్నారు? అనేది ఇప్పుడు జనసేన గురించిన ప్రధాన చర్చగా …
Read More »రాహుల్ క్రేజ్ పెంచుతున్న ఉస్మానియా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అందరిలోను టెన్షన్ పెంచేస్తోంది. మే 6వ తేదీన వరంగల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. రైతుల సమస్యలు, పరిష్కారాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల పరామర్శే టార్గెట్ గా బహిరంగ సభ జరగబోతోంది. బహిరంగ సభ నిర్వహణకు ముందుగానే అనుమతి తీసుకున్నారు కాబట్టి దీనిపై ఎలాంటి సమస్య లేదు. రాహుల్ రెండు రోజుల పర్యటనలో విద్యార్థులు, నిరుద్యోగులతో ముఖాముఖి …
Read More »కేసీయార్ కు రెండువైపులా పెరిగిపోతున్న వేడి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కు రాజకీయ వేడి రెండువైపులా పెరిగిపోతోంది. ఈనెల 6వ తేదీన వరంగల్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారు. వరంగల్ లో రైతులకు మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను కూడా వేదిక మీదకే తీసుకొచ్చి మాట్లాడించబోతున్నారు. వారితో రాహుల్ ముఖాముఖి నిర్వహించబోతున్నారు. అంటే రాహుల్ సభలో రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలే …
Read More »చిరుది ఆంధ్రా అయినా.. ఆయన తెలంగాణ బిడ్డే
కొన్ని సార్లు మాటల్లో అతి ఉండనివ్వండి కానీ కొన్ని అయినా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కరోనా వేళల్లో చిరు అందించిన సాయం మొదలుకుని కార్మికులు తమ జీవితాలు ఏ విధంగా సంస్కరించుకోవాలో వరకూ ఎన్నో విషయాలు ఆసక్తిదాయకంగా, ఆవేశపూరితంగా టీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. నేను చిరంజీవి అభిమానిని అంటూ తన ఆనందం పంచుకుని, త్వరలో తానూ సినీ నిర్మాణం చేపట్టనున్నానని సభా ముఖంగా ప్రకటించారు. చిరును ఉద్దేశించి మీరూ, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates