Political News

నా కుర్చీ నాదే.. వైసీపీపై ఆనం ఫైర్‌

Anam Ramanarayana Reddy

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి Anam Ramanarayana Reddy సొంత ప్ర‌భుత్వంపై మ‌రోసారి ఫైర‌య్యారు. ఎన్నిక‌లు ఇంకా జ‌ర‌గ‌కుండానే.. త‌న‌ను ఎమ్మెల్యే ప‌ద‌వి నుంచి సాగ‌నంపే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న స్థానంలో మాజీ సీఎం నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్‌రెడ్డి కుమారుడు రాం కుమార్‌రెడ్డి టికెట్ త‌న‌కే ద‌క్కుతుంద‌ని ప్ర‌చారం చేయ‌డంపై మండిప‌డ్డారు. తాజాగా… సచివాలయ వాలంటీర్లు, వైసీపీ సమన్వయకర్తల సమావేశంలో ఆయన …

Read More »

కేసీఆర్ స‌ర్‌కి నిద్ర కూడా ప‌ట్ట‌దుగా… అంత‌లా ఆకాశానికి!!

అదేంటి చిత్రంగా! అనుకుంటున్నారా? అంతే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను త‌న సొంత పార్టీ వారే పొగుడుతున్నారు. ఇక మిగిలిన వారు ఎవరూ కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. త‌ను అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నా.. ఎవ‌రూ ప‌న్నెత్తు పొగ‌డ్త కూడా పొగ‌డడం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా.. తాను ఊహించ‌ని రీతిలో దేశ ప్ర‌థ‌మ పౌరురాలు.. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.. కేసీఆర్‌ను ఏకంగా.. ఆకాశం దాటించి.. అంత‌రిక్షం వ‌ర‌కు …

Read More »

అంద‌రిదీ ఒకే మాట‌.. ‘స్క్రిప్టు’ రాసిందెవ‌రు?

ఔను.. నెల్లూరు జిల్లా కందుకూరులో జ‌రిగిన మృత్యు హేల‌పై వైసీపీ నాయ‌కులు అంద‌రిదీ ఒకే మాట‌. మంత్రులు మూకుమ్మ‌డిగా చెబుతున్న మాట‌.. చేస్తున్న ఆరోప‌ణ‌.. ‘చంద్ర‌బాబుకు ప‌బ్లిసిటీ పిచ్చి ప‌ట్టింద‌ని!’- మ‌రోవైపు.. సీఎం జ‌గ‌న్‌మాత్రం ఢిల్లీలో ఉండి.. సంతాపం ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం కూడా ప్ర‌క‌టించారు. కానీ, మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు వ‌రుస పెట్టి మాత్రం చంద్ర‌బాబుపై నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి ఇది …

Read More »

కందుకూరు ఘ‌ట‌న‌: బాబుకు మోడీ బాస‌ట‌..

Modi

నెల్లూరు జిల్లా కందుకూరులో జ‌రిగిన ఘోరంపై ప్ర‌ధానిన‌రేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. చంద్ర‌బాబుకు బాస‌ట‌గా ఉంటామ‌ని తెలిపారు. అంతేకాదు.. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన Modi.. బాధిత కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి రూ.50 వేల చొప్పున ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు ధైర్యంగా ఉండాల‌ని కూడా మోడీ సూచించారు. ఏం జ‌రిగిందంటే.. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం …

Read More »

శవాల మీద పేలాలు ఏరుకోవడం ప్రారంభం

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సభలో బుధవారం పెను విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కందుకూరులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8 మంది దుర్మరణం పాలయ్యారు. రాత్రి పూట చంద్రబాబు వచ్చినప్పుడు అపరిమిత సంఖ్యలో జనం గుమ్మిగూడారు. వెల్డింగ్ షాపుపైకి ఎక్కేందుకు ప్రయత్నించి కొందరు కింద పడిపోయారు. చంద్రబాబు వారించినా వాళ్లు ఆగలేదు. షెడ్డు రేకులు విరిగిపోవడంతో గుండంకట్ట ఔట్ లెట్ గట్టు మీద నిలబడి …

Read More »

ప్ర‌తిప‌క్ష‌మ‌నే ఉదాశీన‌తే.. ప్రాణాలు తీసిందా?

ఔను! ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న మాట ఇదే! నెల్లూరు జిల్లాలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? భౌతిక కార‌ణం.. అంటే క‌ళ్ల‌ముందు మాత్రం.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు వస్తున్నారు.. కాబ‌ట్టి వేల సంఖ్య‌లో స‌భ‌కు జ‌నాలు వ‌చ్చారు.. సో.. తొక్కిస‌లాట జ‌రిగింది.. అందుకే చ‌నిపోయారు! కానీ, …

Read More »

రాహుల్‌ పెళ్లి.. అమ్మాయి ఇలా ఉండాల‌ట‌!

Rahul Gandhi

పెళ్లి కాని ప్ర‌సాదు.. అంటూ బీజేపీలోని ఓ వింగ్ త‌ర‌చుగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. కుటుంబాల్లో ఉండేవారి స‌మ‌స్య‌లు ఆయ‌నకు ఏం తెలుస్తాయ‌ని అనే వారు కూడా ఉన్నారు. దీనికి కార‌ణం 50 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చేసినా.. రాహుల్ పెట్టిచేసుకోక‌పోవ‌డమే. అంతేకాదు.. అస‌లు ఆ ఊసు కూడా ఆయ‌న ఎత్త‌రు. అయితే, చిత్రంగా ఇప్పుడు ఆయ‌న పెళ్లి మాట ఎత్తారు. ప్ర‌స్తుతం …

Read More »

ఇరుకు వ్యూహాలు.. క‌ర‌కు నింద‌లు.. అవ‌స‌ర‌మా చంద్ర‌బాబూ!

kandukuru

రాజ‌కీయాల్లో వ్యూహాలు ఉండాల్సిందే. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై పైచేయి సాధించేందుకు ఎత్తుల‌కు పై ఎత్తులు వేయాల్సిందే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, కొన్నికొన్ని వ్యూహాలు బెడిసి కొడుతుంటాయి. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి టీడీపీలోనూ క‌నిపిస్తోంది. పార్టీ రాజకీయ వ్యూహ‌క‌ర్త ఇచ్చార‌ని చెబుతున్న వ్యూహాన్ని ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్నారు. అదేంటంటే.. ఇప్ప‌టి నుంచే టీడీపీ పుంజుకుంద‌ని.. ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లివ‌స్తున్నార‌నే ప్ర‌చారం చేయ‌డం! ఇది మంచిదే. వ‌స్తున్నార‌ని చెప్పుకోవ‌డం.. …

Read More »

ప్ర‌జ‌లు మ‌న ప్ర‌భుత్వాన్ని న‌మ్మ‌డం లేదు.. వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ సొంత‌ ప్రభుత్వ తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు. ఏ మొహం పెట్టుకుని ఓట్ల‌డ‌గాలి? అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి ఆది నుంచి కూడా ఆనం తీరు సెప‌రేటుగానే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే.. దీనిలోనూ నిజం ఉండ‌డం..ఆ …

Read More »

చంద్ర‌బాబు స‌భ‌లో అప‌శ్రుతి.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

Chandrababu

తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం నెల్లూరులో ప‌ర్య‌టిస్తున్నారు. తొలి రోజు బుధ‌వారం ఆయ‌న‌ కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స‌భ ప్రారంభించే స‌మ‌యానికి బాబు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. భారీగా త‌ర‌లి వ‌చ్చిన జ‌నాలు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో ఏడుగురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు.. ప‌క్క‌నే ఉన్న …

Read More »

కాపులంతా క‌లిసి.. బాబు ద‌గ్గ‌ర ఊడిగం చేయండి: అంబ‌టి

ఏపీలో కాపు సామాజిక వ‌ర్గం కేంద్రంగా YCP నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు వింత‌గొలుపుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని.. కాపోడు ముఖ్య‌మంత్రి అయితే.. అవ‌నివ్వండి! అని వ్యాఖ్యానించిన రెండో రోజే మంత్రి అంబ‌టి రాంబాబు అదే సామాజిక వ‌ర్గంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాపులంతా క‌లిసి ప‌వ‌న్ నేతృత్వంలో చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఊడిగం చేయండి.. అని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. “గ‌తంలో చంద్ర‌బాబును న‌మ్మారు.. ఇప్పుడు ప‌వ‌న్‌ను గోకుతున్నారు. గోకి …

Read More »

జ‌న‌వ‌రి 26 నుంచి ‘హాత్ సే హాత్‌’: రేవంత్‌

జ‌న‌వ‌రి 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభ‌మ‌వుతుంద‌ని టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికి అందరూ హాజ‌రు కావాల‌ని పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. విభేదాలు ప‌క్క‌న పెట్టాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ‌లోని గాంధీభవన్లో ఘనంగా జరిగాయి.ఈ కార్య‌క్ర‌మంలో రేవంత్ మాట్లాడుతూ.. దేశం, రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని.. ఇలాంటి సమయంలో వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కాంగ్రెస్‌ శ్రేణులు ప్రజల …

Read More »