Political News

కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కింది వీరికే

కేంద్రంలో కొత్త క్యాబినెట్ కొలువుదీరబోతున్నది.ఇప్పటి వరకు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఎస్ జైశంకర్, పీయూష్ గోయల్,ప్రహ్లాద్ జోషి, జయంత్ చౌదరి, జితన్ రామ్ మాంఝీ రామ్‌నాథ్ ఠాకూర్, చిరాగ్ పాశ్వాన్, హెచ్‌డి కుమారస్వామి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘవాల్, ప్రతాప్ రావ్ జాదవ్, రక్షా ఖడ్సే, జితేంద్ర సింగ్, రాందాస్ అథవాలే, కిరణ్ రిజుజు, రావ్ ఇంద్రజీత్ సింగ్ శంతను ఠాకూర్, మన్సుఖ్ మాండవియా, …

Read More »

రామోజీ రుణం తీర్చేసుకున్నారుగా బాబూ!!

ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావు.. శ‌నివారం తెల్ల‌వారు జామున అస్త‌మించిన విష‌యం తెలి సిందే. దాదాపు 24 గంట‌ల‌కు పైగానే అభిమానుల సంద‌ర్శనార్థం ఆయ‌న భౌతిక కాయాన్ని.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు. అనంత‌రం ఆదివారం ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యంలో అంత్య‌క్రియ‌ల ఘ‌ట్టం ప్రారంభ‌మైంది. అంతిమ ఘ‌ట్టంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు రామోజీ రుణం తీర్చుకున్నారు. రామోజీ రావు పాడెను మోసిన చంద్ర‌బాబు.. తుది ఘ‌ట్టంలోనూ.. ఆయ‌న …

Read More »

క‌ష్టానికి ఫ‌లితం.. బండికి కేంద్ర మంత్రి ప‌ద‌వి!

క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కింది. తెలంగాణ‌లో బీజేపీ దూకుడుకు.. ఆ పార్టీ విస్త‌ర‌ణ‌కు కూడా… పెద్ద ఎత్తున కృషి చేసిన బండి సంజ‌య్‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అలుపెరుగ‌ని పోరాటం చేస్తూ.. కేసీఆర్ గ‌త స‌ర్కారుపై నిప్పులు చెర‌గ‌డంలో సంజ‌య్ కీల‌క పాత్ర పోషించారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో నూ.. సాగర్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. కీల‌క రోల్‌తో ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అదేవిధంగా సంగ్రామ యాత్ర పేరుతో …

Read More »

ఆ రెండు కోరిక‌లు తీర‌కుండానే… రామోజీ అస్త‌మ‌యం!

తెలుగు నాట సూర్యోద‌యానికి ముందే ప్ర‌తి ఇంటికీ ప‌ల‌క‌రించే ఈనాడు.. ప్ర‌జ‌ల చేతిలో క‌ర‌దీపిక‌గా.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి.. ప‌ట్టుగొమ్మ‌గా మారిన విష‌యం తెలిసిందే. ఏ చిన్న స‌మ‌స్య అయినా.. ఈనాడు లో వ‌స్తే.. ప‌రిష్కారం ఖాయం అనే మాట అంద‌రికీ తెలిసిందే. విరిగిపోయిన విద్యుత్ స్తంభం నుంచి పాడు బ‌డిన మురుగు కాల్వ వ‌ర‌కు.. ఎవ‌రూ ప‌ట్టించుకోరు.. అనే స్థాయి నుంచి ఈనాడులో ఈ స‌మ‌స్య‌ను ప్ర‌స్తావిస్తే.. త‌క్ష‌ణం …

Read More »

రాజీకొచ్చిన విజ‌య‌మ్మ‌.. జ‌గ‌న్‌తో భేటీ!

కొడుకు, కూతురు మ‌ధ్య రాజ‌కీయంలో న‌లిగిపోవ‌డం కంటే దూరంగా ఉండ‌ట‌మే న‌య‌మ‌నుకున్న వైఎస్ విజ‌య‌మ్మ అమెరికా వెళ్లిపోయారు. ఎన్నిక‌లు అయేంత‌వ‌ర‌కూ ఇక్క‌డికి రాని విజ‌యమ్మ తాజాగా జ‌గ‌న్ ఇంటికి వ‌చ్చార‌ని వైసీపీ శ్రేణులు ప్ర‌చారం చేస్తున్నాయి. ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాభ‌వంతో ఢీలా ప‌డ్డ జ‌గ‌న్‌ను ఓద‌ర్చ‌డంతో పాటు చెల్లి ష‌ర్మిల‌తో రాజీ చేసుకోమ‌ని చెప్పేందుకు విజ‌య‌మ్మ ప్ర‌యత్నిస్తున్న‌ట్లు తెలిసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 11 సీట్ల‌తో పాతాళానికి ప‌డిపోయిన వైసీపీ …

Read More »

మాజీ సీఎంకు బ్యాడ్‌ల‌క్‌.. గెలిచి ఉంటే మంత్రి

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చివ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డిని దుర‌దృష్టం వెంటాడింది. అన్ని క‌లిసొస్తే ఆయ‌న మోడీ మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించునేవార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ బ్యాడ్‌ల‌క్ కార‌ణంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మితో కిర‌ణ్ కుమార్ రెడ్డికి మంచి అవ‌కాశం చేజారింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీపై ఇంత వ్య‌తిరేక‌త వ‌చ్చిన ఎన్నిక‌ల్లోనూ కిర‌ణ్ కుమార్ విజ‌యాన్ని అందుకోలేక‌పోయారు. మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ దాదాపు ప‌దేళ్ల పాటు ప్ర‌త్య‌క్ష …

Read More »

@36 : నాడు ఎంపీ .. నేడు కేంద్ర మంత్రి !

36 ఏళ్ల అత్యంత చిన్న వయసులో నేడు మోడీ క్యాబినెట్ లో యువ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ పై పోటీ చేసి 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచాడు. రామ్ మోహన్ నాయుడు మాజీ …

Read More »

ఆఖరి నిముషం లో ఏపీ BJP MP కి మంత్రి పదవి

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మోదీ 3.0’ ప్రభుత్వం ఈ రోజు కొలువుదీరనుంది. ఈ రోజు రాత్రి 7.15 గంటలకు భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన 30 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఈ రోజు …

Read More »

వైఎస్ విగ్ర‌హాల ధ్వంసం.. జ‌గ‌న్‌పై ష‌ర్మిల ఫైర్‌!

ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ కార్యాల‌యాలు.. నేత‌ల ఇళ్ల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. దీనికి గ‌తంలో వైసీపీ నాయ‌కులు రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగించార‌ని కొం ద‌రు చెబుతున్నా.. ఇది స‌రికాద‌నే వాద‌న మరోవైపు వినిపిస్తోంది. ఇక‌, గ‌త రెండు రోజుల నుంచి ప‌లు జిల్లాల్లోని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌ను దుండ‌గులు ధ్వంసంచేస్తున్నారు. యూనివ‌ర్సిటీలు.. విద్యా ల‌యాలు, ప‌లుప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్ర‌హాల‌ను ప‌గుల గొడుతున్నారు. …

Read More »

చదవాల్సిందే: ఉద్యోగులకు రామోజీ రాసిని వీలునామా

తన పిల్లల కోసం తండ్రి రాసే వీలునామా గురించి విని ఉంటాం. అందుకు భిన్నంగా ఒక గ్రూపు సంస్థల ఛైర్మన్ తన ఉద్యోగులను ఉద్దేశించి రాసిన వీలునామా గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ పని చేశారు ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు. తీవ్ర అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన ఆయన.. తన ఉద్యోగులను ఉద్దేశించి ఒక వీలునామా రాశారు. దాన్ని తాజాగా బయటకు వెల్లడించారు. సదరు …

Read More »

గుడివాడలో గెడ్డం గ్యాంగ్‌కు చెక్‌!

ఏపీలో వైసీపీ స‌ర్కారు ఓట‌మి త‌ర్వాత‌.. అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గుడివాడ మాజీఎమ్మెల్యే కొడాలి నాని అధికారంలో ఉన్న‌ప్పుడు.. తమ భూములు దోచుకున్నారంటూ.. ప‌దుల సంఖ్య‌లో బాధితులు.. ఇప్పుడు అక్క‌డ‌కు చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. కొడాలి నాని కబ్జా చేసిన తొమ్మిది ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న బాధితులు గెడ్డం గ్యాంగ్ డౌన్ డౌన్ నినాదాల‌తో హోరెత్తించారు. టీడీపీ విజయంతో గెడ్డం గ్యాంగ్ అరాచకాలను …

Read More »

జగన్ నుండి తప్పించుకుని తిరుగుతున్నారు

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వంతో కుంగుతిన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు వ‌రుస‌గా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ ఓట‌మి నుంచి ఇంకా భ‌య‌ట‌ప‌డ‌ని, దారుణ అవ‌మానాన్ని ఇంకా జీర్ణించుకోలేని జ‌గ‌న్‌కు వైసీపీ నేత‌లు టెన్ష‌న్ పెడుతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పాతాళానికి ప‌డిపోయిన పార్టీలో ఉండ‌లేక గుడ్‌బై చెబుతున్నారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో సీటు ద‌క్క‌ని నేత‌లు కూడా జ‌గ‌న్‌కు గుడ్‌బై చెప్పేందుకు రెడీ …

Read More »