యువ రెజ్లర్ ని హత్య చేసిన కేసులో… రెజ్లరర్ సుశీల్ కుమార్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు సుశీల్ కుమార్, పోలీసులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హత్య కేసులో అరెస్టు అయిన నిందితుడితో.. సెలబ్రెటీలాగా పోలీసులు ఫోటో దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇంతకీ మ్యాటరేంటంటే.. హత్య కేసులో సుశీల్ నిందితుడిగా ఉన్నాడనే సంగతి పక్కనపెట్టి.. ఢిల్లీ పోలీసులు ఆ మాజీ ఒలింపిక్ మెడలిస్ట్తో …
Read More »ఏపీలో తొలి డెల్టా ప్లస్ కేసు..!
కరోనా డెల్టా వేరియంట్… సెకండ్ వేవ్ లో భారత్ లో ఎంతలా కలకలం రేపిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోందనగా.. డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభించడం మొదలుపెట్టింది. ఇది డెల్టా వేరియంట్ కన్నా ప్రమాదకరమైనదంటూ ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. దేశంలో.. ఇప్పుడిప్పుడే ఈ డెల్టా ప్లస్ వేరింయట్ కేసులు నమోదౌతున్నాయి. ఇటీవల ఓ మరణం కూడా సంభవించింది. కాగా.. తాజాగా ఏపీలోనూ తొలి డెల్టా ప్లస్ కేసు …
Read More »నయా చోకర్స్ టీమ్ ఇండియా
క్రికెట్లో చోకర్స్ అనగానే అందరికీ దక్షిణాఫ్రికా జట్టే గుర్తుకొస్తుంది. ఆ జట్టు ద్వైపాక్షిక సిరీస్ల్లో చాలా బాగా ఆడుతుంది కానీ.. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలకు వచ్చేసరికి తుస్సుమనిపిస్తుంటుంది. ముఖ్యంగా లీగ్ దశలో బాగా ఆడే ఆ జట్టు కీలకమైన నాకౌట్ దశకు వచ్చేసరికి చేతులెత్తేస్తుంటుంది. విజయానికి చేరువగా వచ్చి ఓడిపోవడం, ఆ జట్టును దురదృష్టం వెంటాడటం చాలా కామన్. ఐతే గత కొన్నేళ్లలో దక్షిణాఫ్రికా ప్రదర్శన పడిపోయి ఆ …
Read More »చైనా వ్యాక్సిన్ మరీ ఇంత అన్యాయమా ?
కరోనా వైరస్ ను ఎదుర్కోవటంలో కొన్ని దేశాలు టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికా, ఇండియా, ఇంగ్లాండ్, రష్యా దేశాలతో పాటు చైనా కూడా వ్యాక్సిన్ ఉత్పత్తిలో పోటీపడుతోంది. అంతా బాగానే ఉంది కానీ చైనా ఉత్పత్తి చేసిన టీకాలను వేసుకున్న వాళ్ళల్లో కరోనా వైరస్ మహమ్మారి మళ్ళీ వస్తోందనే ప్రచారం పెరిగిపోతోంది. నిజానికి టీకా వేసుకున్నంత మాత్రాన కరోనా సోకదని ఏమిలేదు. అయితే తీవ్రత బాగా తగ్గిపోతుందని మాత్రమే నిపుణులు …
Read More »అన్ని కరోనా వేరియంట్స్ కి ఒకటే సూపర్ వ్యాక్సిన్..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో… దీనికి మందు కనిపెట్టాలని.. శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి మరీ.. కొన్ని రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ… ఈ మహమ్మారి అంతమౌతుందనే గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే.. ఇలా ఈ మహమ్మారి కాస్త తగ్గిపోయిందిలే అనుకొని ఊపిరి పీల్చుకునేలోపు.. మళ్లీ కొత్త వేరియంట్ పుట్టుకొస్తోంది. దీంతో.. ఆ కొత్త రకం వేరియంట్లను ఎదుర్కోవడం …
Read More »అమ్మాయి అని చెప్పి.. హిజ్రాతో పెళ్లి.. రెండు నెలల తర్వాత..!
వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో ఆనందంగా జరిగింది. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉందని.. ఏరి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ.. అతని ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత… తాను పెళ్లి చేసుకుంది ఓ అమ్మాయిని కాదని.. హిజ్రా అని తెలిసి షాకయ్యాడు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన …
Read More »గర్ల్ ఫ్రెండ్ కోరింది సోనూను అడిగాడు.. కుర్రాడికి అదిరే పంచ్!
కష్టంలో ఉన్నాం.. నువ్వే దిక్కు.. సాయం చేయి మారాజా అంటూ అభ్యర్థిస్తుంటారు కొందరు. అలాంటి వారికి ఆపన్న హస్తం అందించేందుకు సదా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటంలో సినీ నటుడు సోనూ సూద్ ముందుంటారు. సమస్య ఎలాంటిదైనా.. కోరిక ఎంత పెద్దది అయినా దాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నించే సోనూ లాంటి వారి దగ్గర కొందరు వ్యవహరించే అతి ఆగ్రహానికి గురి చేస్తుంటుంది. తాజాగా ఒక కుర్రాడు వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం. …
Read More »మల్లీశ్వరికి అరుదైన గౌరవం
తెలుగింటి ఆడబడుచు, వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్న స్పోర్స్ట్ యూనివర్సిటికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా కరణం మల్లీశ్వరిని నియమించింది. దేశం మొత్తంమీద స్పోర్స్ట్ యూనివర్సిటి ఢిల్లీలోని ఏర్పాటవుతోంది. మరో పదేళ్ళ తర్వాత జరగబోయే ఒలంపిక్స్ పోటీల్లో దేశానికి 50 పతకాలకు తగ్గకుండా సాధించటమే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ యూనివర్సిటిలో ఒలింపిక్స్ …
Read More »వరల్డ్ రికార్డ్ కోసం..351 అడుగుల నుంచి దూకి..!
వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి ఫేమస్ అవ్వాలని అనుకున్నాడు. అందరి చేత శెభాష్ అనిపించుకోవాలని ఆరాటపడ్డాడు. కానీ.. ఆ ప్రయత్నంలో ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాకు చెందిన అలెక్స్ హార్విల్(28) అనే వ్యక్తి స్టంట్ మ్యాన్ గా విధులు నిర్వహించేవాడు. కాగా… అలెక్స్ కి ఎప్పటి నుంచో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలనే కోరిక …
Read More »ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్.. నవ్వాలా ఏడవాలా?
వన్డే క్రికెట్లో నాలుగున్నర దశాబ్దాల కిందట్నుంచి ప్రపంచకప్ ఉంది. టీ20ల్లో కూడా 2007 నుంచి ప్రపంచకప్ జరిపిస్తున్నారు. కానీ టెస్టు క్రికెట్లో మాత్రం ప్రపంచకప్ లేకపోయింది. ఇందులోనూ ప్రపంచ విజేతను తేల్చే టోర్నీ ఉండాలన్న ప్రతిపాదన దశాబ్దాల కిందటే మొదలైంది. కానీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పట్టేసింది. 2013లోనే టెస్టు క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్షిప్కు సన్నాహాలు జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని రద్దు చేయాల్సి …
Read More »ఎక్కువ సంతానం ఉంటే.. రూ.లక్ష బహుమతి.. ఓ ట్రోఫి ..!
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్ ముందుంటుంది. మన దేశంలో.. జనాభా నియంత్రణ చాలా అవసరమన్న విషయం కూడా మనందరికీ తెలుసు. అలాంటిది.. ఎక్కువ సంతానం ఉన్నవారికి రూ.లక్ష బహుమతి అందజేస్తామంటూ మిజోరం రాష్ట్రంలో అధికారికంగా ప్రకటన చేయడం విశేషం. మిజోరం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా రోయ్తే ఈ మేరకు అధికారిక ప్రకటన చేయడం గమనార్హం. మిజో తెగ జనాభాను పెంచేందుకు ఆయన ఇలాంటి ప్రకటన చేయడం …
Read More »థర్డ్ వేవ్ గురించి ఐఐటీ కాన్పూర్ టీం ఏం చెప్పింది?
సెకండ్ వేవ్ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే దేశ ప్రజలు బయటకు వస్తున్నారు. దీనికి తగ్గట్లే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ లు ఎత్తేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నా.. రానున్న రోజుల్లో అవి కూడా అన్ లాక్ దిశగా అడుగులు వేయనున్నట్లు చెబుతున్నారు. దేశాన్ని ఒక ఊపు ఊపేసిన సెకండ్ వేవ్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయినట్లేనని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. థర్డ్ వేవ్ …
Read More »