Political News

అమరావతి పరీక్ష పాస్ అవ్వాలి జగన్

గ‌త 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ తుడిచి పెట్టుకుని పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీజ‌న్ ఉంది. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో ఉత్త‌రాంధ్ర‌లో న‌ష్టం జ‌ర‌గ్గా.. కుల స‌మీక‌ర‌ణ‌ల విష‌యంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వైసీపీ న‌ష్ట‌పోయింది. ఇక‌, రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని చుల‌కన చేస్తున్నార‌న్న వాద‌న‌తో పాటు.. ఎంపీలు, ఎమ్మెల్యేల వైఖ‌రితో సీమ‌లో వైసీపీకి గండి ప‌డింది. ఇలా.. ప్రాంతానికి ఒక ర‌కంగా పార్టీ …

Read More »

దేశంలో ఫ‌స్ట్‌.. గుడ్డుతోపాటు చేప‌లు కూడా!

చిన్నారుల‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అందించే మ‌ధ్యాహ్న భోజ‌నంలో ఇక నుంచి చేప‌ల కూర కూడా వ‌చ్చించ‌నున్నట్టు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీధ‌ర్ చెప్పారు. ప్ర‌స్తుతం ఇస్తున్న గుడ్డుతోపాటు.. వారానికి ఒక‌సారి లేదా వీలునుబ‌ట్టి రెండు సార్లు చేప‌ల కూర కూడా వ‌డ్డించేందుకు.. ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం ఇస్తున్న కోడిగుడ్డు ఫ‌లితంగా విద్యార్థుల్లో భౌతిక సామ‌ర్థ్యాలు మెరుగుప‌డుతున్నాయ‌న్నారు. ముఖ్యంగా పౌష్ఠికాహార లోపం త‌గ్గుతోంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం కోడిగుడ్ల ఉత్ప‌త్తిలో రాష్ట్రం …

Read More »

కుప్పంలో భువ‌నేశ్వ‌రి సైలెంట్ `టూర్స్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం.. తిరుప‌తిలోని కుప్పంలో ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి సైలెంట్‌గా చుట్టేస్తున్నారు. ప్ర‌తి రెండు మాసాల‌కు ఒక‌సారి ఆమె అక్క‌డ జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. గత జ‌న‌వ‌రిలోనే కుప్పంలో ప‌ర్య‌టించిన ఆమె.. తాజాగా గ‌త మూడు రోజులుగా ఇదే నియోక‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. ఇలా ప‌ర్య‌టించ‌డం త‌ప్పుకాక‌పోయినా.. గ‌తానికి భిన్నంగా ఆమె ఇంత ప్రాధాన్యం ఇవ్వ‌డ‌మే చ‌ర్చ‌నీయాంశం అయింది. అంద‌రినీ క‌లుపుకొని.. కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి …

Read More »

ఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరు

తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి, మరోవైపు ఆర్థిక లోటుతో ప్రయాణం మొదలుపెట్టిన ఏపీని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విభజిత ఏపీకి తొలి సీఎంగా ఓ విస్పష్ట దారిని అయితే చూపారు. ఆర్థిక లోటును క్రమంగా తగ్గించేస్తూ… కొత్తగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. విజయవాడ, గుంటూరుల మధ్యలో బాబు ఎంపిక చేసిన రాజధాని నిర్మాణానికి రైతులు …

Read More »

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ రచ్చల్లో తమ నేతల తలరాతలు ఎలా ఉంటాయన్న దిశగా జనం రకరకాల సమరణాలను ప్రస్తావించుకుంటున్నారు. ఈ తరహా చర్చలు ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజిలో సాగుతున్నాయి. ఆయా పార్టీల కీలక నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. అందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ కేబినెబ్ లో కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ …

Read More »

మోడీతో ద‌గ్గుబాటి… అవన్నీ పుకార్లేనా?

ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీతో సీనియ‌ర్ నాయ‌కురాలు, బీజేపీ ఏపీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ‌మండ్రి ఎంపీ ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, వెంక‌టేశ్వ‌ర‌రావు దంప‌తులు భేటీ అయ్యారు. అయితే.. స‌హ‌జంగానే ఈ భేటీ జ‌రిగి ఉండొచ్చు.. అనే ప్ర‌శ్న వ‌స్తుంది. కానీ, దీని వెనుక కొన్ని వివాదాల‌కు చెక్ పెట్టాల‌న్న ఉద్దేశం కూడా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బుధ‌వారం సాయంత్రం ప్ర‌ధాని మోడీతో భేటీ అయిన ద‌గ్గుబాటి దంప‌తులు.. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావాలపై …

Read More »

నిప్పులు కురిపించిన ‘ఇందిరమ్మ ఇప్ప‌సారా`

తెలంగాణ అసెంబ్లీలో బుధ‌వారం దాదాపు ఒకే అంశంపై అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాగ్యుద్ధం జ‌రిగింది. దీంతో స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళంతోపాటు.. బీజేపీ-కాంగ్రెస్ స‌భ్యుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో మాట‌ల మంట‌లు రేగాయి. ఇదంతా.. `ఇప్ప‌సారా` వ్య‌వ‌హారమే కావ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌పై తాజాగా స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. ఈ స‌మ‌యంలో బీజేపీ స‌భ్యుడు పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్య‌లు …

Read More »

‘వైసీపీ నేతలతో పోలిస్తే కుక్కలు బాధపడ్డాయి’

ఏపీసీసీ చీఫ్ షర్మిల, వైసీపీ నేతల మధ్య మాట యుద్ధం జరుగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రోజురోజుకు వివాదం పెరుగుతోంది. ముఖ్యంగా జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం మంటలు రాజేస్తున్నాయి. అటు షర్మిల కామెంట్లకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో కుటుంబం వివాదం రచ్చకెక్కుతోంది. తాజాగా ఇదే అంశంపై షర్మిల స్పందించారు. ఆమె కడపలో మాట్లాడుతూ వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే తన జోలికి …

Read More »

టీడీపీ లీడర్లను జనసేన నేతలు మోయలేరట

జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి పార్టీలలోని సఖ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల నుంచి బొలిశెట్టి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల కేడర్ కలుస్తున్నారని, లీడర్లు కలవడం లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ కేడర్ ను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని, కానీ, టీడీపీ లీడర్లను మోయడం …

Read More »

రిజర్వేషన్లు వైసీపీకే మంచిది – జగన్

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చేది `జ‌గ‌న్ 2.0` ప్ర‌భుత్వ‌మేన‌ని చెప్పారు. ఈ విష‌యంలో తిరుగు లేద‌న్నారు. పార్టీ నాయ‌కులు రెట్టింపుఉత్సాహంతో ప‌నిచేయాల‌ని సూచించారు. చంద్ర‌బాబును చూసి ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. పార్టీలో కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం ఉంటుంద‌న్నారు. వ‌చ్చే రోజుల్లో కార్య‌క‌ర్త‌ల సెంట్రిక్‌గా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. తాజాగా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం పార్టీ బాధ్యుల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ …

Read More »

గతంలో బాబు, కేసీఆర్… ఇప్పుడు రేవంత్ – జీవన్ రెడ్డి

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొంతకాలంగా సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఊహాగానాలకు తగ్గట్లుగానే జీవన్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. జగిత్యాలలో ఈ రోజు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో తన …

Read More »

పర్సనల్ పంచాయతీలు పవన్ దాకా వద్దు

ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా నిలిచిన పలువురు జనసేన పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లని నేరుగా నొప్పించకుండా.. అలాగని పార్టీకి నష్టం కలిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నట్టుగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. “ఏ నాయకుడైనా ఏ ప్రజా ప్రతినిధి అయినా వ్యక్తిగతంగా వారు చేసే పనుల వల్ల పార్టీకి ఇబ్బందులు రావడానికి వీల్లేదు.“ …

Read More »