జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం.. టికెట్ త్యాగం చేసిన ఎన్వీఎస్ ఎస్ వర్మకు సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరోసారి బ్రేకులు పడ్డాయి. ఆయన అనుచరులకు తీవ్ర పరాభవం జరిగినట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వచ్చే నెల సంక్రాంతిని పురస్కరించుకుని పిఠాపురం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు వేయడం ఆనవాయితీ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా.. వర్మ అనుచరులు పెద్ద ఎత్తున బరులు గీసి పందేలు వేశారు. కానీ, …
Read More »అసెంబ్లీకి రాకపోయినా వైసీపీ నేతలకు జీతాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీకి హాజరుకాకుండా ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు అంటూ మండిపడ్డారు. ప్రజలతో సంబంధం లేకుండా, తమ నేత జగన్ ఆదేశాల ప్రకారమే వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ నియోజకవర్గ ప్రజల నుంచి ఓట్లు అడిగి, ఇప్పుడు వారిని పట్టించుకోకుండా అసెంబ్లీలో గళమెత్తకపోవడం గర్వకారణం కాదని బుద్ధా వెంకన్న అన్నారు. …
Read More »వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై కేంద్రం యూటర్న్
వన్ నేషన్, వన్ ఎలక్షన్ విషయంలో చాలా రోజులుగా అనేక రకాల అభిప్రాయాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. జమిలి పద్ధతికి దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనుకున్న టైమ్ లో మరో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన కేంద్రం అనూహ్యంగా వెనక్కి తగ్గింది. డిసెంబర్ 16న లోక్సభలో వీటిని ప్రవేశపెడతారని కేబినెట్ స్థాయిలో నిర్ణయించినప్పటికీ, చివరి నిమిషంలో బిజినెస్ లిస్టులో ఈ …
Read More »వారిని కూడా ఆపలేకపోతే ఎలా!
ఇప్పటి వరకు పార్టీ నుంచి వెళ్లిపోతున్నవారిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అడ్డుకోలేదు. వారికి ఎక్కడా.. బ్రేకులు వేయలేదు. కనీసం చర్చించనూ లేదు. దీంతో చాలా మంది నాయకులు పార్టీకి జల్ల కొట్టి జంప్ చేసేశారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు చాలా మంది ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు సొంత జిల్లాలోనే పెద్ద కుంపటి రాజుకుంటోంది. వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు …
Read More »మకాం మార్చేసిన చెవిరెడ్డి .. !
వైసీపీ ఫైర్బ్రాండ్ నాయకుడు.. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన మకాం మార్చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయం.. ఒంగోలు కేంద్రంగానే సాగుతోంది. నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న బాలినేని శ్రీనివాసరావు కారణంగా.. కొంత దూకుడు తగ్గించిన చెవిరెడ్డి.. బాలినేని జనసేనలోకి జంప్ చేయడంతో తన దూకుడు పెంచారు. వైసీపీ నేతలను తన దారిలోకి తెచ్చుకున్నారు. అయితే.. ఇలా చెవిరెడ్డి మకాం మార్చేయడంతో చంద్రగిరిలో వైసీపీ పట్టు తప్పుతోంది. …
Read More »జగన్ చేసిన అన్యాయం.. పవన్ మాటల్లో
ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని అధికారం అప్పగిస్తే బాధ్యతతో వ్యవహరించకుండా.. అరాచకంగా పాలించి మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాభవం మూటగట్టుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. గత ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఎన్నో ప్రజలు కళ్లతో చూశారు. వాళ్లు చూడని దారుణాలు ఎన్నో ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల కనీస అవసరాల్లో ఒకటైన రోడ్లు వేయకుండా కోట్లాది మందికి నరకం చూపించిన ఘనత జగన్ సర్కారుకే చెందుతుంది. అభివృద్ధి చెందిన …
Read More »చౌదరి గారు ఇలాగైతే కష్టమే
ఏ ఎమ్మెల్యే అయినా.. అంతిమ లక్ష్యం అసెంబ్లీలో ప్రసంగించడమే. పార్టీ ఏదైనా.. గెలిచిన తర్వాత.. ఎమ్మెల్యే సభలో ఉండాలని పార్టీ అధినేతలు కోరుకుంటారు. ఇక, నియోజకవర్గం ప్రజలు కూడా ఆశిస్తారు. కానీ, చిత్రంగా బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు. తర్వాత.. ఆయన కనిపించడం లేదనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు. ఆయన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే …
Read More »పవన్ టార్గెట్ @ జనవరి 14!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు జనవరి 14 వతేదీ కళ్ల ముందే కనిపిస్తోంది. ఈ సమయానికి ఆయన పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావడం అత్యంత కీలకంగా మారింది. దీనికి గాను మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండడం.. పనులు వేగంగా పూర్తి కాకపోవడంతో పవన్ తర్జన భర్జన పడుతున్నారు. ఇంతకీ ఆయన నిర్దేశించుకున్న లక్ష్యం.. తన పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ.. రహదారులను సుందరీకరించడం. దీనికి గాను జనవరి 14 …
Read More »బాబు ముందు బిగ్ టాస్క్.. మోడీ ఏం చేస్తారు ..!
ఏపీ సీఎం చంద్రబాబు తనకు తానే బిగ్ టాస్క్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర పాలనపైనే దృష్టి పెట్టిన ఆయన తాజాగా దివంగత ఎన్టీఆర్కు భారత రత్న వచ్చేలా చేస్తానని వాగ్దానం చేశారు. తాజాగా విజయవాడ శివారు కానూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్కు ఎప్పుడో భారత రత్న రావాల్సి ఉందని, కానీ రాలేదని.. ఇప్పుడు దానిని తాము సాధిస్తామని చెప్పారు. దీంతో ఇప్పుడు …
Read More »టీడీపీ పాఠాలే వైసీపీ దిక్కు.. !
రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ నమ్మరు. కానీ..రాజకీయాలు సాగుతాయి. అయితే.. ఉన్నవారిలో ఎవరు బెస్ట్ అనేది పార్టీల అధినేతలు నిర్ణయించుకోవాలి. కొన్ని సార్లు తగ్గడం.. మరికొన్ని సార్లు నెగ్గడం అనేది ఈ స్ట్రాటజీపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో టీడీపీని చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు .. భీష్మించుకుని కూర్చున్న పరిస్థితి మనకు ఆయన రాజకీయ జీవితంలో ఎక్కడా కనిపించదు. …
Read More »మంద కృష్ణకు ఘాటుగా ఇచ్చి పడేసిన సీఎం రేవంత్
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అనేది కాంగ్రెస్ విధానాల్లో కీలకమైనదని పేర్కొన్నారు. తాజాగా ఆయన ‘గ్లోబల్ మాదిగ సదస్సు-2024’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వం మాదిగలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఇదేసమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గత కొన్నాళ్లుగా తమ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలను …
Read More »ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్?
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. “ఎమ్మెల్యేలు అయిపోయాం కదా.. అని కొందరు ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. ప్రజలను పట్టించుకోవడం లేదు. పార్టీ సభ్యత్వాలు నమోదు కార్యక్రమానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. నాకు అన్ని విషయాలు తెలుసు. నా కళ్లకు గంతలు కట్టి.. మీరు నాటకాలు ఆడితే.. మళ్లీ ఎన్నికలు వస్తాయి. మళ్లీ టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates