టీడీపీపై తరచుగా విమర్శల వర్షం కురిపించే వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. టీడీపీ నేతలకు ఆయన సవాల్ కూడా రువ్వారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల నీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఏదో చేసిందని ఇక్కడి నేతలు చెబుతున్నారన్న ఆయన.. ఇలా టీడీపీ హయాంలో గుడివాడ ప్రజల మౌలిక సదుపాయాల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు …
Read More »హరీష్రావు నోరు జారారు.. కాంగ్రెస్ వాడేసుకుంటోంది!!
నాయకులు ఏం మాట్లాడినా చెల్లుతుందనే రోజులు పోయాయి. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. అంతేకాదు.. ఎవరు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారో.. వారి విధి విధానాలు ఏంటో కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ క్రమంలో నాయకులు ఒకింత ఆచి తూచి మాట్లాడాల్సి ఉంది. కానీ, ఎన్నికల వేళ నాయకులు.. ఈ విషయాన్ని ఎక్కడో విస్మరిస్తున్నారు. దీంతో వారికే ఎసరొచ్చే ప్రమాదం పొంచి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా మంత్రి …
Read More »కాంగ్రెస్ పాలన బాగుంటే టీడీపీ పుట్టేదా?:కేసీఆర్
ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులే గడువున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార దూకుడు పెంచారు. మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డ కేసీఆర్…టీడీపీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలన బాగుంటే టిడిపి ఎందుకు పుట్టేదని కేసీఆర్ ప్రశ్నించారు. 50 ఏళ్ళు పాలన చేసిన కాంగ్రెస్ ప్రజలకు ఏం …
Read More »యూట్యూబ్తో వైసీపీ ఒప్పందం.. ఎందుకు? ఏమిటి?
యూట్యూబ్లో ఇప్పుడు మీరు ఏదైనా సినిమానో.. లేక ఇతర కార్యక్రమాల్లో చూస్తున్నారని అనుకుందాం. సడెన్గా మధ్యలో యాడ్స్ రావడం కామన్. ఇవి 5 సెకన్లు గ్యారెంటీగా చూడాలి. కొన్ని కొన్ని సదరు యాడ్స్ అయ్యేవరకు చూడాలి. ఇలా యాడ్స్ ఇవ్వాలంటే.. నేరుగా యూట్యూబ్ తోనే ఒప్పందం చేసుకోవాలి. ఇదేమీ తక్కువ మొత్తం కాదు. కోట్లలోనే ఉంటుందని అంటారు. ఇప్పుడు.. వైసీపీ కూడా ఇలాంటి ఒప్పందమే చేసుకుందని తెలుస్తోంది. దాదాపు 300 …
Read More »“సీఎం కావాలని నాకూ ఉంది.. అవుతుందా?”
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకురాలు.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకముందే.. చాలా మంది నాయకులు సీఎం సీటు కోసం కర్చీఫ్ పరిచేసిన విషయం తెలిసిందే. జానా రెడ్డి నుంచి భట్టి విక్రమార్క వరకు అనేక మంది సీఎం సీటు తమదనే భావనతో ఉన్నారు. ఈ విషయంపై తాజాగా రేణుకా చౌదరి స్పందించారు. “సీఎం …
Read More »పోలింగ్ ముందే మీకు గుర్తొచ్చాయా? కేసీఆర్కు ప్రశ్న
“తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో వారంలో జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే మీకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండిగ్ డీఏల చెల్లింపు విషయం గుర్తుకు వచ్చిందా? ఇది ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధం కాదా? దీనిని అనుమతించం” అని కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్కు తేల్చి చెప్పింది. తాజాగా ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. దీంతో ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులను …
Read More »చిన్నమ్మకు సహాయ నిరాకరణ.. బీజేపీకే నష్టమా…?
ఎక్కడైనా.. ఏ పార్టీలో అయినా.. కీలక నేతలకు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల సహకారం అత్యంత అవసరం. ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. నాయకులకేకాదు.. పార్టీలకు కూడా ప్రమాదమే. ఈ విషయంలో ఏపీ బీజేపీ నాయకులు ఎలాంటి ఆలోచ న చేస్తున్నారో తెలియదు కానీ.. వారు వ్యవహరిస్తున్న తీరు మాత్రం పార్టీని మరింత నష్టపరచడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఆది నుంచి ఏపీ బీజేపీలో మన అనుకుంటే.. నాయకులు …
Read More »రోజుకు అరకోటి లేచిపోతోందా? ఖర్చులతో అభ్యర్థులు బెంబేలు
ఎన్నికల పండుగ చివరి దశకు వచ్చేసింది. మహా అయితే.. సరిగ్గా వారం రోజులు. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే ఎనిమిది రోజులు. 28సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియటం.. 29న ఒక్క రోజు ఆగితే 30న ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఫలితాలు డిసెంబరు 3న విడుదల కానున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే.. ఈ చివరి ఎనిమిది రోజుల ప్రచారం మరో ఎత్తు అని.. …
Read More »స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అనారోగ్య కారణాల రీత్యా, కాటరాక్ట్ ఆపరేషన్ రీత్యా ఆయనకు కొద్దిరోజుల క్రితం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందే, చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు …
Read More »బీజేపీ మీదే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుందా ?
పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతోంది. తొందరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే టాక్ పెరిగిపోతుండటం బీఆర్ఎస్ లో కలవరపాటు పెంచేస్తోంది. అందుకనే బీజేపీ మీద బీఆర్ఎస్ ఆశలు పెంచుకుంటున్నట్లు టాక్ మొదలైంది. బీజేపీ మీద బీఆర్ఎస్ ఆశలు పెంచుకోవటం ఏమిటనే సందేహం మొదలైందా ? అసలు తెలంగాణాలో కాంగ్రెస్ కు ఒక్కసారిగా ఊపు ఎప్పుడు మొదలైంది ? బీజేపీ గ్రాఫ్ డౌన్ అయిపుడే …
Read More »కేసీఆర్ పోటీ వెనుక రూ.2వేల కోట్ల భూములే టార్గెట్: రేవంత్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సంచలన ఆరోపణ చేశారు టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డి. తాజా ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్ అసలు లక్ష్యం వేరే ఉందన్న ఆయన.. రూ.2వేల కోట్ల భూములు గుంజుకునేందుకు కుట్ర పన్నినట్లుగా ఆరోపించారు. ఓటుకు రూ.10వేలు ఇచ్చి రూ.200 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు. కామారెడ్డిలోని రూ.2 వేల కోట్ల భూములు గుంజుకోవటానికి సిద్ధమైనట్లు చెప్పిన …
Read More »ధరణి లోపాలను అంగీకరించారా ?
భూ సమస్యల పరిష్కారం కోసం కేసీయార్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ బాగా వివాదాస్పదమైంది. ధరణి మొత్తం లోపాల పుట్టగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో కేసీయారేమో అన్నీ సమస్యలకు చెక్ పెట్టగలిగింది ధరణి మాత్రమే అని బహిరంగసభల్లో ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. ధరణి వల్లే సమస్యలన్నీ పరిష్కారమైనట్లుగా కేసీయార్ చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే బిక్కనూరు రోడ్డుషోలో కేటీయార్ మళ్ళీ అధికారంలోకి రాగానే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates