Political News

జమిలికి మద్దతు ఇచ్చే పార్టీలెన్ని? వ్యతిరేకించేవెన్ని?

ఒక దేశం.. ఒక ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికల అంశంపై చర్చకు తెర తీసిన మోడీ సర్కారు.. ఇప్పుడా అంశాన్ని వాస్తవరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికతో పాటు.. రాష్ట్రాలకు నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్ని దేశ వ్యాప్తంగా ఒకేసారి జరిపేందుకు వీలుగా సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన చర్యలకు వీలుగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపటంతో.. అతి త్వరలో పార్లమెంటులో దీనికి సంబంధించిన …

Read More »

ఆళ్ల‌కు ‘ఐవీఆర్ఎస్‌’ అడ్డుక‌ట్ట‌.. ఏం జ‌రిగింది ..!

ఏలూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌.. ఉర‌ఫ్ నాని.. టీడీపీలో చేరుతున్నారంటూ గ‌త వారం పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. ప్ర‌ధాన మీడియాలోనే ఈ వార్త‌లు రావ‌డం.. ఇంకేముంది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్న చ‌ర్చ సాగడంతో ఆయ‌న దాదాపు పార్టీ మారిపోతున్నార‌న్నది నిజ‌మేన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఇటు టీడీపీ నుంచి అటు ఆళ్ల వ‌ర్గం నుంచి కూడా …

Read More »

బొత్స‌కు సెగ‌.. వైసీపీలో ఒక్కొక్క‌రిదీ ఒక్కొక్క దారి ..!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు సొంత పార్టీలోనే సెగ‌లు పుడుతున్నాయి. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు ఆయ‌న వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డి నాయ‌కుల‌ను లైన్‌లో పెట్ట‌డం.. వివాదాల‌కు దారి లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డం.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయేవారిని క‌ట్ట‌డి చేయ‌డం ఇప్పుడు బొత్స‌కు ఉన్న‌ప్ర‌ధాన బాధ్య‌త‌. అయితే.. ఈ బాధ్య‌త‌ల మాట ఎలా ఉన్నా.. స్థానికంగా ఉన్న నాయ‌కుల వ్య‌వ‌హార శైలి మాత్రం బొత్స‌కు …

Read More »

నకిలీ పెన్షన్ దారులకు చంద్రబాబు వార్నింగ్

ఏపీలో సామాజిక పెన్షన్లను 4 వేల రూపాయలకు ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది అనర్హులకు పెన్షన్లు మంజూరయ్యాయని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది పెన్షన్లు పొందారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ పెన్షన్లను ఏరివేయాలని సీఎం చంద్రబాబు…కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్న వారి దగ్గర నుంచి పెన్షన్ మొత్తం …

Read More »

వారి దగ్గర పెన్షన్ సొమ్ము రికవరీ: చంద్రబాబు

ఏపీలో సామాజిక పెన్షన్లను 4 వేల రూపాయలకు ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది అనర్హులకు పెన్షన్లు మంజూరయ్యాయని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది పెన్షన్లు పొందారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ పెన్షన్లను ఏరివేయాలని సీఎం చంద్రబాబు…కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్న వారి దగ్గర నుంచి పెన్షన్ మొత్తం …

Read More »

జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం

వన నేషన్ – వన్ ఎలక్షన్ అనే విషయంలో చాలా కాలంగా అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలనే జమిలి ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్యపై వివిధ రాజకీయ పార్టీల్లో …

Read More »

‘మూడవ శ‌నివారం’ పై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి నెలా వ‌చ్చే మూడవ శ‌నివారం నాడు స్వ‌చ్ఛాంద ప్ర‌దేశ్ దినోత్స‌వంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి మూడవ శ‌నివారం రోజు.. రాష్ట్ర వ్యాప్తంగా స్వ‌చ్ఛాంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు చెప్పారు. తాజాగా అమ‌రావ‌తిలోని స‌చివాలయంలో నిర్వ‌హిస్తున్న క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు రెండో రోజు ప్రారంభ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తి నెలా మూడవ …

Read More »

ఉపన్యాసాలు ఇస్తే గెలవం.. అంబటి వేదాంతం!

2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, చాలామంది వైసీపీ నేతలు లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. తక్కువలో తక్కువ 20వేల నుంచి మొదలుకొని లక్ష ఓట్ల మెజారిటీతో వైసిపి ఎమ్మెల్యేలు ఓటమిపాలు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. …

Read More »

వైసీపీకి అవంతి, గ్రంధి శ్రీనివాస్ గుడ్ బై!

2024 అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం పాలైన తర్వాత వైసీపీ అధినేత జగన్ తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. అవమానభారంతో ఉన్న సమయంలోనే పార్టీకి చెందిన కీలక నేతలు వేరే పార్టీలలో చేరడం, పార్టీకి గుడ్ బై చెప్పడం జగన్ కు షాకింగ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో షాక్ లో ఉన్నారు జగన్. ఆ షాక్ నుంచి …

Read More »

జ‌గ‌న్‌కు భారీ షాక్‌: స‌రస్వ‌తి భూములు వెన‌క్కి!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు భారీ షాక్ త‌గిలింది. జ‌గ‌న్ కుటుంబానికి చెందిన స‌రస్వ‌తి ప‌వ‌ర్ ప్రాజెక్టుకు సంబంధించి కేటాయించిన భూముల‌ను తాజాగా కూట‌మి స‌ర్కారు వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు.. క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులోనే ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. రెండో రోజు క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ఆక్ర‌మిత భూముల‌తో పాటు.. అసైన్డ్ భూముల‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. ఈ క్ర‌మంలోనే …

Read More »

ఏపీలో ‘వాట్సాప్ పాల‌న‌’.. చంద్ర‌బాబు విజ‌న్ ఏంటి?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం డిజిట‌ల్ పాల‌న దిశ‌గా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా కీల‌క‌మైన ముంద‌డుగు ప‌డుతోంది. జ‌న‌వ‌రి నుంచి ‘వాట్సాప్ పాల‌న’కు శ్రీకారం చుడుతోంది. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని సేవ‌ల‌ను కూడా.. వాట్సాప్ ద్వారానే అందించ‌నున్నారు. దీనికి జ‌న‌వ‌రి 1వ తేదీన ప్రారంభించేందుకు స‌ర్కారు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ విష‌యాన్నితాజాగా మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్ల‌కు వివ‌రించారు. వాట్సాప్ పాల‌న స‌క్సెస్ అయితే.. దేశం …

Read More »

మెగాస్టార్ ఫ్యామిలీ రేర్ పొలిటిక‌ల్‌ రికార్డ్‌…!

ఒకే కుటుంబంలో అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్లు అందరూ డాక్టర్లు లేదా ఇంజనీర్లు లేదా టీచర్లు.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండటం ఎన్నో సందర్భాలలో చూశాం. ఇలా ఫ్యామిలీ అంతా ఒకే బాటలో ఉంటారు. అయితే రాజకీయంగా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు అవుతూ ఉండటం చూసాం. చంద్రబాబు కుటుంబం దివంగత ఎర్రం న్నాయుడు కుటుంబం.. ఆదిరెడ్డి కుటుంబం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకే టైంలో ఒకే …

Read More »