భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధృవం పై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఓవరాల్ గా చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్రపుటలలో నిలిచింది. చంద్రయాన్-3 సక్సెస్ ఇచ్చిన కిక్కుతో తాజాగా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ క్రమంలోనే …
Read More »శంషాబాద్ ఎయిర్ పోర్టు ఘనత: 20 లక్షల మార్క్
హైదరాబాద్ శివారులోని (ఇప్పుడైతే నగరంలో భాగంగా మారిందనుకోండి) శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు దూసుకెళుతోంది. కరోనా తర్వాత మిగిలిన విమానాశ్రాయలతో పోలిస్తే.. ఈ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో పాటు.. దేశీయంగా కూడా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోంది. జులై ఒక్క నెలలోనే అంతర్జాతీయ.. దేశీయ ప్రయాణికుల సంఖ్య ఏకంగా 20 లక్షల మార్కును దాటటం విశేషం. జులైలో విదేశీ …
Read More »సచిన్ తప్పు చేశారా?
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. క్రికెట్ దేవుడిగా కీర్తించే భారతరత్న సచిన్ టెండూల్కర్ నివాసం ఎదుట ఒక రాజకీయ నాయకుడు భారీ ఎత్తున నిరసన చేపట్టటం షాకింగ్ గా మారింది. ముంబయిలోని ఆయన ఇంటి ఎదుట ప్రహార్ జనశక్తి పక్ష ఎమ్మెల్యే బడ్చూ కాడూ నిరసన చేపట్టారు. తన అనుచరులతో కలిసి భారీ నిరసన చేపడుతూ.. సచిన్ టెండూల్కర్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. యూత్ జీవితాల్ని నాశనం చేసే …
Read More »గంజాయి: ప్రియుడు, ప్రియురాలు ఆత్మహత్య!
గంజాయి మత్తుకు బానిసై ఆత్మహత్య చేసుకున్న ప్రియుడ్ని మరిచిపోలేక ప్రియురాలు కూడా బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యానాం యూకేవీ నగర్ కు చెందిన మీసాల మౌనిక (22) తాళ్లరేవులో నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ కోర్సును మూడో సంవత్సరం చదువుతుంది. మౌనికకు 2 ఇద్దరు అక్కలు ఉండగా..వారిద్దరికీ పెళ్లి అయిపోగా..అప్పటి నుంచి కూడా మౌనిక మేనమామ వద్ద ఉండి చదువుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు నిమ్మకాయల చిన్నా అనే …
Read More »తగ్గేదేలే..అంటున్న ప్రకాశ్ రాజ్!
చంద్రయాన్ 3 మీద ట్వీట్ చేసి ట్రోలింగ్ కు గురయ్యారు నటుడు ప్రకాశ్ రాజ్. రెండు రోజుల నుంచి ఆయనను నెటిజన్లు ఏకిపారేస్తున్నప్పటికీ ఆయన మాత్రం తగ్గేదేలే అంటూ ఇంకా రెచ్చిపోతున్నారు. తన మీద వచ్చిన ట్రోలింగ్స్ కు గట్టిగా సమాధానం చెబుతున్నారు. యావత్ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్రయాన్3 గురించి సినీ నటుడు, రాజకీయ నేత అయినటువంటి ప్రకాశ్ రాజ్ ట్విటర్ వేదికగా ఒక …
Read More »మహారాష్ట్ర మంత్రి: ఐష్ మాదిరి కళ్ల కోసం చేపలు తినాలట!
పైత్యం పరాకాష్ఠకు చేరిందన్న దానికి నిదర్శనంగా కొందరు రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేస్తుంటారు. సందర్భానికి ఏ మాత్రం అతకని రీతిలో చేసే వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించటమే కాదు.. విమర్శలు వెల్లువెత్తేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఉదంతమే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఐశ్వర్యరాయ్ కు ఉన్నట్లు అందమైన కళ్లు సొంతం కావాలంటే రోజు వారీగా తినే ఆహారంలో చేపలు తీసుకోవాలని మహారాష్ట్ర గిరిజన శాఖా మంత్రి విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. …
Read More »హైదరాబాద్: గంజాయి మత్తులో మైనర్ గ్యాంగ్ రేప్
హైదరాబాద్ మహానగరంలో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు ఒక మైనర్ బాలిక (16)పై గ్యాంగ్ రేప్ నకు పాల్పడటం.. అది కూడా ఇంట్లోకి చొరబడి మరీ అత్యాచారానికి పాల్పడిన ఉదంతం షాకింగ్ గా మారింది. పట్టపగలు.. ఇంట్లోకి జొరబడి.. కత్తితో బెదిరింపులకు దిగి గ్యాంగ్ రేప్ చేయటం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బే తీసేలా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ …
Read More »ఆసియా కప్ లో ఆడనున్న తెలుగు తేజం తిలక్ వర్మ
ఆగస్టు 30వ తేదీ నుంచి జరగబోతున్న ఆసియా కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ లో ఆసియా కప్ జరగబోతున్న నేపథ్యంలో ఈ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే వన్డే ప్రపంచ కప్ నుకు ముందు టీమిండియాకు ఈ టోర్నీ సెమీ ఫైనల్ వంటిది. అందుకే ఈ టోర్నీని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ …
Read More »హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద నుంచి కిందకు పడి యువతి దుర్మరణం
హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో దూసుకెళ్లే స్నేహితుడి బైక్ మీద ప్రయాణించటమే ఆమె తప్పైంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కోల్ కతాకు చెందిన 22 ఏళ్ల స్విటీ పాండే మరణించింది. ఆమె తన స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి జేఎన్ టీయూ నుంచి ఐకియా వైపు టూ వీలర్ మీద …
Read More »అమెరికాను దున్నేస్తున్న ఇండియన్లు
అగ్రరాజ్యం అమెరికాను ఇండియన్లు దున్నేస్తున్నారు. చదువులు, వ్యాపారాలు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, స్టార్టప్ లు ఇలా ఒకటేమిటి ప్రతిదానిలోను ఇండియన్ల హవా పెరిగిపోతోందట. ఆక్సఫర్డ్ అకడమిక్ రీసెర్చి రిపోర్టు ప్రకారం కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెలుగుచూశాయి. అమెరికా మొత్తం జనాభాలో ఇండియన్లు కేవలం 1 శాతం మాత్రమే. అయితే సిలకాన్ వ్యాలీలోని కంపెనీల వ్యవస్ధాపకుల్లో భారతీయలు 8 శాతం ఉన్నారు. ఇక టెక్నాలజీ ఆధారిత స్టార్టప్పుల్లో ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు …
Read More »భర్త చదివించాడు.. ఉద్యోగం వచ్చాక.. లవర్తో జంప్!
నిజమే.. మీరు చదివింది నిజంగానే జరిగింది. కట్టుకున్న భార్యను ఎంతో ఇష్టపడి.. ప్రేమించిన భర్త.. ఆమెను ఉన్నత చదువులు చదివించాడు. ఆమె అబీష్టాన్ని నెరవేర్చాడు. తీరా చదువు పూర్తయి.. ఉద్యో గం వచ్చాక.. సదరు భార్యామణి.. లవర్తో జంప్ అయిపోయింది! దీంతో ఆ భర్త ఇప్పుడు లబోదిబోమం టున్నా డు. ఈ పక్కా మోసం.. మధ్య ప్రదేశ్లో జరిగింది. విషయంలో సీరియస్ నెస్ ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశంగా …
Read More »కిలోమీటర్ రోడ్డుకు రూ.250 కోట్లు!
కిలోమీటర్ రోడ్డుకు రూ.250 కోట్లు! అవును.. మీరు చదివింది నిజమే! ద్వారక ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో కిలోమీటర్కు రూ.250.77 కోట్లు ఖర్చయిందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వెల్లడించడం సంచలనంగా మారింది. ఢిల్లీ- గురుగ్రామ్ మధ్య నిర్మించిన ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం అత్యంత ఖరీదైన వ్యవహారంగా కనిపిస్తోందని కాగ్ నివేదిక వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో బీజేపీపై విమర్శలకు ప్రతిపక్షాలకు ఓ ఆయుధం దొరికినట్లయింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates