తేలిపోయింది.. నిన్న మొన్నటి వరకు తెరచాటున ఊగిసలాడిన కీలక నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు ముసుగు తీసేశారు. పైకి ప్రత్యక్షంగా చెప్పకపోయినా.. తాను వైసీపీకి దూరమవుతున్నాననే సంకేతాలను స్పష్టంగా పంపించేశారు. దీంతో వైసీపీ కూడా అలెర్ట్ అయిపోయింది. ఆ నియోజకవర్గమే ఉమ్మడి కృష్నాజిల్లాలోని మైలవరం. ఇది టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఎన్నికలకు ముందు ఈయన …
Read More »శిరోముండనం కేసు.. క్వాష్ పిటిషన్ కొట్టి వేసిన హైకోర్టు
ఏపీలోని తూర్పు గోదావరిలో 2020 ప్రారంభంలో చోటు చేసుకున్న దళిత యువకుడి శిరోముండనం కేసుకు సంబంధించి.. తాజాగా ఏపీ హైకోర్టు సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కొందరు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్(తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరడం)ను హైకోర్టు తోసిపుచ్చింది. అసలు కేసు విచారణ కాకుండానే ఎలా కొట్టి వేస్తామని.. అప్పట్లో ఏం జరిగిందో తేల్చాలని.. ఆ తర్వాత పరిశీలిస్తామని.. హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం …
Read More »బరాబర్ రేవంత్ ను కలుస్తా: మల్లారెడ్డి
బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. సోషల్ మీడియాలో సినీ హీరోలకు పోటీగా తనకు కూడా ఫాలోయింగ్ ఉందని మల్లారెడ్డి స్వయంగా చెప్పిన వీడియో వైరల్ అయింది. ఇక, కాంగ్రెస్ గెలవగానే మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఆ టాక్ కు తగ్గట్లుగానే ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు బీఆర్ఎస్ వర్కింగ్ …
Read More »రాష్ట్రాలను మరింత అప్పులు పాలు చేస్తున్నారే!
ఔను.. వాస్తవం. ప్రస్తుతం ప్రవేశ పెట్టిన మథ్యంతర కేంద్ర బడ్జెట్ను పరిశీలిస్తే.. స్పష్టంగా కనిపిస్తోంది ఇదే. ఎక్కడా ఏ రాష్ట్రానికీ ఊరటనివ్వని బడ్జెట్గా ఇది మిగిలిందనడంలో సందేహం లేదు. కేవలం రాష్ట్రా లకు రుణాలు మాత్రమే ఇస్తామని నిర్మలా సీతారామన్ పరోక్షంగా తెగేసి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రాలన్నీ కూడా.. అప్పుల్లోనే ఉన్నాయి. ఇటీవల పార్లమెంటులోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. వివాదాలు లేని రాష్ట్రాలు ఉన్నాయేమో కానీ.. అప్పులు లేని …
Read More »ఒంటరి పోటీ..ఫైనల్ అయిపోయిందా ?
రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీచేయటానికి డిసైడ్ అయిపోయినట్లుంది. ఎందుకంటే మిత్రపక్షమని చెప్పుకుంటున్న జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. ఇపుడు అభ్యర్ధులను కూడా ఫైనల్ చేసుకుంటోంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఎన్నికలకు వెళ్ళబోతున్నాయన్నది స్పష్టమైంది. బీజేపీ కూడా కలుస్తుందని అప్పుడప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తున్నారు కాని కమలనాదుల నుండి అలాంటి సానుకూలత ఏమీ కనిపించటంలేదు. పైగా ఈమధ్య ఢిల్లీలో పార్లమెంటరీ …
Read More »ఇది ఎన్నికల బడ్జెట్ అని చెప్పకనే చెప్పేశారు
ముసురుకొస్తున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్టెట్.. ఆసక్తిగా నిలి చిందనే చెప్పాలి. ఎలాంటి శషభిషలకు తావు లేకుండా.. ఇది ఎన్నికల బడ్జెట్ అని చెప్పకనే చెప్పేశారు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పైకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికి… కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దీనిని వండి వార్చడం ఆనవాయితీ. దీనికి భిన్నంగా మోడీ ప్రభుత్వం కూడా ముందుకు పోలేదు. …
Read More »నాకే టికెట్.. లేకుంటే వాళ్లు ఉరేసుకుంటారు-జలీల్ ఖాన్
బీకాంలో ఫిజిక్స్ కామెంట్తో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. టీడీపీ ముస్లిం మైనారిటీ నేతల్లో బాగా పేరున్న ఈయన.. కొన్నేళ్ల నుంచి అంత యాక్టివ్గా లేరు. 2019 ఎన్నికల్లో జలీల్ పక్కకు తప్పుకుని తన కూతురు షబానాకు టికెట్ ఇప్పించుకున్నారు. ఐతే ఆ ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలైంది షబానా. ఐతే ఈసారి ఎన్నికల్లో తనే పోటీ …
Read More »నిర్మలమ్మ బడ్జెట్ .. ఎవరికీ ఏదీ ఉచితం కాదు!
కేంద్ర ప్రభుత్వం తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలలకు మధ్యంతర బడ్జెట్ను తీసుకువచ్చింది. అయితే.. బడ్జెట్ను సమగ్రంగా అర్థం చేసుకున్నా.. పూర్తిగా అర్థమయ్యే కోణంలో విన్నా.. ఇది ఎన్నికల తాయిలాల బడ్జెట్ గానే భావిస్తోంది. అన్ని వర్గాలకు మేలు చేస్తున్నామని చెబుతూ.. ప్రకటించిన ఈ బడ్జెట్లో నిజంగానే మేలు ప్రకటించారు. కానీ, అది పూర్తిస్థాయిలో కాకుండా.. అన్నీ అప్పులు.. రుణాలు.. వడ్డీలేని రుణాలు, సాయాలుగానే …
Read More »మోడీతో సెల్ఫీ..తీసుకోక తప్పదు!
నిజమే.. ఇది ఒక పథకం కింద అమలు చేస్తున్నారు. తప్పనిసరి కూడా చేశారు. సాక్షాత్తూ… కేంద్ర ఆహార , వినియోగ, సరఫరాల శాఖ ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా.. సమాచారం పంపించింది. మోడీతో సెల్ఫీని తప్పనిసరిగా నిర్వహించాలని.. దీనిని మొక్కుబడి తంతుగా మాత్రం పూర్తి చేయొద్దని కూడా ఆదేశించడం గమనార్హం. దీనిపై కలెక్టర్ల పర్యవేక్షణ కూడా ఉండాలని పేర్కొంది. ఏంటీ మోడీతో సెల్ఫీ.. దేశవ్యాప్తంగా అన్ని …
Read More »షర్మిలకు భద్రత.. పొలిటికల్ కలకలం
కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్. షర్మిల రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గాలు.. జిల్లాల్లో ఆమె పర్యటిస్తూ.. పార్టీ కార్యకర్తలతోనూ భేటీ అవుతోంది. అయితే.. ఆమె తన పర్యటనల్లో ప్రధానంగా వైసీపీ పాలనను, తన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను భారీ ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కరడుగట్టిన ప్రతిపక్ష నాయకులు కూడా చేయని విమర్శలు, వ్యక్తిగత సవాళ్లు, కుటుంబ వ్యవహారాలు ఇలా.. ఒకటి కాదు.. రెండు కాదు.. …
Read More »వైసీపీ ఐదో జాబితాలో సంచలన మార్పులు
ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు నాలుగు జాబితాలు ప్రకటించింది. వీటిలో కొందరికి స్థానచలనం కల్పించడంతోపాటు.. మరికొందరు కొత్త ముఖాలకు..(ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీల్లో) అవకాశం కల్పించారు. ఇప్పుడు తాజాగా ఐదో జాబితాను వైసీపీ ప్రకటించింది. ఈ ఐదో జాబితాలో మొత్తం 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. మూడు అసెంబ్లీ …
Read More »పరువు నష్టం నోటీసు పై కేటీఆర్ రివర్స్ కామెంట్స్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కీలక నాయకుడు కేటీఆర్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత ఏపీ వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్ షాక్ ఇచ్చారు. ఆయనకు పరువు నష్టం నోటీసులు పంపించారు. “కేటీఆర్ తన ఫామ్ హౌస్లో ఉల్లాసంగా గడుపుతూ ఉండొచ్చు. కానీ 7 రోజుల్లో నోటీసుపై స్పందించాలి” అని మాణిక్యం వ్యాఖ్యానించారు. ఏడు రోజుల్లో స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని తెలిపారు. అసలు ఏంటీ వివాదం.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates