కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గకముందే థర్డ్ వేవ్ గురించి భయపడుతున్న జనాలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందరు ఆందోళనపడుతున్నట్లు థర్డ్ వేవ్ అంత ప్రమాధకరం కాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందని ఆందోళనలో ఉన్న తల్లి, దండ్రులకు గులేరియా ప్రకటన పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. మూడో దశకలో కరోనా వైరస్ ప్రధానంగా చిన్నపిల్లలపైనే …
Read More »వ్యాక్సిన్ వేయించుకున్న వరుడు కావలెను..!
పెళ్లి కావాల్సిన యువతీ యువకులు తమకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న జీవిత భాగస్వామి కావాలో తెలియజేస్తూ.. ‘ వరుడు కావలెను’, ‘ వధువు కావలెను’ అంటూ ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఇది చాలా సర్వసాధారణం. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ప్రకటనలు మనం చూసే ఉంటాం. అయితే.. తాజాగా ఓ వధువు తనకు కాబోయే వాడిలో ఉండే క్వాలిటీస్ లో ఓ కండీషన్ పెట్టింది. మూమూలుగా అయితే.. తెల్లగా ఉండాలి.. …
Read More »ఇదేం బాదుడు.. 28 బంతుల్లో 13 సిక్సులు.. 7 ఫోర్లు!
ఇప్పటివకు విధ్వంసకర బ్యాటింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సెహ్వాగ్.. డివిలియర్స్.. పోలార్డ్ లకు మించి పరుగులు సాధించిన ఒక బ్యాట్స్ మెన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. కేవలం 28 బంతుల్లో 13 సిక్సులు.. 7 ఫోర్లు సాధించి సెంచరీని దాటేసిన వైనం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అరుదైన ఊచకోతకు వేదికగా నిలిచింది యూరోపియన్ క్రికెట్ సిరీస్ గా …
Read More »ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సమస్య… వెబ్ సైట్లన్నీ క్రాష్..!
ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ లో సమస్య తలెత్తింది. ఈ సమస్య కారణంగా అంతర్జాతీయంగా ప్రముఖ వెబ్ సైట్లన్నీ క్రాష్ అయ్యాయి. అమెజాన్, రెడ్డిట్, యూకే ప్రభుత్వానికి సంబంధించిన వెబ్ సైట్లు సహా.. ప్రముఖ న్యూస్ వెబ్ సైట్లు కూడా క్రాష్ అవ్వడం గమనార్హం. న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, సీఎన్ఎన్ ఇంటర్నేషనల్, వోక్స్, బీబీసీ, వంటి ఎన్నో ప్రముఖ వార్తాసంస్థల వెబ్సైట్లు యూజర్లకు అందుబాటులోకి లేకపోవడం ఇంటర్నెట్ ప్రపంచంలో ఆందోళనకు …
Read More »జస్టిస్ రమణకు చిన్నారి లేఖ.. వైరల్ అవుతున్న రిప్లయ్ లెటర్
పదేళ్ల చిన్నారి.. దేశ సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టు ప్రదాన న్యాయ మూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ మనసు దోచుకుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందిస్తున్న తీరును కొనియాడుతూ.. న్యాయమూర్తుల సేవలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె సీజేఐకి లేఖ రాసింది. అంతేకాదు, న్యాయస్థానం విధి నిర్వహణను వివరించేలా చేతితో గీసిన రంగుల చిత్రాన్ని లేఖతోపాటు జత చేసింది. ఈ లేఖకు ముగ్ధులైన సీజేఐ.. సమాజం పట్ల ఆమె …
Read More »క్షమాపణలు చెప్పిన హర్భజన్ సింగ్
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ఒక ఉగ్రవాదికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఎండోర్స్ చేయడమే ఇందుక్కారణం. ఐతే తన పోస్టు తీవ్ర దుమారం రేపడంతో హర్భజన్ వెంటనే తప్పు దిద్దుకునే ప్రయత్నం చేశాడు. బేషరతుగా క్షమాపణ చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఖలిస్థాన్ టెర్రరిస్టు బృంద్రాన్వాలే గురించి తనకు ఫార్వర్డ్ అయిన ఒక పోస్టర్ను హర్భజన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో …
Read More »ఫెయిలైన చోక్సీ మాస్టర్ ప్లాన్
ఆంటీగ్వా నుండి మొహుల్ చోక్సీని కిడ్నాప్ చేసి డొమినికాకు ఎత్తుకెళ్ళారనే ప్రచారమంతా ఉత్త డ్రామా అనే విషయం బయపడుతోంది. కిడ్నాప్ జరిగిందని చెబుతున్న సమయానికి, డొమినికాలో చోక్సీ ప్రత్యక్షమైన సమయానికి మధ్యలో చాలా తేడాలున్నట్లు ఇటు ఆంటీగ్వా అటు డొమినికా పోలీసులు గ్రహించారు. ఆంటీగ్వా-డొమినికా మధ్య సముద్రమార్గంలో 120 మైళ్ళ దూరం ఉంది. ఈ సమయాన్ని ఎంత వేగంగా ప్రయాణించినా కవర్ చేయటానికి కనీసం 12 గంటలు పడుతుందట. దీని …
Read More »గాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష..!
జాతిపిత మహాత్మా గాంధీ ముని మనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఎక్కడైతే గాంధీ జేజేలు కొట్టించుకున్నాడో.. అక్కడే.. ఆమెకు ఇప్పుడు శిక్ష పడటం గమనార్హం. చీటింగ్, ఫోర్జరీ కేసులో గాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్ గోబిన్ కు దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వ్యాపారవేత్తను మోసం చేసి రూ.3.23 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెను దోషిగా తేల్చుతూ డర్బన్ కోర్టు …
Read More »కొడుకు ప్రేమ పెళ్లి: కోడలిని రూ.80వేలకు అమ్మిన మామ
కొడుకు.. ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అది నచ్చని తండ్రి.. ఏకంగా కొడుకు లేని సమయంలో కోడలిని వేరొకరికి అమ్మేశాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కి చెందిన చంద్ర రామ్ కి కి కొడుకు అంటే పంచ ప్రాణాలు. కొడుక్కి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని అనుకున్నాడు. అయితే.. వీరికి చెప్పకుండా …
Read More »సింగిల్ మామిడిపండు ధర రూ.వెయ్యి.. స్పెషాలిటీ ఏంటంటే..!
వేసవికాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. ఆ పండు కీ.. ఈ సీజన్ కి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ కాలంలో ఎక్కడ చూసినా బుట్టలు బుట్టలుగా మామిడి పండ్లు కనపడుతూనే ఉంటాయి. కొందరు పచ్చి కాయలతో పచ్చడి పెట్టుకుంటే.. కొందరు.. తీయని పండ్లను ఆస్వాదిస్తారు. రేటు మాట ఎలా ఉన్నా.. ఎండాకాలంలో మామిడి పండు తినని వారు చాలా అరుదనే చెప్పాలి. అయితే.. ఇప్పుడు మనం …
Read More »సీన్ రివర్స్: మాస్కు పెట్టుకుంటే జరిమానా.. సంచలన నిర్ణయం
అదేంటి? అని నోరెళ్లబెడుతున్నారా? మీరు చదివింది నిజమే! కరోనా కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడు మాస్కు జపం చేస్తున్న విషయం తెలిసిందే. మాస్కు పెట్టుకోకపోతే… దాదాపు అన్ని దేశాల్లో భారీ ఎత్తున జరిమానా విధిస్తున్నారు. ఇక్కడ మన దేశంలోనూ మాస్కు పెట్టుకోకపోతే.. జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఒక దేశంలో మాత్రం మాస్కు పెట్టుకుంటే జరిమానా వేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ …
Read More »నయా ఫీచర్.. ఫాస్ట్ ప్లేబ్యాక్ అంటోన్న వాట్సాప్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో సరికొత్త ఫీచర్ తో మన ముందుకు రానుంది. వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, మార్పులు చేస్తూనే ఉంటుంది. కాగా.. ఇటీవల ప్రైవసీ పాలసీ విధానం ఎఫెక్ట్ వాట్సాప్ ఫై బాగానే పడింది. చాలా మంది వాట్సాప్ ని అన్ ఇన్ స్టాల్ చేయడం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్ స్టాల్ చేయడం కూడా చేశారు. ఈ నేపథ్యంలో.. …
Read More »