Political News

ముగ్గురు మాజీ మంత్రుల‌కు.. ప‌వ‌న్ షాకిస్తారా?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న జ‌న‌సేన పార్టీ.. ఆదిశ‌గా అడుగులు వేగంగా వేస్తోంది. త్వ‌ర‌లోనే జిల్లా స్తాయిలో స‌మీక్ష‌లు చేస్తాన‌ని.. స్వ‌యంగా పవ‌న్ క‌ళ్యాణ్ వెల్ల‌డించారు. పైగా.. త‌న బ‌స్సు యాత్ర‌ను కూడా ఆయ‌న వాయిదా వేసుకున్నారు. ఈ ప‌రిణామాలతో.. జ‌న‌సేన‌లో ఉత్సాహం పెరిగింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. ఒక‌వైపు పార్టీని గెలిపించ‌డంతోపాటు.. త‌ర‌చుగా.. త‌న‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీ నాయ‌కులకు చెక్ పెట్టాల‌ని కూడా.. …

Read More »

నా వల్ల కాదంటున్న జగన్ బంధువు

అవును.. వైసీపీలో కీల‌క నాయ‌కుడు.. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌మీప బంధువు.. ఒక‌రు.. త‌ల‌ప‌ట్టుకున్నారు. త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల విష‌యంలో ఆయ‌న తీవ్రంగా మ‌ధ‌న ప‌డుతున్నార‌ట‌. ఇంత‌కీ ఏం జ‌రిగిం దంటే.. ఉత్త‌రాంధ్రలోని కీల‌క‌మైన ఉమ్మ‌డి విశాఖ జిల్లాలో పార్టీని ప‌రుగులు పెట్టించే బాధ్య‌త‌ను స‌ద‌రు నాయ‌కుడికి.. సీఎం జ‌గ‌న్ అప్ప‌గించారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న‌.. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిపించాల్సిన బాధ్య‌త‌నుకూడా మోపార‌ట‌. దీంతో స‌ద‌రు నాయ‌కుడు.. జిల్లాలోనే …

Read More »

రాజగోపాల్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా ?

అత్యంత ప్రతిష్ట గా మారిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే ఉన్నారు. నియోజకవర్గంలో ప్రచారం చేసిన రాజగోపాల్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తప్పేంటని రైతులను నిలదీశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల ఏ రైతు ఎంత విద్యుత్ వాడుతున్నారో లెక్క తేలుతుంది కదా అంటు రైతులనే ప్రశ్నించారు. ఒకవైపు కేసీయార్ ఏమో ఎక్కడ మాట్లాడినా వ్యవసాయ …

Read More »

పంచభూతాలతో భయపెడుతున్న బాలయ్య

విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరును మారుస్తూ.. మూడు రోజుల కింద‌ట‌.. ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం అసెంబ్లీ వేదిక‌గా నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దివంగ‌త వైఎస్సార్‌.. వైద్య రంగానికి ఎన్నో చేశార‌ని.. ఆయ‌న సేవ‌ల‌కు స‌రైన గుర్తింపు రాలేద‌ని.. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. అందుకే.. ఎన్టీఆర్ పేరు మార్చి.. వైఎస్సార్‌.. హెల్త్ యూనివ‌ర్సిటీగా పేరు పెడుతున్నామ‌ని చెప్పారు. ఎన్టీఆర్ అంటే..త‌న‌కు ఎన‌లేని అభిమాన‌మ‌న్నారు. అంతేకాదు.. చంద్ర‌బాబు …

Read More »

చంద్ర‌బాబు ఓట‌మి సాధ్య‌మేనా?.. కుప్పంపై వైసీపీ దుస్సాహ‌సం?

కుప్పంలో చంద్రబాబును ఓడించి.. ఎలాగైనా ఈ సారి పాగా వేయాలని ఒక టార్గెట్‌ను జగన్ ఫిక్స్ చేసుకున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టార్గెట్‌కు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. అయితే ఇది సాధ్య‌మేనా? మూడు ద‌శాబ్దాల‌కు పైగా.. చంద్ర‌బాబు వెంట న‌డుస్తున్న జ‌నాలు.. జ‌గ‌న్‌ను న‌మ్మే ప‌రిస్థితి ఉందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. తాజాగా సీఎం జగన్ కుప్పంలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి …

Read More »

మునుగోడు ఉపఎన్నిక ఎఫెక్టేనా ?

తెలంగాణా రాజకీయాల్లో ఇప్పుడు ఎన్ ఫోర్స మెంటు డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు సంచలనంగా మారింది. రెండు ప్రధాన పార్టీల నేతలే టార్గెట్ గా ఈడీ నోటీసులు, సోదాలు పెరిగిపోతున్నాయి. దాంతో రెండు పార్టీల నేతల్లోని నేతల్లో కలవరం మొదలైంది. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలను ఈడీ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండు వేర్వేరు కారణాలతో ఈడీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు నోటీసులిస్తోంది. ఫలానా తేదీన …

Read More »

మోడీకి షాక్ ఇచ్చిన వెంక‌య్య నాయుడు.. కీల‌క కామెంట్లు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై ఎక్క‌డ వేదిక ఎక్కినా.. పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించే మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు.. తాజాగా సీరియ‌స్ కామెంట్లు చేశారు. మోడీపై ఒక‌ర‌కంగా.. సుతిమెత్త‌ని విమ‌ర్శ‌లే చేశార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఆయ‌న రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా ఉన్న స‌మ‌యంలో.. ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. విప‌క్షాల‌కు క్ర‌మ శిక్ష‌ణ లేద‌ని.. వారికి రాజ‌కీయాల ప‌ట్ల నిబద్ధ‌త లేద‌ని.. ప్ర‌తిదాన్నీ.. రాజ‌కీయం చేస్తార‌ని.. ఇలా విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. …

Read More »

అంకబాబు అరెస్ట్.. అసలు కథ ఏంటి?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీ పోలీసుల‌కు సూటిగా ఒక ప్ర‌శ్న సంధించారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ ప్ర‌శ్న‌కు.. ఆన్స‌ర్ ఉందా? పోలీసులూ.. అంటూ.. నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. విష‌యం ఏంటంటే.. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్.. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. న్యాయమూర్తులను కించపరిచినవారిని ఎందుకు అరెస్ట్ చేయరని నిలదీశారు. …

Read More »

కాక‌ రేపుతున్న అంబ‌టి ట్వీట్‌.. ముంద‌స్తు ఖాయ‌మా?

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తున్నాయా? ఆ దిశ‌గా ఏపీ వైసీపీ ప్ర‌భుత్వం.. వ్యూహాత్మ‌కంగా అడ‌గులు వేస్తోందా? 2024లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల‌ను ముందుగానే నిర్వ‌హించాల‌ని భావిస్తోందా? అంటే.. తాజాగా మంత్రి అంబ‌టి రాంబాబు చేసిన ఒకే ఒక్క ట్వీటు ఈ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు.. రాజ‌కీయ వ్యూహాల‌కు.. తెర‌దీసిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా.. అంబ‌టి రాంబాబు.. ఓ ట్వీట్ చేశారు. అది కూడా.. సీఎం జ‌గ‌న్‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో …

Read More »

మరో రాష్ట్రంపై ఆపరేషన్ మొదలుపెట్టిన బీజేపీ

నాన్ బీజేపీ ప్రభుత్వాలను నిర్వీర్యం చేయలని నరేంద్రమోడీ కంకణం కట్టుకున్నట్లే ఉంది. అందుకనే ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లను ముందు పెట్టి నరేంద్రమోడీ సర్కారే వ్యవహారాలన్నింటినీ నడుపుతోంది. పంజాబ్ లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈనెల 27వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిపి తీరుతామని సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ …

Read More »

ఇదో విచిత్రమైన గొడవ !

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ షాకిచ్చారు. జోడు పదవుల్లో కంటిన్యు అవుదామని అనుకున్న అశోక్ కి నిరాస తప్పలేదు. వచ్చే నెల 17వ తేదీన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. ఆ ఎన్నికలో అశోక్ పోటీ చేస్తున్నారు. అశోక్ తో పాటు శశిథరూర్ కూడా పోటీకి రెడీ అయ్యారు. ఇంకా ఎంతమంది రంగంలోకి దిగుతారో తెలీదు. …

Read More »

ఇది మరో తలతిక్క నిర్ణయమేనా ?

జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలను ఎందుకు తీసుకుంటోందో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. తాజాగా కృష్ణా బోర్డును విశాఖపట్నంకు తరలించాలని డిసైడ్ చేసింది. ప్రస్తుతం కృష్ణాబోర్డు హైదరాబాద్ లో ఉంది. దీన్ని ఏపీలోని విశాఖకు తరలించాలని కోరుతూ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. విశాఖలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో బోర్డు కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన ఏడు వేల చదరపు అడుగుల స్ధలం ఉందని ప్రభుత్వం …

Read More »