అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన మహానాడు వేదికగా ఆయనను సమర్ధించే కార్యకర్తలు, నాయకులు విజయ్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని తీర్మానం చేశారు. అయితే, ఈ సీటు వస్తుందా.. రాదా.. అనే విషయాన్ని పక్కన పెడితే అసలు విజయ్కు రాజ్యసభ సీటు ఇవ్వడం ఎంతవరకు మంచిది? ఎంతవరకు భవిష్యత్తు ఉంటుంది? అనే అంశాలు …
Read More »వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వం!
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని పాతాళానికి పాతి పెడతామని ఆయన ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి, అబద్ధాలతో జగన్ అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. ఈసారి ప్రజలకు ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పేందుకు తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలను నిరంతరం కలుసుకుని జగన్ …
Read More »టీడీపీ ప్లాన్ సక్సెస్ అయితే రాజకీయాలు మారిపోతాయా?
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనతో పాటు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ చేసిన ప్రకటన భారీగా చర్చకు దారి తీసింది. వాస్తవానికి 33% రిజర్వేషన్ అనేది జాతీయ స్థాయిలో ఒక వైపు చర్చ నడుస్తోంది. పార్లమెంట్లో ఇటీవల బిల్లు ప్రవేశపెట్టి కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. …
Read More »జగన్ పీఏ వరకూ చేరిన లిక్కర్ స్కామ్
ఏపీలో వైసీపీ పాలనలో చోటుచేసుకుంటున్నట్లుగా చెబుతున్న లిక్కర్ కుంభకోణంపై కూటమి సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన దర్యాప్తును మరింతగా విస్తరించింది. ఇప్పటిదాకా జరిగిన విచారణలో భాగంగా వెల్లడైన అంశాల ఆధారంగా కొత్త నిందితుల విచారణను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న కె.నాగేశ్వర్ రెడ్డి (కేఎన్ఆర్)ను విచారణకు పిలిచింది. సిట్ నోటీసులకు సానుకూలంగానే స్పందించిన …
Read More »బాబు పక్కనే కూర్చున్న ఆ ట్రాన్స్ జెండర్ ఎవరు?
టీడీపీ వార్షిక వేడుక మహానాడు రెండో రోజైన గురువారం కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులతో జరుగుతున్న ఈ వేడుకలు హైబ్రిడ్ పద్ధతిన జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన పార్టీ నేతలు మాత్రమే పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో గురువారం మహానాడు వేదిక మీద ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్ జెండర్ వర్ణిణీ నేరుగా వేదిక ఎక్కి టీడీపీ అధినేత, …
Read More »కార్యకర్తల కోసం టీడీపీ ఖర్చు ఎంత?
కార్యకర్తలే ఏ రాజకీయ పార్టీకి అయినా ఆధారం. కార్యకర్తల బేస్ పై నిర్మితమయ్యే పార్టీలు సుదీర్ఘ కాలం మనగలుగుతాయి. విజయాలూ సాధిస్తాయి. మహానాడు పేరిట వార్షిక వేడుకలు జరుపుకుంటున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) విషయానికి వస్తే ఈ మాట ముమ్మాటికీ నిజమని చెప్పక తప్పదు. అందుకే కాబోలు… పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి పేరిట ఓ ప్రత్యేక నిధిని కొనసాగిస్తున్న పార్టీగా టీడీపీకి ఓ మంచి గుర్తింపు ఉంది. …
Read More »బలమైన మూడు స్థానాల్లో ఇక వైసీపీ పుంజుకోదా?
బలమైన మూడు నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగరడం లేదా? అసలు ఆరెండు స్థానాలను కీలకంగా తీసుకుని వైసీపీ చేసిన ప్రయత్నాలు, ప్రయోగాలు ఫలించడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఆ మూడు నియోజకవర్గాలు గెలిస్తే.. చాలా పెద్ద ఎత్తున విజయం దక్కించుకున్నట్టేనన్న అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉండేది. కానీ, గత ఎన్నికల్లో ఆ మూడు చోట్లా పరాజయం పాలయ్యారు. పోనీ.. ఇప్పుడైనాపట్టు బిగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారా? అంటే.. లేదనే …
Read More »నాని మాటలకు యాక్షన్ తోడైంది!
కొడాలి శ్రీవేంకటేశ్వర రావు అలియాస్ కొడాలి నాని.. నోరు తెరిస్తే వైరి వర్గాలపై ఘాటు వ్యాఖ్యలు పడిపోతాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై తనకేదో వ్యక్తిగత శత్రుత్వం ఉన్నట్లుగా సాగే నాని… ఆ ఇద్దరు నేతలపై ఓ రేంజిలో ఫైరవుతూ ఉంటారు. వైసీపీ ఓటమి పాలయ్యాక పెద్దగా కనిపించని నాని.. టీడీపీ వార్షిక వేడుక మహానాడు జరుగుతున్న బుధవారం …
Read More »నాడు నిందితుడిగా!… నేడు ముఖ్యమంత్రిగా!
అప్పటిదాకా తమిళ సినీ రంగంలో స్టార్ హీరోగా కొనసాగిన దళపతి విజయ్… తమిళ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీ పెట్టి… అనతి కాలంలోనే రికార్డులు బద్దలు కొడుతూ ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో బుధవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరిన విజయ్…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్ ఆసక్తికర ప్రస్థానంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. వాటిలో ప్రధానమైనది ఒకటి ఉంది. …
Read More »ఇగోలు పక్కన పెట్టండి..
టీడీపీ మహానాడు వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మరోసారి విజయం దక్కాలంటే పార్టీ నేతల మధ్యే కాకుండా కూటమి పార్టీల నాయకుల మధ్య కూడా సఖ్యత అత్యంత ముఖ్యమని చెప్పారు. ఈ క్రమంలో అందరూ ఇగోలు (అహంకారం) దూరం పెట్టాలని, వాటిని త్యజించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే మరోసారి విజయం దక్కుతుందని తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల్లో సమన్వయం అవసరం స్థానిక …
Read More »ముగిసిన వివాదాన్ని మళ్ళీ ఎందుకు మొదలుపెట్టడం?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల మధ్య జరిగిన భేటీలో జరిగింది ఇదీ అంటూ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. నాగేశ్వర్ వ్యాఖ్యలపై బీజేపీ కామ్ గానే ఉన్నా… జనసేన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని ప్రకటించి… …
Read More »మంగళగిరిలో ‘గొడ్డలి’… తాడేపల్లిలో ‘వెన్నుపోటు’
ఏపీలో కొనసాగుతున్న రసవత్తర రాజకీయానికి బుధవారం నాడు ఓ ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి. విపక్ష వైసీపీకి గొడ్డలి పార్టీ అంటూ అధికార టీడీపీ కొత్త పేరును పెడితే… వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ టీడీపీ పాలనపై వైసీపీ తనదైన శైలి సెటైర్లు సంధించింది. టీడీపీ వార్షిక వేడుక వేదిక మీడ నుంచి వైసీపీని తూలనాడుతూ చంద్రబాబు ప్రసంగం చేస్తే.. కూటమి అధికారం చేపట్టి రెండేళ్లు అవుతోందని, ఈ రెండేళ్లలో టీడీపీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates