Political News

పాద‌యాత్ర కాదు… చిన‌బాబు స‌త్తాకు అగ్నిప‌రీక్ష‌!

రాబోయే ఎన్నిక‌లు ఎన్నిక‌లు కావు. ముఖ్యంగా TDPకి ఈ ఎన్నిక‌లు చావోరేవో తేల్చేసే ఎన్నిక‌లు. ఈ ప‌రిస్థితుల్లో ఆ పార్టీ యువ నేత జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేప‌ట్ట‌బోయే పాద‌యాత్ర‌పైన ఆ పార్టీ ఆశ‌ల‌న్నీ పెట్టుకుని ఉంది. ఈ పాద‌యాత్ర ఆషామాషీలాంటిది కాదు. టీడీపీ భ‌విష్య‌త్తును తేల్చేసేదిగా రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ప్ర‌ధానంగా నారా లోకేష్ స‌త్తాకు అగ్నిప‌రీక్ష లాంటిది ఈ పాద‌యాత్ర‌ని భావిస్తున్నారు. …

Read More »

బాబాయ్‌కి అబ్బాయ్ ఝ‌ల‌క్‌.. టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఔట్‌!!

ఏపీలో రాజ‌కీయాలే కాదు.. నామినేటెడ్ ప‌దువుల్లోనూ సీఎం Jagan త‌న‌దైన మార్కు వేసుకుంటున్నారు. తాజాగా త‌న సొంత బాబాయి(విజ‌య‌మ్మ చెల్లెలు భ‌ర్త‌) వైవీ సుబ్బారెడ్డికి సీఎం జ‌గ‌న్ ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం టీటీడీ బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న వైవీని ఆ పోస్టు నుంచి త‌ప్పించేయాల‌ని భావిస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో టీటీడీకి త్వ‌ర‌లోనే కొత్త బోర్డుఏర్పాటు కానుంద‌ని అంటున్నారు. ప్రస్తుత TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని …

Read More »

అన్‌స్టాపబుల్ కు పవన్ కల్యాణ్… వైసీపీలో భయం

ఈ మధ్య కాలంలో తెలుగులో సూపర్ డూపర్ హిట్టయిన షో ఏదైనా ఉందంటే అది నిర్ద్వంద్వంగా ‘అన్‌స్టాపబుల్’ అని చెప్పొచ్చు. ఈ షో రెండో సీజన్ చంద్రబాబుతో మొదలై తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించగా ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా వస్తుండడంతో మరోసారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యంగా వైసీపీలో ఈ భయం కనిపిస్తోంది. పవన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు ‘అన్‌స్టాపబుల్’ షోపై మాటల దాడి మొదలుపెట్టడమే దానికి …

Read More »

ఎందుకీ చిక్కుముళ్లు.. తేల్చేస్తే.. పోలా బాబూ..!

టీడీపీ అధినేత Chandrababu రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఆయ‌నలో ఇంకా తెగువ క‌నిపించ‌డం లేదు. ఇంకా సాచివేత‌, సాగ‌దీత ధోర‌ణుల‌కే ఆయ‌న మొగ్గు చూపుతున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కుల‌ను ప‌ట్టుకుని ఆయ‌న వేలాడుతున్నారో.. నాయ‌కులు ఆయ‌న‌ను ప‌ట్టుకుని వేలాడోలో.. తెలియ‌ని ఒక సంక‌ట స్థితిలో టీడీపీ నేడు జారిపోయింది. గ‌తంలో అన్న‌గారు NTR పార్టీని డీల్ చేశారు. ఒక ద‌శ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం.. అంద‌రూ ఆయ‌న‌పై ఉద్య‌మానికి దిగారు. మాకు …

Read More »

యనమల కుటుంబంలో ముసలం

గత ఎన్నికల్లో జగన్ కొట్టిన చావు దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అంతర్గత కలహాలు కలవరపరుస్తున్నాయి. ముఖ్యంగా వరుసగా ఓడిపోతూవస్తున్న కొన్ని నియోజకవర్గాలలో ఈసారైనా TDP జెండా ఎగిరేలా చేయాలని కార్యకర్తలు అనుకుంటున్నా పార్టీ నేతలు మాత్రం తమ కుమ్ములాటలతో కష్టాలు తెస్తున్నారు. పాత తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో పరిస్థితి ఇప్పుడు అచ్చంగా ఇలాగే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ టీడీపీ జెండా ఎగరాలని …

Read More »

కాపు నేత సీఎం అయితే త‌ప్పేంటి: నాని

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి Perni Nani సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. ఒక‌వైపు వంగ‌వీటి రంగా హ‌త్య‌పైనా.. ఆయ‌న వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌పై రాష్ట్రంలో తీవ్ర స్తాయిలో రాజ‌కీయ యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో అదే కాపుల‌ను ఉద్దేశించి పేర్ని నాని సంచ‌ల‌న కామెంట్లుచేశారు. ఏపీకి కాపు నేత సీఎం అయితే తప్పేంటి? అని ప్రశ్నించారు. సమాజాన్ని చైతన్యపరిచే వ్యక్తి వస్తే.. ఏపీకి కాపు నేత సీఎం కావొచ్చన్నారు. రాష్ట్రంలో …

Read More »

కేసీఆర్ పార్టీ ఖ‌జానా క‌ళ‌క‌ళ‌.. రాష్ట్ర ఖ‌జానా విల‌విల‌!!

తెలంగాణ రాష్ట్ర ఖ‌జానాను చూస్తే.. విలవిల‌లాడుతోంది. మొన్న‌టికి మొన్న రాష్ట్ర మంత్రి తన్నీరు Harish Rao.. ఒక ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. జీతాలు ప‌డ‌లేద‌ని బెంగ వ‌ద్దు.. మా వ‌ద్ద ఉంటే.. బ్యాంకులో ఉన్న‌ట్టే రెండు రోజులు ఆల‌స్య‌మైతే.. స‌ర్దు కోవాలే..! అనేసి ఒక్క న‌వ్వు న‌వ్వేశారు. దీనిని బ‌ట్టి రాష్ట్ర ఖ‌జానా ప‌రిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధ‌మై పోతోంది. ఇక‌, ఇత‌ర చిన్న చిన్న ప‌నులు చేయించుకున్న …

Read More »

‘ప్రెస్ మీట్లు పెట్టి బాగా తిట్టండి’.. అధికారులకు జగన్ సూచన

ఏపీ సీఎం Jagan Mohan Reddy కి ఏమైందో ఏమో కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. ఇప్పటికే తెలుగుతో పాటు సంస్కృతం తిట్లలో నంబర్ 1 అనిపించుకునే నేతలను తన వద్ద ఉంచుకున్న జగన్.. వారు చాలరన్నట్లుగా అధికారులనూ తిట్ల దండకాలు అందుకోమంటున్నారు. తాజాగా ఆయన.. ప్రభుత్వం పై దుష్ప్రచారం చేసేవారిని తిట్టాలని అధికారులను కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాష్ట్రంలో …

Read More »

సీమ జనాలు ఇంకా జగన్‌ను నమ్ముతున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే రాజధాని విషయంలో మొదలైన డ్రామా గురించి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణ చేపడుతున్నామని.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా YCP ముఖ్య నేతలందరూ చెబుతున్నారు. ఇందులో భాగంగా సీమ అభివృద్ధి కోసమని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు మూడేళ్లుగా చెబుతూ వస్తున్నారు. అసలు కర్నూలులో హైకోర్టు …

Read More »

కాపుల కోసం వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్‌..?

అవును.. ఇప్పుడు కాపుల ఓట్లు ఏపీలో కీల‌కంగా మార‌నున్నాయి. ఒక్క కాపుల‌నే కాదు.. ఈ సామాజిక‌వ‌ర్గంలో కీల‌క‌మైన‌టు వంటి అనేక ఉప కులాల ఓట్లు కూడా పార్టీల‌కు ప్ర‌ధానం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో వారిని త‌మ‌వైపు తిప్పుకొనేందుకు పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఏపీ జ‌నాభాలో 25 శాతం వ‌ర‌కు కాపులు, వారి ఉప కులాల ఓట్లు ఉన్నాయి. ఇప్ప‌ట‌కీ వారికి రాజ్యాధికారం లేదు. ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము రాజ్యాధికారం …

Read More »

చంద్రబాబుతో మీ లెక్కేంటి?

ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన అనేక ఊహాగానాలకు తెరతీస్తోంది. ఇటీవల కొద్దినెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వాటి చుట్టూ జరుగుతున్న చర్చల నేపథ్యంలో జగన్ నేరుగా ప్రధాని మోదీ నుంచే క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో బీజేపీ వైఖరి ఏమిటనేది నేరుగా మోదీ నుంచే జగన్ తెలుసుకోవాలనుకుంటున్నారట. గత ఎన్నికలకు ముందు ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబును ఆ తరువాత మోదీ దగ్గరకు …

Read More »

కర్నూలులో టీడీపీ గెలిపించేదీ ఆ సూరీడేనా ?

ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా చూస్తే ఇంతకాలం వైసీపీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ పేరు చేబితేనే జనంలో వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం సభలు వెలవెలబోతుంటే.. టీడీపీ నిర్వహించే సభలు మాత్రం ఫుల్లుగా కనిపిస్తున్నాయి. దానితో అధికార పార్టీ నేతల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లాలో వైసీపీకి రెండు ఎంపీ సీట్లు, 14 అసెంబ్లీ …

Read More »