ఏపీలోని బీచ్ లలో విదేశాల్లో మాదిరి బార్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే దిశగా బీచ్ లలో బార్లను ప్రవేశపెడుతున్న తీరుపై నిన్నటిదాకా అంతగా విమర్శలేమీ లేవనే చెప్పాలి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్రమంగా పెరుగుతోంది. ఈ దిశగా జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీచ్ లలో మాత్రమే …
Read More »‘పెట్రోల్ ధరలు వెంటనే పెంచామా.. వెంటనే తగ్గించడానికి?’
పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్రోలియం శాఖ కార్యదర్శి శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. అయినా.. పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే పెంచలేదని.. ప్రపంచ దేశాలన్నీ.. పెంచినా.. భారత్ సంయమనం పాటించి ప్రజలపై భారాలు మోపకుండా చూసిందని తెలిపారు. నెమ్మదిగానే పెంచిందని చెప్పారు. కాబట్టి.. ఇప్పుడు కూడా నిర్ణయం తీసుకునేందుకు …
Read More »‘తెరపై హీరో… చేతల్లో జీరో’
సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తే… ఈ తరహా మాటలే వినిపిస్తాయి. ఇక రాజకీయాల్లోకి వచ్చిన ఆ సినీ నటులు ఏకంగా అధికార పీఠాన్నే అధిరోహిస్తే… ఈ తరహా విమర్శలు మరింత ఘాటుగా వినిపిస్తాయి. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పైనా ఇదే తరహా ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గురువారం తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగా…విపక్ష డీఎంకే విజయ్ పాలనపై తొలిరోజే విమర్శల జడివానను కురిపించింది. తెరపై హీరో…చేతల్లో …
Read More »అయోధ్య రామాలయంలో దోపిడీ… CCTV మార్చేశారా?
దాదాపు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత.. అనేక రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి.. నిర్మించిన ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో భారీ దోపిడీ జరిగిందని అధికారులు ప్రకటించారు. వాస్తవానికి ఈ చర్చ.. గత నెల రోజులుగా సాగుతోంది. ఇదేదో.. బయట నుంచి వచ్చిన వారి పనికాదని కూడా అంటున్నారు. బాల రామయ్యకు భక్తులు సమర్పించిన.. కోట్ల రూపాయల నగదుతోపాటు.. విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలు కూడా మాయమయ్యాయని అధికారులు గుర్తించారు. తొలుత …
Read More »రికార్డు ధర పలికిన భూమి స్టేట్ బ్యాంకుదా..?
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్నంటిన విషయాన్ని కళ్లకు కట్టిన ఇటీవలి ప్రభుత్వ భూముల వేలం పెను వివాదానికే తెర తీసింది. ఇటీవల తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలంలో ఒక్కో ఎకరా రేటు రూ.237 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. వేలం దాకా సాఫీగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంట్రీతో వివాదంలో చిక్కుకుంది. ప్రభుత్వం వేలం …
Read More »పవన్ మాటంటే మాటే!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు కొత్తగా, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల కంటే ముందు సినిమా నటుడిగానే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన పవన్… తెలుగు నేలలో అశేష అభిమాన సమూహాన్ని సంపాదించుకున్నారు. అభిమానుల పట్ల పవన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగానే ఆయనకు ఫ్యాన్స్ లక్షల సంఖ్యలో పోగయ్యారని చెప్పాలి. అభిమానుల పట్ల …
Read More »ఈ రచ్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. గడచిన మూడు, నాలుగు రోజులుగా ఈ వివాదం ఏపీలో పెను కలకలాన్నే రేపుతోంది. బుధవారం కూడా ఈ వివాదాన్ని మరింతగా పెద్దది చేసేలా అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్దుబాటు ధోరణిలో మాట్లాడటానికి …
Read More »సాయికృష్ణ ఘటనపై చంద్రబాబు సీరియస్
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ యువకుడిపై పలు కేసులున్నాయని, ఈ క్రమంలోనే మే 9వ తేదీన అతడిని పోలీసులు తీసుకుపోయారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఆ యువకుడు ఇంటికి రాలేదని, ఆ యువకుడు లాకప్ డెత్ కావడంతో పోలీసులే అతడి శవాన్ని తగులబెట్టారని కొందరు వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు …
Read More »అమెరికా గట్టి సవాల్… ఇప్పుడైనా మోడీ నోరువిప్పేనా?
అమెరికానుంచి తరచుగా భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస విధానానికి సంబంధించి, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా భారత్కు అమెరికా నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇక, ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ.. సుంకాల విషయంలో ట్రంప్ మొండివాదన వినిపిస్తున్నారు. అయినప్పటికీ.. భారత్ ఎక్కడా అమెరికాకు సమాధానం ఇవ్వలేకపోతోంది. ప్రధాన మంత్రినరేంద్ర మోడీ పన్నెత్తు మాట కూడా అనలేక పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పైగా.. ఆయనపై ఆరోపణలు చేసిన వారిని.. శత్రు దేశాలతో …
Read More »ఇలాగైతే వైసీపీని దేవుడు కూడా కాపాడలేడు
ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా… తాము కాకుండా మరెవ్వరూ చేయరాదన్న రీతిలో వైసీపీ నేతలు ఓ రేంజిలో ఫైరైపోతున్నారు. ఒక్కో పార్టీకి ఒక్కో ఐడియాలజీ ఉంటుందన్న కామన్ సూత్రాన్నీ వారు మరుస్తున్నారు. తమ పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అన్నీ చేయగలరని… ఆయనలా మరొకరు ఏ పనీ చేయలేరని వారు …
Read More »మంగళగిరి మాట నెరవేర్చిన లోకేష్
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదే.. మురుగునీటి సమస్య. చిన్న చినుకుపడ్డా.. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు సహా.. అన్ని ప్రాంతాలు.. కాలువలను తలపిస్తాయి. ఇక, మురగునీరుతో ప్రాంతాలుదుర్గంధం వెదజల్లు తుంటాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడడమే కాకుండా.. అనారోగ్యాల పాలవుతున్నారు. రెండుసార్లు.. ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్నారెడ్డి …
Read More »తెలంగాణలో పవన్… కిక్కిరిసిన అభిమానులు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ జిల్లాలోని హనుమకొండకు వచ్చారు. తనను ఎన్నోళ్ల నుంచో చూడాలని కలవరిస్తున్న 17 ఏళ్ల బాలుడిని పవన్ పరామర్శించారు. హనుమకొండలోని హనుమాన్నగర్కు చెందిన నిరంజన్(15) కొన్నాళ్లుగా నరాల సమస్యను ఎదుర్కొంటూ.. మంచానికే పరిమితం అయ్యాడు. అతనికి పవన్ కల్యాణ్ అంటే.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates