Political News

మునుగోడు: కాంగ్రెస్ ఓటుపై టీఆర్ఎస్‌, బీజేపీ క‌న్ను!

మునుగోడు ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార పార్టీ టీఆర్ ఎస్, బీజేపీలు ఒక్క ఓటును కూడా చేజారి పోకుండా చేసేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా.. గ‌త 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో త‌మ‌కు ప‌డ‌ని ఓట్లు ఎన్ని.. పొరుగు పార్టీ అప్ప‌ట్ల‌లో బ‌లంగా ఉన్న పార్టీ కాంగ్రెస్‌కు వ‌చ్చిన ఓట్లెన్ని అనే విష‌యాల‌పై దృష్టి పెట్టాయి. ఇలా.. త‌మ‌కు వీక్‌గా ఉన్న మండలాలపై ప్రత్యేక …

Read More »

2024 ఎన్నిక‌లే టార్గెట్‌గా జ‌గ‌న్ కొత్త టాస్క్ అదిరిపోలే…!

వైసీపీ వ్యూహాల‌మీద వ్యూహాలు పన్నుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌ను వివిధ ప‌థ‌కాల‌తో ఆక‌ర్షించిన వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు సామాజిక వ‌ర్గాల వారిని మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా త్వ‌ర‌లోనే క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే.. కులాల వారిగా ఇప్ప‌టికే ఏర్పాటు చేసిన కార్పొరేష‌న్ల నుంచి సుమారు 56 క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వీటికి.. …

Read More »

అప్ప‌ట్లో టీడీపీ-వైసీపీ, ఇప్పుడు వైసీపీ-జ‌న‌సేన‌: వ్యూహం మారిదంతే…!

అప్ప‌ట్లో అంటే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీకి, అధికారంలో ఉన్న‌ టీడీపీకి ముందు జోరు యుద్ధం సాగింది. నువ్వా-నేనా అనే రేంజ్‌లో రాజ‌కీయాలు సాగాయి. ఈ క్ర‌మంలోనే 2019లో విజ‌యం ద‌క్కించుకునేందుకు టీడీపీ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను సినిమాగా తీసుకువ‌చ్చిందనే ప్ర‌చారం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ స్థానంలో ఉండి.. ఆయ‌న పాత్ర‌ను పోషించారు. ఈ క్ర‌మంతో ఎన్టీఆర్‌ సినిమా తెర‌మీదికి వ‌చ్చింది. ఇక‌, దీనికి …

Read More »

ఎవ‌రు ఎవ‌రికి బానిస‌లు అంబ‌టి స‌ర్‌!!

ఔను! తాజాగా ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారానికి దారితీస్తోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను ఉద్దేశించి మంత్రి అంబ‌టి తీవ్ర‌మైన వ్యాఖ్య చేశారు. ఇది ఆయ‌న స్థాయికి అంటే.. మంత్రిగా త‌గ‌ని వ్యాఖ్య‌. ఏ గ‌ల్లీ నాయ‌కుడో లేక పోతే మంత్రి ప‌ద‌విలో లేని నాయ‌కుడో చేస్తే.. వేరేగా ఉండేది. కానీ, ఆయ‌నే నోరు పారేసుకున్నారు. బానిస‌సేన అధ్య‌క్షుడు .. మ‌ళ్లీ వ‌చ్చాడండి రాష్ట్రానికి అని …

Read More »

చేతులు ఎత్తి ద‌ణ్నం పెట్టి చెబుతున్నా.. : కేసీఆర్‌

మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారంలో కేసీఆర్ పాల్గొన్నారు. ప్ర‌సంగించింది చాలా కొద్దిసేపే అయినా..సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. “ఎన్నిక‌లు రాగానే మ‌న‌కొక గ‌త్త‌ర ప‌ట్టుకుంటుంది. కొంద‌రు ఎన్నిక‌లు వ‌స్తే గాలిపైనే న‌డుస్త‌రు. ఒక గాలి కాదు.. ఒక గ‌త్త‌ర కాదు. విచిత్ర వేష‌గాళ్లు.. అనేక మంది.. అనేక పార్టీలు వ‌స్తాయి. వాళ్ల‌కు గాయ్‌గాయ్ గ‌త్త‌ర వ‌స్త‌ది. మ‌న‌కెందుకు రావాలి? ద‌య‌చేసి ఆలోచించండి. నేను చెప్పాన‌ని కాదు. త‌మ్మినేని వీర‌భ‌ద్రం చెప్పార‌ని కాదు.. …

Read More »

ఏపీలో బీజేపీకి అభ్యర్థులు ఎక్కడ !

రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి ఏంటి? ఎలా ముందుకు సాగాలి? ఎంత‌సేపూ.. కేంద్రంపైనే ఆధార‌ప‌డాలా? లేక మనకంటూ.. ఏమైనా ఆలోచ‌న ఉందా? ఇదీ.. బీజేపీ రాష్ట్ర‌నాయ‌కుల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. తాజాగా ఇదే విష‌యంపై కొంద‌రు నాయ‌కులు కూడా.. పార్టీ చీఫ్ సోము వీర్రాజును క‌లిశారు. రాష్ట్రం లోని రెండు ప్ర‌దాన పార్టీలు దూకుడుగా ముందుకుసాగుతున్నాయి. మ‌రి మ‌న సంగ‌తి ఏంటి? అనివారు ప్ర‌శ్నించారు. ఎందుకంటే.. అటు వైసీపీ అయినా.. ఇటు టీడీపీ …

Read More »

పైన మోడీ.. ఇక్కడో బోడి.. మధ్యలో ఈడీ

మాటకారితనంలో, ప్రత్యర్థుల మీద పంచులు వేయడం, పదునైన విమర్శలు గుప్పించడంలో తండ్రి కేసీఆర్‌కు తగ్గ తనయుడిగా ఎప్పుడో రుజువు చేసుకున్నాడు కేటీఆర్. కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక ముంగిట ఆయన ఆయన తన మాటల పదును మరోసారి చూపించారు. టీవీ9 స్టూడియోలో కూర్చుని ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ప్రత్యర్థులపైకి తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ఒక కామెంట్ వైరల్ అయింది. ‘మోడీ …

Read More »

కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. సీబీఐ రావొద్దంటూ జీవో!

తెలంగాణ సర్కార్ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఉండేది. గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 30వ తేదీరోజే జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది. అయితే, దీనిని ఇప్ప‌టి వ‌రకు బ‌య‌ట‌పెట్ట‌లేదు. నిజానికి ఇది ఆగ‌స్టులోనే తీసుకుంటే.. రెండు మాసాల పాటు ఏంచేశార‌నేది ప్ర‌శ్న‌. …

Read More »

జోడోయాత్ర : రాహుల్ సండే స్పెషల్ వైరల్

గతానికి విరుద్దంగా వర్తమాన రాజకీయాల్ని గమనిస్తే.. ఒక కొత్త కోణం కనిపిస్తుంది. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే కొత్త తరహా కుట్రలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. సున్నిత మనస్కుడ్ని చేతకానివాడిలా.. శాంత స్వభావిని పిరికివాడిలా.. సర్దుకుపోయే గుణాన్ని ధైర్యం లేకపోవటాన్ని..పదవీ కాంక్షను ప్రదర్శించని వ్యక్తిని పప్ను మాదిరిగా చిత్రీకరిస్తున్న వైనం భారతావనిలో చూస్తున్నాం. దీనికి నిలువెత్తు నిదర్శనంగా రాహుల్ గాంధీని చెప్పాలి. ఆయనకు సంబంధించిన గుణాల్ని బయటకు రాకుండా.. ఆయన …

Read More »

ఎన్టీఆర్ కు సీఎం ఆహ్వానం.. తెర‌వెనుక బీజేపీ?

తన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. ఈ విష‌యంలో క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ బొమ్మై ప్ర‌మేయం ఉంద‌ని అంటున్నారు. పైగా.. బీజేపీ కూడా ఉంద‌నే గుస‌గుస కూడా వినిపిస్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే ఏడాది క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ను ఆక‌స్మికంగా అసెంబ్లీకి రావాల‌ని ఆహ్వానించ‌డం వెనుక బీజేపీ ఖ‌చ్చితంగా …

Read More »

తుమ్మ‌ల బ్యాక్.. టీడీపీలో జోష్‌!

సీనియ‌ర్ నాయ‌కుడు, వివాద ర‌హిత నేత‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అంద‌రికీ సుప‌రిచితులే. తెలంగాణలోని ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో చ‌క్రం తిప్పిన ఆయ‌న టీడీపీలో ఉండ‌గా మంత్రిగా కూడా ప‌నిచేశారు. జిల్లాను శాసించే స్థాయికి ఎదిగారు. అయితే, తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత టీడీపీ కొంత వెనుక బ‌డ‌డంతో ఆయ‌న త‌న రాజ‌కీయాల‌ను మార్చుకుని తెలంగాణ రాష్ట్ర‌స‌మితిలోకి వెళ్లిపోయారు. అయితే.. ఇక్క‌డ మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆయ‌న టీడీపీ సైకిల్ …

Read More »

విశాఖ‌లో ప‌వ‌న్ సంచ‌ల‌న ‘మార్చ్‌!’

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ‌ను విడిచి పెట్ట‌డం లేదు. ఈ నెల 5న విశాఖ కేంద్రంగా ఆయ‌న జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే, అదేరోజు వైసీపీ నాయ‌కులు గ‌ర్జ‌న పేరుతో హ‌ల్చ‌ల్ చేశారు. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధాని చేయాల‌నే డిమాండ్‌తో వైసీపీ నేత‌లు ఇక్క‌డ ర్యాలీ నిర్వ‌హించారు.ఆ త‌ర్వాత విశాఖ విమానాశ్ర‌యంంలో ఏర్ప‌డిన వివాదం చినుకు చినుకు గాలి వాన అయిన చందంగా ప‌వ‌న్‌కు, వైసీపీ నేత‌ల‌కు …

Read More »