Political News

వైసీపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో చెప్పేసిన ప‌వ‌న్‌.. లెక్క ఇదే!

ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. తమ‌కు.. 150 సీట్ల క‌న్నా ఎక్కువ‌గానే వ‌స్తాయ‌ని.. వైసీపీ నాయకులు త‌ర‌చుగా చెబుతున్నారు. ఇక‌, సీఎం జ‌గ‌న్ అయితే.. మ‌రో రెండు అడుగులు ముందుకు వేసి.. ఇన్ని ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం కాబ‌ట్టి.. మ‌న‌కు 175 కు 175 సీట్లు ఎందుకు రావ‌ని.. పార్టీ నాయ‌కుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. వారికి స‌రికొత్త టార్గెట్లు కూడా పెడుతున్నారు. అయితే.. ఈ లెక్క‌ల విష‌యంపై తాజాగా.. జన‌సేన అధినేత ప‌వ‌న్ …

Read More »

సంక్ష‌మం చాల‌దు.. భావోద్వేగ‌మే బెట‌ర్‌.. వైసీపీ వ్యూహం ఇదేనా?

ఇప్ప‌టి వ‌ర‌కు సంక్షేమాన్ని న‌మ్ముకుని.. ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని అనుకున్న ఏపీ స‌ర్కారు వ్యూహం మార్చి నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. సంక్షేమం ఒక్క‌టే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గ‌ట్టెక్కించే ప‌రిస్థితి లేద‌ని.. పార్టీ నాయ‌కులు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌లు.. ఏపీలో గ‌త ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. సంక్షేమం ఒక్క‌టే ప్ర‌భుత్వాల‌ను నిల‌బెట్టిన ప‌రిస్థితి లేదు. ప్ర‌జ‌ల‌ను మెప్పించాలంటే.. అభివృద్ధిని కూడా జోడించాలి. అయితే.. ‘ఆ ఒక్క‌టీ …

Read More »

అమ‌రావ‌తిపై ఏపీ స‌ర్కారుకు ఎదురు దెబ్బ‌ !

ఏపీ రాజ‌ధాని న‌గ‌రం అమరావతిని మున్సిపాల్టీగా మార్చే విష‌యంలో స‌ర్కారుకు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ నెల 12 నుంచి నిర్వ‌హించిన గ్రామ స‌భ‌లు ముగిశాయి. అయితే.. ఈ గ్రామసభల్లో రైతులు ఎవ‌రూ కూడా మునిసిపాలిటీకి.. అనుకూలంగా చెయ్యెత్త‌లేదు. పైగా.. మునిసిపాలిటీ కాదు.. మ‌హా సిటీ కావాల‌ని డిమాండ్ చేశారు. తుళ్లూరు మండలంలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలు కలిపి మున్సిపాల్టీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం …

Read More »

ఇక్కడ టీడీపీకి అభ్యర్ధి దొరికినట్లేనా ?

చాలా కాలంగా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్ధి లేరు. ఒకపుడు టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో ఇపుడు అసలు అభ్యర్ధే లేరంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇలాంటి నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయం చంద్రబాబునాయుడుకు పెద్ద సమస్యగా మారింది. ఇదే సమయంలో వైసీపీ తరపున మాజీ మంత్రి కొడాలినాని చాలా బలమైన క్యాండిడేట్ గా ఉన్నారు. గడచిన మూడున్నరేళ్ళుగా కొడాలి తన టార్గెట్ …

Read More »

‘మీ రాజ‌ధాని ఏదంటూ మా అమ్మాయిని ఆట‌ప‌ట్టిస్తున్నారు’

ఏపీ రాజ‌ధాని అంశం.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఏపీకి రాజ‌ధాని ఏదీ.. అంటూ.. ఇటీవ‌ల‌.. ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు నెట్ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. దీంతో రాజ‌కీయంగా కూడా ఇది అప్ప‌ట్లో దుమారం రేపింది. ఒక‌.. క్యాంప‌స్‌లో ప్ర‌సంగించేందుకు వైసీపీ ఎంపీ వెళ్లిన సంద‌ర్భంగా.. అక్క‌డి విద్యార్థులు.. ‘మూడు రాజ‌ధానుల‌తో అభివృద్ధి సాధ్య‌మేనా?’ అని ప్ర‌శ్నించ‌డం కూడా వైసీపీని …

Read More »

ప్ర‌కాష్ రాజ్ సూప‌ర్ క్వ‌శ్చ‌న్‌.. ఆన్స‌ర్ దేదో మోడీజీ!

బ‌హుభాషా న‌టుడు.. ఫైర్‌బ్రాండ్ ప్ర‌కాష్ రాజ్‌.. తాజాగా చేసిన ట్వీట్‌.. రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది. త‌రచుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించే ప్ర‌కాష్ రాజ్‌.. ఆయ‌న విధానాలను నిశితంగా విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో క‌వులు, ర‌చ‌యిత నిర్బంధాల నుంచి ముస్లింల‌పై దాడుల వ‌ర‌కు అనేక సంద‌ర్భాల్లో ప్ర‌కాష్‌రాజ్‌.. త‌న విమ‌ర్శ‌నాస్త్రాల‌ను ఎక్కు పెట్టారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆయ‌న ప్ర‌ధాని మోడీ ని టార్గెట్ చేశారు. …

Read More »

రేవంత్ అంతపెద్ద ఆఫర్ ఇచ్చారా ?

మునుగోడు ఉపఎన్నికలో గెలుపు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టగా మారింది. టీఆర్ఎస్ సంగతి పక్కన పెట్టేస్తే కాంగ్రెస్, బీజేపీలకు మరీ ప్రతిష్టగా మారింది. కారణం ఏమిటంటే ఇక్కడ ఎంఎల్ఏగా ఉండి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ నేతే కాబట్టి. సో తన సీటును మళ్ళీ గెలిపించుకోవటం కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రేవంత్ రెడ్డికి బాగా ప్రతిష్టగా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంఎఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరి …

Read More »

అమిత్ షా సీరియస్ అయ్యారా ?

కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా విమోచన దినోత్సవ కార్యక్రమంలో హాజరైన హోంశాఖ మంత్రి అమిత్ షా నేతలపై బాగా సీరియస్ అయినట్లు సమాచారం. విమోచన దినోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రత్యేకించి బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రధానంగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపు విషయంపైనే జరిగింది. ఈ సమావేశంలో నేతల తీరుపై బాగా మండిపడినట్లు సమాచారం. కారణం ఏమిటంటే మునుగోడులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందనే వాతావరణం లేకపోవటమే. …

Read More »

పాదయాత్ర ఫైనల్ … కుప్పం నుంచే ఆరంభం !

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి మార్గాల్లో పాదయాత్ర చేయటం కూడా ఒకట. అంటే చంద్రబాబు పాదయాత్ర చేస్తారని కాదు. ఆయన కొడుకు నారా లోకేష్ పాదయాత్రను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. వచ్చేఏడాడి జనవరి 26వ తేదీ రిపబ్లిక్ దినోత్సవం రోజున పాదయాత్ర ఆరంభించాలని ముహూర్తం రెడీ చేసుకున్నట్లు ప్రచారం మొదలైంది. తన పాదయాత్రను లోకేష్ చిత్తూరు జిల్లాలోని కుప్పంలో …

Read More »

అప్పుల లెక్కలే తప్పుగా చెబితే ..

రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు, ఆర్థిక ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీలేదని.. కొవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి సవాళ్లు విసిరినా ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంతేకాదు.. ఆయ‌న గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు. ఈ క్ర‌మంలో గ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల రాళ్లు రువ్వారు. ఇదే నిజం అనుకుందాం. కానీ, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ బలహీనంగా ఉందని రేటింగు సంస్థ క్రిసిల్‌ ఆగస్టులో పేర్కొంది. అమరావతి బాండ్ల …

Read More »

కేసీయార్ ప్లాన్ మామూలుగా లేదుగా..

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని చాలా స్పీడ్ మీదున్న కేసీయార్ ప్రత్యేకంగా తన టీమును రెడీ చేసుకుంటున్నారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా కేసీయార్ చేసిన ప్రకటన ఏమిటంటే ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానన్నారు. ఒకవైపు జాతీయ పార్టీ పెట్టాలనే ప్రయత్నాలు చేస్తునే మరోవైపు క్రియాశీలకంగా ఉంటానని ప్రకటించటంలో అర్ధమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. సొంతంగా పార్టీ పెట్టుకున్నాక క్రియాశీలకంగా ఉండక వేరేదారేముంది …

Read More »

అమ‌రావ‌తి పై త‌న ప‌ట్టును వీడ‌డం లేదు

jagan

ఏపీ స‌ర్కారు.. అమ‌రావ‌తిపై త‌న ప‌ట్టును వీడ‌డం లేదు. 3 రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అని, దీనిని మూడు మాసాల్లోనే డెవ‌ల‌ప్ చేసి.. రైతుల‌కు ఇచ్చిన హామీ మేర‌కు.. ఫ్లాట్లు అభివృద్ది చేయాల‌ని.. అప్ప‌గించాల‌ని కూడా.. ఆదేశించింది. అయితే.. మూడు మాసాలు దాటిపోయినా.. ఏపీ స‌ర్కారు దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. తాజాగా.. మాత్రం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. …

Read More »