Political News

బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా?

రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. అదేమిటంటే  కేసీయార్, బీఆర్ఎస్ పనైపోయిందని. ఇదే విషయాన్ని కమలనాదులంతా ఉద్దేశ్యపూర్వకంగా పదేపదే ప్రచారం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ బీజేపీ-కాంగ్రెస్ మధ్యమాత్రమే ఉంటుందని కావాలనే చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేసీయార్ పనైపోయిందని అవసరం లేకపోయినా ప్రతిచోటా ప్రస్తావిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవటంతో పాటు 16 నియోజకవర్గాల్లో రెండోస్ధానంలో …

Read More »

వైఎస్ వార‌స‌త్వానికి కాల ప‌రీక్ష‌

ఇదొక అనూహ్య రాజ‌కీయం. దివంగ‌త ప్ర‌జానేత‌, రైతు బాంధ‌వుడిగా పేరొందిన వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి వార‌స‌త్వానికి క‌ఠిన ప‌రీక్ష‌.. కాల‌ప‌రీక్ష రెండూ ఎదురు కానున్నాయి. అది కూడా వైఎస్ జ‌న్మ‌రాష్ట్రం ఏపీలోనే కావ‌డం గ‌మ‌నార్హం. నిన్న మొన్న‌టి ఎన్నిక‌ల వ‌ర‌కు .. వైఎస్ వార‌స‌త్వం అంటే.. కేవ‌లం ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ మాత్ర‌మేఅనుకునే ప‌రిస్థితి ఉండేది. ఇదే.. 2014, 2019లో జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చిన రాజ‌కీయ వ్యూహం. అయితే.. కాలం మారిపోయింది. …

Read More »

తెలంగాణ‌లో సెగ పెంచిన `ఎమ్మెల్సీ ఎన్నిక‌`..

నిన్న మొన్న‌టి వ‌ర‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల వేడితో ర‌గిలిపోయిన తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక వేడి రాజుకుంది. ఇది కేవ‌లం ఒకే ఒక్క‌స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌. అయిన‌ప్పటికీ.. రాజకీయ పార్టీల మ‌ధ్య వేడి రాజుకుంది. వరంగల్‌ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డి జనగామ నుంచి ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. …

Read More »

ష‌ర్మిల వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. రాజీ మంత్రం..

ఏపీ రాజ‌కీయాల్లోకి వైఎస్ కుమార్తె ష‌ర్మిల ప్ర‌వేశిస్తార‌ని.. ఆమె కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు రెడీ అవుతున్నార‌న్న వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికికాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు కూడా తోడ‌వుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్ర రాజు, మ‌రోసీనియ‌ర్ నేత తుల‌సి రెడ్డి వంటి వారు ష‌ర్మిల రాక ఖాయ‌మ‌ని చెప్పుకొచ్చారు. ఆమె రాగానే తాము ఆమె బాట‌లో న‌డుస్తామ‌ని.. ప్ర‌క‌టించారు. దీనికి తోడు వైసీపీకి …

Read More »

అక్క‌డ టీడీపీ గెలుపు ప‌క్కా.. టికెట్ కోసం నేత‌ల క్యూ..

హిందూపురం పార్ల‌మెంటు స్థానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఈ సీటును వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచి తీరుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఇక్క‌డ గెలిచిన ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌.. త‌న న్యూడ్ వ్య‌వ‌హారంతో పార్టీ పరువు తీసేశారు. దీంతో ఇక్క‌డ వైసీపీ గెలిచే ప‌రిస్థితి లేద‌ని ఒక అంచ‌నాకు టీడీపీ నాయ‌కులు వ‌చ్చేశారు. క్షేత్ర‌స్థాయిలోనూ ప‌రిస్థితి ఇలానే …

Read More »

ఉద్యోగులకు రేవంత్ ‘స్వీట్’ కబురు?

ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే ఇకనుండి ప్రతినెలా మొదటి రెండు రోజుల్లోనే జీతాలు చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రేవంత్ ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారట. జీతాలతో పాటు పెన్షన్లు, బిల్లులను కూడా చెల్లించేందుకు రెడీ అవ్వాలని రేవంత్ ఆదేశించారట. కేసీయార్ పదేళ్ల పాలనలో ఉద్యోగులకు జీతాలు ఏ నాడూ నెలమొదట్లో రాలేదు. నిజానికి ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన …

Read More »

కేసీఆర్ మళ్లీ మొదలుపెట్టారు 

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లున్నారు.  ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలతో పాటు పార్టీలోని ముఖ్యనేతలతో భేటీలు జరిపేందుకు షెడ్యూల్ రెడీచేసినట్లు తెలుస్తోంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలు ఉండబోతున్నాయి. జనవరి 3వ తేదీన మొదలవ్వబోయే సమావేశాల షెడ్యూల్ 21వ తేదీతో ముగుస్తోంది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలోని నేతలకు కేసీయార్ ఒక్కో తేదీని కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్ననే …

Read More »

టికెట్ ఎఫెక్ట్‌.. మైల‌వ‌రంలో తొలి రాజీనామా!

వైసీపీలో టికెట్ల వేడి కొనసాగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న సిట్టింగులు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్‌ను ఆశిస్తున్న‌వా రు కూడా.. పొలిటిక‌ల్ సెగ పెంచుతున్నారు. టికెట్ ఇవ్వాల్సిందేన‌న్న ప‌ట్టుతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు త‌మ దారి తాము చూసుకుంటున్నారు. మ‌రికొందరు వేచి చూస్తున్నారు. చాలా త‌క్కు వ సంఖ్య‌లో మాత్ర‌మే స‌ర్దుకు పోతున్నారు. తాజాగా ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో  టికెట్ ఆశిస్తున్న కీల‌క నాయ‌కుడు పార్టీకి రాజీనామా చేశారు. మైలవరం …

Read More »

పవన్ టార్గెట్ రీచవుతారా ?

జనసేన అధినేత రెండు టార్గెట్లను పెట్టుకున్నారు. మొదటిది పోటీ చేయబోయే సీట్ల సంఖ్య. రెండోది పోటీ చేయబోయే సీట్లలో గెలుపు సంఖ్య. రెండోది తేలాలంటే ముందు మొదటి దానిపై క్లారిటి రావాలి. అందుకనే సీట్ల సంఖ్యపై ఒకటికి రెండుసార్లు సర్వేలు చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగానే కాకినాడ సిటీలో మూడు రోజులు క్యాంపు వేశారు. ఈ మూడు రోజుల్లో కాకినాడ జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలోని 14 నియోజకవర్గాలపై విస్తృతమైన సమీక్షలు …

Read More »

వైసీపీ ఓటు బ్యాంకుపై భారీ వ్యూహం..

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఒక ప్ర‌త్యేక మైన ఓటు బ్యాంకు ఉంది. అదే.. క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు. గ‌త 2014 ఎన్నిక‌ల్లోనూ, 2019 ఎన్నిక‌ల్లోనూ వీరు వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. 2014లో పార్టీ అధికారంలోకి రాక‌పోయినా.. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ముఖ్యంగా క్రిస్టియ‌న్‌లు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, 2019లో అయితే..ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క కొండ‌పి మిన‌హా.. అన్నింటి లోనూ క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే.. …

Read More »

 ప్లీజ్ ఒక్క ఛాన్స్‌.. జ‌గ‌న్‌ను క‌లుస్తా: మాజీ మంత్రి

“ఒక్క ఛాన్స్ ఇప్పించండి.. ప్లీజ్‌.. జ‌గ‌న్ ను క‌లుస్తా.. నా మ‌నసులో మాట చెబుతా. నాకు తీవ్ర అన్యాయం జ‌రిగింది“ అని వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ చేసిన బ‌హిరంగ వ్యాఖ్య‌లు గుంటూరు రాజ‌కీయాల‌ను వేడెక్కిం చాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి …

Read More »

మొదటిజాబితా రెడీ అయ్యిందా?

తెలుగుదేశంపార్టీ తరపున పోటీచేయబోతున్న 90 మంది అభ్యర్ధులతో మొదటిజాబితా రెడీ అయినట్లు సమాచారం. ఈ జాబితాను సంక్రాంతి పండుగ తర్వాత ప్రకటించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఈ 90 మందిలో సిట్టింగులు 19 మంది ఉండగా అదనంగా 71 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఫైనల్ అయ్యారట. వీరందరిని తమ నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని చంద్రబాబు డైరెక్టుగా మాట్లాడి ఆదేశించారట. సిట్టింగుల్లో రాజమండ్రి సిటి ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవాని స్ధానంలో ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ …

Read More »