Political News

మ‌త ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు ఉంటాయా?

మ‌త‌ప‌రంగా రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించేది లేద‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్ల‌మెంటులో తెగేసి చెప్పారు. మ‌హిళా బిల్లు స‌హా.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై శుక్ర‌వారం సాయంత్రం ఏక‌బిగిన గంటా 40 నిమిషాల పాటు మాట్లాడిన ఆయ‌న కాంగ్రెస్ పార్టీ విధానాల‌ను.. ఆ పార్టీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన వ్య‌వ‌హారాల‌ను తూర్పార‌బ‌ట్టారు. “త‌న మిత్ర‌ప‌క్షాల‌ను బుజ్జ‌గించేందుకు కాంగ్రెస్ పార్టీ మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌ను తీసుకురావాల‌ని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలా మేం …

Read More »

విజయ్… కొంతయినా జాలి కలిగేనా?

దళపతి విజయ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాడు. ఒకవైపు 30 ఏళ్ల సినీ కెరీర్‌ను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలనే బలమైన నిర్ణయం, మరోవైపు చుట్టూ అల్లుకున్న వివాదాలు ఆయన ప్రయాణాన్ని సవాల్ చేస్తున్నాయి. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించి, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో ఒంటరిగా పోరాడుతామని ప్రకటించిన విజయ్‌కు.. రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టకముందే వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వ్యక్తిగత జీవితంపై వస్తున్న …

Read More »

ఎవ‌రీ తేజ‌స్వి..? ఎందుకింత రాజ‌కీయ మంట‌!

ప్ర‌స్తుతం తెలంగాణ స‌హా త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో వినిపిస్తున్న ఏకైక పేరు తేజ‌స్వి సూర్య‌. ఈయ‌న‌ను ఎంపీ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు గెంటాల‌ని.. ఈ రెండు రాష్ట్రాల్లోని అధికార‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ తేజ‌స్వికి వ్య‌తిరేకంగా ప్ర‌క‌ట‌న‌లే కాదు.. ఆయ‌న దిష్టి బొమ్మ ద‌హ‌నాలు కూడా కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు ఎవరీ తేజస్వి? ఎందుకిలా రాజ‌కీయ మంటలు చెల‌రేగాయి? …

Read More »

`అమ్మా వ‌ణ‌క్కం`- విజ‌య్ సంచ‌ల‌న‌ మేనిఫెస్టో!

ఏపీలో `త‌ల్లికి వంద‌నం` పేరుతో పిల్ల‌ల‌ను స్కూళ్ల‌కు పంపించే త‌ల్లుల ఖాతాల్లో రూ.15000 జ‌మ చేసే ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇదే ప‌థ‌కాన్ని త‌మిళ‌నాడులోనూ అమ‌లు చేయ‌నున్న‌ట్టు త‌మిళ వెట్రి క‌గ‌ళం(టీవీకే)పార్టీ చీఫ్, ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌క‌టించారు. “అమ్మా వ‌ణ‌క్కం` పేరుతో ఆయ‌న ఈ కీల‌క ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం కింద‌.. ప్ర‌భుత్వ స్కూళ్ల‌కు త‌మ పిల్ల‌ల‌ను పంపించే త‌ల్లుల ఖాతాల్లో 15 వేల …

Read More »

ఒక్కొక్క పార్టీకీ `3 గంట‌లు`…

పార్ల‌మెంటులో డీలిమిటేష‌న్ స‌హా.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై చ‌ర్చించేందుకు.. ఎంత‌స‌మ‌య‌మైనా ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రెడీ అయింది. ఈ వ్య‌వ‌హారంపై పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి కిరెణ్ రిజుజు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. స‌భ‌లో చ‌ర్చ‌కు ఎంత స‌మ‌య‌మైనా ఫ‌ర్వాలేద‌ని.. స్పీక‌ర్ విచ‌క్ష‌ణ మేర‌కు నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అవ‌స‌ర‌మైతే.. రాత్రివేళ‌ల్లోనూ చ‌ర్చ నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. దీనిపై లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా స్పందిస్తూ.. స‌భ‌లో ఒక్కొక్క …

Read More »

జగన్ మకాం మార్పు.. సెంటిమెంటా? రాజకీయ వ్యూహమా?

అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై ఆలోచిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. బెంగళూరులోని యలహంక నివాసాన్ని పరిమితంగా ఉపయోగిస్తున్న ఆయనపై ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, పార్టీ వ్యవహారాల నిర్వహణకు మరింత అనుకూలమైన కేంద్రాన్ని ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ మళ్లీ జగన్ రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా …

Read More »

తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. ముమ్మాటీకీ సైకోయిజ‌మే..

వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ ఒక ట్వీట్ చేశారు. ‘ దైవం అంటే భక్తి లేదు. దేశం అంటే ద్వేషం. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు. ఉద్యోగాలు వ‌స్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు.. నిలువెల్లా స్వార్థం, మ‌న‌సంతా విధ్వంసంతో ర‌ప్పా ర‌ప్పా న‌రుకుతాం.. అమ‌రావ‌తిని మార్చేస్తాం.. క‌ట్టిన‌వ‌న్నీ కూల్చేస్తాం.. కంపెనీల‌న్నీ వెళ్ల‌గొడ‌తాం.. ఏమిటీ దుర్మార్గ పనులు జ‌గ‌న్ మోహ‌న్ …

Read More »

డీలిమిటేష‌న్‌… అంద‌రిలోనూ ఒకే భ‌యం!

దేశంలో పార్ల‌మెంటు, అసెంబ్లీ స్థానాల‌ను పున‌ర్విభ‌జించే డీలిమిటేష‌న్‌,  అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే 2023నాటి నారీ శ‌క్తివంద‌న చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌ల బిల్లు.. గురువారం పార్ల‌మెంటుకు చేరింది. దీనిపై స‌భ‌లో చ‌ర్చ‌ను పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిరెణ్‌రిజుజు ప్రారంభించారు. అనంత‌రం.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా దీనిపై ప్ర‌సంగించారు. ఆ త‌ర్వాత‌.. ఇత‌ర పార్టీల స‌భ్యులు మాట్లాడారు. అంద‌రిలోనూ ఒకే భ‌యం! పార్ల‌మెంటులో చ‌ర్చ …

Read More »

మోడీ-షా… మాములోళ్ళు కాదండోయ్

అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు. తాజాగా ఆ తీరును మరోసారి అందరికి అనుభవంలోకి వచ్చేస్తున్న పరిస్జితి. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా రెండు కీలక అంశాల్ని తెలివిగా ఒకదాన్లోకి మరొకటి తీసుకొచ్చేయటం ద్వారా.. డబుల్ బెనిఫిట్ పొందాలన్న మాస్టర్ స్కెచ్ వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దశాబ్దాల పర్యంతం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు …

Read More »

చంద్రబాబు అంటే ఆ మాత్రం ఉండదా?

పునర్విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ స్థానాల్ని గుండుగుత్తగా యాభై శాతం పెంచుతారన్న దానిపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. లోక్ సభ స్థానాల సంగతేంటి? 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకుంటారా? అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. దీనికి తోడు బయటకు వచ్చిన బిల్లులోనూ దీనిపై స్పష్టత లేకపోవటంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ రోజు (గురువారం) ఈ బిల్లును లోక్ సభలో …

Read More »

బిల్లు బీజేపీది అయితే వైసీపీ మద్దతు ఉండదా

బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే…బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ…తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా ఓకే చెప్పేసింది. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు సరైన దిశలోనే వెళుతోందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త హోదాలో ఉన్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ప్రకటన ఇచ్చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో బీజేపీ ప్రభుత్వం సరైన దిశలోనే వెళుతోందని సజ్జల చెబుతున్నారంటే…బీజేపీ ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ …

Read More »

విభజన చట్టానికి మించి తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న సీట్లు

లోక్ సభలో ఈ రోజు ప్రవేశ పెట్టే డీలిమిటేషన్ బిల్లు..మహిళా బిల్లు.. దీనికి తగ్గట్లుగా రాజ్యాంగ సవరణ బిల్లు మొత్తంగా ఒక్క అంశం మీదనే అందరి ఫోకస్ ఉంది. అది..నియోజకవర్గాల పునర్వభిజన బిల్లుతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందా? మేలు జరుగుతుందా? అని. అయితే.. బిల్లులో కీలక అంశమైన.. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి అనుసరించే మార్గంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇందుకు భిన్నంగా ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా.. నలుగురు కేంద్ర …

Read More »