Political News

పురందేశ్వరి పై విరుచుకుపడ్డ బీజేపీ నేత

ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిపై ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు.. సుదీర్ఘ‌కాలంగా బీజేపీ, ఆర్ ఎస్ ఎస్‌లో ఉన్న నేత ఏవీ సుబ్బారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పురందేశ్వ‌రి అధికారం కోసం ఎంత‌కైనా దిగ‌జార‌తార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్య‌క్షురాలు అయిన త‌ర్వాత‌.. ఆమె ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికి అనేక సార్లు ఆమెను క‌లిసి పార్టీ ప‌రిస్థితిపై చ‌ర్చించాల‌ని అనుకున్నా.. క‌నీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని …

Read More »

కేటీఆర్ సమక్షంలో కారెక్కిన తుల ఉమ

వేములవాడ బీజేపీ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మహిళా నేత తుల ఉమ ఈ రోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తుల ఉమకు కేటీఆర్ ఫోన్ చేసి బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించగా..ఆ ఆహ్వానాన్ని మన్నించిన ఆమె ఈ రోజు పార్టీలో చేరారు. తన అనుచరులతో కేటీఆర్ సమక్షంలో తుల ఉమా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తుల ఉమ పట్ల బీజేపీ తీరు మహిళలు, బీసీల …

Read More »

కాంగ్రెస్ నేతలు వేలంపాటకు సిద్ధం కండి: ఒవైసీ

ఎంఐఎం కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ కేసును కొట్టివేయడంతో కొంతకాలం పాటు అక్బరుద్దీన్ సైలెంట్ అయ్యారు. అయితే తాజాగా తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయన మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈరోజు సాయంత్రం నుంచి కాంగ్రెస్ నేతలను వేలం పాడతానంటూ అక్బరుద్దీన్ …

Read More »

తెలంగాణలో కోడి కత్తి సీన్ రిపీట్: రేవంత్ రెడ్డి

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే ఆ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందు సీఎం మమతా బెనర్జీపై కూడా దాడి జరిగింది. ఈ రెండు ఘటనలలోనూ …

Read More »

పువ్వాడ నామినేషన్ రిజెక్ట్ కాబోతోందా?

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పువ్వాడ వేసిన నాలుగు సెట్ల నామినేషన్ లో తప్పులున్నాయని తుమ్మల ఆరోపించారు. పువ్వాడ నామినేషన్ రిజెక్ట్ చేయాల్సిందిగా ఎన్నికల అధికారిని కోరామని తుమ్మల నాగేశ్వరావు చెప్పారు. ఆర్ఓ నిబంధనలను పాటించడం లేదని, ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తుమ్మల చెప్పారు. బీఆర్ఎస్ అరాచకాలు, అక్రమాలు ఎక్కువైపోయాయని, చక్రవడ్డీతో …

Read More »

అడ్వాంటేజ్ కనబడటంలేదా ?

టికెట్లు దక్కని వివిధ పార్టీల్లోని చాలామంది అసంతృప్తులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. టికెట్లు వచ్చే అవకాశంలేదని తెలిసి కూడా కారులో ఎక్కి కూర్చుంటున్నారు. చివరినిముషంలో వచ్చి చేరుతున్న కొత్త నేతలకు కేసీయార్, మంత్రులు కేటాయార్, హరీష్ రావులు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే పాత-కొత్త నేతల మధ్య ప్రతిరోజు వివాదాలు పెరిగిపోతున్నాయి. పార్టీలో కొత్తగా చేరారు అందులోను ఎన్నికల సమయంలో చేరారు కాబట్టి కొత్త నేతలకు ప్రాధాన్యత …

Read More »

మారుతున్న నినాదాలు.. వైసీపీ పాలిటిక్స్‌లో జ‌స్ట్ ఛేంజ్…!

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో నినాదాలు మారుతున్నాయి. అధికారంలోకి వ‌చ్చిన నాలుగున్న‌రేళ్ల లో ఇప్ప‌టికి అర‌డ‌జ‌ను నినాదాలను వైసీపీ ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చింది. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని మారుస్తూ ముందుకు సాగ‌డం గ‌మ‌నార్హం. దీనిపై విప‌క్షాలు ప‌రోక్షం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ.. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం, మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌, జ‌గ‌నే మా భ‌విష్య‌త్తు, వైనాట్ 175 స‌హా ప‌లు నినాదాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువ‌చ్చింది. అదే …

Read More »

అడ్రస్ లేని రాహుల్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధి అడ్రస్ లేరని నేతలు, క్యాడర్ తెగ ఫీలైపోతున్నారట. తెలంగాణాకు ఇన్నిసార్లు వచ్చినా ఇంకా రాలేదని ఎలాగ అంటారని అనుంటున్నారా ? తెలంగాణాలో రాహుల్ పర్యటించింది, బహిరంగసభల్లో పాల్గొంటున్నది నిజమే. కానీ అడ్రస్ లేనిది రాజస్ధాన్ లో. ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణా, చత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్, మిజోరంతో పాటు రాజస్ధాన్ కూడా ఉంది. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ మధ్య …

Read More »

జనసేనకు కూడా తప్పలేదా ?

ఎన్నికల్లో జనసేనకు కూడా పోలిక గుర్తులతో ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఇంతకాలం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మాత్రమే కొన్ని గుర్తులు ఇబ్బందులు పెట్టేవి. ఆ ఇబ్బందులు తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో జనసేనకు కూడా ఎదురయ్యేట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే జాతీయ జనసేన పార్టీ పేరుతో ఒక పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తోంది. ఆ పార్టీ తరపున కూకట్ పల్లిలో ఇద్దరు అభ్యర్ధులు కొనింటి పవన్ కల్యాణ్, నాగవెంకట వరప్రసాద్ …

Read More »

ఈ జిల్లా మింగుడుపడటంలేదా ?

మొదటినుండి కేసీయార్ కు ఈ జిల్లా రాజకీయాలు ఏమాత్రం మింగుడుపడటంలేదు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలోనే ఉద్యమం తాలూకు ప్రభావం ఏమాత్రం కనబడలేదు. ఇంతకీ ఆ జిల్లా ఏదనుకుంటున్నారా ? అదే ఖమ్మం జిల్లా. అలాంటి జిల్లాపైన రాబోయే ఎన్నికలకు సంబంధించి కేసీయార్ ప్రత్యేక దృష్టిపెట్టారు. పది నియోజకవర్గాల్లో కనీసం మూడు నియోజకవర్గాల్లో అయినా బీఆర్ఎస్ గెలుస్తుందా అనే చర్చలు జనాల్లో పెరిగిపోతున్నాయి. ఈరోజు కేసీయార్ దమ్మపేట, బూర్గంపాడు మండలాల్లో …

Read More »

రేవంత్ పై ప్రత్యేక నిఘా

ఎన్నికలన్నాక ఇంటెలిజెన్స్ విభాగం అందరిపైనా నిఘావేయటం చాలా మామూలే. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం అవసరమైతే కొందరిపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టడం కూడా చాలా సహజం. ఇపుడు ఇదంతా ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిఘా అధికారులు ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు సమాచారం. ఒకవైపు కేసీయార్ రోజుకు మూడు, నాలుగు బహిరంగసభల్లో మాట్లాడుతున్నారు. ఇదేపద్దతిలో రేవంత్ కూడా మూడు, నాలుగు బహిరంగసభల్లో ప్రసంగిస్తున్నారు. రేవంత్ ప్రతి సభలోను ఏదో ఒక కొత్త …

Read More »

మా అమ్మానాన్న మీదొట్టు..వంశీనే దాడి చేశారు: గువ్వల

బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజుపై దాడి ఘటన సంచలనం రేపిన తెలిసిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరగడంతో ఆ గొడవలో బాలరాజుతోపాటు పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ అపోలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాలరాజు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెబుతున్నానని, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన …

Read More »