క్విజ్ లో పార్టిసిపెంట్ కు ఛాయిస్ ఇచ్చినట్లే చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర జనాలకు ఛాయిస్ ఇచ్చారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం రాజధానిగా కావాలా ? లేకపోతే విశాఖపట్నం అభివృద్ధి కావాలా ? అని ప్రశ్నించారు. ఛాయిస్ ఇస్తే ఎవరైనా విశాఖను రాజధానిగా కావాలనే అనుకున్నారేమో.. కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని డెవలప్ చేస్తానని, విశాఖను కూడా అభివృద్ధి చేసే …
Read More »జాతీయ మీడియా దృష్టికి చేరిన ఏపీ హోంమంత్రి కామెంట్లు
రేపల్లె రైల్వే స్టేషన్లో వివాహితపై అత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా ఆమె భర్తపై దాడికి దిగారు. అయితే, అత్యాచారానికి గురైన బాధితురాలి విషయంలో అన్నివర్గాల నుంచి సానుభూతి వ్యక్తమవుతుండగా, ఏపీ హోంమంత్రి తానేటి వనిత చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అత్యాచారం ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని, ఆ సమయంలో నెలకొన్న పరిస్థితులతో అప్పటికప్పుడు …
Read More »ఆ రేప్ లు చేసింది టీడీపీ వారే:జగన్
కొద్ది రోజులుగా ఏపీలో వరుస గ్యాంగ్ రేప్ ఘటనలు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, పదో తరగతి పరీక్షల పేపర్లు వరుసగా లీక్ అవుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే టెన్త్ పేపర్ల లీక్ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. పదో తరగతి పరీక్ష పేపర్లను నారాయణ, చైతన్య స్కూల్ నుంచి లీక్ చేయించారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ రెండు పేపర్లు నారాయణ …
Read More »యాదాద్రి పనులు మరీ ఇంత నాసిరకమా ?
ముఖ్యమంత్రి కేసీయార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయిస్తున్న యాదాద్రి పనుల డొల్లతనం ఒక్కసారిగా బయటపడింది. బుధవారం కురిసిన వర్షానికి ఆలయం లోపలంతా నీళ్ళు నిండిపోయింది. ఆలయానికి వెళ్ళే ప్రధాన రోడ్డు కుంగిపోయింది. ఆలయంలోని గదుల్లోకి, హాళ్ళలోకి కూడా పెద్ద ఎత్తున నీరుచేరిపోయింది. ప్రసాదాలుండే గదులు, భక్తుల క్యూలైన్లు, విశ్రాంతి తీసుకునే గదులు కూడా నీళ్ళతో నిండిపోయింది. రోజులో కొద్దిసేపు కురిసిన గట్టి వర్షానికే యాదాద్రి లోపలా, బయట పరిస్థితి ఇంత …
Read More »‘రాహుల్ గాంధీ ఎక్కడికి పోతే అక్కడ కాంగ్రెస్ గల్లంతు’
గత కొద్దికాలంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణలో రాజకీయం రూట్ మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు ఇన్నిరోజులు సైలెంట్గా ఉన్నప్పటికీ తాజాగా నేరుగా స్పందిస్తున్నారు. చోటామోటా నేతలు కాకుండా ఏకంగా ముఖ్య నేతలే కాంగ్రెస్ నాయకుడి పర్యటనను టార్గెట్ చేశారు. …
Read More »ఈటల పై కేసీఆర్ కోపం తగ్గలేదా…
దాదాపు ఏడాది కిందట, సంచలన రీతిలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతగా ఉన్న ఈటల రాజేందర్ మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. తనను అన్యాయంగా టార్గెట్ చేశారని ఆవేదన చెందిన ఈటల టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి అనంతరం వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున బరిలో దిగి సంచలన విజయం సాధించడం ద్వారా తన సత్తా చాటారు. ఇదిలాఉంటే, ఇప్పటికీ గులాబీ దళపతి …
Read More »ఓయూలో రాహుల్ పర్యటనను అడ్డుకోవద్దు: హైకోర్టు ఆదేశం
ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించేందుకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ.. రాహుల్ గాంధీకి.. రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఆయన పర్యటనను అడ్డుకోవద్దని.. యూనివర్సిటీ అధికారులను ఆదేశించింది. అదేసమయంలో వైస్ చాన్సెలర్.. రాహుల్ పర్యటనకు తక్షణం అనుమతి మంజూరు చేయాలని.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. రాజకీయ , వివాదాస్పద అంశాల జోలికి పోవద్దని.. కోర్టు కాంగ్రెస్ను ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు ఈ విషయంపై నెలకొన్న సందేహాలు, వివాదాలకు తెరపడినట్టు …
Read More »వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మరో సెంటిమెంట్ దొరికేసిందట
నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమా లేదంటే ముందస్తు ఎన్నికల ప్లాన్ ఉందా అనే అంచనాలు పక్కనపెడితే… తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలుకొని ప్రతిపక్షాల వరకు ఈ ఎత్తుగడల్లోనే బిజీగా ఉన్నాయి. అయితే, రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యం అయితే టీఆర్ఎస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా మేరకు …
Read More »చంద్రబాబు- టాటా కల నెరవేరింది!!
ఎస్! విజన్ ఉన్న నాయకుడు.. సేవ చేయాలనే సంకల్పం ఉన్న టాటా సంస్థ. సంయుక్తంగా.. కన్న కల.. కేన్సర్ ఆసుపత్రి. క్యాన్సర్ను పూర్తి స్థాయిలో నిర్మూలించే దిశగా వేసిన అడుగులు ఇప్పుడు ఫలించాయి. తిరుపతిలోని జూపార్కు రోడ్డులో టీటీడీ సహకారంతో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వ ర ఇన్స్టిట్యుట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్డ్స్ రీసెర్చ్ (ఎస్వీఐసీఏఆర్) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. క్యాన్సర్ బాధితులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి …
Read More »మోడీ మనసు గెలుకునేందుకు కష్టపడుతున్న విజయసాయిరెడ్డి
వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఆ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి పార్టీ రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా ఉంటారో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్గా ఉంటుంటారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి జాతీయ రాజకీయాల్లోని వివిధ పరిణామాలపై కూడా అదే రీతిలో స్పందిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లల్లో పడేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ యువనేత …
Read More »2024కు ముందే ఉమ్మడి పౌరస్మృతి.. మైనారిటీలే టార్గెట్?
యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు ఎక్కువయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు ముందే కచ్చితంగా దీన్ని అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అమిత్ షా భోపాల్ పర్యటనలో దీనిపై హింట్ ఇచ్చినట్లు బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి) అమలుపై మధ్యప్రదేశ్ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ …
Read More »కేటీఆర్ను ఓడిస్తా.. త్వరలో పాదయాత్ర: కేఏ పాల్
తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రపంచ శాంతి దూత కేఏ పాల్ విరుచుకుపడ్డారు. తనపై దాడి చేయించింది డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమార్ అని ఆరోపించారు. తాను వస్తున్నానని… ఇకపై తెలంగాణలో కేసీఆర్ ఆటలు సాగవని పేర్కొన్నారు. ‘తెలంగాణలో ఇక మీ ఆటలు సాగవు’ అని ప్రభుత్వంపై పాల్ మండిపడ్డారు. తాను ప్రపంచ శాంతి దూతగా రాలేదని… ప్రజాశాంతి పార్టీ అధినేతగా వచ్చానని పేర్కొన్నారు. కేసీఆర్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates