వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల పంపకాల విషయంపై ఇరు పార్టీల మధ్య చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా పార్టీ నేతల నుంచి వచ్చిన సమాచారం మేరకు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏకంగా.. నాలుగు స్థానాలను జనసేన కోరుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఎటూ తేల్చలేక.. ఇరు పార్టీలూ వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్నాయని అంటున్నారు. జనసేన కోరుతున్న వాటిలో విజయవాడ పశ్చిమ …
Read More »షర్మిలకు సెక్యూరిటీ పెంపు ఎంతమందిని ఇచ్చారంటే!
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఎట్టకేలకు భద్రతను పెంచారు. రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచారు. భద్రతా ప్రమాణాల నిబంధనల(స్కేల్) మేరకు సెక్యూరిటీ కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చే సిఫారసు (సెక్యూరిటీ రివ్యూ …
Read More »చంద్రబాబు, పవన్ ఇప్పుడు జగన్?
ఏపీలో కీలక నాయకులు, ప్రధాన పార్టీలుగా ఉన్న వారు ఢిల్లీకి క్యూ కట్టారు. ఒకరు తర్వాత ఒకరుగా ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసం.. తరలి వెళ్తున్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి.. ప్రధానంగామూడు పార్టీలు కూడా.. బీజేపీ వైపు చూడడం.. ఆ పార్టీతో చేతులు కలిపేందుకు ఆసక్తి కనబరచడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఏపీలో బీజేపీ పరిస్థితి జీరోనే అయినప్పటికీ.. నాయకులు మాత్రం ఆపార్టీకి ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. …
Read More »వైసీపీని ఓడించేందుకు ‘ప్లాన్ బీ’ ఉంది: నాగబాబు
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం తథ్యమని.. రాసి పెట్టుకోవాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.. నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. వైసీపీని ఓడించేందుకు ఇప్పుడున్న వాటి కంటే.. కూడా వేరేగా ప్లాన్-బి ఉందని తెలిపారు. “వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో మాకు తెలుసు. ప్లాన్ బీని తెరమీదికి తెస్తే.. వైసీపీ వాళ్లుఎవ్వరూ మిగలరు” అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమతో పాటు బీజేపీ కూడా కలసి వస్తే.. బాగుంటుందని ఆయన …
Read More »జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయను: రెబల్ ఎమ్మెల్యే
వైసీపీ టికెట్ దక్కక పోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగిందని, అయి తే.. జగన్పై తన కుటుంబానికి ప్రత్యేక అభిమానం ఉందని.. ఆయనకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలోనూ ప్రచారం చేయనని ఆయన చెప్పుకొచ్చారు. “మా ఇంటికి మీరు రండి. ఎటు చూసిన .. జగన్, వాళ్ల నాయన ఫొటోలే కనిపిస్తాయి. …
Read More »కోడికత్తి శ్రీనుకు బెయిల్.. షరతులు విధించిన కోర్టు
సుదీర్ఘ విరామం.. అలుపెరుగని న్యాయ పోరాటం దరిమిలా.. ‘కోడికత్తి’ కేసులో నిందితుడుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జనపల్లి శ్రీనివాస్ ఉరఫ్ కోడికత్తి శ్రీనుకు విశాఖపట్నంలోని ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. కొన్ని షరతులు విధించింది. కేసు పూర్వాపరాలపై ఎవరితోనూ మాట్లాడవద్దని.. మీడియాకు ఎలాంటి సమాచారం అందించవద్దని ఆదేశించింది. అదేవిధంగా రాజకీయ సభలు, వేదికలు, ప్రచారాలకు దూరంగా ఉండాలని నిర్దేశించింది. దీంతో 2018 నుంచి జైల్లో …
Read More »సిట్టింగులకు షాక్ తప్పదా ?
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలని విషయంలో కేసీయార్ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే వీలున్నంతలో సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ టికెట్లు ఇవ్వకూడదని. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే పార్లమెంటు ఎన్నికలకు కేసీయార్ జాగ్రత్తపడుతున్నట్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల సిట్టింగులకు టికెట్లు ఇవ్వద్దని ఎంతమంది మొత్తుకున్నా వినలేదు. పైగా మూడు నెలలకు ముందే సిట్టింగులు అందరికీ టికెట్లను కేసీయార్ ప్రకటించేశారు. వివిధ …
Read More »వడబోత మొదలైందా ?
రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధుల ఎంపిక ప్రాసెస్ ను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. గాంధిభవన్లో జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటి (పీఈసీ) ఇదే విషయమై సుదీర్ఘంగా చర్చించింది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీకి 309 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ మిస్సయిన నేతలు, పార్లమెంటు టికెట్ హామీని పొందిన సీనియర్ నేతలు, వివిధ రంగాల్లో ప్రముఖులు కూడా ఇపుడు కాంగ్రెస్ …
Read More »కేసీయార్ ప్రిస్టేజిగా తీసుకున్నారా ?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిర్వహించబోతున్న బహిరంగసభను కేసీయార్ బాగా ప్రిస్టేజిగా తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఈనెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగసభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకనే బీఆర్ఎస్ సత్తా ఏమిటో చాటాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. అసెంబ్లీలో అయినా బహిరంగసభలో అయినా ప్రధాన ప్రచార అస్త్రం జలవనరుల ప్రాజెక్టులే అని అందరికీ తెలిసిందే. ప్రాజెక్టుల నిర్మాణం …
Read More »ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి.. తొలి రాష్ట్రంగా రికార్డ్
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రం నిలుస్తోంది. ఇటీవల రాష్ట్ర సీఎం పుష్కర సింగ్ ధామీ ప్రభుత్వం ముసాయిదా బిల్లును రూపొందించింది. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిని మంగళవారం ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే.. దీనికి విపక్షాల నుంచి అడ్డు తగిలింది. దీనికి రెండు కీలకమైన అంశాలు అవరోధంగా మారాయి. ఒకటి.. సహజీవనం విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడంతోపాటు.. ఆస్తుల పంపకం. ఈ …
Read More »టీడీపీలో టెన్షన్ టెన్షన్?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఒక విధమైన టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు ఒక విధమైన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకోవడంతో ఈ టెన్షన్ మరింత పెరిగింది. దీనికి కారణం.. టికెట్లు వస్తాయో..రావోననే బెంగే నాయకులను పట్టుకోవడం. నిన్న మొన్నటి వరకు జనసేనతో టీడీపీ పొత్తు క్లారిటీ వచ్చింది. దీంతో 20 నుంచి 30 అసెంబ్లీ, 2 నుంచి 3 పార్లమెంటుస్థానాలను జనసేనకు …
Read More »వైసీపీ ఎమ్మెల్యేలకు సినిమా చూపించిన జగన్!
వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సినిమా చూపించారు. నిజమే.. ఇది వాస్తవమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఘటనల ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన సినిమా ‘యాత్ర 2` సినిమాను వైసీపీ ఎమ్మెల్యేలకు దగ్గరుండి మరీ ఆయన చూపించారు. ఈ సినిమా.. ఈ గురువారం(ఫిబ్రవరి 8న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. ప్రేక్షకుల కంటే కొన్ని గంటల ముందు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates