Political News

టీడీపీ దూకుడు : పబ్లిక్ టాక్ ఏంటి?

తాజాగా ఏపీలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్పందించిన తీరుపై నెటిజ‌న్లు.. ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు. రైట్ వేవ్‌లో బాబు రియాక్ష‌న్ ఉంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య జ‌రిగిన వివాదంలో నేరుగా చంద్ర‌బాబు జోక్యం చేసుకుని మంచి ప‌నిచేశార‌ని.. అంటున్నారు. నిజానికి ఇప్పుడు క‌నుక ఊరుకుని ఉంటే.. టీడీపీ పై ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగేది కాద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు దీక్ష‌కు …

Read More »

వ‌చ్చే రెండున్న‌రేళ్లకు వైసీపీ సూప‌ర్ ప్లాన్‌…!

ఏపీ అధికార పార్టీ వైసీపీ.. వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌కు సంబంధించి మాస్ట‌ర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకుందా ? బ‌లమైన పార్టీగా ఉన్న వైసీపీ.. మ‌రింత బ‌లంగా దూసుకుపోయేందుకు రెడీ అవుతోందా ? అంటే.. తాజాగా మారుతు న్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ఏడాది చివ‌రిలో అంటూ రాబోయే రెండు మాసాల్లోనే సీఎం జ‌గ‌న్ రెండు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకునే వీలుంద‌ని చెబుతున్నారు. వీటిలో ఒక‌టి.. మంత్రి వ‌ర్గాన్ని …

Read More »

బీజేపీ మేనిఫెస్టో విడుదల.. హుజురాబాద్ ప్రజలకు ఆఫర్లు

హుజురాబాద్ ఉప ఎన్నిక మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. రైతులు, విద్యార్థులు, బాలికలు మహిళల సంక్షేమమే ధ్యేయంగా మెనిఫెస్టో రూపొందించారు. అన్ని రంగాలకు సుముచిత స్థానం కల్పించిన ఈ మోనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఇందులో నియోజకవర్గ ఓటర్లను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లు ప్రకటించారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కచ్చితంగా …

Read More »

అన్న కోసం క‌ష్ట‌ప‌డుతున్న చెల్లి

త‌న అన్న‌కు ఢిల్లీ పీఠాన్ని అందించేందుకు.. కేంద్రంలో గ‌ద్దెనెక్కించేందుకు ఆ చెల్లి తీవ్రంగా కృషి చేస్తోంది. దేశంలో బ‌ల‌హీన ప‌డ్డ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు అవ‌స‌ర‌మైన అవ‌కాశాన్ని రెండు చేతులా అంది పుచ్చుకోవ‌డం కోసం ఆ చెల్లి అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇంత‌కీ ఆ చెల్లి ఎవ‌రంటే.. ప్రియాంక గాంధీ. ఆ అన్న మ‌రెవ‌రో కాదు రాహుల్ గాంధీ. వ‌చ్చే ఏడాది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే రాష్ట్ర శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో …

Read More »

కేసీఆర్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది: అనిల్

దళితుల సాధికారత కోసమే దళిత బంధు పథాకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ఈ పథకాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని గులాబీ నేతలు కూడా చెబుతున్నారు. తెలంగాణలో అన్ని పార్టీల నేతలు దళిత బంధు పథాకాన్ని స్వాగతించారు. అయితే అమలుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. దళిత బంధు పథకాన్ని ఎన్నికల స్టంట్‌అని కూడా విమర్శించారు. ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈ పథకాన్ని కేసీఆర్ ప్రకటించారు. …

Read More »

ఈ సారి మేనిఫెస్టో ఇలా వ‌ద్దు సార్‌.. జగన్ కు మంత్రి సలహా

వైసీపీ ప్ర‌భుత్వంలో కీల‌క శాఖ‌ను చూస్తున్న ఓ మంత్రి తాజాగా నేరుగా ముఖ్య‌మంత్రితోనే ఫైర‌య్యార‌నే వ్యాఖ్య‌లు వైసీపీ నేత‌ల మ‌ధ్య గుస‌గుస‌గా సాగుతున్నాయి. “ఈ సారి మేనిఫెస్టో ఇలా వ‌ద్దు సార్‌!!” అంటూనే.. మీరు హామీలు ఇచ్చి.. మౌనంగా ఉంటారు.. డ‌బ్బులు తేలేక మేం ఛ‌స్తున్నాం!! అంటూ.. ఆయ‌న అస‌హ‌నం కూడా వ్య‌క్తం చేశార‌ట‌. పేరు చెప్పేందుకు ఎవ‌రూ సాహ‌సించ‌డం లేదు కానీ.. ఆ మంత్రి మాత్రం సీఎంపైనే ఫైర‌య్యార‌నేది …

Read More »

బాబుకు జ్ఞానోదయం.. మళ్లీ మళ్లీ కుప్పం టూర్ !

తెలుగు దేశం అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి ఇప్ప‌టికీ జ్ఞానోదయమైందా? ఇన్ని రోజులుగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పాన్ని ప‌ట్టించుకోని ఆయ‌న ఇప్పుడు దానిపై ప్ర‌త్యేక దృష్టి సారించారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కుప్పంలో టీడీపీని దెబ్బ కొట్టిన వైసీపీ మంచి ఫ‌లితాలు సాధించింది. దీంతో బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే టీడీపీకి దెబ్బ ప‌డింది. మ‌రోవైపు వైసీపీ కూడా …

Read More »

కేసీఆర్ మాట‌ల‌కు అర్థాలే వేరులే!

రాజ‌కీయ నాయ‌కులు ఏం మాట్లాడినా దాని వెన‌క ఓ ప‌ర‌మార్థం ఉంటుంద‌ని అంటారు. త‌మ రాజ‌కీయ ప్రయోజ‌నాల కోణంలోనే ప్ర‌తి విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అందుకు అనుగుణంగానే మాట్లాడుతారు. అందుకే ఏవ‌రైనా నాయ‌కుడు ఏదైనా మాట్లాడితే దాని వెన‌క ఇంకేం అర్థం ఉందో అనే వెత‌కాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. అలాంటిది ఇక రాజ‌కీయ చాణ‌క్యుడిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అంత‌టి వ్య‌క్తి ఏవైనా వ్యాఖ్య‌లు చేశారంటే వాటి …

Read More »

పవన్ టార్గెట్ ఎవరు ? క్లారిటీ వచ్చేస్తుందా ?

ఇపుడిదే అంశంపై జనసేన+బీజేపీలో చర్చ మొదలైంది. ఎందుకంటే ఈనెల 31వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంకు వెళుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితి నాయుకులు ఫ్యాక్టరీ దగ్గరే సభ ఏర్పాటు చేశారు. ఉక్కు పరిరక్షణ సమితి నేతల రిక్వెస్టు మీద పవన్ సభలో పాల్గొనేందుకు విశాఖ వెళుతున్నారు. సభలో పాల్గొంటున్నారంటేనే ప్రభుత్వాలపై విరుచుకుపడాలి. ఇక్కడ ప్రభుత్వాలంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ లేదా …

Read More »

ప్రపంచం కాపాడలేదా- అక్కడ ఆకలితో పిల్లలు చనిపోతున్నారా ?

తాలిబన్ల అధికారంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో ఆకలి చావులు పెరిగిపోతున్నాయా ? వరల్డ్ ఫుడ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం అవుననే అర్ధమవుతోంది. దేశంలోని 3.9 కోట్ల మంది జనాభాలో సుమారు 2.3 కోట్లమంది రోజుకు ఒక పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. వీరిలో అత్యధికులు పేదలు, వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం. మూడు వారాల క్రితం పశ్చిమ కాబూల్ లోని ఓ ఇంట్లో రోజుల వ్యవధిలో 8 మంది …

Read More »

షర్మిలతో వైసీపీ నేతల వరుస భేటీలు

వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రకు ఊహించిన అతిథులు వస్తున్నారు. వారు చుట్టం చూపు వచ్చిపోవడం లేదు. పాదయాత్ర తీరుతెన్నులను ప్రజల్లో వస్తున్న ఆధరణను గమనిస్తున్నారు. పాదయాత్రపై ఆరా తీసిస్తున్నారు. ఆదివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, షర్మిలను కలిసి వెళ్లారు. సోమవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. వీరిద్దరూ సీఎం జగన్‌కు షర్మిలకు అత్యంత సన్నిహితులు. రెండు రోజుల వ్యవధిలో సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి పాదయాత్రలో ఉన్న షర్మిలతో భేటీ …

Read More »

కాంగ్రెస్ లో పీకే… తూచ్ !

కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. సముద్రంలో ఈదుకుంటూ ఒడ్డుని చేరుకునేదెవరో ? ఎప్పటికీ ఈదుతునే ఉండేదెవరో, ఈదలేక మధ్యలోనే ముణిగిపోయేదెవరో ఎవరు చెప్పలేరు. దశాబ్దాల తరబడి పార్టీలో ఉన్నవారికే అధిష్టానం పల్స్ ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు. అలాంటిది రాజకీయ వ్యూహకర్తగా పాపులరైన ప్రశాంత్ కిషోర్ (పీకే) పార్టీలో చేరి వెంటనే అందలం ఎక్కేయాలని అనుకున్నారు. అయితే ఇపుడా ఆశ నెరవేరేట్లు కనబడటం లేదు. తాజాగా ఢిల్లీ వర్గాల …

Read More »