ప్రస్తుతం రాష్ట్రంలో అనేక మంది నాయకులు ఉన్నారు. అయితే ఎవరి అవకాశం ఎవరి అనుకూలతను బట్టి వారు రాజకీయాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. గత ఎన్నికలకు ముందు అనేకమంది నాయకులు తమకు నచ్చిన పార్టీలను ఎంచుకున్నారు. పార్టీలు మారారు. గెలిచిన వారు గెలిచారు ఓడిన వారు ఓడారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో నాటికి ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. నాయకులకు మరింత స్వేచ్ఛ లభిస్తుందని …
Read More »వైసీపీ ఆణిముత్యం.. నానీ నోట అదే పాత క్యాసెట్
వైసీపీ తరఫున తరచుగా మీడియా ముందుకు వచ్చే మాజీ మంత్రి పేర్నినాని.. అమరావతి రాజధానిపై మళ్లీ పాత రికార్డే వినిపించారు. అమరావతిపై జగన్కు ధ్వేషం ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఆయన ఏపీకి చెందిన నాయకుడు కాదా? ఏపీని ఐదు సంవత్సరాలు పాలించలేదా? ప్రజలు ఆయనకు ఓటేయలేదా? అని వరుస ప్రశ్నలు సంధించారు. అంతేకాదు.. అసలు చంద్రబాబు కంటే కూడా జగనే రాజధాని ప్రాంతంలో ఇంటిని నిర్మించుకున్నారని గుర్తు చేస్తూ.. …
Read More »ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే కానీ…
నవ్యాంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా అమరావతే కొనసాగనుంది. ఈ మేరకు రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించాలంటూ కూటమి సర్కారు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించాలన్న తీర్మానానికి ఆమోదం తెలిపేందుకు శనివారం ఒక్కరోజు ప్రత్యేకంగా సమావేశమైన ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్క గళమూ వినిపించలేదు. అసెంబ్లీలో అమరావతి తీర్మానాన్ని సభా నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించారు. ఈ తీర్మానంపై సభ్యులంతా తమ …
Read More »కరూర్ ట్రాజెడీ విజయ్ ని కదలనివ్వట్లేదా…?
ఎన్నెన్నో ఆశలతో రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్ హీరో విజయ్ కి ఆదిలోనే లెక్కలేనన్ని అడ్డంకులు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా… విజయ్ ఇప్పటిదాకా ప్రచారాన్నే మొదలుపెట్టలేదు. పోనీ ప్రచారం మొదలుపెట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నా… ఎన్నికల సంఘం ససేమిరా అంటోంది. ఓ వైపు ఎన్నికల గడువు వడివడిగా దగ్గరపడుతున్నా… విజయ్ మాత్రం ఎటూ కదలలేని స్థితిలో పడిపోయారు. మొన్నామధ్య కరూర్ లో తాను నిర్వహించిన …
Read More »తెలంగాణ అసెంబ్లీలో ఏమిటీ ‘రాఘవ’ రచ్చ?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య పెను వివాదమే రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై చర్చ జరగగా… మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్ నగరం నడిబొడ్డునే పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ కు పాల్పడుతోందన్న ఆరోపణ వినిపించినంతనే సభలో గందరగోళం నెలకొంది. రాఘవ కన్ స్ట్రక్షన్ పేరును బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి …
Read More »వైసీపీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పిన పవన్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ఉనికిని ప్రశ్నార్థకం చేసిన వైసీపీ తిరిగి అధికారంలోకి రాదన్న ఆయన… ఒకవేళ ఆ పార్టీ అధికారం చేపట్టినా… తన ఇష్టారాజ్యంగా ముందుకు సాగే అవకాశం ఉండదని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమీ చేలేదని పవన్ చెప్పారు. చట్టసభల్లో కూర్చుని దాడులు చేస్తామంటే తాము చూస్తూ ఊరికే కూర్చునే పరిస్థితి లేదని కూడా …
Read More »‘వైసీపీ లంకలో ఉన్నవారంతా రాక్షసులు కారు’
ఏపీలో విపక్ష వైసీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటే ఫైనల్ అని, పార్టీలోని ఏ ఒక్క నేత కూడా ఆయన మాటకు అడ్డు చెప్పే పరిస్థితే లేదని ఓ రేంజిలో ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మాట ఎంతమాత్రం నిజం కాదని తాజాగా తేలిపోయింది. ఆయా అంశాలపై జగన్ తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు అడ్డుకునే యత్నం చేశారట. అంతేకాదండోయ్.. ఆయా అంశాలపై తన …
Read More »పవన్ సినిమాలో బ్రహ్మి… నల్లమలలో జగన్?
ఏపీ అసెంబ్లీలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ కమెడియన్ తో పోలుస్తూ బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబ్ధత కల్పించాలన్న తీర్మానాన్ని ఆమోదించేందుకు శనివారం నాడు ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో అమరావతి తీర్మానాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టగా… ఆ తీర్మానాన్ని బలపరుస్తూ పలువురు …
Read More »‘సీఎంగా చంద్రబాబు’ ప్రవేశ పెట్టిన తొలితీర్మానం!
ఔను! అసెంబ్లీలో ఏ తీర్మానం అయినా ప్రవేశ పెట్టేందుకు.. సంబంధిత శాఖకు మంత్రులుగా ఉన్నవారు వాటిని ప్రవేశ పెడతారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీలో అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని మాత్రం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రవేశ పెట్టారు. ఇలా.. ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో కూడా ఆయన ఏ తీర్మానాన్నీ ప్రవేశపెట్టలేదు. వాస్తవానికి …
Read More »”ఆ 11 మంది పశ్చాత్తాప పడతారనుకున్నా”
నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శనివారం సమావేశమైన అసెంబ్లీలో విపక్షం వైసీపీకి చెందిన 11 మంది సభ్యులపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులతో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ సభ్యుల గైర్హాజరీపై మండిపడ్డారు. చివరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై తీర్మానం కోసం సమావేశమైన సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యుల గైర్హాజరీపై అయ్యన్న ఆసక్తికర …
Read More »అమరావతి అగ్నిప్రమాదం వెనుక అసలు నిజం
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో కుట్ర కోణమేమీ లేదని తేలిపోయయింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రాజధాని పనులు శరవేగంగా సాగుతున్న తరుణంలో… రాయపూడి సమీపంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన పైపులు కాలిపోయాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా… ఈ ఘటన వెనుక రాజధానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఈ మంటలకు కారణం కావచ్చన్న వాదనలు వినిపించాయి. అయితే సదరు పైపులకు కాపలా …
Read More »మళ్లీ జగన్ లాంటోళ్లు వస్తే… అమరావతిపై షర్మిల
మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే అనే ముందుచూపు చంద్రబాబు నాయుడు విజన్ కు నిదర్శనం అని వైయస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నారని అన్నారు. ఈ తీర్మానం పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమే అని కూడా వ్యాఖ్యానించారు. మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే..అని ముందుచూపు ఉండడం మీ విజన్ కి నిదర్శనం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates