Political News

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో పోలీసులు నానీకి నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. అయితే.. ఈ కేసు వైసీపీ హ‌యాంలోనే న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అప్ప‌ట్లో వైసీపీ అధికారంలో ఉండ‌డంతో ఈ కేసు విచార‌ణ ముందుకు సాగలేదు. తాజాగా నానీ విచార‌ణ‌కు అనుమ‌తించాల‌ని కృష్నాజిల్లా క‌లెక్ట‌ర్ కోర‌డంతో ప్ర‌భుత్వం ఓకే చెప్పింది. ఏంటీ …

Read More »

నిషేధం చిన్న చ‌ర్యే: టెలిగ్రామ్ యాప్‌కు కోర్టు షాక్‌!

త‌మ‌పై తాత్కాలిక నిషేధం ఎత్తివేయాల‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగానే కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌పై నిషేధం విధించింద‌ని ఆరోపిస్తూ.. టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. శుక్ర‌వారం కోర్టు కార్య‌క‌లాపాలు ప్రారంభ‌మైన వెంట‌నే ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. దీనిపై వాద‌న‌లు విన్న ఢిల్లీ హైకోర్టు.. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో నిషేధం అనేది చిన్న చ‌ర్యేనని వ్యాఖ్యానించింది. నీట్ ప్ర‌శ్న ప‌త్రాలు లీకైతే.. ఎవ‌రు బాద్య‌త వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించింది. తాత్కాలిక నిషేధం వెనుక‌.. ఎలాంటి ఉద్దేశ …

Read More »

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సాయికృష్ణ తల్లి, మేనమామ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీనిచ్చారని, తనకు భరోసా కల్పించారని సాయికృష్ణ తల్లి తెలిపారు. తనకు అది చాలని ఆమె అన్నారు. తాను సీఎం చంద్రబాబును కలవాలని అనుకున్నానని, తన బిడ్డ కేసులో న్యాయం చేశారని తెలిపారు. …

Read More »

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం ఏపీలో ఆ ఒక్క పార్టీకి మాత్రం పట్టకపోవడం ఆశ్చరంగానే ఉంది. ఇటువంటి ఘటనలు జరిగినపుడు సహజంగా పార్టీలు అప్రమత్తం అవుతాయి. మైలేజీ కోసం కూడా చూస్తాయి. పరామ్శలు, డిమాండ్లు చేస్తాయి. కానీ యువకుడు సాయికృష్ణ అదృశ్యం కేసు ఇంత హాట్టాపిక్గా మారినా కాంగ్రెస్పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు …

Read More »

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సాయికృష్ణ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. నాగరాజుపై కేసు కూడా నమోదైంది. ఈ రోజు ఆయనను అరెస్టు చేసే అవకాశముంది. అయితే, సాయికృష్ణ కుటుంబ సభ్యులను నిన్న పరామర్శించిన ఏపీ మాజీ సీఎం జగన్…ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు …

Read More »

జనసేన తెలంగాణ ప్రస్థానం ప్రారంభం

ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలోనూ కీలక అడుగు వేసింది. పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయం శుక్రవారం భాగ్య నగరి హైదరాబాద్ లో ప్రారంభమైంది. వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తాన శుక్రవారం మధ్యాహ్నం తర్వాత నగరంలోని మణికొండలో జనసేన తెలంగాణ శాఖ కార్యాలయాన్ని పార్టీకి చెందిన తెలంగాణ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత …

Read More »

కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?

రాజ‌కీయ చతుర‌త‌లో మ‌రోసారి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాణ‌క్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. స‌ర్కారును ఇరుకున పెట్టేసి.. కుల‌, రాజ‌కీయంగా కూడా.. తాము ల‌బ్ధిపొందాల‌ని భావించిన వైసీపీకి చంద్ర‌బాబు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. విష‌యం ఏదైనా.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు రెడీగానే ఉంటాయి. అందునా.. ఓట‌మి బాధ నుంచి ఇంకా తేరుకోని వైసీపీకి ఎక్క‌డ అవ‌కాశం చిక్కితే అక్క‌డ ఛాన్స్ కొట్టేయాల‌ని చూస్తోంద‌నే టాక్‌వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే …

Read More »

పరశురాముడి రూపంలో రాహుల్ గాంధీ

రాజకీయ నాయకులను దేవుళ్లుగా పూజించే ఘటనలు కొత్తవి కావు. సినిమా నటులకు, రాజకీయ నాయకులకు గుడులు కట్టడం, ప్రత్యేక పూజలు చేయడం తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వివాదంలో నిలిచారు. ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా పరశురాముడి రూపంలో రూపొందించిన చిత్రం, దానికి నిర్వహించిన పాలాభిషేకం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ జన్మదినాన్ని …

Read More »

‘బాబు, ప‌వ‌న్‌ల‌పై న‌మ్మ‌కం ఉంది’

వైసీపీ చేస్తున్న రాజ‌కీయాల‌కు చెక్ పెడుతూ.. విజ‌యవాడ కృష్ణలంక‌లోని సాయికృష్ణ కుటుంబం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ కుమారుడు ఎక్క‌డున్నా తీసుకురావాల‌ని.. లేదా.. మృత‌దేహాన్న‌యినా.. అప్ప గించాల‌ని కోరుకుంటున్న‌ట్టు సాయికృష్ణ త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి, మేన‌మామ‌లు తెలిపారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు సంపూర్ణ స‌హ‌కారం ఉంద‌న్నారు. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌మ‌కు న‌మ్మకం ఉంద‌న్నారు. త‌మ‌కు జ‌రిగిన అన్యాయం వేరే ఏ కుటుంబానికీ …

Read More »

సాయికృష్ణ కేసులో ప్రభుత్వ కీలక నిర్ణయం

సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం. డీఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి ముగ్గురు ఐపీఎస్ అధికారులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించే …

Read More »

ఈ స్పీడు నాడేది… జ‌గ‌న్‌?

విజ‌య‌వాడ యువ‌కుడు సాయికృష్ణ మిస్ట‌రీ కేసుపై రాష్ట్ర ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. విష‌యం తెలిసిన వెంట‌నే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హుటాహుటిన స్పందించారు. రాజ‌మండ్రి ఎస్పీ న‌ర‌సింహ కిషోర్ నేతృత్వంలో ఉన్న‌త‌స్థాయి విచార‌ణ‌కు ఆదేశించారు. అంతేకాదు.. ఈ విష‌యంలో ఎవ‌రూ జోక్యం చేసుకోవ‌ద్ద‌ని కూడా ఆదేశించారు. ఒక ప్ర‌భుత్వంగా ఎంత వ‌ర‌కు స్పందించాలో.. అంత‌వ‌ర‌కు ముఖ్యమంత్రి స్పందించారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన వైసీపీ నేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. వెంట‌నే …

Read More »

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని విపక్ష వైసీపీ ఆరోపిస్తుంటే… ఈ వ్యవహారంలో వైసీపీ చెబుతున్నవన్నీ అసత్యాలేనని అధికార కూటమి పార్టీల నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అదినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం నేరుగా సాయికృష్ణ ఇంటికి వెళ్లారు. సాయి తల్లి విజయలక్ష్మిని ఆయన ఓదార్చారు. …

Read More »