Political News

పవన్ పోల్చిన నెటిజన్ కు అనసూయ కౌంటర్

ప్రముఖ యాంకర్, నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేదు. జబర్దస్త్ యాంకర్ గా తన ప్రస్థానం మొదలుబెట్టిన అనసూయ..అంచెలంచెలుగా ఎదిగి నటిగా సినిమాలలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, అనసూయ డ్రెస్ లు, వ్యక్తిగత ఫొటోలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే, ఆ ట్రోలింగ్ కు వెనక్కు తగ్గని అనసూయ..కొందరు నెటిజన్లకు దీటుగా బదులిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ ను తననూ …

Read More »

నవంబర్ 1న టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ: లోకేష్

రాజమండ్రి జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో వారాహి యాత్ర, భవిష్యత్తుకు గ్యారెంటీ, నిజం గెలవాలి యాత్రలపై చర్చించారు. సీట్ల పంపకాలు తప్ప మిగతా అంశాలపై ప్రాధమికంగా …

Read More »

టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై చర్చించాం :పవన్

టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడిచిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ల మధ్య ఈరోజు కీలక భేటీ జరిగింది. దసరా పండుగ నాడు ఈ ఇద్దరు నేతలు కలిసి రాజమండ్రిలో సమావేశమయ్యారు. జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ తొలి సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. దాదాపు 3 గంటలపాటు సాగిన ఈ సమావేశం …

Read More »

మోత్కుప‌ల్లి వ్యాఖ్య‌లు కొంప‌ముంచేట్టున్నాయే!

మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ ద‌ళిత‌ నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఉద్దేశంలో త‌న వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్‌కు మేలు చేస్తాయ‌ని అనుకుని ఉండొచ్చు. కానీ, ఇప్ప‌టికే ఉప్పు-నిప్పుగా ఉన్న కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మోత్కుప‌ల్లి మ‌రో విప‌త్తుకు తెర‌దీశార‌నే చ‌ర్చ సాగుతుండడం గ‌మ‌నార్హం. తాజాగా మోత్కుప‌ల్లి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణ‌లో జ‌రుగుతున్న తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రం …

Read More »

ఈ అసంతృప్తిని ప‌క్క‌న పెట్ట‌లేరు.. లోకేష్ స‌ర్‌!

ఏపీలో జ‌ర‌గ‌నున్న 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు యుద్ధ‌ప్రాతిప‌దికన క‌దులుతున్న తెలుగు దేశం పార్టీలో కొన్నాళ్లుగా ర‌గులుతున్న అసంతృప్తి.. ఎన్నిక‌ల ముంగిట మ‌రింత పెరిగింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. పైకి అంతా బాగానే ఉంద‌ని నాయ‌కులు భావిస్తున్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో సుమారు 40 నియోజ‌క‌వ‌ర్గాల‌కుపైగానే అసంతృప్తి ఛాయ‌ల్లో న‌లుగుతున్నాయి. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కొంద‌రు.. త‌మ‌కు టికెట్ ఇస్తారో లేదో అని కొంద‌రు త‌మ్ముళ్లు మీమాంస‌లో ర‌గిలిపోతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. నంద్యాల జిల్లాలోని …

Read More »

తెలంగాణలో త్రిముఖం కాదు.. ద్విముఖ పోరే!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. న‌వంబ‌రు 7వ తేదీ నుంచి నామినేష‌న్ల ఘ‌ట్టం కూడా ప్రారంభ‌మైంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్, మిజోరాం, ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌హా తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కోలాహ‌లం కూడా ప్రారంభ‌మైంది. ప్ర‌ధాన పార్టీల‌న్నీ కూడా ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. తెలంగాణ మిన‌హా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌-బీజేపీల మ‌ధ్యే ఎన్నిక‌ల పోరు సాగుతోంది. తెలంగాణ‌లో త్రిముఖ పోరు ఉంటుంద‌ని …

Read More »

ప్ర‌తి కుటుంబానికీ ఏదో ఒక‌టి.. గేర్ మార్చిన‌ వైసీపీ

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లోనూ విజ‌యం ద‌క్కించుకుని రికార్డు సృష్టించాల‌ని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా గేర్ మార్చిన‌ట్టు తెలుస్తోంది. తాడేప‌ల్లి వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాలు.. ఆయా వ‌ర్గాల‌కు చేరుతున్నాయి. అయితే.. వీటిలోనూ కోత వేసి.. ల‌బ్ధి దారుల సంఖ్య‌ను త‌గ్గించ‌డం ద్వారా.. ఆర్థిక‌ భారం నుంచి స‌ర్కారు త‌ప్పించుకుంటోంద‌ని టీడీపీ విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ఎన్నిక‌ల‌కు …

Read More »

అభిమానం ఉండాలే కానీ దురభిమానం ఉండొద్దు..

అభిమానం ఉండాలే కానీ దురభిమానం ఉండొద్దు. ఎంత అధికార పక్షమైనప్పటికి అహంకారం తలకెక్కకూడదు. అలాంటి తీరు చూసే వారికి ఎబ్బెట్టుగా ఉండటమే కాదు.. పార్టీకి.. ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకొస్తుంది. అందునా.. తన మానాన తాను యాత్ర చేసుకుంటూ పోతున్నోడిని కెలికి మరీ.. లోకల్ జులం చూపిస్తూ.. దారుణంగా వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో.. ఆయనకు సంఘీభావంగా నిలుస్తూ.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు …

Read More »

మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మేకపాటి కుటుంబానికి చెందిన కేఎంసీ అనే సంస్థకు అనుబంధంగా ఉన్న గురువాయూర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఐపీఎల్) టోల్ చార్జీల వసూలు వ్యవహారంపై చర్చ జరుగుతోంది. కేరళలో రహదారుల నిర్మాణం కోసం కేఎంసీ తరఫున స్థాపించిన ఆ సంస్థ రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండా, …

Read More »

జగనాసుర దహనానికి లోకేష్ పిలుపు

దసరా పండుగ సందర్భంగా ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్న పిలుపునిచ్చారు. ఈ విజయ దశమి పండుగను సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా జరపాలని లోకేష్ పిలుపునిచ్చారు. దసరా నాడు దేశవ్యాప్తంగా రావణాసుర దహనం చేస్తుందని, మనం మాత్రం జగనాసుర దహనం చేద్దామని ప్రజలకు లోకేష్ పిలుపునిచ్చారు. అక్టోబరు 23న రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల …

Read More »

ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుకు విజయ దశమి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం పండుగను ఆనందంగా జరుపుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రజలకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు …

Read More »

కాళేశ్వరం బ్యారేజీకి ఏమైంది? కేసీఆర్ సర్కారుకు కొత్త టెన్షన్

కీలకమైన ఎన్నికల వేళ కొత్త టెన్షన్ వచ్చింది కేసీఆర్ సర్కారుకు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికల వేడి ఇప్పటికే రాష్ట్రంలో రాజుకున్న వేళ.. తనపై వస్తున్న విమర్శలకు.. ఆరోపణలకు సమాధానాలు చెబుతూ.. ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు తాజాగా ఎదురైన సవాలు ఇబ్బందికరంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి వంతెన కొంత మేర కుంగిన షాకింగ్ ఉదంతం శనివారం రాత్రి …

Read More »