వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డి కొండచిలువలు, పాములు, సాలీళ్లు, పక్షులు, ఇతర జంతువులతో గడిపారు. ఆ ఫొటోలను ట్విట ర్లో పోస్ట్ చేశారు. అవి శంషాబాద్ ఫామ్లోని దృశ్యాలని తెలిపారు. దీంతో.. సాయిరెడ్డికి శంషాబాద్ ఫామా హౌస్ ఉందా… అనే చర్చ మొద లైంది. ఆ తర్వాత… ఆ పాములు, పక్షులను గతంలో ఎక్కడో చూశామే అనే సందేహమూ కలిగింది. చివరికి.. కేసినో వివాదంలో విచారణ ఎదుర్కొం టున్న …
Read More »చంద్రబాబుకు గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ఐదుగురు దోచుకుంటున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. పనిచేయని వారికి టికెట్లు ఇవ్వవద్దని చంద్రబాబును కోరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకం కాబట్టి.. ఎటువంటి రాజీలు లేకుండా ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర సంక్షేమం కోసం అందరి సహకారం తీసుకోవడంలో తప్పులేదని తెలిపారు. సమయం లేదు మిత్రమా అనే బాలకృష్ణ డైలాగ్ స్ఫూర్తితో అంతా ఎన్నికలకు సిద్ధం కావాలని అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఫలానా …
Read More »ఇదేం ఖర్మ ఇది శర్మ గారి ఐడియా!
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల హ్యహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ మొదటిసారి అధికారికంగా పార్టీ నేతల ముందుకువచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ కొత్తగా చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమం గురించి వేదికపై నుంచి ఆయన పార్టీ నేతలకు వివరించారు. ఆంగ్లంలో కొద్దిసేవు మాట్లాడారు. టీడీపీ తన రాజకీయ చరిత్రలో ఎన్నికలకు వ్యూహకర్తను నియమించుకోవడం ఇదే ప్రథమం. సామాజిక మాధ్యమాల …
Read More »చంద్రబాబుకు బంపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ
ఏపీ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరాం.. టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర విమ ర్శలు చేశారు. గత మూడు రోజుల పాటు చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, పత్తికొండ, ఎమ్మిగనూరు వంటి నియోజకవర్గాల్లో పర్యటించిన విషయంతెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వైసీపీ విధానాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇదే తనకు చివరి ఎన్నిక అని కూడా అన్నారు. అయితే, చంద్రబాబు నగరంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న …
Read More »చంద్రబాబుతోనే అంతం కాదు.. ఆరంభం ఎప్పుడూ ఉంటుంది..!
రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ మాటే వినిపిస్తోంది. చంద్రబాబుతోనేరాజకీయాలు అంతం కావు. ఏపీ రాజకీయాల్లోనే కాదు.. దేశరాజకీయాల్లో కూడా.. ఎప్పుడూ.. ఏదో ఒక ఆరంభం ఉంటూనే ఉంటుందని చెబు తున్నారు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తోందంటే.. వైసీపీ అధినేత, సీఎం జగన్ చేస్తున్న కామెంట్ల కార ణంగానే. ఆయన ఇటీవల నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 26 నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా నాయకులకు జగన్ …
Read More »‘ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరు’
వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ పై రాళ్లేస్తే భయపడే పార్టీ కాదని వ్యాఖ్యానించారు. టీడీపీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘అచ్చెన్నాయుడును వేధించడంతో ప్రభుత్వం దారుణాలకు తెర లేపింది. ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలీస్ కస్టడీలో ఉండగానే చంపే ప్రయత్నం చేశారు. కోర్టులు తప్పు పట్టినా ప్రభుత్వం భయపడ లేదు. ఇవాళే కాదు.. రేపు కూడా ఉంటుందని పోలీసులు గుర్తుంచుకోవాలి. ఓ …
Read More »పంచెకట్టులో మోడీ
మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి ఈవెంట్స్ కు వెళ్లినా కూడా మొదట తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఆయన ఇటీవల పంచెకట్టులో కనిపించిన విధానం అందరిని ఎంతగానో ఆకర్షించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా మోడీ పంచె కట్టులో కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్యూ)లో కాశీ తమిళ …
Read More »‘ఇదేం ఖర్మ’ టీడీపీ..
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో కొత్త కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ‘ఇదేం ఖర్మ’ పేరుతో మరో సరికొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టిం ది. తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబా బు.. పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… మూడున్నరేళ్లలో ఏపీలో ఎంతో …
Read More »ఆసుపత్రిలో కొడాలి నాని..
ఏపీ వైసీపీ నాయకుడు, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీలో రాళ్లు చేరడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. దాదాపు వారం రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం …
Read More »మంత్రికి జైల్లో ‘థాయ్ మసాజ్’లు..
మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. తిహార్ జైలులో ఉంటున్న జైన్కు సకల సౌకర్యాలు అందుతున్నట్లు అందులో స్పష్టమవుతోంది. జైలులో ఆయనకు ఓ వ్యక్తి మసాజ్ చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. కాళ్లకు నూనె రాసి మర్దనా చేస్తున్నాడు. ఇది సెప్టెంబరు 13వ తేదీ వీడియో కాగా ఆ …
Read More »బుగ్గనను సూటిగా అడిగేసి.. కడిగేశారు
అనూహ్య పరిస్థితి ఎదురైంది ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి. విజయవాడలో నిర్వహించిన వాణిజ్య సలహా మండలి సమావేశాన్ని వివిధ వ్యాపార సంఘాట ప్రతినిధులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు పడుతున్న కష్టాల్ని.. ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతూ.. ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. జగన్ ప్రభుత్వంలో అధికారుల దాడులు తరచూ జరుగుతున్నాయని.. అదేమంటే.. ప్రభుత్వానికి నిధుల కొరత అంటున్నారని.. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకుంటే మమ్మల్ని …
Read More »‘నా భార్య మంచిది కాదు .. నా భర్త తాగుబోతు ఓటేయొద్దు’
ఎన్నికలంటే ఎన్నికలే. రాజకీయాలంటే రాజకీయాలే. గతంలో ఎవరో అన్నట్టుగా.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు!! ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలిదశ డిసెంబరు 1న జరగనుంది. అయితే.. ఈ ఎన్నికల్లో అనేక చిత్ర విచిత్రాలుతెర మీదికి వస్తున్నాయి. వీటిలో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోందేంటంటే.. ఒకే స్తానం నుంచి రెండు పార్టీల తరపున పోటీ పడుతున్న భార్యా-భర్తలు! ఔను. నిజమే. మూడు ముళ్ల బంధంతో ఏకమైన ఇద్దరు దంపతులు రెండు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates