Political News

న‌న్ను చంపేస్తామంటున్నారు: వైఎస్ వివేకా కుమార్తె

2019 ఎన్నిక‌ల‌కు ముందు దారుణ హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె.. డాక్ట‌ర్ సునీత తాజాగా పోలీసులను ఆశ్ర‌యించారు. త‌న‌ను చంపేస్తున్నామ‌ని.. ఏక్ష‌ణ‌మైనా లేపేస్తామ‌ని కొంద‌రు వ్యక్తులు త‌న‌ను బెదిరిస్తున్న‌ట్టు ఆమె తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని.. త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆమె వేడుకున్నారు. ఈ మేర‌కు సునీత‌.. సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో కాంగ్రెస్ పీసీసీ చీఫ్, త‌న సోద‌రి …

Read More »

ఢిల్లీలో మోడీకి ఇచ్చిపడేసిన షర్మిల

Sharmila

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉన్న జగన్ వేరు, ఇప్పుడున్న జగన్ వేరని, ఈయన తన అన్న కాదని షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వైఎస్ కుటుంబాన్ని ముక్కలు చేసింది కూడా జగనన్న అంటూ షర్మిల వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఈ క్రమంలోనే …

Read More »

యువ‌గ‌ళం పోయి ‘శంఖారావం’ వచ్చె

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మ‌రోసారి జ‌నంలోకి రానున్నారు. ఈ నెల 5, 6 తేదీల నుంచి ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌కు రెడీ అవుతున్నారు. శంఖారావం పేరుతో ఆయ‌న మూడు జిల్లాల్లో స‌భ‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. పార్వ‌తీపురం మ‌న్యం, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ప‌ర్య‌టించ‌ను న్న ఆయ‌న‌.. శంఖారావం పేరుతో స‌భ‌లు నిర్వ‌హిస్తారు. త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పార్టీ ప‌రంగా ఇప్ప‌టికే రాష్ట్రంలో ఊపు తెచ్చే …

Read More »

ఏపీలో బీఆర్ఎస్.. తోట యూట‌ర్న్‌

ఏపీలో రాజ‌కీయాలు వ‌డివడిగా మారుతున్నాయి. నాయ‌కులు త‌మ త‌మ దారుల్లో స్పీడ్‌గానే మూవ్ అవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్‌(భార‌త రాష్ట్ర‌స‌మితి) ఏపీ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్‌.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేసే అవ‌కాశం లేక పోవ‌డం.. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ.. తెలంగాణ‌కే ప‌రిమితం కావ‌డం వంటివి తాజాగా బీఆర్ఎస్ అధినేత నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి ఏపీలో బీఆర్ఎస్ ఉంటే.. తోట చంద్ర‌శేఖ‌ర్‌.. …

Read More »

నియోజకవర్గానికి రు. 10 కోట్లు..బంపరాఫర్

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి, మౌళిక సదుపాయాలకు తలా రు. 10 కోట్లు కేటాయించాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన కసరత్తును ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు పూర్తిచేశారు. 119 నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులంటే రు. 1190 కోట్లను రాబోయే బడ్జెట్లో కేటాయించాలని కూడా రేవంత్ నిర్ణయించారు. గతంలో ఇంతమొత్తాన్ని కేటాయించలేదు. తొందరలోనే ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులను ప్రత్యేకంగా చూపించాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం …

Read More »

వ‌చ్చేది మా ప్ర‌భుత్వ‌మే, మోడీ ధీమా వెనుక‌ ఏముంది?

పార్ల‌మెంటు బ‌డ్జెట్ ప్ర‌సంగం మొత్తం 56 నిమిషాలు సాగింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ఏక‌బిగిన ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. ఈ మొత్తం 56 నిమిషాల ప్ర‌సంగంలో మూడు సార్లు.. ఆమె వ‌చ్చేది మా ప్ర‌భుత్వ‌మే అని ఉద్ఘాటించారు. ఇక‌, బ‌డ్జెట్ అయిపోయి.. దానిపై తాజాగా స్పందించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కూడా.. వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామాల‌తో మోడీకానీ, నిర్మ‌ల‌మ్మ కానీ.. ఇంత ధైర్యంగా.. …

Read More »

ఏపీ స‌హ‌కారం లేదు: కేంద్రం ఫైర్

తాము చేప‌ట్టాల‌ని భావించిన కీల‌క ప్రాజెక్టుకు ఏపీ ప్ర‌భుత్వం నుంచి స‌రైన స‌హ‌కారం అంద‌డం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. విభ‌జ‌న చ‌ట్టంలోని కీల‌క‌మైన హామీగా ఉన్న విశాఖ రైలు జోన్ ప్రాజెక్టు విష‌యంపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీకుమార్ వైష్ణ‌వ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. విశాఖ రైలు జోన్ ప్రాజెక్టుకు 53 ఎక‌రాల భూమి అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యాన్ని 2019 నుంచి …

Read More »

ఆ ఎమ్మెల్యే కూడా ఔట్‌.. వైసీపీ అలెర్ట్‌!

తేలిపోయింది.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తెర‌చాటున ఊగిసలాడిన కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు ముసుగు తీసేశారు. పైకి ప్ర‌త్య‌క్షంగా చెప్ప‌క‌పోయినా.. తాను వైసీపీకి దూర‌మవుతున్నాన‌నే సంకేతాల‌ను స్ప‌ష్టంగా పంపించేశారు. దీంతో వైసీపీ కూడా అలెర్ట్ అయిపోయింది. ఆ నియోజ‌క‌వ‌ర్గ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మైల‌వ‌రం. ఇది టీడీపీకి కంచుకోట‌. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు ఈయ‌న …

Read More »

శిరోముండ‌నం కేసు.. క్వాష్ పిటిషన్ కొట్టి వేసిన హైకోర్టు

ఏపీలోని తూర్పు గోదావ‌రిలో 2020 ప్రారంభంలో చోటు చేసుకున్న ద‌ళిత యువ‌కుడి శిరోముండ‌నం కేసుకు సంబంధించి.. తాజాగా ఏపీ హైకోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కొంద‌రు దాఖ‌లు చేసుకున్న క్వాష్ పిటిష‌న్‌(త‌మ‌పై న‌మోదైన కేసుల‌ను కొట్టివేయాల‌ని కోర‌డం)ను హైకోర్టు తోసిపుచ్చింది. అస‌లు కేసు విచార‌ణ కాకుండానే ఎలా కొట్టి వేస్తామని.. అప్ప‌ట్లో ఏం జ‌రిగిందో తేల్చాల‌ని.. ఆ త‌ర్వాత ప‌రిశీలిస్తామ‌ని.. హైకోర్టు పేర్కొంది. ప్ర‌స్తుతం …

Read More »

బరాబర్ రేవంత్ ను కలుస్తా: మల్లారెడ్డి

బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. సోషల్ మీడియాలో సినీ హీరోలకు పోటీగా తనకు కూడా ఫాలోయింగ్ ఉందని మల్లారెడ్డి స్వయంగా చెప్పిన వీడియో వైరల్ అయింది. ఇక, కాంగ్రెస్ గెలవగానే మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఆ టాక్ కు తగ్గట్లుగానే ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు బీఆర్ఎస్ వర్కింగ్ …

Read More »

రాష్ట్రాలను మ‌రింత అప్పులు పాలు చేస్తున్నారే!

ఔను.. వాస్త‌వం. ప్ర‌స్తుతం ప్ర‌వేశ పెట్టిన మ‌థ్యంత‌ర కేంద్ర బ‌డ్జెట్‌ను ప‌రిశీలిస్తే.. స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది ఇదే. ఎక్క‌డా ఏ రాష్ట్రానికీ ఊర‌ట‌నివ్వ‌ని బ‌డ్జెట్గా ఇది మిగిలింద‌న‌డంలో సందేహం లేదు. కేవలం రాష్ట్రా ల‌కు రుణాలు మాత్ర‌మే ఇస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ప‌రోక్షంగా తెగేసి చెప్పారు. ప్ర‌స్తుతం రాష్ట్రాల‌న్నీ కూడా.. అప్పుల్లోనే ఉన్నాయి. ఇటీవ‌ల పార్ల‌మెంటులోనూ ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. వివాదాలు లేని రాష్ట్రాలు ఉన్నాయేమో కానీ.. అప్పులు లేని …

Read More »

ఒంటరి పోటీ..ఫైనల్ అయిపోయిందా ?

రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీచేయటానికి డిసైడ్ అయిపోయినట్లుంది. ఎందుకంటే మిత్రపక్షమని చెప్పుకుంటున్న జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. ఇపుడు అభ్యర్ధులను కూడా ఫైనల్ చేసుకుంటోంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఎన్నికలకు వెళ్ళబోతున్నాయన్నది స్పష్టమైంది. బీజేపీ కూడా కలుస్తుందని అప్పుడప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తున్నారు కాని కమలనాదుల నుండి అలాంటి సానుకూలత ఏమీ కనిపించటంలేదు. పైగా ఈమధ్య ఢిల్లీలో పార్లమెంటరీ …

Read More »