ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి వస్తారని.. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు జోరుగా ప్రచారం సాగింది. ఆయన కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం చేస్తారని టీడీపీ నేతలు కూడా ప్రచారం చేశారు. విజయవాడ ఎంపీ లేదా, గుంటూరు స్థానం నుంచి బ్రాహ్మణి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారంలోకి వచ్చింది. పెద్ద ఎత్తున వార్తలు కూడా …
Read More »తిరుమల లడ్డూ: ఏఆర్ సంస్థపై తొలి కేసు నమోదు
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ అయిందన్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీనిని నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. మొత్తం 4 నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించినట్టు టీటీడీ అధికారులు కూడా చెప్పారు. ఈ క్రమంలో ఆ ట్యాంకర్లను ఎవరివన్నది తేల్చిన అధికారులు సదరు నెయ్యిని పంపిన కంపెనీపై కేసు నమోదు చేశారు. తమిళనాడులోని దుండిగల్ జిల్లాకు చెందిన ‘ఏ ఆర్’ ఇండస్ట్రీస్ …
Read More »పవన్ను విమర్శించేవారికి నాగబాబు కౌంటర్
జనసేన ప్రధాన కార్యదర్శి, నటుడు నాగబాబు.. తన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను వెనుకేసుకు వచ్చారు. హిందూ ధర్మంపై గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై కొందరు మిశ్రమంగా స్పందించిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ అయిన వ్యవహారంపై పవన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన అప్పట్లో సనాతన ధర్మాన్ని విమర్శించినా.. ధర్మంపై దాడి చేసిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై …
Read More »దొంగతో స్నేహం.. శ్రీధర్బాబు చెడిపోయారు: కేటీఆర్
మాజీ మంత్రి బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఓటుకు నోటు దొంగతో కలిసి కూర్చుని.. మంత్రి శ్రీధర్ బాబు చెడిపోయారు. లేకపోతే, ఆయన చాలా మంచి వ్యక్తి” అని వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్.. హైడ్రా సహా మూసీ నది పక్కన ఆక్రమణలు తొలగించిన బాదితుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. హైడ్రా కూల్చివేతల బాధితులను చులకనగా …
Read More »కొండా సురేఖ కంటతడి.. కేటీఆర్ కు వార్నింగ్
తెలంగాణలో మరో వివాదం తెరమీదికి వచ్చింది. ప్రస్తుత మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందనరావు కలిసి ఉన్న ఫొటోను అభ్యంతరకర రీతిలో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీని వెనుక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు ఉన్నారనేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. దీనిపై సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది. బీఆర్ఎస్ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు, కొండా సురేఖ వర్గం ఆందోళనకు దిగారు. …
Read More »‘హైడ్రా ఏర్పాటు అభినందనీయం.. పని తీరే అభ్యంతరకరం’
హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైడ్రా పని తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ‘హైడ్రా ఏర్పాటు అభినందనీయం. పని తీరే అభ్యంతరకరం’ అన్న టీహైకోర్టు.. అవసరమైతే హైడ్రా ఏర్పాటు పైనే స్టే ఇస్తామని హెచ్చరించటం గమనార్హం. ఒక్కరోజులో హైదరాబాద్ ను మార్చాలనుకోవటం సరికాదన్న న్యాయస్థానం.. రాజకీయ నేతలు చెప్పినంతన మాత్రాన అక్రమంగా ముందుకు …
Read More »టీడీపీ ఎమ్మెల్యేకి నిరసన సెగ.. ఏం జరిగింది?
ఆయన ఎమ్మెల్యేగా గెలిచి పట్టుమని నాలుగు నెలలు కూడా కాలేదు. కానీ, నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. నలుచెరగులా వివాదాస్పద నాయకుడిగా మిగిలిపోతున్నారు. ఆయనే టీడీపీ నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొలికపూడికి చంద్రబాబు ఏరికోరి తిరువూరు టికెట్ను ఇచ్చారు. గెలిపించారు. అయితే.. ఉన్నత విద్య చదివిన ఆయన తన విజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చేయడం లేదు. నిత్యం …
Read More »కేతిరెడ్డి కాళ్లబేరం: తాడిపత్రిలోకి అనుమతించండి ప్లీజ్
అధికారంలో ఉండగా.. తనకు తిరుగులేదని.. తన మాటకు ఎదురులేదని బీరాలు పలికి.. చెలరేగిపోయిన అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇప్పుడు వాస్తవాలు గుర్తుకు వస్తున్నాయి. వాస్తవం తెలిసి వస్తోంది. అధికారం కోల్పోయాక.. తన పరిస్థితి ఏంటో ఆయనకు తెలిసి వస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన కాళ్ల బేరానికి వస్తున్నాయి. “తాడిపత్రిలోకి అనుమతించండి ప్లీజ్” అంటూ పోలీసులను వేడుకుంటున్నారు. 2019లో తొలిసారి తాడిపత్రిలో …
Read More »తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టు కామెంట్స్
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని, దీనిలో జంతువుల కొవ్వును వినియోగించారని పెద్ద ఎత్తున గత పది రోజులుగా ఏపీలో రాజకీయ దుమారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇది విమర్శలకు కూడా తావిచ్చింది. వైసీపీ వర్సెస్ టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం, ప్రాయ శ్చిత్త దీక్షలు, ప్రక్షాళనలు కూడా జరిగిపోయాయి. చివరకు ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం …
Read More »లోకేష్కు ‘నామినేటెడ్’ బాధ్యత!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు అనేక మంది నాయకులు ఎంతో కృషి చేశారు. కొందరు గత ఐదేళ్ల వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో పోరాటం చేశారు. మరికొందరు కేసులు కూడా పెట్టించుకున్నారు. జైళ్లకు కూడా వెళ్లారు. ఇంకొందరు ఎన్నికల సమయంలో టికెట్లు త్యాగం చేశారు. ఇలాంటివారు వందల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే.. …
Read More »జనసేన ఎఫెక్ట్.. కాంగ్రెస్ డీలా!
ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. విశ్లేషకులు ఈ మాటే చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో వలస రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు వరదలు-పరిహారం విషయాలు రాజకీయంగా దుమారం రేపుతున్నా.. మరోవైపు ఓడిపోయిన నాయకులు, వైసీపీ నేతలు.. తమ దారులు తాము చూసు కుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ నాయకులు జనసేనవైపు మొగ్గు చూపుతున్నారు. వైసీపీలో ఉండలేక చాలా మంది జంప్ చేస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయభాను వంటి కీలక నాయకులు …
Read More »జగన్కు షర్మిల ‘ఫీవర్’!!
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎటు నుంచి ఎప్పుడు ఎలా పొంచి ఉంటారో చెప్పలేం. మన అనుకున్నవారే.. ప్రత్యర్థులుగా మారిన సందర్భాలు రాజకీయాల్లో కామనే. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన వారు.. తర్వాత.. విభేదించుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే.. ఇప్పుడు ఈ పరిస్థితిని మించిన స్థితిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎదుర్కొంటున్నారు. ఆయన సొంత సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల నుంచి గతంలో ఎన్నడూ ఎదరవని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates