Political News

రాజ‌ధానిలో ఇళ్లు క‌ట్టేస్తున్నారు.. జ‌గ‌న్ వ్యూహం ఇదే!

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత జ‌గ‌న్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జ‌గ‌న‌న్న ఇళ్లు ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న ఇళ్ల‌ను నిర్మిస్తున్నారు. పేద‌ల‌కు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్న‌ర‌, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో సెంటు చొప్పున స్థ‌లం కేటాయించారు. ఇదే స‌మ యంలో రాజ‌ధాని ప్రాంతంలో కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున స్థ‌లాల‌ను ఈ నెల‌లోనే కేటాయించింది. ఇప్పుడు ఇక్క‌డ ఇళ్ల‌ను …

Read More »

పొలిటికల్ గేమ్ ఛేంజర్ డేట్ … జూన్ 23

ఈనెల 23వ తేదీన బీహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం చాలా కీలకమంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ అనే విషయంలో దేశవ్యాప్త సర్వే జరిపించారట. దాని ఫలితాలపై చర్చించేందుకు, విశ్లేషించేందుకే ఈ భేటీ జరగబోతోందని సమాచారం. అందుబాటులోని సమాచారం ప్రకారం మొత్తం 543 పార్లమెంటు సీట్లలో 450 నియోజకవర్గాల్లో బీజేపీతో కాంగ్రెస్ లేదా ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పరిస్ధితులు ఉన్నట్లు …

Read More »

‘అమరావతిని 9 నెలల తర్వాత పరుగెత్తిస్తాం’

ఏపీలో గ‌డిచిన మూడున్న‌రేళ్లుగా తీవ్ర వివాదంగా.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. రాజ‌ధాని అమ‌రావ‌తి. చంద్ర‌బాబు హ‌యాంలో దీనికి 2015లో శంకుస్థాప‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత‌.. రాజ‌ధాని లేకుండా ఏర్ప‌డిన ఏపీకి అత్య‌ద్భుత‌మైన న‌గ‌రం రాజ‌ధానిగా ఉండాల‌ని త‌ల‌పోసిన అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు.. దానికి అనుగుణంగానే 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేక‌రించారు. దీనిని అభివృద్ధి చేసేందుకు సింగ‌పూర్‌, …

Read More »

సునీల్ కనుగోలు తెలంగాణకి ఎంట్రీ ఇచ్చాడా?

రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలులుగుర్రాలకు మాత్రమే టికెట్లివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా అనుకున్నట్లుంది. ఇందుకనే రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు మొత్తం 119 నియోజకవర్గాల్లోను విస్తృతంగా సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు. గెలుపు అవకాశాలున్న అభ్యర్ధుల కోసం జల్లెడపడుతున్నారు. పార్టీపరంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వివిధ మార్గాల్లో సమాచారం తెప్పించుకుంటున్నారు. అన్నింటినీ క్రోడీకరించి ఇద్దరు ముగ్గురు నేతలతో జాబితాను రెడీచేస్తున్నారు. మొత్తం నియోజకవర్గాల్లో సుమారు 70 నియోజకవర్గాల్లో …

Read More »

ప్రియాంక్ టాప్ గేర్ !

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణా పై ప్రత్యేక దృష్టి పెట్టారా ? పార్టీ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. కర్నాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీదుంది. ఆ ఊపుతోనే ఈ ఏడాది చివరలో జరగబోతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోబోతున్నది. ఈ నాలుగులో ఛత్తీస్ గడ్, రాజస్ధాన్ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి పై రెండురాష్ట్రాల్లో అధికారాన్ని …

Read More »

మార‌ని నాని.. టీడీపీపై అదే రుస‌రుస‌..

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని త‌న వైఖ‌రిని ఏ మాత్రం మార్చుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఆయ‌న ఎప్పుడు టీడీపీని తిడుతున్నారో.. ఎప్పుడు చంద్ర‌బాబుతో క‌లిసి న‌డుస్తున్నారో.. అస‌లు ఆయ‌న ఏం చేస్తున్నారో.. అర్థం కాక పార్టీ నాయ‌కులు, ఆయ‌న అనుచ‌రులు కూడా తీవ్ర స్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. తాజాగా మరోసారి టీడీపీ అధిష్టానంపై నాని మండిపడ్డారు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదని, విజయవాడ టీడీపీ ఆఫీస్‌ ప్రారంభోత్సవానికి …

Read More »

మనోహర్ సక్సెస్ అవుతారా ?

ఇపుడు సమస్యంతా అటు తిరిగి ఇటుతిరిగి నాదెండ్ల మనోహర్కి చుట్టుకునేట్లుంది. తెలుగుదేశంపార్టీ-జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయమైపోయింది. ఇద్దరు అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించటమే మిగులుంది. దాని తర్వాత అంకం ఏమిటంటే పోటీచేసే సీట్లసంఖ్య తర్వాత ఆ నియోజకవర్గాలు ఏవనేవి. ఇక్కడే సమస్య మొదలవ్వబోతోంది నాదెండ్లకు. జనసేనలో పవన్ తర్వాత అంతటి ముఖ్యస్ధానం నాదెండ్లదే అనటంలో సందేహంలేదు. కాబట్టి ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలన్నా తిరుగులేదు. కానీ …

Read More »

కేసీయార్ కు కుమారస్వామి షాకిచ్చారా ?

కర్నాటకలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తాజాగా బీజేపీ నేతలతో జేడీఎస్ ముఖ్యులు సమావేశమయ్యారట. కర్నాటక ఎన్నికల్లో ఎదురైన ఘోరపరాజయంతో జేడీఎస్ కుంగిపోయింది. దాన్నుండి బయటపడేందుకు బీజేపీతో చేతులు కలిపి ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమైంది. నరేంద్రమోడీ పరిపాలనను ప్రతిపక్షాలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ చీఫ్ దేవేగౌడ్ అభినందించారు. ఒడిస్సా రైలు దుర్ఘటనలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పాత్రలేదు కాబట్టి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని …

Read More »

నారా లోకేష్‌.. మిష‌న్ రాయ‌ల‌సీమ‌.. పెద్ద ప్లానింగే !

Lokesh Nara

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా ‘మిష‌న్ రాయ‌ల‌సీమ’ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లాలో యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్న నారా లోకేష్‌.. ఇప్ప‌టికే సీమ‌లో క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో పాద‌యాత్ర ను పూర్తి చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపుతూ.. టీడీపీ అధికారంలోకి వ‌స్తే.. ఏం చేస్తామో వివ‌రిస్తూ.. మిష‌న్ రాయ‌ల‌సీమ‌ పేరుతో హామీల వ‌ర‌ద పారించారు. ఇవీ.. హామీలు.. …

Read More »

రెజ్లర్ పట్టుదలకు కేంద్రానికి మైండ్ బ్లాంక్

రెజ్లర్ల పట్టు దెబ్బకు కేంద్ర ప్రభుత్వం విలవిల్లాడిపోయింది. దాదాపు 50 రోజుల పాటు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లను వేరే దారి లేక చివరకు కేంద్ర మంత్రి చర్చలకు పిలిచారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు చర్చలు జరిపారు. వీళ్ళ డిమాండ్లలో చాలా వాటికి మంత్రి అంగీకరించటంతో ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇంతకీ వీళ్ళ డిమాండ్లు ఏమిటంటే తమను లైంగికంగా వేధిస్తున్న రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, …

Read More »

కేసీయార్ లో అయోమయం పెరిగిపోతోందా ?

అధికార బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టికెట్ల విషయంలో కేసీయార్ ఒక్కోసారి ఒక్కోలాగ మాట్లాడుతున్నారు. ఒకసారేమో సిట్టింగులందరికీ మళ్ళీ టికెట్లిస్తానని ప్రకటించారు. టికెట్లు దక్కుతాయో లేదో అనే భయం వద్దని అందరికీ టికెట్లు గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. అందరు నియోజకవర్గాల్లో పర్యటించి గెలుపుకోసం పనిచేసుకోమని భరోసా ఇచ్చారు. దాంతో అందరు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే కొద్దిరోజులుగా మంత్రులు, ఎంఎల్ఏలతో …

Read More »

చంద్ర‌బాబు సీఎం కాదు.. ఇప్పుడు ఇంత ఖ‌ర్చు ఎందుకు?

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప్ర‌స్తుతం ఎన్ఎస్జీ భ‌ద్ర‌త ఉంది. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం ఇచ్చేలా ఇటీవ‌ల కేంద్రం ఉత్త‌ర్వులు ఇచ్చింది. ముఖ్యంగా ఢిల్లీలో ఇటీవ‌ల రాష్ట్ర పోలీసులు చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త క‌ల్పించారు. ఇదిలావుంటే, రాష్ట్రంలో మాత్రం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌లో రాళ్లు విసురుతున్న ఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికి నాలుగు ప్రాంతా ల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై రాళ్లు కురిశాయి. ఇదంతా వ్యూహాత్మ‌కంగా చేసిందేన‌ని టీడీపీ …

Read More »