Political News

ఇద్ద‌రు మ‌హిళ‌లు త‌ల‌ప‌డుతున్న ఏకైక నియోజ‌క‌వ‌ర్గం!

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. వైసీపీ నుంచి మ‌హిళ‌లు ప‌లు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇక‌, టీడీపీ కూటమి నుంచి కూడా.. ప‌లువురు మ‌హిళ‌లు మ‌రికొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కానీ, ఒకే నియోజ‌క‌వ‌ర్గం లో అటు వైసీపీ నుంచి, ఇటు కూట‌మి నుంచి కేవ‌లం ఇద్ద‌రూ మ‌హిళ‌లే పోటీ చేస్తున్న ఏకైక నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు వెస్ట్‌. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పురుష అభ్య‌ర్థుల‌పై మ‌హిళ‌లు, మ‌హిళా అభ్య‌ర్థుల‌పై పురుషులు …

Read More »

స్పీక‌ర్ గారికి స్వ‌తంత్ర అభ్య‌ర్థి బెడ‌ద‌..

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌, వైసీపీ నాయ‌కుడు, ఆముదాల‌వ‌ల‌స ఎమ్మెల్యే త‌మ్మినేని సీతారాంకు .. సొంత నేత నుంచి సెగ త‌గులుతోంది. వైసీపీకి చెందిన గాంధీ అనే వ్య‌క్తి.. టికెట్ ఆశించారు. అది రాక‌పోవ‌డంతో ఆయ‌న పార్టీకి దూర‌మై.. స్వతంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. దీంతో ఆముదాల వ‌లస రాజ‌కీయం.. సెగ పుట్టిస్తోంది. గాంధీతోపాటు మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ తరపున …

Read More »

ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం బ‌లాదూర్‌

వైసీపీ ప్ర‌భుత్వంపై మాజీ సీఎం, బీజేపీ నాయ‌కుడు న‌ల్లారి కిర‌ణ్‌కుమారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రా లిక్క‌ర్ స్కాం ముందు ఢిల్లీలో వెలుగుచూసిన లిక్క‌ర్ కుంభ‌కోణం బ‌లాదూర్ అని వ్యాఖ్యానించారు. తాజా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కిర‌ణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ టికెట్‌పై ఉమ్మ‌డి మిత్ర‌ప‌క్షాల అభ్య‌ర్థిగా రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో ఆయ‌న గ‌త రెండు రోజులుగా ఇక్క‌డే ప‌ర్య‌టిస్తున్నారు. ఈ …

Read More »

రేవంత్ స్థానంపై బీఆర్ఎస్ క‌న్ను!!

తెలంగాణ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అంద‌రి దృష్టి ఇప్పుడు మల్కాజిగిరి స్థానంపైనే ఉంది. ఎందుకంటే ఇది దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. పైగా ప్ర‌స్తుతం సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్తానం. దీంతో అంద‌రి దృష్టి ఈ నియోజ‌క‌వ‌ర్గంపైనే ఉంది. ఈ స్తానాన్ని ద‌క్కించుకునేందుకు బీఆర్ ఎస్ ప్ర‌య‌త్నిస్తున్న నేప‌థ్యంలో అంతే తీవ్రంగా బీజేపీ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ కూడా.. త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. మొత్తంగా …

Read More »

‘టీడీపీ-బీజేపీ బంధంపై దుష్ప్ర‌చారం.. వెధ‌వ‌ల్లారా’

ప్ర‌స్తుతం కేంద్రంలోని బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈబంధంపై కొంద‌రు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. ఈ పొత్తు ఉండేది కాద‌ని చంద్ర‌బాబే వ్యాఖ్యానించిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్నారు. దీనిని ప్ర‌స్తావిస్తూ.. చంద్ర‌బాబు తాజాగా తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీతో మాది తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. …

Read More »

వ‌లంటీర్ల నిషేధంపై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు, పింఛ‌న్ల పంపిణీ స‌హా ఇత‌ర ఏ కార్య‌క్ర‌మాల‌కైనా వ‌లంటీర్ల‌ను వినియోగిం చ‌రాదంటూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్లు త‌మ ఫోన్ల‌ను, వేలిముద్ర‌లు తీసుకునే డివైజ్‌ల‌ను అధికారుల‌కు అప్ప‌గించేశారు. ఈ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రేపు (ఏప్రిల్ 1) నెలవారీ పింఛన్లు ఇస్తారా, లేదా? అనే అంశంపై ప్రజల్లో …

Read More »

అనుమానం లేదు.. గేమ్ ఈజ్ ఓవ‌ర్‌: చంద్ర‌బాబు

“అనుమానం లేదు.. వైసీపీ గేమ్ ఈజ్ ఓవ‌ర్‌.” అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వ‌హించిన ‘ప్రజాగళం’ సభలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆసాంతం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “ప్రజల్లో ఇంత కసి ఎప్పుడూ చూడలేదు. గేమ్ ఈజ్ ఓవర్… కూటమి అన్ స్టాపబుల్. ఎవరైనా అడ్డం వస్తే సైకిల్ (టీడీపీ) తొక్కుకుంటూ పోతుంది… గ్లాసు (జనసేన) కూడా ఎక్కడిక్కడ కుమ్మేసుకుంటూ పోతుంది… …

Read More »

త్రిశంకు స్వ‌ర్గంలో రాధా.. రాజ‌కీయాలు ష‌ట్‌డౌన్‌!

వంగ‌వీటి రాధా. ఈ పేరు చెబితే చాలు ఆయ‌న‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయ‌న ఇప్పుడు అస‌లు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. వాస్త‌వానికి అధికారికంగా ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు. కానీ, అలా ఆ పార్టీ క్లెయిమ్ చేసుకోవ‌డంలేదు. అస‌లు పార్టీలో రాధా పేరు త‌లుచుకునేవారు కూడా లేరు. అంతేకాదు.. అస‌లు రాధా గురించిన …

Read More »

కాంగ్రెస్‌లో చేరిన క‌డియం ఫ్యామిలీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న‌ కడియం శ్రీహరి.. తన కుమార్తె కావ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్‌ మున్షి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీపాదాస్‌ మున్షి.. కడియం శ్రీహరికి, కావ్యకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చినా …

Read More »

నారా లోకేష్‌కు ‘జ‌డ్‌’ కేట‌గిరీ భ‌ద్ర‌త‌: ఇక‌, త‌నిఖీలు తప్పిన‌ట్టే

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ క్యాటగిరి భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలతో లోకేష్‌కు భద్రత కల్పిస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో కీల‌క‌మైన ఎన్నికల వేళ‌.. స్థానిక అధికారులు.. పోలీసుల నుంచి అడుగడుగునా త‌నిఖీలు త‌ప్పిన‌ట్టే అయిందని అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. అక్టోబర్ 2016 ఏఓబి ఎన్ కౌంటర్ తరువాత లోకేష్ …

Read More »

ప‌వ‌న్ ను ఓడించ‌బ్బా: జ‌న‌సేన నేత‌కు జ‌గ‌న్ టార్గెట్‌

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. పైగా ఎన్నిక‌ల‌ స‌మ‌యంలో నాయ‌కులు క‌ప్ప‌దాట్లు.. గోడ‌దూకుళ్లు కూడా స‌హ‌జ‌మే. అయితే.. చిత్రం ఏంటంటే.. జ‌న‌సేన‌లో చేరిన రెండు వారాల్లోనే కీల‌క‌మైన నాయ‌కుడు జంప్ చేయ‌డం. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ ప‌నితీరును కూడా విమ‌ర్శించ‌డం. వాస్త‌వానికి ప‌దేళ్లుగా ఉన్న నాయ‌కులు కూడా తాజా ఎన్నిక‌ల్లో చాలా మంది టికెట్లు తెచ్చుకోలేక పోయారు. అయిన‌ప్ప‌టికీ.. వారు పార్టీ లైన్‌ను దాటేందుకు సాహసించ‌లేదు. కానీ, తాజాగా రెండు వారాల కింద‌ట …

Read More »

ఇంత డ‌బ్బున్నా.. ర‌ఘురామ‌కు టికెట్ లేదా?!

“నా ద‌గ్గ‌ర ఎన్నిక‌ల్లో పోటీచేసేంత డ‌బ్బులేదు. అందుకే ఎన్నిక‌ల‌కు దూరంగా దూరంగా ఉంటున్నా”- ఇదీ.. కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కురాలు నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పిన మాట‌. అంటే.. టికెట్ ఇవ్వ‌డానికి డ‌బ్బు కూడా ఒక కొల‌మానం అని ఆమె చెప్ప‌క‌నే చెప్పారు క‌దా! మ‌రి ఈ విస‌యంలో రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఏం పాపం చేశారు? ఆయ‌న ద‌గ్గర డ‌బ్బుకు కొద‌వ లేద‌ని.. ఆయ‌న స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల‌లోనే(2019) స్ప‌ష్టంగా ఉందిక‌దా! …

Read More »