Political News

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సుగాలి ప్రీతి త‌ల్లి కేసు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై క‌ర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి త‌ల్లి పార్వ‌తీదేవి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌పై చీటింగ్ స‌హా.. న‌మ్మ‌క ద్రోహం, రెచ్చ‌గొట్ట‌డం, కులాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డం వంటి ఆరోప‌ణ‌లు చేశారు. త‌క్ష‌ణ‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేసు పెట్టాల‌ని ఆమె పోలీసుల‌కు విన్న‌వించారు. లేక‌పోతే.. తాను హైకోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు సోమ‌వారం గ‌న్న‌వ‌రం పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చిన సుగాలి …

Read More »

టీడీపీ, జనసేనల మైత్రి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది…?

ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి. అంతకంటే ముందు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మద్య మైత్రి ఎలాంటి ఫలితాలను ఇవ్వనుంది. అందులోనూ ప్రత్యేకించి టీడీపీ, జనసేనల మద్య పొత్తు ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఇవ్వనుందా అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇలాంటి కీలక తరుణంలో మా ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో టీడీపీ సీనియర్ …

Read More »

మావిగనా?… మాయా జగనా..?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట వచ్చిన ఈ పదం 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి సంబంధించి కీలక భూమిక పోషించనుందని చెప్పక తప్పదు. ఎందుకంటే… 2029 ఎన్నికల్లో వైసీపీ ఎజెండా మావిగన్ అని జగన్ ప్రకటించారు. జగన్ చేసిన ఈ ప్రకటనపై ఇప్పటిదాకా ఎవరికి తోచిన రీతిలో వారు స్పందిస్తూ ఉంటే… టీడీపీ …

Read More »

అంత అత్యాశ ఎందుకు ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే వలస విధానాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై తీసుకున్న నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమయ్యారు. ఇప్పుడు ఏకంగా మూడోసారి కూడా అధ్యక్ష పదవిపైనే కన్నేశానన్నట్లుగా మాట్లాడి మరో వివాదానికి తెరలేపారు. అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. “నా తొలి టర్మ్‌లో మిలిటరీని …

Read More »

చింతమనేని Vs పవన్… ఎలా ముగిసింది?

టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి పరిచయం అక్కర్లేదు. అదే సమయంలో జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి కూడా ఓ ఒక్కరికీ ఉపోద్ఘాతమూ అవసరం లేదు. ఇలాంటి వీరి మధ్య వైరం తలెత్తితే…పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. 2019 సార్వత్రి ఎన్నికల్లో ఇదే తరహా పరిస్థితి మనకు …

Read More »

కలుపుకొని పోకపోతే కష్టం జగన్

ఊరంతా ఒక‌దారి ఉలిపిక‌ట్టెదు మ‌రోదారి అన్న‌ట్టుగా వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన మావిగ‌న్ ప్ర‌క‌ట‌న అనంత‌రం.. వైసీపీలో అసంతృప్తి జ్వాల‌లు రాజుకుంటున్నాయి. స‌మయం కాని స‌మ‌యంలో జ‌గ‌న్ ఈ ప్ర‌క‌ట‌న చేశార‌ని .. మెజారిటీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో దానికి సంబంధించిన అంశాలు.. కూట‌మి స‌ర్కారు లోటుపాట్ల‌ను గ‌మ‌నించి.. వాటిని త‌మ‌కు అనుకూలంగా మార్చే అంశాల‌పై …

Read More »

ప్రశ్న రావణ్ అక్రమాల పుట్ట పగిలింది!

తెలుగు రాష్ట్రాల్లో గడచిన కొన్ని రోజులుగా ప్రశ్న రావణ్ కు సంబంధించిన అంశాలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బచ్చలకూర జోసెఫ్ అనే వ్యక్తి ప్రశ్న రావణ్ గా, జోసెఫ్ చౌదరిగా ప్రచారంలోకి వచ్చిన వైనం తెలిసిందే. పలు కీలక అంశాలపై తనదైన శైలి వ్యాఖ్యలు చేస్తూ సాగుతున్న రావణ్… రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారారు. ప్రముఖులపై ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో అతడిని ఏపీ పోలీసులు అరెస్టు …

Read More »

ప్ర‌జ‌ల‌తోనే నేరుగా… చంద్ర‌బాబు కొత్త ప్ర‌యోగం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎవ‌రో రావాలి.. ఏదో చెప్పాలి.. అని ఎదురు చూడ‌కుండా.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు తానే స్వ‌యంగా రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా రాయ‌ల‌సీమ జిల్లాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన ఆయ‌న‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా త‌న‌సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లుసుకున్నారు. వారి నుంచి అర్జీలు తీసుకున్నారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం …

Read More »

రాజధాని విషయంలో జగన్ లక్ష్యమేంటి?

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎప్పుడెలా మారిపోతుందో తెలియక జనాలే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. ముందేమో అమరావతిని రాజధానిగా స్వాగతిస్తున్నాం, 30 వేల ఎకరాలకు తగ్గకుండా రాజధాని ఉండాాలని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు ఆ పార్టీ అధినేత జగన్. కానీ అధికారంలోకి రాగానే వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. తర్వాత ఒక దశలో రాజధాని అనే మాటే …

Read More »

ఆసుపత్రిలో చెత్త కనిపిస్తే చంద్రబాబు ఊరుకుంటారా?

నిజమే… టీడీపీ అదినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఏ విషయంలో అయినా అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఏ విషయంపై అయినా చంద్రబాబుకు సమగ్ర అవగాహన ఉంటుంది. ఈ విషయం దాదాపుగా అన్ని స్థాయిల అధికార యంత్రాంగానికీ తెలుసు. ఏ విషయం అయినా పకడ్బందీగా ఉంటే తప్పించి చంద్రబాబు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ప్రజారోగ్యంలో కీలక భూమిక పోషిస్తున్న ఆసుపత్రుల్లో చెత్తా చెదారం కనిపిస్తే… చంద్రబాబు ఊరుకుంటారా? ఇలాంటి పరిస్థితే శనివారం …

Read More »

ప్రకాష్ రాజ్ కు తాడేపల్లి నుండి సంచులు?

జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ.. సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌లు సంధించే బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్‌ రాజ్‌ పై జ‌న‌సేన నాయ‌కుడు, మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌భుత్వాల‌ను బ‌ట్టి, పార్టీల‌ను బట్టి, అందుతున్న ముడుపుల‌ను బ‌ట్టి జ‌స్ట్ ఆస్కింగ్ ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఎందుకు జ‌స్ట్ ఆస్కింగ్ లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. ఇప్పుడు కూడా జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే ప్ర‌కాష్ రాజ్ ప‌నిచేస్తున్నార‌ని.. తాడేప‌ల్లి నుంచి …

Read More »

ఎట్టకేలకు ఇంటికెళ్ళిన ప్రశ్న రావణ్

ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై ప్రశ్న రావణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతడిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అంతేకాదు, హిందూ మతాన్ని కించపరిచేలా రావణ్ పలు కాంట్రవర్షియల్ కామెంట్లు చేశారని సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు రావణ్ అరెస్టును సమర్థిస్తున్నారు. అయితే, రాజకీయ కక్షతోనే రావణ్ పై 30 కేసుల వరకు పెట్టారని విమర్శలు …

Read More »