Political News

బెంగాల్లో విచిత్ర పరిస్ధితి

ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరిగినా యావత్ దేశం దృష్టిమాత్రం పశ్చిమబెంగాల్ పైనే ఉంది. హై ఓల్టేజీ పవర్ తో జరిగిన హోరా హోరీలో విచిత్రమైన పరిస్ధితి కనబడుతోంది. బెంగాల్లో మమతాబెనర్జీ-నరేంద్రమోడి మధ్య ప్రచారం హోరాహారీగా జరిగింది. కౌంటింగ్ మొదలైన తర్వాత వెలువడిన మెజారిటిలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏమిటంటే బీజేపీ మీద తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటితో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మమత మాత్రం వెనకబడ్డారు. బెంగాల్లో ఎన్నికలు ఒకఎత్తు …

Read More »

ఇదంతా మోడిపై వ్యతిరేకతేనా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యవహారశైలిపై వ్యతిరేకత కర్నాటకలో బయటపడిందా ? అవుననే అనిపిస్తోంది క్షేత్రస్ధాయిలో జరిగింది చూస్తుంటే. కర్నాటకలో కొన్ని స్ధానిక సంస్ధలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతినేసింది. మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటిలు, నగర పాలకసంస్ధలు కలిపి 163 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరిగితే 140 చోట్ల కాంగ్రెస్ బంపర్ మెజారిటితో గెలిచింది. జేడీఎస్ 66 చోట్ల గెలిస్తే, బీజేపీ మూడోస్ధానంతో 57 స్ధానాలకే పరిమితమైంది. ఇక్కడ …

Read More »

త్రిశంకు స్వర్గంలో ఈటల..ఇంత అవమనామా ?

అవును తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీనియర్ నేత, మంత్రి ఈటల రాజేందర్ అత్యంత అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. భూకబ్జాలు, అధికార దుర్వినియోగం ముద్రవేసి ఈటల నుండి వైద్య, ఆరోగ్య శాఖలను తీసేశారు. ఆరోపణలు రావటం, విచారణకు ఆదేశించటం, చీఫ్ సెక్రటరీ, విజిలెన్స్ డీజీ వెంటనే విచారణ చేయించటం, భూకబ్జాలు నిజమే అని నిర్ధారించటం చకచక జరిగిపోయాయి. ఆ వెంటనే ఈటల నిర్వహిస్తున్న శాఖలను తీసేస్తున్నట్లు కేసీయార్ చేసిన సిఫారసును గవర్నర్ …

Read More »

అప్పుడే మొదలైపోయిన సంబరాలు

అవును తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో సంబరాలు అప్పుడే మొదలైపోయాయి. ఎన్నికలకు ముందునుండే డీఎంకే అధికారంలోకి వస్తుందని మీడియా సంస్ధల సర్వేల్లో వెల్లడైంది. ఆ సర్వేల్లో ఏ సంస్ధలో కూడా ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని పొరబాటున కూడా రిజల్టు రాలేదు. దానికి తగ్గట్లే ఎగ్జిట్ పోలింగ్ సర్వేలో కూడా అన్నీ సంస్ధలు కూడా అధికారం డీఎంకేదే అని బల్లగుద్ది మరీ చెప్పేశాయి. దాంతో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తో …

Read More »

గల్లా కుటుంబానికి ప్రభుత్వం షాక్

ప్రముఖ కంపెనీ అమరరాజా కంపెనీపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. కంపెనీ యాజమాన్యం ఊహించనిరీతిలో ప్రభుత్వం పెద్ద షాకే ఇఛ్చింది. చిత్తూరుకు సమీపంలోని అమరరాజా కంపెనీని మూసేయాలని కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులిచ్చింది. బ్యాటరీల తయారీలో కంపెనీ యాజమాన్యం కాలుష్య నియంత్ర నిబంధనలను ఉల్లంఘించిందని నోటీసులో స్పష్టంగా చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా, వాతావరణ కాలుష్యానికి కారణమైందన్న ఆరోపణలతో చిత్తూరులో యూనిట్ ను మూసేయాలని నోటీసిచ్చింది. కంపెనీ యాజమాన్యానికి చిత్తూరుతో పాటు తిరుపతి, కరకంబాడి, …

Read More »

సేమ్ టు సేమ్… ఈటల ఔట్ ?

Eetela Rajendra

మంత్రి ఈటల రాజేందర్ పై మొదలైన వార్తలు చూస్తుంటే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తోంది. మంత్రివర్గం నుండి లేదా ఏకంగా పార్టీనుండే ఈటెలను సాగనంపేందుకు రంగం సిద్ధమైనట్లే అర్ధమైపోతోంది. తనంతట తానుగా రాజేందర్ రాజీనామాను అడిగినా లేకపోతే పార్టీనుండి బయటకు పంపేసినా రాజకీయంగా కేసీయార్ కు చాలా ఇబ్బందులు మొదలైపోతాయి. ఎందుకంటే ఈటల బలమైన బీసీ నేతల్లో ఒకరు కాబట్టి. ఇలాంటి రాజేందర్ తో కొంతకాలంగా కేసీయార్ కు గ్యాప్ వచ్చేసిన …

Read More »

మోడీ వైఫ‌ల్యాల‌కు.. ‘సోము వారి’ స‌న్నాయి నొక్కులు!

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. దేశంలోని మేధావులు, ప్ర‌పంచ స్థాయి విశ్లేష‌కులు కూడా.. భార‌త్‌లో ఈ రేంజ్‌లో క‌రోనా వ్యాప్తి చెంద‌డానికి ప్ర‌ధాన మంత్రి మోడీ విధానాలే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. అదేస‌మ‌యంలో దేశంలోనూ అంతే వ్య‌తిరేక‌త ఉంద‌ని లోక‌ల్ మీడియా కూడా చెబుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం స‌రైన దిశ‌గా నిర్ణ‌యాలు తీసుకోక‌పోవ‌డం.. లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూ వంటి విష‌యాల్లో రాష్ట్రాల‌ను దిశానిర్దేశం చేయ‌లేక పోవ‌డం.. ఆర్థికంగా రాష్ట్రాల‌కు భ‌రోసా …

Read More »

మంత్రైపోతున్నారా… ఆ ల‌క్కీ ఎమ్మెల్యే ఎవ‌రు ?

ఏపీ సీఎం జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌న తొలి కేబినెట్‌ను ఏర్పాటు చేసిన రోజు రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఏర్పాటు చేసిన కేబినెట్లో 90 శాతం మంత్రుల స్థానంలో కొత్త‌వారు వ‌స్తార‌ని… 10 శాతం మంత్రులు మాత్ర‌మే కంటిన్యూ అవుతార‌ని చెప్పారు. తొలి ట‌ర్మ్‌లో జ‌గ‌న్ చాలా మంది జూనియ‌ర్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది సీనియ‌ర్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌లేదు. జ‌గ‌న్ …

Read More »

బ్రేకింగ్: టీకాలో ఎస్సీ, ఎస్టీల‌కు ప్రాధాన్యం ఇవ్వండి- సుప్రీం కోర్టు

“దేశంలో క‌రోనా విశ్వ‌రూపంపై కేంద్రం ఏం చేస్తోంది? టీకా విష‌యంలో ఈ ద్వంద్వ వైఖ‌రి ఏంటి? కొన్ని రాష్ట్రాల‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇవ్వ‌డం ఏంటి? ఎస్సీ , ఎస్టీ వ‌ర్గాల‌కు.. రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న‌.. టీకా ఎందుకు ఇవ్వ‌కూడ‌దు?”.. ఇలా ఒక‌టి కాదు.. రెండు కాదు.. అనేక అంశాల‌పై కేంద్ర ప్ర‌భుత్వాన్ని సుప్రీం కోర్టు ప్ర‌శ్న‌ల‌తో ముంచెత్తింది. అదే స‌మ‌యంలో ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేసింది. ఇక‌, కీల‌క ఆదేశాలు కూడా …

Read More »

ఆ ఎమ్మెల్యే ‘సొంత‌’ ప్ర‌చారంపై జ‌గ‌న్ ఆరా ?

రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు అనుస‌రిస్తున్న విధానం.. సీఎం జ‌గ‌న్‌కు చికాకు క‌లిగిస్తోంద‌ని అంటున్నారు పార్టీ సీనియ‌ర్లు. కొంద‌రు ఎమ్మెల్యేలు జ‌గ‌న్ అభిమ‌తానికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కూడా చెబుతున్నారు. అయితే.. వీరిలో అంద‌రూ కూడా జ‌గ‌న్‌కు కావాల్సిన వారు, ఆయ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కావ‌డంతో జ‌గ‌న్ అడుగులు ముందుకు వేసి .. ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేక పోతున్నార‌ని, ఈ క్ర‌మంలోనే వారిని చిరున‌వ్వుతో హెచ్చరిస్తున్నార‌ని …

Read More »

టీడీపీకి ప‌నిక‌ల్పిస్తున్న ఏపీ సీఎం..!

సాధార‌ణంగా.. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా.. ప్ర‌తిప‌క్షాల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు సైలెంట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఎక్క‌డ విమ‌ర్శ‌లు చేస్తారో.. ఎక్క‌డ తాము ఇప్ప‌టి వ‌ర‌కు ప‌డిన క‌ష్టం పాడైపోతుందో అని పార్టీలు అల్లాడిపోతుంటాయి. దీంతో దాదాపు ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిలేకుండా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాయి. దీంతో ప్ర‌తిప‌క్షాలే.. కొత్త స‌మ‌స్య‌లు వెతికి మ‌రీ తెర‌మీదికి తెచ్చి ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెడుతుంటాయి. తెలంగాణ‌ను తీసుకుంటే..అక్క‌డ ప్ర‌భుత్వం నుంచి ప్ర‌తిప‌క్షాల‌కు ఎలాంటి ప‌ని దొర‌క‌దు. కానీ.. …

Read More »

కడప ఆసుపత్రులే ప్రభుత్వాన్ని లెక్క చేయటంలేదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కడప పట్టణంలోని ఎనిమిది ఆసుపత్రుల యాజమాన్యాలు కోవిడ్ రోగులకు చికిత్సను అందించమంటు బయట పెద్ద బోర్టులు, బ్యానర్లు పెట్టేయటం కలకలం సృష్టిస్తోంది. దీనికి ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్న కారణాలు ఏమిటయ్యా అంటే కరోనా వైరస్ నేపధ్యంలో చికిత్స అందిస్తున్న తమ వైద్యులను ప్రభుత్వం వేధిస్తున్నదట. ఇందుకు నిరసనగా అసలు కోవిడ్ రోగులను చేర్చుకోవటమే మానేశారు. అసలు విషయం ఏమిటంటే కోవిడ్ రోగులకు చికిత్సను …

Read More »