Political News

కేసీఆర్ జ్వ‌రంతో జ‌గ‌డం

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై త‌గ్గేదేలే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఊ అంటే బీజేపీ స‌ర్కారుపై ప్ర‌ధాని మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎలాగో రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఓడించే స‌త్తా బీజేపీకి లేద‌ని భావిస్తున్న ఆయ‌న కావాల‌నే ఆ పార్టీని రెచ్చ‌గొడుతున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే గతంలో ఎన్న‌డూ లేనిది ఇప్పుడు బీజేపీపై కేసీఆర్ మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ …

Read More »

మోడీ నోట తెలుగు సినిమా మాట‌

Narendra Modi

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చాన్నాళ్ల త‌ర్వాత తెలుగు గ‌డ్డ‌పై అడుగు పెట్టారు. రామానుజాచార్యుల వెయ్యో జ‌యంతిని పుర‌స్కరించుకుని హైద‌రాబాద్ శివార్ల‌లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని త‌న చేతుల మీదుగా ఆవిష్క‌రించారు భార‌త ప్ర‌ధాని. ఈ సంద‌ర్భంగా చేసిన ప్ర‌సంగంలో తెలుగు సినిమా గురించి ప్ర‌ధాని ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు వారి కీర్తిని కొనియాడుతూ.. ఆయ‌న తెలుగు సినిమాల ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి …

Read More »

సమ్మెకు శుభం కార్డుపడింది

మొత్తానికి ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమ్మెకు శుభం కార్డు పడింది. పీఆర్సీ వివాదంతో 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయాలన్న పిలుపును ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విరమించుకున్నట్లు ప్రకటించాయి. శనివారం మంత్రుల కమిటి, ఉద్యోగుల నేతల మధ్య జరిగిన చర్చలు రాత్రి సక్సెస్ అయ్యాయి. దాంతో పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామరెడ్డి సమ్మెను విరమించుకున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం …

Read More »

రోజా రెడ్డి అలక

ఇపుడిదే హాట్ టాపిక్ అయిపోయింది. నగిరి నియోజకవర్గంలో తన ప్రత్యర్ధులతో ఎంఎల్ఏ రోజాకు పడటం లేదన్నది వాస్తవం. ఈ విషయం ఇపుడు కొత్తేమీకాదు చాలా కాలంగా ఈ సమస్య ఉన్నదే. అలాంటిది శ్రీశైలం ట్రస్టుబోర్డు ఛైర్మన్ గా రెడ్డివారి చక్రపాణిరెడ్డికి ప్రభుత్వం రెండోసారి అవకాశమిచ్చింది. దాంతో తన ప్రత్యర్ధి చక్రపాటిరెడ్డిని ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని రోజా ఆగ్రహంగా ఉన్నమాట వాస్తవమే. ఈ నేపధ్యంలోనే చక్రపాణిరెడ్డి నియామకానికి నిరసనగా ఎంఎల్ఏగా రాజీనామా …

Read More »

విడాకులకు ట్రాఫిక్ కూడా కార‌ణ‌మే: మాజీ సీఎం స‌తీమ‌ణి

సాధార‌ణంగా.. భార్యా భ‌ర్త విడిపోవ‌డానికి.. విడాకులు తీసుకోవ‌డానికి కార‌ణాలు ఏమై ఉంటాయి. ఇద్ద‌రి మ‌ధ్య‌మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం.. లేక‌పోతే.. గ‌తంలో ప‌రిచ‌యాలు పున‌రావృతం కావ‌డం.. ఆర్థిక స‌మ‌స్య‌లు, పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డం.. ఒక‌రిపై ఒక‌రికి న‌మ్మ‌కం స‌న్న‌గిల్లడం.. లేదా.. కుటుంబంలో క‌ల‌హాలు. ఇవే మెజారిటీగా విడాకులు తీసుకుంటున్న‌వారిలో క‌నిపించే కార‌ణాలు. అయితే.. ఇప్పుడు మ‌హారాష్ట్ర మాజీ  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత ఫడణవీస్ విడాకుల‌కు సంబంధించి స‌రికొత్త కామెంట్ చేశారు. పైన …

Read More »

ఆ సీఎం ఆస్తి.. రెండు తుపాకులు.. ఒక ఫోన్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. మ‌రో నాలుగు రోజుల్లో తొలి విడ‌త‌(ఈ నెల 10న‌) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడున్న ముఖ్య‌మంత్రి, సాధువు, ఆదిత్య‌నాథ్ గోర‌ఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల సంఘానికి ఆయ‌న స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో త‌న ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించారు. ఆయ‌న‌కు సొంత ఇల్లు లేద‌ని తెలిపారు. అదేస‌మయంలో రెండు తుపాకులు.. ఒక ఫోన్‌, కోటి రూపాయ‌లు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇప్పటివరకు లోక్‌సభకు …

Read More »

మోడీజీ.. ఈక్వాలిటీలో తెలంగాణ లేదా?

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సోష‌ల్ మీడియాలో భారీ సెగ త‌గిలింది. ఆయ‌న హైద‌రాబాద్ శివారులోని ముచ్చింత‌ల్‌లో  స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (రామానుజార్యులు) విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంత‌రం.. ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఈక్వాలిటీ గురించి మాట్లాడారు. దీనిపైనే నెటిజ‌న్లు నిముషాల వ్య‌వ‌ధిలో రియాక్ట్ అయ్యారు. ఈక్వాలిటీ వ్యాఖ్య‌ల‌పై సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (రామానుజార్యులు) విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానిని “ఈక్వాలిటీ …

Read More »

స‌మ‌తా సూత్ర‌మే రాజ్యాంగానికి పునాది: ప్ర‌ధాని మోడీ

రామానుజాచార్యుల సమతాసూత్రమే మన రాజ్యాంగానికీ స్ఫూర్తి అని ప్రధాని స్పష్టం చేశారు. అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక నాయకుడు అంబేడ్కర్‌ అని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో ఐక్యత, సమానతదీ కీలకపాత్ర అని మోడీ వెల్లడించారు. హైదరాబాద్‌ ఏర్పాటులో సర్దార్‌ పటేల్‌ కీలకపాత్ర పోషించారన్న మోదీ.. ఆయన చాణక్యం వల్లే హైదరాబాద్‌కు విముక్తి లభించిందని గుర్తు చేశారు. ఐక్యతా విగ్రహంతో సర్దార్‌ పటేల్‌ను సత్కరించుకున్నామన్నారు. వసంత పంచమి వేళ …

Read More »

అప్పులు క‌ట్టలేకే.. ఏపీలో క‌రెంటు కోత‌లు!

ఏపీలో ఇప్పుడు క‌రెంటు కోతలు పెరిగిపోయాయి. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఒక విధ‌మైన ప‌రిస్థితి ఉంటే.. గ్రామాల్లో మాత్రం రోజుల త‌ర‌బ‌డి క‌రెంటు లేకుండా పోయింది. నిజానికి గ‌డిచిన రెండేళ్లలో ఇదే ఇలా జ‌ర‌గ‌డం. మ‌రి దీనికి కార‌ణం ఏంటి?  ఎందుకు? అంటే.. విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌కు.. పంపిణీ సంస్థ‌లు అప్పులు చెల్లించ‌క‌పోవడ‌మే! క‌నీసం 30 కోట్ల‌యినా.. ఇస్తే.. విద్యుత్‌ను పంపిణీ చేస్తామ‌ని.. చెప్పినా.. ప్ర‌భుత్వం ఆమేర‌కు కూడా నిధులు ఇవ్వ‌లేక‌పోయింది. …

Read More »

కేసీఆర్ యూ ట‌ర్న్‌… మోడీ సారుకు వెల్‌కం చెప్తార‌ట‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. త‌న‌దైన శైలిలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయాల‌కు పెట్టింది పేర‌యిన ఈ గులాబీ ద‌ళ‌ప‌తి తాజాగా ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. రెండు కీల‌కమైన కార్య‌క్ర‌మాల‌తో ప్రధాని నరేంద్రమోడీ నేడు హైదరాబాద్ వస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమం, శంషాబాద్ ముచ్చింత్‌లోని రామానుజుల విగ్రహావిష్కరణ కార్యక్రమం మ‌రియు జాతికి అంకితం చేసే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన‌నున్నారు. అయితే, ప్ర‌ధాని మోడీ టూర్లో పాల్గొన‌కూడ‌ద‌ని …

Read More »

స‌మోసాలో ఆలూ ఉంటుంది కానీ.. బీహార్‌లో లాలూ డౌటే

లాలూప్ర‌సాద్ యాదవ్…రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (ఆర్జేడీ) అధినేత‌, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి. దేశ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న నాయ‌కుడు. `స‌మోసాలో ఆలూ ఉన్నంత వ‌ర‌కు బీహార్‌లో లాలూ ఉంటాడు` అంటూ ఓ సంద‌ర్భంలో త‌న గురించి తాను లాలూ ప్ర‌క‌టించుకున్నాడు. అలాంటి ఇమేజ్ సైతం లాలూ క‌లిగి ఉన్నాడు. లాలూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు బ‌లంగా ఉన్న త‌రుణంలో ఆయ‌న‌కు తిరిగి అధికారం ద‌క్క‌డం క‌ష్టం అయిపోయింది. దీంతో బీహార్‌లో …

Read More »

మోడీపై కేసీఆర్ అల‌క‌.. త‌ల‌సానితో స్వాగ‌తం

ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ ఈ నెల 5న‌ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు కీల‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు ఆయ‌న వ‌స్తున్నారు. శంషాబాద్‌ ముచ్చింతల్ లో జ‌రుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు, ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వ‌స్తున్నారు. అయితే, ఈ టూర్లో ప్ర‌ధాన‌మంత్రికి స్వాగ‌తం ప‌ల‌క‌వ‌ద్ద‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. ఇంతేకాకుండా, త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌తో ఆహ్వానం …

Read More »