Political News

కొమ్మాలపాటి దూకుడు…

ఓడిపోయినందుకు ఆయన మౌనంగా కూర్చోలేదు. ఇంకెంతకాలంలే అని రాజకీయ సన్యాసం చేయలేదు. ప్రజా సేవకు అంకితం కావాలంటే పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని ఆయన డిసైడయ్యారు. జనం కోసం అధికార వైసీపీని ఎదుర్కోవడంలో ఆయన దూకుడును పెంచారు.. ఆయనే ఉమ్మడి గుంటూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గుంటూరు జిల్లా టీడీపీలో కొమ్మాలపాటి కీలక నేత. పార్టీలో క్రియాశీలంగా ఉంటూ ప్రతీ కార్యక్రమంలో ఆయన …

Read More »

అమ్ముతున్నారు.. జ‌య‌ల‌లిత ఆస్తులు కొంటారా!!

జీవిత‌కాలం ఎంతో ఉన్న‌తంగా బ‌తికి.. త‌మిళ‌నాడును శాసించిన దివంగ‌త ముఖ్య‌మంత్రి.. అన్నాడీఎంకే నేత‌ల అమ్మ‌.. జ‌య‌ల‌లిత‌.. చివ‌రి ద‌శ‌లో అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొని..జైలు జీవితం గ‌డిపిన విష‌యం తెలిసిందే. పురుచ్చిత‌లైవిగా.. పేర్గాంచి.. బ‌తికి ఉన్న‌ప్పుడే.. ఆల‌యాలు క‌ట్టించుకునేంత‌ ఎత్తుకు ఎదిగిన జ‌య జీవితంలో అన్నీ స‌స్పెన్సులే! వివాహం.. పిల్ల‌(లు).. ప్రేమాయ‌ణం.. అవినీతి… ఆఖ‌రుకు మ‌ర‌ణం కూడా.. అంతా మిస్ట‌రీగానే ముగిశాయి. ఇక‌, ఆమె జీవితంలో కీల‌క మ‌లుపుగా మారి… జైలుకు …

Read More »

ఉంటే ఉండు.. లేకుంటే పో.. బొత్స ఫైర్

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు కోపం వచ్చింది. సమస్యల మీద సమస్యలు చెబుతున్న సొంత పార్టీకి చెందిన చోటా నేత మీద విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే తీరు మీద కంప్లైంట్ చేస్తున్న ఆయన్ను వారించగా.. తాను చెప్పాల్సిన విషయాల్ని చెబుతున్న వైనం ఆయనకు పట్టలేనంత కోపాన్ని కలిగేలా చేసింది. దీంతో.. ఆయన సీరియస్ అయ్యారు. “పార్టీలో ఉంటే ఉండు లేకపోతే బయటకు పో. ఏం మాట్లాడుతున్నావు? బాధలా.. ఏంటి నీ …

Read More »

‘రాహుల్‌కు జైలు శిక్షా.. ఆ జ‌డ్జి నాలుక కోస్తాం’

Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీ మ‌రో వివాదంలో చిక్కుకుంది. పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీకి మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో నేరం రుజువై.. రెండేళ్ల జైలు శిక్ష ప‌డిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాల్లో ఆయ‌న పార్ల‌మెంటు స‌భ్య‌త్వంపై కూడా వేటు ప‌డింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయ‌కుడు.. తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించిన …

Read More »

మోడీ స్థాయి అంతేన‌ని డిసైడ్ చేశారా?

తాజాగా హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. రాష్ట్రంలోని కేసీఆర్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. అవినీతి, కుటుంబపాల‌న అంటూ.. కామెంట్లు కుమ్మ‌రించారు. స‌రే.. మ‌రి దీనికి కౌంట‌ర్‌గా.. సీఎం కేసీఆర్ కానీ, సీఎం స్థాయి వ్య‌క్తి కానీ, రియాక్ట్ కాలేదు. కేవ‌లం మంత్రి హ‌రీష్ చాల‌ని అనుకున్నారో.. ఏమో ఆయ‌న‌తోనే కౌంట‌ర్ ఇప్పించారు. బాల్క‌సుమ‌న్‌తో కొంత సేపు తిట్టించారు. ఇక‌, హ‌రీష్ రావు అయితే.. స‌రిపోతుంద‌ని లెక్క‌లు వేసుకుని.. ఆయ‌న‌నురంగంలోకి దింపిన‌ట్టు …

Read More »

“జ‌గ‌న్.. జాదూ” ఏపీలో ముదిరిన రాజ‌కీయం..!

ఏపీలో అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌ధ్య రాజ‌కీయాలు మ‌రింత ముదురుతున్నాయి. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం.. ‘మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌’ అనే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా.. టీడీపీ ” ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాదూ” అంటూ టీడీపీ పోస్టర్ విడుదల చేసింది. ఇది.. రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా వేడెక్కించింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఈ మధ్య …

Read More »

తిరుపతిలో స్టిక్కర్ వార్

తిరుపతిలో స్టిక్కర్ వార్ మొదలైంది. స్టిక్కర్ వార్ ఏమిటని అనుకుంటున్నారా ? వైసీపీ మొదలుపెట్టింది కదా ఒక కార్యక్రమాన్ని ‘జగనన్నే మా భవిష్యత్తు’ అని. దానికి పోటీగా జనసేన నేతలు, కార్యకర్తలు పోటీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇదేమిటంటే ‘పవనే మా భవిష్యత్తు’ అని. ఒకేరోజు రెండుపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పోటీ కార్యక్రమాలను నిర్వహించటం వల్ల తిరుపతిలోని కొన్ని డివిజన్లలో అక్కడకక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే …

Read More »

నోరు జారిన వైసీపీ ఎమ్మెల్యే.. ఏకంగా జ‌గ‌న్‌పైనే!

వైసీపీ ఎమ్మెల్యే ఒక‌రు నోరు జారారు. ఏకంగా.. త‌మ ఆరాధ్య దైవంగా భావించే సీఎం జ‌గ‌న్‌పైనే ఆయ‌న నోరు చేసుకున్నారు. తెలిసి అన్నారో.. తెలియ‌క అన్నారో తెలియదు కానీ.. సీఎం జ‌గ‌న్‌కు అనుభ‌వం లేద‌ని తెగేసి చెప్పేశారు. అంతేకాదు.. మ‌రో ఐదేళ్లు అధికారం ఇస్తే..అప్పుడు అనుభ‌వం సంపాయించు కుంటార‌ని చెప్పుకొచ్చారు. దీంతో కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు, మ‌హిళ‌లు నివ్వెర పోయారు. క‌ర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే.. సాయిప్ర‌సాద్‌.. వైసీపీకి …

Read More »

స్టేజ్ మీద కుర్చీ వేశారు, శాలువా తెచ్చారు.. సారు మాత్రం రాలేదు

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ముగిసింది. ప్రధాని కుర్చీలో కూర్చున్న గడిచిన తొమ్మిదేళ్లలో ఆయన తెలంగాణకు వచ్చిన సందర్భాల కంటే ఆర్నెల్ల కంటే తక్కువ వ్యవధిలో వచ్చిన సందర్భాల్లే ఎక్కువ. తాజా పర్యటనతో కలిపితే ఆయన ఐదుసార్లు వచ్చారు. తాము ఏదైనా రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తే.. అక్కడకు తరచూ వెళ్లే సంప్రదాయాన్ని తెలంగాణలోనూ ఫాలో అయ్యారు మోడీ. కాకుంటే.. జమ్ముకశ్మీర్.. పశ్చిమ బెంగాల్ తో పోలిస్తే.. తెలంగాణకు …

Read More »

ఉత్సాహం లేదు.. బ‌ల‌వంత‌మే.. జ‌గ‌న‌న్నా!!

వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌ చెప్పిన మాటే వేదంగా నాయ‌కులు ముందుకు క‌దులుతున్నార‌ని.. స‌ల‌హాదా రు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌క‌టించారు. ఆయ‌న వెంటేన‌డుస్తున్నారని చెప్పారు. ప్ర‌స్తుతం ప్రారంభించిన నువ్వే మా న‌మ్మ‌కం జ‌గ‌న‌న్నా.. కార్య‌క్ర‌మంలో చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నార‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. వాస్త‌వానికి ఎక్క‌డా ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. మిగిలిన వారంతా కూడా బ‌లవంతంగానే ముందుకు క‌దిలార‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌రు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న …

Read More »

తెలంగాణ‌లో అవినీతి.. కుటుంబ పాల‌న‌.. : మోడీ

కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి ప‌నుల‌తో రాష్ట్రంలోని ప్ర‌భుత్వం క‌లిసి రావ‌డం లేద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం కేసీఆర్ పేరు ఎత్త‌కుండానే ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ‌లో కుటుంబ పాల‌న సాగుతోంద‌ని అన్నారు. అంతా అవినీతి మ‌యం అయిపోయింద‌ని పేర్కొన్నారు. నిజాయితీగా ప‌నిచేస్త‌సున్న‌వారంటే.. పాల‌కుల‌కు భ‌యం పట్టుకుంద‌ని తెలిపారు. తెలంగాణ‌లో కుటుంబ పాల‌న‌లో అవినీతి పెరిగింద‌ని చెప్పారు. ఇలాంటి వారికి స‌మాజం అభివృద్ధి ప‌ట్ట‌డం …

Read More »

గోదావరిలో టికెట్ల పంచాయతీ…

టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తుగా కొన్ని టికెట్ల పంపిణీ మొదలుపెట్టేశారు. తొలుత నారా లోకేష్ తన పాదయాత్రలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. తర్వాత ఆ విషయంలో ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడ చంద్రబాబు ఏకమొత్తంగా కాకుండా అక్కడక్కడా అభ్యర్థుల పేర్లు చెబుతున్నారు. అదే క్షేత్ర స్థాయిలో టీడీపీ ఇబ్బందులకు కారణమవుతోందని చెబుతున్నారు. చిన్నరాజప్ప పేరు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆశావహులు ఎక్కువగా …

Read More »