Political News

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ రెండు పార్టీలు గ‌త ప‌ర్యాయం అధికారాన్ని పంచుకున్నాయి. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నాయి. రెండు చోట్లా పార్టీ అధినేత‌లతో విభేదించి ఆ కుటంబంలోని మ‌హిళలు వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న‌ సోద‌రి వైఎస్ ష‌ర్మిళ బ‌ద్ధ శ‌త్రువుల్లా మారిపోవ‌డం తెలిసిందే. అలాగే కేసీఆర్, కేటీఆర్‌ల‌ను వ్య‌తిరేకిస్తూ క‌విత …

Read More »

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు ఫీజుల చెల్లింపుల్లో పారదర్శకత తీసుకురావడంతో పాటుగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించే దిశగా ఆలోచన చేస్తుంది. దీంతో ఫీజు రీ యంబర్స్మెంట్ పథకం అమలుపై వస్తున్న విమర్శలకు ఫుల్ స్థాప్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక …

Read More »

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. ముఖ్యంగా పోలీసుల మాదిరిగా ఉగ్ర‌వాదులు కూడా యూనిఫాం ధ‌రించి.. విద్యార్థుల‌ను చెద‌ర‌గొడుతున్న‌ట్టుగా న‌టించి.. పేలుళ్ల‌కు తెగ‌బ‌డేలా ప్లాన్ చేశార‌ని.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. దీని వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర‌వాద‌ సంస్థ జైషే మ‌హ్మ‌ద్ ఉంద‌ని పేర్కొన్నారు. దీనిపై ప‌క్కా ఆధారాల‌ను కూడా సేక‌రించామ‌ని వివ‌రించారు. …

Read More »

కొబ్బరికాయ కొట్టెందుకు ముఖ్యమంత్రి అవసరమా

భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు మాటలకు ఆదివారం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆ రెండు పనులు మీరు చేశారు కానీ భోగాపురం ఎయిర్ పోర్టును నిర్మించింది మాత్రం జగన్ మోహన్ రెడ్డేనని స్పష్టం చేశారు. అయినా కొబ్బరికాయ కొట్టెందుకు.. గుమ్మడి కాయ కట్టెందుకు ముఖ్యమంత్రి అవసరం లేదని, …

Read More »

బొద్దింకల నాయకుడి తండ్రికి అంత డబ్బు ఎక్కడిది?

కేంద్ర ప్ర‌భుత్వాన్ని త‌న‌దైన శైలిలో ఇరుకున పెట్టి, కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వ‌ర‌కు విశ్ర‌మించ‌ని .. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు.. అభిజిత్ దీప్కేకు ఉచ్చు బిగిస్తోంది. కొంద‌రు అనుమానించిన‌ట్టుగానే.. ఆయ‌న‌పై ఇప్పుడు విమ‌ర్శ‌లు, విచార‌ణ‌ల‌కు డిమాండ్ చేస్తూ.. మ‌హారాష్ట్ర‌కు చెందిన బీజేపీ సానుభూతి ప‌రుడు ఒక‌రు స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ప‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తూ.. విచార‌ణ కోరుతున్నారు. దీనిని అధికార వ‌ర్గాలు కూడా …

Read More »

ఒక జడ్జి వ్యాఖ్యలను ఖండించిన మరో జడ్జి

ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని ఫలితాలను ఇపుడు దేశం గమనిస్తుంది. బాధ్యతగా వ్యవహారించాల్సిన న్యాయమూర్తులు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యల్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ తప్పు పట్టారు. దీని మీద చర్చ జరగాలని పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత అనే అంశం మీద నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ప్రసంగించారు. జడ్జీల ఎంపికలో …

Read More »

అమ్మాయిల ప్రైవేటు పార్ట్స్ మీద కొడితే సారి చెప్పరా

జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియోతో తిరిగి రాజుకున్నట్లయింది. ఆందోళన సందర్బంగా విద్యార్థులు తనను, స్వర్గస్తురాలైన తన తల్లిని దుషించారని, అయినా వారిని క్షమిస్తున్నానంటూ ప్రధాని చెప్పడంపై కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థులను క్షమించినట్లు చెబుతున్న …

Read More »

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా… అవన్నీ దాదాపుగా ఆరిపోయే దీపాలుగానే కనిపిస్తున్నాయి. వాటన్నింటికీ విరుద్ధంగా నాలుగు దశాబ్దాల క్రితం పుట్టిన తెలుగు దేశం పార్టీ మాత్రం ఎటికేడు తన బలాన్ని పెంచుకుంటూనే ఉంది. బలగాన్నీ పెంచుకుంటూ పోతోంది. ఓ ప్రాంతీయ పార్టీగా అవతరించిన టీడీపీ ఈ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి గల కారణమేమిటన్న విషయంపై అప్పుడప్పుడూ చర్చలు జరుగుతూ ఉంటాయి. …

Read More »

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు అయిన జైకృష్ణ హీరోగా పరిచయం అయ్యాడు. అతను హీరోగా అజయ్ భూపతి రూపొందించిన ‘శ్రీనివాస మంగాపురం’ గురువారం విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించట్లేదు. అసలే సినిమాకు బజ్ తక్కువగా ఉండగా.. బ్యాడ్ టాక్‌ రావడంతో సినిమా డిజాస్టర్ …

Read More »

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా కీల‌క నేత‌లే.. వైసీపీ వైఖ‌రిపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొంద‌రు నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును సీనియ‌ర్ నేత‌లు, ప‌ద‌వుల్లో ఉన్న‌వారే విమ‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో పార్టీలో ప్ర‌స్తుతం తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. ఇది ఎలాంటి మ‌లుపు తీసుకుంటుందో అన్న రాజ‌కీయ చ‌ర్చ కూడా జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. …

Read More »

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టేది మరొక దారి అన్నట్లుందని గణేష్ కామెంట్స్ పై భగ్గుమంటున్నారు నేటిజన్లు. భోగాపురం ఎయిర్ పోర్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. 3 లక్షల మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలి రావడంతో …

Read More »

భోగాపురం క్రెడిట్ కోసం వైసీపీ తంటాలు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీ ప్ర‌జ‌లు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఊద‌ర గొడుతోంది. అంతేకాదు.. గ‌త వీడియోలు, కామెంట్లు, ప్ర‌క‌ట‌న‌ల‌ను త‌వ్వితీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీనికి కార‌ణం.. విజ‌య‌న‌గ‌రంలో తాజాగా ప్రారంభ‌మైన‌ భోగాపురం(అల్లూరి సీతారామ‌రాజు) అంత‌ర్జాతీయ విమానాశ్రం. దీని ఘ‌న‌త త‌మ‌దేన‌ని ఇటీవ‌ల కాలంంలో త‌ర‌చుగా చెబుతున్న జ‌గ‌న్‌.. తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌రింత ప్ర‌చారానికి తెర‌దీశారు. అంతేకాదు.. చంద్ర‌బాబుపైనా విమ‌ర్శ‌లు …

Read More »