Political News

మోడీ వ్యూహాన్ని ఊహించ‌ని కాంగ్రెస్‌.. బిగ్ షాక్‌!!

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దె దింపి.. అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు త‌గులు తున్నాయి. ఇండియా కూట‌మిలో లుక‌లుక‌లు కొన‌సాగుతుండ‌డం ఒక త‌ల‌నొప్పిగా మారితే.. మ‌రోవైపు కీల‌క నేత‌ల‌ను బీజేపీ లాగేస్తోంది. ఇదంతా మోడీ వ్యూహ‌మేన‌ని చెబుతున్న కాంగ్రెస్‌.. దీనికి అడ్డుక‌ట్ట మాత్రం వేయ‌లేక పోతోంది. తాజాగా జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌లు కాంగ్రెస్‌ను ఇర‌కాటంలోకి నెట్టాయి. ఒక‌టి.. కాంగ్రెస్ …

Read More »

ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న టీడీపీ 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు గుర్రాలు ఎక్కే నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెరుగుతోంది. వ్య‌క్తుల ప్ర‌భావం.. పార్టీ ప్ర‌భావం వెర‌సి.. టీడీపీకి కొత్త సంవ‌త్స‌రం.. భారీ ఎత్తున మేలు చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా ఈ ద‌ఫా అనంపురంలో క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నా రు. వైసీపీ త‌ర‌ఫున ఇప్ప‌టికే.. చాలా మందికి సీట్లు క‌న్ఫ‌ర్మ్ చేశారు. క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉష ను.. పెనుకొండ‌కు …

Read More »

అంబేడ్క‌ర్ మీద జ‌గ‌న్ ఆశ‌లు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్సీ ఓటు బ్యాంకును మ‌రింత‌గా చేరువ చేసుకునేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఒక్క ఎస్సీలే కాదు.. మేధావి వ‌ర్గాన్ని, చ‌దువరుల‌ను కూడా వైసీపీ త‌న‌వైపు తిప్పుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే .. ఆఘ‌మేగాల‌పై విజ‌య‌వాడ న‌డిబొడ్డున ఉన్న పీడ‌బ్ల్యుడీ గ్రౌండ్‌లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్ నిలువెత్తు విగ్ర‌హాన్ని నిర్మించింది. దీనికి దాదాపు 400 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించారు. ప్ర‌త్యేకంగా మంత్రుల క‌మిటీని నియ‌మించి మ‌రీ.. వైసీపీ …

Read More »

ఆ కమ్మ లీడ‌ర్ వైసీపీకి బైబై..!

విజ‌య‌వాడ‌లో రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. ఒక‌వైపు.. టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని బ‌య‌ట‌కు వ‌చ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కే ఎంపీ టికెట్ ఇస్తూ.. వైసీపీ నిర్ణ‌యించింది. దీని నుంచి నాయ‌కులు.. విజ‌య‌వాడ రాజ‌కీయాలు ఇంకా కోలుకోక ముందే.. ఇప్పుడు వైసీపీలో మ‌రో దుమారం తెర‌మీదికి వ‌చ్చిం ది. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన బొప్ప‌న భ‌వ‌కుమార్ వైసీపీకి రాజీనామా చేసేందుకు రెడీ అయినట్టు స‌మాచారం. …

Read More »

బీజేపీకి గట్టి వాళ్ళే దొరుకుతున్నారా ?

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా తెలంగాణా బీజేపీకి గట్టి అభ్యర్ధులే దొరుకుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయటానికి ఆర్ధికంగా బాగా స్ధితిమంతులే పోటీలు పడుతున్నారు. సహజంగా అయితే ఆర్ధికంగా గట్టిస్ధితిలో ఉన్న వాళ్ళు  ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీ తరపున పోటీచేయటానికి ప్రయత్నాలు చేసుకుంటారు. అయితే ఇక్కడ  రివర్సులో కొందరు కాంగ్రెస్ ను కాదని, బీఆర్ఎస్ ను వద్దనుకుని  బీజేపీ లో చేరటానికి ఎందుకింత ఇంట్రెస్టు …

Read More »

ప్రతిపక్షాలకు రేవంత్ షాకివ్వబోతున్నారా ?

లోక్ సభ ఎన్నికలకు ముందే రెండు భారీ హామీలను అమల్లోకి తేవటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సిక్స్ గ్యారెంటీస్ అనే పేరుతో కాంగ్రెస్ ఆరు హామీలను ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ గెలుపులో ఈ ఆరుహామీలు కూడా కీలకపాత్ర పోషించాయి. వీటి అమలుకు వంద రోజులను పార్టీ గడువుగా పెట్టుకున్నది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే హామీలన్నింటినీ అమలుచేస్తామని రేవంత్ రెడ్డి పదేపదే ప్రకటించారు. అధికారంలోకి రాగానే …

Read More »

బీఆర్ఎస్ జీవోలకు బ్రేకులు

ఎన్నికలకు ముందు కేసీయార్ హడావుడిగా చాలా ఉత్తర్వులు ఇచ్చారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు లేదని తెలిసి కూడా కేసీయార్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అప్పట్లో చాలా జీవోలను జారీచేసింది. ఇపుడు అలాంటి జీవోలన్నింటిని రేవంత్ రెడ్డి నిలుపేశారు. ఎన్నికల ముందు కేసీయార్ ఆదేశాలతో జారీ అయిన జీవోలన్నింటినీ హోల్డులో పెట్టాలని రేవంత్ చీఫ్ సెకట్రరీకి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. జీవోల ద్వారా పరిపాలనా అనుమతులతో మొదలైన పనులను కూడా హోల్డులో పెట్టమని …

Read More »

కాంగ్రెస్ గాలమేస్తోందా?

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కదలికలు మొదలయ్యాయి. ఒకవైపు వైసీపీ, టీడీపీ-జనసేన అధినేతలు పొత్తు చర్చల్లో జోరుపెంచారు. పోటీచేయాల్సిన సీట్లు, నియోజకవర్గాలు, ఉమ్మడి మ్యానిఫెస్టో తదితరాలపై చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి దాదాపు మూడున్నర గంటలు చర్చించారు. ఇక బీజేపీ కూడా అభ్యర్ధుల ఎంపికపై జిల్లాల వారీగా కమిటీలను వేసి ఆశావహులతో మీటింగులు పెట్టుకుంటోంది. వామపక్షాలు తదితర పార్టీలను పెద్దగా …

Read More »

చంద్ర‌బాబు-ప‌వ‌న్‌.. ఉమ్మ‌డి వేడుక‌..

క‌లివిడిగా.. ఉమ్మ‌డిగా ముందుకు సాగాల‌ని  నిర్ణ‌యించిన టీడీపీ, జ‌న‌సేన‌లు పండుగ‌ల‌ను కూడా.. ఉమ్మ‌డి గానే నిర్వ‌హించుకుంటున్నాయి. తాజాగా సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని తొలిరోజు నిర్వ‌హించే భోగి సంద‌ర్భంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. అమ‌రావ‌తి రాజధాని ప్రాంతం మందడంలో నిర్వ‌హించిన‌ భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. అడ్డ పంచె కట్టుకుని సంప్రదాయబద్దంగా కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. అంద‌రినీ పేరు పేరునా ప‌ల‌కరించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నుంచి పెద్ద …

Read More »

ఎంపీగా పోటీచేయటం ఖాయమేనా ?

ఈమధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయటం ఖాయమేనా ? అనే చర్చ పెరిగిపోతోంది. అదికూడా కడప ఎంపీగా పోటీచేయటానికి షర్మిల రెడీ అవుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇందుకు ఆధారాలు ఏమిటంటే కడప పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో రెండురోజులుగా షర్మిల భేటీ అవుతున్నారట. ఈ భేటీల్లో కాంగ్రెస్ నేతలు, తటస్తులే కాకుండా కొందరు వైసీపీ చోటా నేతలు కూడా …

Read More »

సంబ‌రాల రాంబాబు… అంబ‌టి రాంబాబు!

వైసీపీ నాయ‌కుడు, మంత్రి అంబ‌టి రాంబాబు… స్టెప్పులు వేశారు. తెలుగువారి సంప్ర‌దాయ పండుగ సంక్రాంతి పండుగ తొలిరోజు భోగిని పుర‌స్కరించుకుని మంత్రి సొంత నియోజ‌క‌వ‌ర్గం స‌త్తెన‌ప‌ల్లి లో కూడా భోగి మంట‌లు వేశారు. స‌త్తెన‌ప‌ల్లి గాంధీ చౌక్ సెంట‌ర్లో ఏర్పాటు చేసిన భోగి మంట‌ల‌ను అంబ‌టి రాంబాబు రాజేశారు. ఈ కార్య‌క్ర‌మానికి నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌తోపాటు.. చుట్టుప‌క్క‌ల ఉన్న వారు కూడా పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాంబాబు అదిరిపోయేలా …

Read More »

15 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు… జ‌న‌సేన‌కు తేలిన లెక్క‌!

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఇచ్చే సీట్ల విష‌యాన్ని చంద్ర‌బాబు తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. మొత్తం 175 స్థానాల అసెంబ్లీలో 15 స్థానాల‌ను జ‌న‌సేన‌కు కేటాయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. దీనిపై సుదీర్ఘంగా శ‌నివారం రాత్రంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా రెండు పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా.. జ‌న‌సేన‌కు కేటాయించిన‌ట్టు తెలిసింది. అదేవిధంగా జంపింగుల విష‌యం కూడా ఇరు పార్టీల నేత‌ల …

Read More »