తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. తాజాగా మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. ముఖ్యంగా ఆయన ప్రధాన మీడియాపై చెణుకులు విసిరారు. రాష్ట్రంలో ప్రధాన మీడియా `దాసోహం` చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కీలక వార్తలనుతొక్కి పెడుతున్నారని అన్నారు. “ఎవరి మెప్పుకోసం ఇదంతా చేస్తున్నారో.. మీడియా సంస్థలు ఆలోచన చేసుకోవాలి. ప్రజలకోసం ఉన్నారా? వ్యక్తుల కోసం ఉన్నారా?“ అంటూ.. తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అంతేకా …
Read More »పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి… జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా పగ్గాలను బీజేపీ లాగేసుకున్న వైనాలతో ఆ రాష్ట్రం హెడ్ లైన్స్ లోకి ఎక్కగా… ఇప్పుడు అదే బీజేపీకి అదే రాష్ట్రం నుంచి డేంజర్ బెల్స్ వినిపించాయి. బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ నుంచి జన సురాజ్ పార్టీ అదినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విజయం సాదించడంతో బీజేపీపై పెను ప్రబావమే …
Read More »40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. పసి పిల్లల తల్లీ దండ్రులకు శిశు దర్శనం పేరుతో కేవలం 40 నిముషాల్లోనే స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎలాంటి రుసుము లేకుండా, ఆన్లైన్ బుకింగ్ టోకెన్లు లేకుండానే ఈ సౌకర్యం పొందే అవకాశం వుంది. శిశు దర్శనానికి వెళ్లే దంపతులకు …
Read More »జంతర్ మంతర్ కు చెక్ ?
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో దేశ వ్యాప్తంగా జంతర్ మంతర్ చర్చ జరుగుతుంది. దేశ నడిబొడ్డున పార్లమెంట్ స్ట్రీట్ లో రాష్ట్రపతి భవన్ కు దగ్గరగా వుంది. నిరసనలకు ఎంతగానో ఫేమస్ అయింది. అయితే ఇక్కడ ధర్నాలు, నిరసనలు జరగకుండా చూడాలని ఎప్పటి నుంచో స్థానికులు కొందరు ఫిర్యాదు …
Read More »పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్న పీకే… ఇప్పుడు ఏకంగా చట్టసభల్లోకి అడుగుపెట్టబోతున్నారు. బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పీకే ఘన విజయం సాధించారు. వెరసి ఎమ్మెల్యేగా ఆయన తన కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టైంది. నిన్నటిదాకా స్ట్రాటజిస్ట్ గా పిలిపించుకున్న పీకే ఇకపై ఎమ్మెల్యేగా పిలిపించుకోనున్నారు. విద్యాధికుడైన ప్రశాంత్ కిశోర్… రాజకీయ …
Read More »వ్యక్తి చనిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండవల్లి కేసుపై సుప్రీంకోర్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. దీనిలో ఎలాంటి తప్పూ లేదని పేర్కొంది. “వ్యక్తి చనిపోయిన తర్వాత.. ఆయన వచ్చి వాంగ్మూలం ఇవ్వలేడు కదా? అలాంప్పుడు ఆ కేసులో నిజానిజాలు ఏంటనేది ఎవరు చెబుతారు? ఇక, ఈ కేసును మూసివేయడమే మంచిది.“ అని అభిప్రాయపడింది. అయితే.. తీర్పును మాత్రం వెల్లడించలేదు. …
Read More »పట్టు విడువని విక్రమార్కుడిలా…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఆయనను బీజేపీ ఏమాత్రం లెక్క చేయలేదు. బీజేపీకి కంచుకోటగా పేరున్న బంకీపూర్ లో మేము కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తాయి అని కమలం నాయకులు ప్రగల్భాలు పలికారు. దాంతో బంకీ పూర్ ప్రజలకు ఎక్కడో కాలినట్టుంది. గంపగుత్తుగా ప్రశాంత్ కిషోర్ కు ఓట్లేసి గెలిపించారు. సోమవారం …
Read More »బెంగళూరులో స్ట్రాటజిస్టులతో జగన్ భేటీ?
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న పాదయాత్ర వంటి అంశాలపై వారితో చర్చించారా? అంటే.. ఔననే సమాధానం లభిస్తోంది. దీనికి బెంగళూరులోని ఎలహంకలోని జగన్ ప్యాలెస్ వేదికగా మారిందని కూడా చెబుతున్నారు. వైసీపీ కీలక నాయకుడు, పేరు వెల్లడించేందుకు ఇష్టపడని నేత.. ఒకరు అత్యంత విశ్వసనీయంగా అందించిన సమాచారం మేరకు .. ఇద్దరు వ్యూహకర్తలతో జగన్ …
Read More »కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్నీ… వదలమంటున్న బొద్దింకలు
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ పై దండెత్తిన యువత… కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాకా వదలలేదు. ఈ పరిణామాన్ని ఆసరా చేసుకుని ఎన్డీఏ సర్కారుపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తెగ సంబరపడిపోయింది. అయితే జంతర్ మంతర్ నిరసనలు ఇంకా పూర్తిగా మరిచిపోనే లేదు…. …
Read More »కలకలం… 140 కోట్ల మందిపై ‘డ్రాగన్’ నిఘా?
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ హస్తం అందిస్తూనే… ఆయా దేశాల కీలక సమాచారాన్ని రహస్యంగా పట్టి బంధిస్తోంది. ఇతర దేశాలకు సంబంధించిన సమాచారంపై నిఘా వేయడమే నేరమంటే… ఆ విషయాన్ని అంతగా పట్టించుకోని చైనా చాలా దేశాలకు చెందిన పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరిస్తోంది. అంతటితోనే ఆగకుండా… ఆయా దేశాలకు చెందిన వ్యక్తులు …
Read More »పవన్ – రాజు గారి గురించి జరగాల్సిన చర్చ వేరు!
ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు కేంద్రం, రాష్ట్ర కేబినెట్ల నుంచి పలువురు కీలక మంత్రులు, కూటమి పార్టీల నేతలు …
Read More »మోదీ సర్కార్ తీరుపై ఎన్డీఏ ఓటర్లలోనే అసంతృప్తి
నీట్ పేపర్ లీకేజి వ్యవహారం కేంద్రంలోని బీజేపీని నీడలా వెంటాడుతూనే వుంది. 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నాక కూడా ప్రభుత్వం స్పందించక పోవడంతో విద్యార్థుల్లో ఆగ్రహం తెప్పించింది. చివరికది జంతర్ మంతర్ ఆందోళనకు దారి తీసింది. అప్పటికైనా కళ్ళు తెరిచిందా అంటే లేదు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించింది. ఈ విషయం పై తాజాగా సీ ఓటర్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కేంద్ర …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates