Political News

జ‌గ‌న్ అవాక్కయ్యే మాట చెప్పిన ప‌వ‌న్‌

దేవాలయాలు, మత విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు ఏవైనా చాలా సున్నితమైన అంశాలు. వీటి విష‌యంలో ఒక‌రికి అనుకూలంగా కొంద‌రికి వ్య‌తిరేకంగా ఉండ‌టం రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎంత మాత్రం మంచిది కాదు. అయితే, ఏపీలో గత కొద్ది నెలలుగా వరుస క్రమంలో జరుగుతున్న ఘ‌ట‌న‌లు కొత్త చ‌ర్చ‌కు తెర‌తీస్తున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి, వినాయకుడు, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసిన విధానం, విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు …

Read More »

2021లో కేటీఆర్ పట్టాభిషేకానికి భారీ ప్లానింగ్?

తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ లో ఇప్పుడు రెండు అంశాల మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. అందులో ఒకటి జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఒకటి కాగా.. మంత్రి కేటీఆర్ కు పట్టాభిషేకాన్ని ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతానికి భిన్నంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వీలుగా కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో.. గులాబీ …

Read More »

ఏపీపై మరో బ్యాడ్ రిమార్క్

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో కొద్ది రోజుల నుంచి రోజుకు దాదాపుగా పది వేల కేసులకు పైగా నమోదవడం కలవరపెడుతోంది. మరోవైపు, దేశంలో సంభవిస్తోన్న కరోనా మరణాల్లో 70 శాతం కరోనా మరణాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర , కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు, దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల విషయంలోనూ ఈ ఐదు రాష్ట్రాల నుంచే 62 …

Read More »

జాబ్ మార్కెట్ పై షాకింగ్ సర్వే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా ఎంత దారుణ పరిస్థితి నెలకుందన్న విషయం తెలిసిందే. దేశీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయటమే కాదు.. జాబ్ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక సర్వే రిపోర్టు బయటకు వచ్చింది. మ్యాన్ పవర్ గ్రూపు ఎంప్లాయ్ మెంట్ ఔట్ లుక్ సర్వే ఒకటి వెల్లడైంది. ఇందులో పేర్కొన్న వివరాలు షాకింగ్ గా మారాయి. కరోనా నేపథ్యంలో దేశీయంగా …

Read More »

అట్టుడికిన అంతర్వేది…మంత్రులకు చేదు అనుభవం

తూర్పు గోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో అగ్నిప్రమాదం ఘటన ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చారిత్రక రథం కాలిపోవడం కలచివేసింది. వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న అగ్నికుల క్షత్రియుడు, అలయ నిర్మాత కోపనాతి కృష్ణమ్మ నిర్మించిన ఈ రథం ప్రమాదంలో కాలి బూడిద కావడం భక్తులను ఆవేదనకు గురిచేసింది. ఉత్సవ రథం కాలిపోయిన ఘటనపై విచారణ జరపాలని విశాఖ శారదా …

Read More »

పీవీకి భారతరత్న తీర్మానం… వ్యతిరేకించిన ఎంఐఎం

తెలంగాణలో మిత్రపక్షాలుగా కొనసాగుతోన్న టీఆర్ఎస్, ఎంఐఎంలపై కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలు చాలా సందర్భాల్లో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఐం అధినేత అసదుద్దీన్ ఒవైసీల మధ్య గట్టి బంధం ఉందని, అందుకే ఒవైసీపై ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. దీనికి తగ్గట్టుగానే కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒవైసీ వంతపాడుతుంటారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటారు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఆంక్షలు …

Read More »

నూతన్ నాయుడిపై రౌడీ షీట్?

Nutan Naidu

‘దొరికితే దొంగ.. దొరకనంత వరకు దొర’ అని ఒక సామెత. నూతన్ నాయుడి వ్యవహారం ఇన్నాళ్లూ దొరలాగే సాగింది. అతడి వక్ర బుద్ధి కొత్తదేం కాదు. ఎప్పట్నుంచో అన్యాయలు, అక్రమాలు చేస్తున్నాడు. కానీ ఇన్నాళ్లూ అవేవీ బయటపడలేదు. ఇప్పుడు దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటనతో నూతన్ నాయుడి మీదికి అందరి దృష్టి మళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఇంతకుముందు నూతన్ వల్ల …

Read More »

విజయసాయికి బిగ్ రిలీఫ్

వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికినట్లే. ఎంపి జోడు పదవులు నిర్వహిస్తున్న కారణంగా ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ టిడిపి నేత రామ కోటయ్య చేసిన ఫిర్యాదును ఎన్నికల కమీషన్ కొట్టేసింది. రాజ్యసభ ఎంపిగా ఉన్న విజయసాయిని ప్రభుత్వం ఢిల్లీలో ఏపి ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. వెంటనే ఈ విషయమై తెలుగుదేశంపార్టీ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఒకేసారి ఒకవ్యక్తి రెండు పదవుల్లో ఉండకూడదంటూ సీనియర్ నేత …

Read More »

ఏపీ టు తెలంగాణ‌.. బ‌స్సులు తిరిగేస్తున్నాయ్

చ‌డీచ‌ప్పుడు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఓ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. రెండు రాష్ట్రాల మ‌ధ్య ప్రైవేటు బ‌స్సులు తిరిగేస్తున్నాయి. ఇందుకు ఇరు ప్ర‌భుత్వాల నుంచి అనుమ‌తులు ల‌భించాయి. శ‌నివారం నుంచే బుకింగ్స్ మొద‌ల‌య్యాయి. ఆల్రెడీ బ‌స్సులు తిరిగేస్తున్నాయి. ఓవైపు హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ‌-విశాఖ‌ప‌ట్నం.. మ‌రోవైపు హైద‌రాబాద్‌-క‌ర్నూలు-క‌డ‌ప‌-క‌ర్నూలు మార్గాల్లో బ‌స్సులు న‌డిపిస్తున్నారు. రెడ్ బ‌స్, అబి బ‌స్ లాంటి యాప్స్‌లో జోరుగా బుకింగ్స్ న‌డుస్తున్నాయి. కొన్ని బ‌స్సుల్లో సోష‌ల్ డిస్టెన్సింగ్‌తో సీటింగ్ ఏర్పాట్లు …

Read More »

అక్షరాస్యతలో దిగజారిన ఆంధ్ర

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ వరుసగా రెండో ఏడాది కూడా అగ్ర స్థానంలో నిలవడం గురించి పెద్ద చర్చే జరుగుతోంది రెండు రోజులుగా. దీని తాలూకు క్రెడిట్ కోసం ఇటు అధికార వైకాపా, అటు ప్రతిపక్ష టీడీపీ పార్టీలు కొట్టేసుకుంటున్నాయి. చివరికి తేలిందేమంటే.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన ర్యాంకు ఇదని. దాన్ని బట్టి చూస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు సర్కారుకే చెందాలి. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు …

Read More »

కేసీఆర్ తెచ్చే కొత్త రెవెన్యూ చట్టంలో ఉండే అంశాలు ఇవేనా?

దశాబ్దాలుగా సాగే విధానాల్ని మార్చేయటం అంత సులువు కాదు. అలవాటైన పాలనా వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే పాలకులకు ఎంతో దమ్ము.. ధైర్యం చాలా అవసరం . ఈ విషయంలో తనలో టన్నుల కొద్ది ఉందన్నట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. గడిచిన కొన్ని నెలలుగా రెవెన్యూ చట్టాన్ని సరికొత్తగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్లుగా సాగలేదు. ఇప్పట్లో కరోనాను కంట్రోల్ చేయటం …

Read More »

టీవీ9 వెర్స‌స్ జ‌న‌సేన‌.. గాట్టిగానే

టీవీ9 పేరెత్తితే చాలు జ‌న‌సైనికుల‌కు అస్స‌లు గిట్ట‌దు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసే ఏ మంచి ప‌నినీ ఆ ఛానెల్ హైలైట్ చేయ‌ద‌ని.. కానీ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా చిన్న విష‌యం క‌నిపించినా బూత‌ద్దంలో చూపించి డ్యామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగానే ఈ టాప్ ఛానెల్ ప‌ని చేస్తుంద‌ని జ‌న‌సైనికులు ఆరోపిస్తుంటారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో టీవీ9 పట్ల వారి వ్య‌తిరేక‌త‌, …

Read More »