Political News

విజ‌య‌న‌గ‌రంలో ఉద్రిక్త‌త‌.. అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఫైర్‌

విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం జరిగిన ఏడాది తరువాత .. ఆలయ పునర్ నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేస్తోంది. ఈ ఉదయం జరిగిన శంకుస్ధాపన సంద ర్బంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు అధికారులతో వాగ్వాదానికి దిగారు. శంకుస్దాపనకు ఆహ్వానంలో అవమానం జరిగిందంటూ అడ్డుకున్నారు. శంకుస్ధాపన శిలాపల కాన్ని తోసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఆయనను వారించేందుకు …

Read More »

మోడీషా పాఠాలు ఫ‌లించేనా?

దేశ రాజ‌కీయాల్లో ద‌శాబ్దాలుగా ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన కాంగ్రెస్‌ను గ‌ద్దెదించి.. బీజేపీని అధికారంలోకి తేవ‌డం వెన‌క ఆ ఇద్దరి వ్యూహాలున్నాయి. ఒక్క‌సారి కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌త్య‌ర్థి పార్టీల గుప్పిట్లో ఉన్న రాష్ట్రాల‌ను ఒక్కొక్క‌టిగా చేజిక్కించుకోవ‌డంలోనూ ఆ ఇద్ద‌రి పాత్ర కీల‌కం. ఇప్పుడు తెలంగాణపైనా ఆ ఇద్ద‌రు క‌న్నేశారు.  ఇంత‌కీ ఆ ఇద్ద‌రూ ఎవ‌రంటారు.. ఒక‌రేమో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కాగా మ‌రొక‌రు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ …

Read More »

బాబు వాలంటీర్లు.. జ‌గ‌న్‌కు కౌంటరా !

తెలుగు దేశం పార్టీకి భ‌విష్య‌త్ ఉండాల‌న్నా.. త‌న రాజ‌కీయ మ‌నుగడ కొన‌సాగాల‌న్నా ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు అత్య‌వ‌స‌రం. అందుకే 2024లో జ‌రిగే ఎన్నిక‌ల‌పై బాబు ఇప్ప‌టి నుంచే దృష్టి సారించారు. ఆ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. జ‌గ‌న్‌కు ఎలాగైనా చెక్ పెట్టాల‌నే ఉద్దేశంతో ఓ …

Read More »

ఆ అస‌మ్మ‌తి.. వైసీపీని ముంచేస్తుందా?

వైసీపీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. అస‌మ్మ‌తి.. అసంతృప్తి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొంద‌రు బ‌య‌ట ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు వేచి చూస్తున్నారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది?  కావాలి.. జ‌గ‌న్‌-రావాలి.. జ‌గ‌న్‌! అని నిన‌దించిన గొంతులే.. ఇప్పుడు ఎందుకు భిన్న‌స్వ‌రాలు రాగం తీస్తున్నాయి?  అనే విష‌యం అత్యంత‌కీల‌కం. ఎంత ప్ర‌జాద‌ర‌ణ ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో పునాదులు క‌ద‌ల‌బారితే.. ఏం జ‌రుగుతుందో.. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌రిగిన ప‌రాభ‌వం  అంద‌రికీ తెలిసిందే. అంటే.. క్షేత్ర‌స్థాయిలో నేత‌ల …

Read More »

గంటా రాజకీయంపై పెరిగిపోతున్న ఆసక్తి

చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న టీడీపీ వైజాగ్ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు రాజకీయం ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. చాలా కాలం పాటు ఎక్కడున్నారో కూడా తెలీని గంటా హఠాత్తుగా వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. అది కూడా వైసీపీ సీనియర్ నేతలతో హాజరైన గంటా వాళ్ళతో వేదికను పంచుకోవటమే కాకుండా సుదీర్ఘంగా మంతనాలు జరపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గంటా మనసులో ఏముందో ఎవరికీ అర్ధం కావటం లేదు. …

Read More »

YSRCP: ఇలా అయితే.. ఏ `స్వామీ` కాపాడ‌లేరా?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఒక విష‌యం ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌రకు ఏపీ సర్కారుపై ఎటు నుంచి దాడి జ‌రిగినా.. అంతో ఇంతో కొంద‌రు స్వాములు కాపాడుతూ వ‌చ్చారు. కానీ, ఇప్పుడు ఏ స్వామీ కూడా వైసీపీని కాపాడే ప‌రిస్థితి లేకుండా పోయింద‌నే వాద‌న పార్టీ నేత‌ల నుంచి వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. తాజాగా తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో డ‌బ్బున్న వారికోసం కోటి రూపాయ‌ల టికెట్‌తో ఉద‌యాస్త‌మాన ద‌ర్శ‌నం/ సేవ‌ను …

Read More »

CBI కోర్టు: జగన్ ఎందుకు రారు?

అక్రమాస్తుల కేసుల విచారణలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడం పై సీబీఐ కోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. హెటిరో, అరబిందో కంపెనీలకు భూ కేటాయింపులకు సంబంధించిన వివాదంపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడైన జగన్ హాజరుకాని విషయాని న్యాయమూర్తి బీ. మధుసూదనరావు ప్రస్తావించారు. దాంతో జగన్ లాయర్ మాట్లాడతు విచారణలో వ్యక్తిగత మినహాయింపు కోరుతూ పిటిషన్ వేసిన విషయాన్ని చెప్పారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించలేదు. ప్రతి …

Read More »

కేసీఆర్ పై వార్… అమిత్ షా పవర్స్

తెలంగాణ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక మాదిరిగా సాగిన తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌,  ప్ర‌తిప‌క్షం బీజేపీ ల మ‌ధ్య రాజ‌కీయాలు.. మ‌రింత సెగ‌లు పొగ‌లు క‌క్క‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం కేసీఆర్ విష‌యంలో చూచాయ‌గా.. చూస్తూ.. పోతున్న కేంద్రంలోని బీజేపీ నేత‌లు.. ఇప్పుడు ప‌ట్టు బిగించారు. “ఇక‌, మీరూ చెల‌రేగండి.“ అంటూ.. రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ఢిల్లీ నుంచి …

Read More »

ష‌ర్మిల పార్టీలో మ‌ళ్లీ ముస‌లం

YSRTPPP

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్నార‌ట వెనుకటికి ఒక‌రు. ఇప్ప‌డు తెలంగాణ‌లో కూడా అలాగే ఉంది వైఎస్సార్‌టీపీ ప‌రిస్థితి. ఆ పార్టీకి ఒక సిద్ధాంత‌మంటూ లేదు.. ఒక నిర్మాణ‌మంటూ లేదు.. అప్పుడే పార్టీలో గొడ‌వలు జ‌రిగిపోతున్నాయ‌ట‌. వ‌ర్గ విభేదాలు మొద‌ల‌య్యాయ‌ట‌. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇది విన‌డానికి కామెడీగా ఉన్నాఆ పార్టీలో ప్ర‌స్తుతం ఇదే జ‌రుగుతోంది. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా వైఎస్ఆర్‌టీపీలో గొడ‌వ‌లు ముదిరాయి. హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో …

Read More »

ఎవరీ సుబ్బారావు గుప్తా? అంతలా తిట్టి..కొట్టారెందుకు?

ఒక వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోకు ఎవరికి తోచినట్లు వారు భాష్యం చెబుతున్నారు. సొంత పార్టీకి చెందిన చోటా నేత/కార్యకర్త/సానుభూతిపరుడు.. అదే పార్టీకి చెందిన మరొకరు బండ బూతులు తిడుతూ.. ఇష్టారాజ్యంగా కొడుతూ.. ఆరాచకం అంటే ఎక్కడో ఉండదు.. తమ దగ్గరే ఉంటుందన్న రీతిలో వ్యవహరించిన వైనం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ గా మారింది. ఇంతకీ ఎవరీ సుబ్బారావు …

Read More »

ఇండియాలో డేంజర్ బెల్స్ ?

ప్రపంచదేశాల్లో లాగే ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసులు చాలా స్పీడుగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికి అధికారికంగా నమోదైన కేసులే 170 ఉన్నాయి. ఇంకా నిర్ధారణ కానీ, పరీక్షల దశలో ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయో తెలీదు. మొత్తానికి ఒమిక్రాన్ కేసుల తీవ్రత అయితే చాలా స్పీడుగా పెరిగిపోతోందని అర్ధమవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నమోదైన కేసులన్నీ మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, కర్నాటకలోనే ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 60 …

Read More »

బాబు మోహ‌న్ ఎక్క‌డి వారో తెలిసింది..!

సినీ హాస్య న‌టుడు, అందోలు మాజీ ఎమ్మెల్యే ప‌ల్లె బాబు మోహ‌న్ ఎక్క‌డి వారో తెలిసింది. అందోలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు గెలిచి చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రిగా ప‌ని చేసిన బాబు మోహ‌న్ అందోలుకు స్థానికేత‌రుడే అని తేలిపోయింది. కొందరు ఆయ‌న‌ది ఖ‌మ్మం జిల్లా అని చెబుతున్నాఅది వాస్తవం కాద‌ని నిరూపితం అయింది. ఈ విష‌యంపై బాబు మోహ‌నే స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని …

Read More »