Political News

వంశీతో జగన్ ములాఖాత్ పై టీడీపీ రియాక్షన్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, ఫిర్యాదుదారుడిపై బెదిరింపుల కేసులు వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో వంశీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నేరుగా విజయవాడ జైలుకు వెళ్లారు. జైలులో వంశీని పరామర్శించిన జగన్… ఆ తర్వాత బయటకు వచ్చి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారంటూ కూటమి సర్కారుపై ఆరోపణలు …

Read More »

బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడ జైలుకు వెళ్లారు. ఇటీవలే అరెస్టై జైల్లో ఉన్న తన పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మె్ల్యే వల్లభనేని వంశీ మోహన్ తో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన జగన్… అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంతో పాటుగా అధికార యంత్రాంగానికి కూడా భారీ హెచ్చరికలు జారీ చేశారు. వచ్చేది తమ …

Read More »

జగన్ తో కలిసి వచ్చిన కొడాలి!… మాట, తీరు రెండూ మారాయి!

మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి పెద్దగా బయటకే రాని గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని మంగళవారం బయటకు వచ్చేశారు. అయితే ఆయనేదో ఒంటరిగా బయటకు రాలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఆయన బయటకు వచ్చారు. బయటకు రావడమేనా?… ఏకంగా మీడియాతోనూ ఆయన మాట్లాడారు. అయితే ఆ మాట తీరు …

Read More »

సీఈసీ ఎంపీకలో రాహుల్ మాట చెల్లలేదు!

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సీబీఐ డైరెక్టర్… ఈ మూడు పోస్టుల కంటే అత్యంత కీలకమైన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకంలో ఓ సంప్రదాయం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పాటుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కూడా ఏకాభిప్రాయంతో ఈ ఎంపికలు జరిగితే బాగుంటుంది అన్నదే ఆ సంప్రదాయం. ఇందుకోసం ఈ పోస్టుల్లో పనిచేయాల్సిన అదికారుల కోసం హై …

Read More »

పోలీస్ స్టేషన్ వద్ద మంచు మనోజ్ రచ్చ… ఏం జరిగింది?

టాలీవుడ్ యువ నటుడు, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ సోమవారం రాత్రి వేళ పోలీస్ స్టేషన్ లో కనిపించిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణులతో నెలకొన్న ఆస్తి వివాదంలో మనోజ్ ఒంటరి పోరు సాగిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు ప్రాంతం జల్ పల్లిలో మోహన్ బాబు ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్ విషయంలో నెలకొన్న …

Read More »

`మూడు` ప‌థ‌కాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌… ఏపీ బ‌డ్జెట్‌లో మెరుపులు ఖాయం!

ఈ నెల 28 లేదా మార్చి 1న ఏపీ వార్షిక(2025-26) బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనిపై అన్ని వ‌ర్గాల‌లోనూ ఆశ‌లు మెండుగా ఉన్నాయి. విద్యార్థుల నుంచి గృహిళుల వ‌ర‌కు, రైతుల నుంచి పారిశ్రామిక వేత్త‌ల వ‌ర‌కు.. కేటాయింపుల‌పై ఎక్కువ‌గా ఎదురు చూస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా సూప‌ర్ సిక్స్ హామీల‌పై నిధులు ఏరేంజ్‌లో కేటాయిస్తోంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఈ విష‌యంపై ఇటు కూట‌మి పార్టీల్లోనూ.. అటు సాధార‌ణ …

Read More »

కొడాలి నాని ఎక్కడ?… ఫోన్లూ స్విచ్చాఫ్ అయ్యాయా?

మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా తుది ఫలితం వెలువడక ముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ నాని దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన కనిపించిన దాఖలానే లేదని చెప్పాలి. గడచిన 8 నెలలుగా గుడివాడకు దూరంగానే ఉంటున్న నాని… ఎప్పుడన్నా అవసరం అయితే తప్పించి గుడివాడకు రాలేదు. అలా వచ్చిన సందర్భాల్లోనూ చడీచప్పుడు లేకుండా వచ్చిన …

Read More »

అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకన్న ఆలయాలు: చంద్రబాబు

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి నగరం సోమవారం మహా కుంభ ఆప్ టెంపుల్స్ పేరిట ప్రారంభమైన సదస్సుతో ప్రత్యేక శోభను సంతరిచుకుంది. ఈ సభా వేదికగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ఇతర …

Read More »

ఎనిమిది నెల‌లు.. ఎనిమిది విజ‌యాలు: బాబు ఏమ‌న్నారంటే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి.. 8 నెల‌లు పూర్త‌యింది. వాస్త‌వానికి ఎనిమిది నెల‌లు పెద్ద ఎక్కువ కాలం కాక‌పోయినా.. సీనియ‌ర్ సీఎం, 14 ఏళ్ల అనుభ‌వం ఉన్న నాయ‌కుడు కావ‌డంతో స‌హ‌జంగానే చంద్ర‌బాబుపై ఆస‌క్తి ఉంటుంది. అదే ప్ర‌జ‌ల్లోనూ నెల‌కొంది. అభివృద్ది బాట‌లో న‌డిపించాల‌ని ఏపీని తిరిగి గాడిలో పెట్టాల‌ని భావించిన ప్ర‌జ‌లు.. చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మికి ప‌ట్టం క‌ట్టారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన టెలీకాన్ఫ‌రెన్స్‌లో ఆయా …

Read More »

ఆ ‘ఒక్క‌టీ’ ఏమైంది? మంత్రుల‌కు బాబు క్లాస్‌!

ఏపీలో అందుబాటులో ఉన్న మంత్రుల‌తో సీఎం చంద్ర‌బాబు తాజాగా టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కొంద‌రు మంత్రులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ ఒక్క‌టి ఏమైంది? అంటూ.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన మంత్రులు, నాయ‌కుల‌ను ఉద్దేశించి.. చంద్ర‌బాబు ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగుకు స‌మ‌యం చేరువ అవుతుండ‌డం.. నేత‌లు ఎంత చెప్పినా.. స్పందించ‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబు ఫైరైన‌ట్టు తెలిసింది. “ఐక్యంగా ఉండాల‌ని.. …

Read More »

మ‌హిళ‌పై దాడి.. కోర్టులో లొంగిపోయిన వైసీపీ మాజీ ఎంపీ

వైసీపీ కీల‌క నాయ‌కుల‌ను కేసులు వెంటాడుతున్నాయి. ఒక కేసు నుంచి బ‌య‌ట ప‌డ్డామ‌ని అనుకుంటే… వారు చేసిన త‌ప్పు లు మ‌రిన్ని కేసుల రూపంలో నాయ‌కుల‌ను వెంటాడుతున్నాయి. ఇటీవ‌లి వ‌ర‌కు జైల్లో ఉండి.. కొన్నాళ్ల కింద‌టే బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన బాప‌ట్ల మాజీ ఎంపీ.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నందిగం సురేష్ తాజాగా మ‌రో కేసులో చిక్కుకున్నారు. ఈ నేప‌థ్యంలో తానే స్వ‌యంగా గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలోని జూనియ‌ర్ …

Read More »

వైసీపీ సీనియర్ నోట ‘శభాస్ లోకేశ్’ మాట!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో రాటుదేలి పోతున్నారు. ఇటు రాజకీయాల్లోనే కాకుండా అటు ప్రజా పాలనలోనూ లోకేశ్ దూసుకుపోతున్నారు. 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లకు పరిమితమైపోయిన టీడీపీ యువగళం పేరిట చేపట్టిన తన పాదయాత్రతో ఏకంగా 135 ఎమ్మెల్యే, 18 ఎంపీ సీట్లు కలిగిన పార్టీగా లోకేశ్ మార్చడంలో సఫలీకృతం అయ్యారు. లోకేశ్ లో కనిపించిన ఈ ట్రాన్స్ ఫార్మేషన్ ను …

Read More »