Trends

ప్ర‌పంచ బిలియ‌నీర్ల‌ జాబితాలో భార‌త్‌కు 3వ స్థానం

ప్ర‌పంచ బిలియ‌నీర్ల జాబితాలో ఉన్న వారిలో 169 మంది భార‌త్‌లో ఉన్న‌ట్టు తాజా గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. దీంతో ప్ర‌పంచ బిలియ‌నీర్ల జాబితాలో భార‌త్ మూడో స్థానంలో నిలిచింది. తాజాగా ఫోర్బ్స్ బిలియ‌నీర్స్ జాబితా-2023ను విడుద‌ల చేసింది. దీనిలో భార‌త్ మూడో స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. మొత్తం 169 మంది 675 బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తిని క‌లిగి ఉన్నార‌ని జాబితా వెల్ల‌డించింది. అయితే, 2022తో పోల్చుకుంటే 75 బిలియ‌న్ డాల‌ర్లు త‌గ్గిన‌ట్టు …

Read More »

ల‌క్ అంటే వీడిదే.. 49 పెట్టుబ‌డితో.. కోటిన్న‌ర కొట్టాడు!

ల‌క్.. అదృష్టం.. ఎప్పుడు ఎవ‌రిని ఎలా వ‌రిస్తుందో చెప్ప‌డం క‌ష్టం. రాత్రికి రాత్రి భిక్ష‌గాణ్ని.. ధ‌న‌వంతుడిని చేస్తుంది.. అంటారే.. అచ్చం ఇప్పుడు అలానే జ‌రిగింది. రాత్రికి రాత్రి.. ఒక యువ‌కుడిని కోటీశ్వ‌రుణ్ని చేసింది. కేవ‌లం 49 రూపాయ‌ల పెట్టుబ‌డితో.. ఏకంగా కోటిన్న‌ర రూపాయ‌ల సంప‌ద‌కు అధిప‌తిని చేసింది. దీంతో ఈ సంగ‌తి తెలిసిన వాళ్లు.. ఇది క‌దా ల‌క్కంటే! అని మెటిక‌లు విరుస్తున్నారు.. బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు. మ‌రి ఈ సంగ‌తేంటో …

Read More »

పిట్ట నుంచి కుక్క‌.. మ‌స్క్ ట్విట్టర్ వేషాలు!

ట్విట్ట‌ర్ సీఈవో.. ఎలాన్ మ‌స్క్ మ‌రో ప్ర‌యోగం చేశారు. ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయ‌న ఏదో ఒక ర‌కంగా.. వార్త‌ల్లో నిలుస్తున్నారు. బ్లూ టిక్‌కు రుసుము చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. త‌ర్వాత‌.. మ‌రో నిబంధ‌న తెచ్చారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా.. ట్విట్టర్ లోగోను మార్చేశారు. ట్విట్టర్ పిట్ట స్థానంలో కుక్క(డాగీ మీమ్)ను తీసుకొచ్చారు. దీంతో నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య పోతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ వెబ్ వర్షన్లో కుక్క‌తో కూడిన కొత్త …

Read More »

ఎక్స్‌ట్రా చేస్తే.. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకొంటా

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నాలుగుసార్లు ఛాంపియన్‌ అయిన చెన్నై సూపర్‌కింగ్స్‌.. 16వ సీజన్‌లో బోణీ కొట్టింది. 12 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ను ఓడించింది. 218 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన లఖ్నవూలో.. మేయర్స్‌ ఉన్నంతసేపు ఛేదన కష్టమేమీ కాదనే అనిపించింది. తమ ఫస్ట్ మ్యాచ్లో దిల్లీపై చెలరేగిపోయిన ఈ విండీస్‌ వీరుడు.. చెన్నై మీదా కూడా అదే దూకుడు ప్రదర్శించాడు. దొరికిన బంతిని దొరికినట్లుగా బాదుతూ స్కోరు …

Read More »

అంబానీ కాబోయే కోడలి హ్యాండ్ బ్యాగ్ ఎంతో తెలుసా?

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గురించి పరిచయం అక్కరలేదు. ఆసియాలోని కుబేరులలో ఒకరిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. అయితే తన భర్త బిలియనీర్ అయినప్పటికీ ఆయన సతీమణి నీతా అంబానీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రిలయన్స్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్న నీతా అంబానీ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టు వ్యవహారాలలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై మక్కువ ఎక్కువ ఉన్న …

Read More »

Viral Video: ఢిల్లీ మెట్రోలో బికినీతో రచ్చ చేసిన యువతి

ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా…బుల్లెట్టు దిగిందా లేదా….బ్లాక్ బస్టర్ మూవీ ‘పోకిరి’లో మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్. కానీ, పోకిరి సినిమాలో ఈ డైలాగ్ నుంచి స్ఫూర్తి పొందిన కొందరు పోకిరి యువత…ఏం చేశామని కాదన్నయ్యా…పాపులర్ అయ్యామా లేదా అన్నట్లు తయారయ్యారు. ఓవర్ నైట్ గుర్తింపు పొందడం కోసం…సోషల్ మీడియాలో తమ పేరు..ఊరు వైరల్ కావం కోసం వింత పోకడలకు పోతున్నారు. తాజాగా జనాల దృష్టిని ఆకర్షించేందుకు ఓ …

Read More »

లవ్ హాలిడేస్: ప్రేమించుకోవడానికి సెలవలు

చైనాలో ప్రభుత్వం తీసుకొనే చాలా నిర్ణయాలు వినూత్నంగా ఉంటుంటాయి. లాక్ డౌన్ సమయంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా పలు కఠిన నిర్ణయాలు తీసుకోవడం, అవి కాస్తా వివాదాస్పదంగా మారడం తెలిసిందే. చావనైనా చస్తాం ..మాకు ఈ లాక్ డౌన్ ఎత్తేయండి మహా ప్రభో అంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇటీవల నిరసన తెలిపిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా చైనా ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం వార్తల్లో …

Read More »

కారులో వెళుతున్న ఐటీ ఉద్యోగిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు

దారుణం చోటు చేసుకుంది. కారులో వెళుతున్నఐటీ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తులు..కారును ఆపేసి మరీ పెట్రోల్ పోసి తగలబెట్టేసిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండటంలో చోటు చేసుకున్న ఈ హత్యోదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. చంద్రగిరి మండలం నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. కారులోఉండగానే పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నట్లుగా స్థానిక పోలీసులు చెబుతున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో …

Read More »

కిమ్ మామూలోడు కాదు… వాటికోసం లాక్ డౌన్

కరోనా పుణ్యమా అని లాక్ డౌన్ అంటే ప్రపంచ ప్రజానీకానికి తెలిసి వచ్చింది. అప్పటివరకు తెలీని లాక్ డౌన్ తోపాటు మరెన్నో విషయాలు తెలిశాయి. లాక్ డౌన్ అన్నంతనే వణుకు పుట్టేలా మరింది. ఇదిలా ఉంటే తాజాగా పరమ భీకరనియంత ఏలుబడిలోఉన్న ఉత్తర కొరియాలోని ఒక నగరంలోలాక్ డౌన్ విధించారు. ఇంట్లో నుంచి బయటకు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇంతకూ లాక్ డౌన్ ఎందుకు? మళ్లీ ఆ దేశంలో …

Read More »

IPL మ్యాచులకు బాలయ్య జోష్

ఇంకో అయిదు రోజుల్లో మార్చి 31న మొదలుకాబోతున్న ఐపీఎల్ 2023కి సర్వం సిద్ధమయ్యింది. కోట్లాది ప్రేక్షకులు టీవీలకు ఫోన్లకు అతుక్కుపోయి మరీ చూసే ఈ క్రికెట్ సంబరానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి టీమ్ లోనూ అన్ని దేశాల సభ్యులు కలగలిసి ఉండటంతో రాష్ట్రాలు లేదా నగరాల ప్రాతిపదికన అభిమానులు విడిపోయి మద్దతు ఇచ్చుకుంటున్నారు. ఈసారి ఈ మెగా స్పోర్ట్స్ కి స్టార్ అట్రాక్షన్ తోడు కానుంది. నందమూరి బాలకృష్ణ …

Read More »

దేశంలో జూన్ భయం

కరోనా మరోసారి విజృంభించేందుకు రేడీ అవుతోంది. అక్కడక్కడా కేసులు నమోదవుతున్నాయి. అవి ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధాని మోదీ దీనిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ట్రెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పై ఉదాసీనన వద్దని కేంద్రం సూచించింది. తమ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది గత 24 గంటల్లో దేశంలో 1,890 కరోనా …

Read More »

ప్రపంచ కుబేరుల్లో భారతీయులు ఎందరు? తెలుగోళ్ల లెక్కేంటి?

తాజాగా ప్రపంచ కుబేరుల జాబితా రావటం తెలిసిందే. హురున్ విడుదల చేసిన ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు బోలెడన్ని ఉన్నాయి. ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో ముకేశ్ అంబానీ ఒక్కడే ఉండటం తెలిసిందే. అదానీ టాప్ 10 జాబితా నుంచి మాయం కావటం తెలిసిందే. మరి.. టాప్ 150లో మనోళ్లు ఎందరు? అందులో తెలుగువారి లెక్కేంటి? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర విషయాలు వెల్లడవుతాయి. అదే సమయంలో.. భారత్ లో …

Read More »