Political News

కేసీఆర్ బాట‌లో జ‌గ‌న్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైసీపీ ప్ర‌భుత్వానికి ఉద్యోగుల స‌మ‌స్య త‌ల‌నొప్పిగా మారింది. పీఆర్సీ ప్ర‌క‌ట‌న‌తో మొద‌లైన ర‌గ‌డ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆ జీవోలు ఉప సంహ‌రించుకోవాల‌నే డిమాండ్‌తో ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ్మెకు సిద్ధ‌మ‌య్యారు. ఆ మేర‌కు స‌మ్మె నోటీస్ కూడా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లూ చేస్తున్నారు. మ‌రోవైపు చ‌ర్చ‌ల‌కు రావాల‌ని ఉద్యోగ సంఘాల‌ను మంత్రులు పిలిచినా వాళ్లు నిరాక‌రించారు. జీవో ర‌ద్దు చేస్తేనే చ‌ర్చ‌ల‌కు వ‌స్తామ‌ని తెగేసి చెబుతున్నారు. …

Read More »

కేంద్రంపై జ‌గ‌న్ మౌన‌మేల?

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇచ్చిన హామీలు ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌లు చేయ‌లేదు. దానిపై ప్ర‌శ్నిస్తే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావ‌డం లేదు. ప్ర‌త్యేక హోదా స‌హా ఏ విషయంపైనా మోడీ స‌ర్కారు ఏపీ ప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఏపీలో అధికార జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. కేంద్ర స‌ర్కారుకు మాత్రం మ‌ద్ద‌తునిస్తుంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కానీ గ‌త కొంత కాలంగా వైసీపీ త‌న తీరు …

Read More »

బీజేపీని ఓడించటం సాధ్యం కాదు

ఇప్పటికిప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడించటం సాధ్యమయ్యే పని కాదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తేల్చేశారు. మామూలుగా అయితే బీజేపీని ఓడించటం పెద్ద కష్టమేమీ కాదని కానీ ఆ పని కాంగ్రెస్ నేతృత్వంలో మాత్రం సాధ్యం కాదన్నారు. ఇదే విషయాన్ని గతంలో కూడా ఒకసారి పీకే చెప్పారు. 6 నెలల వ్యూహంతో బీజేపీని ఓడించాలంటే జరిగే పని కాదని పీకే అభిప్రాయపడ్డారు. బీజేపీని ఓడించాలంటే 5-10 సంవత్సరాల ప్రణాళిక …

Read More »

ఆసక్తికరంగా మారిన సోనూ సూద్ రాజకీయం

మెల్లి మెల్లిగా సోనూసూద్ కి రాజకీయ వాసనలు వంటబడుతున్నట్లున్నాయి. తొందరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం చెల్లెలి కోసం ప్రచార బాధ్యతలు చూస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్ లోని మోగా నియోజకవర్గంలో సోనూసూద్ చెల్లెలు మాళవికా సూద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె గెలుపుకు సోనూ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో జరుగుతున్న సోను  ఐదేళ్ల తర్వాత తాను పూర్తిగా రాజకీయాల్లోకి అడుగు …

Read More »

తొందరలోనే కొత్త జిల్లాల ఏర్పాటు ?

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలు కాబోతోందని సమాచారం. ఇపుడున్న 13 జిల్లాల స్ధానంలో తొందరలోనే 26 జిల్లాలు రాబోతున్నాయట. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామన్నది జగన్మోహన్ రెడ్డి మ్యానిఫెస్టోలోనే చెప్పారు. అంతేగాక అదే విషయాన్ని అంతకుముందు పాదయాత్రలో కూడా ప్రకటించారు. కాకపోతే అరకు పార్లమెంట్ నియోజకవర్గం వైశాల్యంలో చాలా పెద్దది కాబట్టి దీన్ని మాత్రం రెండు జిల్లాలుగా విభజించబోతున్నట్లు సమాచారం. అదనపు జిల్లాల ఏర్పాటుకు …

Read More »

మోడీకి కేసీఆర్ 6 పేజీల హాట్ లెట‌ర్‌..

“మీది పాల‌నా.. లేక ఆదిప‌త్య‌మా?“ అంటూ.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుప‌డ్డారు. రాష్ట్రాల‌ను చెప్పు చేత‌ల్లో ఉంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. రాష్ట్రాల హ‌క్కుల‌ను కూడా లాగేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తు న్నార‌ని.. నిప్పులు చెరిగారు. ఈ మేర‌కు తాజాగా ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఆరు పేజీల లేఖ రాశారు. రాష్ట్రాలకు ఇష్టంలేకున్నా ఐఏఎస్లను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునేలా కేడర్‌ రూల్స్-1954ను మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేసీఆర్ తీవ్ర …

Read More »

ఏపీలో స‌మ్మె సైర‌న్‌.. స‌ర్కారుకు ఉద్యోగుల నోటీసులు

ఏపీలో ఉద్యోగుల స‌మ్మె సైర‌న్ మోగింది. అన్ని విభాగాలు, శాఖ‌ల ఉద్యోగులు స‌మ్మెకు వెళ్తున్న‌ట్టు ఉద్యోగ సంఘాలు స్ప‌ష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్‌ …

Read More »

గుడివాడ క్యాసినో.. కొత్త‌కాదు: RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గుడివాడలో జ‌రిగిన‌ట్టు టీడీపీ ఆరోపిస్తున్న‌ క్యాసినోపై స్పందించారు. త‌న‌దైన శైలిలో ఆయ‌న ట్వీట్ చేశారు. క్యాసినో వ్య‌వ‌హారం గుడ‌వాడ‌కు కొత్త‌కాద‌ని చెప్పిన వ‌ర్మ‌.. దీనిపై మంత్రి నాని క‌న్నా ముందుగా దివంగ‌త ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి.. అంటూ తాజాగా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్స్ రేట్ల విషయంలో, ఆ తర్వాత సంక్రాంతి …

Read More »

కాపుల ఉద్య‌మం మొదలైందా?

ఏపీలో కాపులు మ‌ళ్లీ విజృంభించ‌నున్నారా?  వారు మ‌రోసారి ఉద్య‌మాన్ని ప్రారంభించే దిశ‌గా అడుగులు వేస్తున్నారా? అంటే… తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కు లు. ఏపీలో కాపు సామాజిక వ‌ర్గం ఉద్య‌మం గురించి అంద‌రికీ తెలిసిందే. బీసీల‌తో స‌మానంగా త‌మ‌కు కూడా రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నేది వారి ప్ర‌ధాన డిమాండ్. గ‌త 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ మేర‌కు హామీ ఇచ్చార‌ని పేర్కొంటూ.. …

Read More »

బాబు ఇంటి గేట్ టచ్ చేసి చూడు.. నానికి బుద్దా వెంకన్న సవాల్

గుడివాడ‌లోని మంత్రి కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్లో క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మంత్రి కొడాలి నానికి, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం నడుస్తోందని ఆరోపిస్తే…ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తారా అంటూ కొడాలి నాని చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా కొడాలి నానిపై, ఏపీ డీజీప …

Read More »

ఏపీలో అరాచ‌క పాల‌న‌.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్‌

ఏపీలో జగన్మోహన్‌రెడ్డి అవినీతి, అరాచ‌క‌ పాలన మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతోంద‌ని కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కుడు మురళీధరన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సన్నగిల్లాయని, ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బీజేపీ నేత బుడ్డా  శ్రీకాంత్‌రెడ్డిని.. తాజాగా మురళీధరన్‌ పరామర్శించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని వదిలేసి, అలాంటి …

Read More »

పీఆర్సీపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో పీఆర్సీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య వివాదం చినికిచినికి గాలివానలా మారిన సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీ వల్ల తమ జీతాలు తగ్గుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే, జీతాలు తగ్గడం లేదని, కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు తీసుకోవాలని ఉద్యోగులకు ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే కొత్త పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నేడు ఆ …

Read More »