Political News

వంద రోజుల ఉత్సాహం.. త‌మ్ముళ్ల‌ ‘దాహం తీరన‌ట్టే’ !

కూట‌మి స‌ర్కారుకు వంద రోజులు పూర్త‌య్యాయి. సంతృప్తి విష‌యంలో కూట‌మి పార్టీల నాయకులు త‌ల కోమాట మాట్లాడుతున్నారు. ఇదేంటి? అంటున్నారా? అవును! నిజ‌మే. ఎవ‌రు ఎలా ఉన్నా.. టీడీపీ నాయ కులు మాత్రం ఒకింత నిరుత్సాహంతోనే ఉన్నారు. గ‌త ఐదేళ్ల‌లో ముఖ్యంగా చివ‌రి మూడేళ్ల‌లో టీడీపీ అనేక ఇక్క‌ట్లు ఎదుర్కొంది. అనేక కేసులు పెట్టించుకున్న నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే.. “ఇంత‌కు ఇంత క‌సి తీర్చుకుంటాం. మీరు ఎంత‌వ‌రకైనా వెళ్లండి!” …

Read More »

100 రోజుల పాల‌న.. బీజేపీ గ్రాఫ్ ఏంటి

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున 8 మంది ఎమ్మెల్యేలు విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో కొంద‌రు ఫైర్‌బ్రాండ్లు కూడా ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు విష్ణుకుమార్ రాజు వంటి వారు. అదేవిధంగా మేధావులు కూడా ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కామినేని శ్రీనివాస్ వంటివారు. అయితే.. తాజాగా బుధ‌వారంతో కూట‌మి స‌ర్కారుకు వంద రోజులు పూర్త‌యిన నేప‌థ్యంలో బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆ జోష్ ఎక్క‌డా క‌నిపించ డం లేదు. ఒక‌వైపు స‌ర్కారు 100 రోజుల …

Read More »

వీళ్లు మంత్రులు కాదు… 100 % సేవ‌కులే!

సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే తాము ప్ర‌జా సేవ‌కులమ‌ని చెబుతుంటారు. త‌మ‌కు అధికారం ఇచ్చినా.. ఆ అధికారాన్ని ప్ర‌జ‌ల సేవ కోసం వినియోగిస్తామ‌ని ఆయ‌న అంటూ ఉంటారు. అలానే ఆయ‌న కూడా వ్య‌వహ‌రిస్తున్నారు. విజ‌య‌వాడ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో మోకాల్లోతు నీటిలోకి దిగి.. చంద్ర‌బాబు బాధితులను ప‌రామ‌ర్శించారు. దీంతో త‌మ‌కు వ‌చ్చిన గంభీర‌మైన ఆవేద‌న‌ను కూడా బాధితులు దిగ‌మింగుకుని క‌నిపించారు. ఇక‌, మంత్రులు మొత్తంగా చంద్ర‌బాబు పిలుపుతో సేవ‌ల‌కు రంగంలోకి …

Read More »

చంద్ర‌బాబు… ఎక్క‌డ త‌గ్గాలో కాదు నెగ్గాలో తెలిసినోడు!

ఎక్క‌డ త‌గ్గాలో కాదు.. ఎక్క‌డ నెగ్గాలో కూడా తెలిసిన నాయ‌కుడు చంద్ర‌బాబు!. ఈ విష‌యంలో ఆయ‌న‌కు తిరుగులేద‌ని మ‌రోసారి నిరూపించారు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ముఖ్యంగా అధికారంలో ఉన్న‌వారు.. తాము తీసుకున్న నిర్ణ‌యాల‌కే క‌ట్టుబ‌డ‌తారు. తాముప‌ట్టిన కుందేలుకు మూడేకాళ్ల‌ని మంకు ప‌డ‌తారు కూడా! ఉదాహ‌ర‌ణ‌కు వేలాది మంది రైతులు గ‌గ్గోలు పెట్టినా.. అమ‌రావ‌తిని కొన‌సాగించేది లేద‌ని గ‌త సీఎం జ‌గ‌న్ మంకుప‌ట్టు ప‌ట్టారు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల మ‌న‌సులు ఆయ‌న చూర‌గొన‌లేక పోయారు. …

Read More »

లడ్డు గొడవ.. చాలా దూరం వెళ్లిపోయింది

మొన్న ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం సందర్భం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు నాణ్యత దెబ్బ తినడంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. లడ్డులో వాడిన నెయ్యిలో జంతు కొవ్వులు వాడినట్లుగా ఆయన చేసిన ఆరోపించడం ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చగా మారింది. ముందు ఈ ఆరోపణలను మామూలుగానే చూశారు, తెలుగు రాష్ట్రాల వరకే దీని గురించి …

Read More »

ఉద‌య‌భాను లెఫ్ట్‌.. వైసీపీకి కోలుకోలేని దెబ్బ‌!

వైసీపీకి కోలుకోలేని మ‌రో దెబ్బ త‌గిలింది. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఉద‌య భాను పార్టీ కి రాజీనామా చేశారు. జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న ఉద‌య‌భాను కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత స‌న్నిహిత నాయ‌కుడిగా ఆయ‌న మెలిగారు. త‌ర్వాత వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఈ పార్టీ టికెట్‌పై రెండు సార్లు పోటీ చేసిన ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో …

Read More »

ఇక‌.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కూట‌మి నేత‌లు!

వైసీపీ హ‌యాంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు నుంచి ‘గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల‌కు పంపించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు, బ‌ట‌న్ నొక్కుడు ద్వారా అందుతున్న న‌గ‌దు.. వంటి విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీని వ‌ల్ల ఎన్నిక‌ల్లో మేలు జ‌రుగుతుంద‌ని ఆశించారు. కానీ, ఎన్నిక‌ల్లో వైసీపీకి ఎలాంటి ఫ‌లితం వ‌చ్చిందో …

Read More »

విజయసాయి రెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలన్న హైకోర్టు

గడిచిన కొంతకాలంగా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయి రెడ్డి కుటుంబానికి చెందిన ఒక అక్రమ నిర్మాణంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే న్యాయస్థానానికి వెళ్లారు. విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన కట్టడంపై అభ్యంతరాలు ఉన్నాయి. భీమిలి బీచ్ సముద్రానికి అతి సమీపంలో.. సీఆర్ జెడ్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాన్ని కూల్చేసేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ …

Read More »

నందిగం సురేష్‌పై మ‌ర్డ‌ర్ కేసు.. ఏం జ‌రిగింది?

వైసీపీ మాజీ ఎంపీ, ఎస్సీ నాయ‌కుడు నందిగం సురేష్‌పై తాజాగా మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ఆయన‌పై టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై జ‌రిగిన దాడి కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం, 14 రోజులు జైల్లో ఉన్న ప‌రిస్థితి ఉంది. ప్ర‌స్తుతం ఇదే కేసులో పోలీసుల క‌స్ట‌డీకి కూడా ఆయ‌న‌ను తీసుకున్నారు. కూలంక‌షంగా ఈ కేసును విచారించారు. మొత్తానికి ఈ కేసులో నందిగం …

Read More »

మ‌హిళ‌ల‌కు దీపావ‌ళి బొనాంజా: చంద్ర‌బాబు కానుక‌

ఏపీలో మ‌హిళ‌ల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దీపావ‌ళి బొనాంజా ప్ర‌క‌టించారు. ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే పింఛ‌న్ల‌ను రూ.1000 చొప్పున పెంచి అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తి నెలా 1వ తేదీనే ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ అందిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన మ‌రో హామీ అన్న క్యాంటీన్ల‌ను పున‌రుద్ధ‌రించ‌డం. దీనిని కూడా చంద్ర‌బాబు …

Read More »

తిరుమ‌ల ల‌డ్డూపై బాబు కామెంట్స్‌.. వైసీపీ నేతల రియాక్ష‌న్‌

తిరుమ‌ల శ్రీవారి పవిత్ర ప్ర‌సాదం ల‌డ్డూపై సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా మంట‌పుట్టించాయి. చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీ మాజీ మంత్రి స‌హా.. ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యులు క్ష‌ణాల్లోనే స్పందించారు. నిజానికి వైసీపీపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఇటీవ‌ల కాలంలో ఇంత వేగంగా ఎవ‌రూ స్పందించ‌లేదు. కానీ, తాజాగా మాత్రం మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యుడు, మాజీ సీఎం జ‌గ‌న్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి వెంట‌నే …

Read More »

వ‌లంటీర్లు-స‌చివాల‌యాల‌పై ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రెండు కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌భుత్వ శాఖ‌ల్లో క‌లిపేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ‌గ‌న్ హ‌యాంలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ వ్య‌వ‌హా రం వివాదంగా మారింది. దీంతో వారిని ఎన్నిక‌ల‌కు ముందు ప‌క్క‌న పెట్టారు. అదేవిధంగా జ‌గ‌న్ హ‌యాంలోనే ప్ర‌తి 2 వేల ఇళ్ల ప‌రిధిలో ఒక గ్రామ‌, వార్డు స‌చివాల‌యాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ప్ర‌భుత్వంలోని …

Read More »