Political News

హిందూపూర్ గ్రౌండ్ రిపోర్ట్.! బాలయ్య హ్యాట్రిక్ పక్కా.!

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి గెలుపొందనున్నారా.? అదీ మంచి మెజార్టీతో.? ఔననే అంటున్నారు హిందూపురం నియోజకవర్గ ప్రజలు.! రాష్ట్రంలో హిందూపురం ఓ ఇంట్రెస్టింగ్ నియోజకవర్గమనే చెప్పాలి. కేవలం నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తుండడమే కాదు, ఇతరత్రా ఫ్యాక్టర్స్ చాలానే వున్నాయ్. కుల సమీకరణాలు సహా, చాలా ఈక్వేషన్స్ హిందూపూర్ నియోజకవర్గాన్ని చాలా చాలా స్పెషల్‌గా మార్చేశాయి. అయితే, ఓ ఏడాది …

Read More »

బీఫారాలు ఇచ్చేశారు..జెండాల‌ను త‌గుల బెట్టారు

టీడీపీలో కీల‌క ఘ‌ట్టానికి పార్టీ అధినేత చంద్ర‌బాబు తెర‌దీశారు. కూట‌మిలో భాగంగా మొత్తం 144 అసెంబ్లీ స్థానాల‌కు టీడీపీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా పార్టీ అధినేత చంద్ర‌బాబు 144 మంది అభ్య‌ర్థులకు పార్టీ త‌ర‌ఫున బీఫారాలు అందించారు. అదేవిధంగా 25 పార్ల‌మెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్న 17 స్థానాల‌కు కూడా.. ఆయ‌న ఆయా అభ్య‌ర్థుల‌కు బీఫారాలు అందించారు. ఉండ వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో …

Read More »

ఆ నలుగురు అభ్యర్థులకు బీజేపీ షాక్

పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ నుండి బరిలోకి దింపిన నలుగురు అభ్యర్థులకు బీజేపీ షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్ నుండి బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, భువనగిరి నుండి పోటీ చేస్తున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ నుండి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణలు ఇప్పటికే నామినేషన్లు …

Read More »

కడపలో షర్మిల ఎత్తులు ఫలిస్తాయా ?

కడప జిల్లా మీద వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కుటుంబంలోని ముఖ్యమంత్రి జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య తలెత్తిన విభేధాల మూలంగా ఈ సారి ఎన్నికలలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయాల మధ్య పెరిగి పెద్దయిన షర్మిల జగన్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో వైసీపీ పటిష్టం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసింది. గత ఎన్నికలలో వైసీపీ గెలుపుకోసం పనిచేసింది. ఆ తర్వాత …

Read More »

పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్య తీవ్రమైనదా.?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇటీవల పిఠాపురం పర్యటన నేపథ్యంలో అస్వస్థతకు గురయ్యారు పవన్ కళ్యాణ్. అనంతరం, ఆయన కోలుకున్నారు. అనారోగ్యం వేధిస్తున్నా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే వున్నారు. జనసేన పార్టీకి సంబంధించినంతవరకు పవన్ కళ్యాణ్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అందుకే, జనసేనాని ఎన్నికల ప్రచారం …

Read More »

  బావ‌మ‌రిదినే ఆప‌లేక‌పోయారు..

తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప‌రిస్థితి రోజురోజుకూ మ‌రింత దారుణంగా మారుతోంది. ఆ పార్టీ త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు కాంగ్రెస్‌లోకి చేరుతూనే ఉన్నారు. కేసీఆర్ రంగంలోకి దిగి ఎన్ని మాట‌లు చెప్పినా ప‌రిస్థితుల్లో మార్పు రావ‌డం లేదు. ఇక కేటీఆర్‌, హ‌రీష్ రావు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేద‌నే చెప్పాలి. ముఖ్యంగా ట్ర‌బుల్ షూట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కేటీఆర్ వ్యూహాలు ఇప్పుడు ప‌నిచేయ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో, …

Read More »

  అక్క‌డ బోణీ కొడితే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు అధికార వైసీపీకి, టీడీపీకి కీల‌కంగా మారాయి. అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం కోసం జ‌గ‌న్‌.. ఈ సారి కూట‌మిని అధికారంలోకి తేవ‌డం కోసం బాబు తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ రెండు పార్టీలు హోరాహోరీగా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. కానీ ఎన్నిక‌లు మాత్రం హోరాహోరీగా ఉండే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌నే టాక్‌. ఏ స‌ర్వే కూడా ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని చెప్ప‌డం లేదు. అన్ని స‌ర్వేలు టీడీపీ కూట‌మిదే విజ‌య‌మ‌ని ప్ర‌క‌టిస్తున్నాయి. …

Read More »

  సీమ‌లో అన్న‌ను దెబ్బ‌కొట్ట‌డ‌మే టార్గెట్‌!

Sharmila

రాయ‌ల‌సీమ గ‌డ్డ అంటే వైఎస్ కుటుంబానికి కంచు కోట‌. ఇక్క‌డి రాజకీయాల్లో ఆ కుటుంబానిదే ఆధిప‌త్యం. ఇప్పుడు వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి కూడా పొలిటిక‌ల్‌గా అదే బ‌లం. ఇప్పుడీ బ‌లంపై దెబ్బ‌కొట్టేందుకు జ‌గ‌న్ చెల్లి వైఎస్ ష‌ర్మిల వ‌చ్చార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలిగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న ష‌ర్మిల‌.. రాయ‌ల‌సీమ‌లో అన్న‌కు షాక్ ఇచ్చేందుకు వ్యూహాలు అమ‌లు చేస్తున్నార‌నే టాక్  వినిపిస్తోంది. రాయ‌ల‌సీమ‌లో కాంగ్రెస్ …

Read More »

ఆ రెండూ స్థానాలు రేవంత్ కు సవాలే !

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లోక్ సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండే భిన్న పరిస్థితులు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నా రేవంత్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో కనీసం 10కి తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉండగా, రేవంత్ సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరి, సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఉన్న మహబూబ్ నగర్ …

Read More »

మ‌ల్కాజిగిరిలో రేవంత్‌కు ప‌రీక్ష‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపించిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు పార్ల‌మెంట్ ఎల‌క్ష‌న్స్ స‌వాలుగా నిలిచాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండ‌టంతో ఇక్క‌డ మెజారిటీ లోక్‌స‌భ స్థానాలు గెలిచి హైక‌మాండ్‌కు బ‌హుమ‌తి ఇవ్వాల‌నే సీఎం రేవంత్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే 17కి గాను 15 స్థానాల్లో గెల‌వాల్సిందేన‌నే ల‌క్ష్యంతో పీసీసీ అధ్య‌క్షుడిగానూ ఉన్న రేవంత్ సాగుతున్నారు. ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టి పార్టీ గెలుపు కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. …

Read More »

గులక రాయికే అల్లాడితే గొడ్డలి పోటు సంగతేంటి జగనన్నా?

వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకూడదంటూ చంద్రబాబు, షర్మిల, పవన్, పురంధేశ్వరిలను కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. గత ఎన్నికలకు ముందు వివేకా హత్య గురించి నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు నడిపారని, ఇపుడు తాము వివేకా హత్య గురించి ఎందుకు మాట్లాడకూడదని ప్రశ్నించారు. జగన్‌కు చిన్నరాయి తగిలితేనే …

Read More »

  మ‌ళ్లీ రేవంతే సైన్యంగా!

అవి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చి కొడంగ‌ల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓట‌మి పాల‌య్యారు. అప్పుడు ఎవ‌రైనా ఊహించి ఉంటారా.. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అవుతారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ చిత్రంగా మార‌తార‌ని. కానీ రేవంత్ స‌వాళ్ల‌ను దాటి నిల‌బ‌డ్డారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి నుంచి విజ‌య‌దుందుభి మోగించారు. టీపీసీసీ అధ్య‌క్షుడిగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో …

Read More »