తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన పెద్దన్నగా పేర్కొనే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ. గత 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. వాస్తవానికి కాంగ్రెస్కు.. మోడీకి మధ్య ఉన్న రాజకీయ వివాదాలు, విభేదాల గురించి అందరికీ తెలిసిందే. నిరంతరం విమర్శించుకోవడం, ఎద్దేవా చేసుకోవడం కామనే. అయితే.. ఆ విభేదాల జోలికి పోకుండా.. ప్రధానిని మచ్చిక చేసుకునే క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా …
Read More »సోషల్ మీడియాపై సుప్రీమ్ కోర్టు సంచనల నిర్ణయం
యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఏది పడితే అది మాట్లాడతాం, ఏ వీడియో పడితే అది అప్లోడ్ చేస్తాం అంటే ఇక కుదరదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్పై ఒక కన్నేసి ఉంచేందుకు కొత్త చట్టాలు రాబోతున్నాయి. యూజర్ జనరేటెడ్ కంటెంట్పై నియంత్రణ లేకపోవడంతో జరుగుతున్న అనర్థాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. “ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే” అంటూ కేంద్రానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. 4 వారాల్లోగా దీనికి సంబంధించిన …
Read More »శ్రీవారికి అప్రతిష్ట తెచ్చే పనులు చేయను… ఎవరినీ చేయనివ్వను: సీఎం
శ్రీవెంకటేశ్వరస్వామి పాదాల చెంత పుట్టిపెరిగా.. స్వామివారికి అప్రతిష్ట తెచ్చే ఏ పని నేను చేయను.. ఎవరినీ చేయనివ్వను.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు దశల్లో రూ.260 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఒక పవిత్ర దేవాలయమైన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సంకల్పించాం అన్నారు. ఈ ప్రాంత రైతులను ఈ …
Read More »పెట్టుబడి ఏదైనా… విశాఖ మాత్రం తగ్గేదె లే..!
ఏపీ ఐటీ రాజధాని.. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్న విశాఖకు తాజాగా మరో లక్ష కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు రానున్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా కేంద్రం రాకతో.. అనేక పెట్టుబడులు విశాఖను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల ఇక్కడ జరిగిన పెట్టుబడుల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల వరకు ఒప్పందాలు జరిగాయి. వీటిలో ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి దేశ విదేశీ పెట్టుబడి దారులు ఉన్నారు. మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, …
Read More »ఎవరైనా తగ్గేదే లే అంటున్న చంద్రబాబు, రేవంత్ కి పెద్ద సవాలే!
రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. పొరుగున ఉన్న కర్ణాటకతోనూ.. వివాదంగా మారిన నదీ జలాల సమ స్యపై ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే ఆయన స్పందిస్తున్నా.. ఆయా నదుల విషయంలో మిగులు జలాలుగా ఉన్న.. ముఖ్యంగా సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని వడిసి పట్టుకుని `అందరం` సద్వినియోగం చేసుకుందామని చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో తెలంగాణ, కర్ణాటకలు.. తమ వాదనకే పరిమితం అవుతున్నాయి. …
Read More »అమరావతిలో అన్ని వర్గాల వారికి నివాసం
దేవతల రాజధాని మాదిరిగానే అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక్కడ అన్ని వర్గాలకు నివసించేందుకు ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుందన్నారు. అమరావతి రాజధాని పరిధిలో నిర్మిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ శ్రీవారి ఆలయం రెండో దశ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు భూమి పూజ చేశారు. ఇప్పటికే 140 కోట్ల రూపాయల …
Read More »బిగ్ డిబేట్: జగన్ ఆ ఆలోచన నుంచి బయట పడాలి!
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఆలోచన.. ఆయన మనసులో కట్టుకుంటన్న అధికార పేకమేడలపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా మేధావులు, విశ్లేషకులు.. జగన్ ఆలోచనా తీరును తప్పుబడుతున్నారు. ప్రధానంగా జగన్ ఎక్కడికి వెళ్లినా.. ఏం చేస్తున్నా.. ఆయన నోటి నుంచి వస్తున్న మాట.. “మళ్లీ అధికారం మనదే” అన్న వ్యాఖ్యే!. దీనిని ఆ పార్టీ నాయకులకు ఆయన నూరిపోస్తున్నారు. అయితే.. జగన్ ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ.. …
Read More »కోనసీమ కొబ్బరికి-రాష్ట్ర విభజనకు సంబంధం ఏంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీలోని కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరి రైతులను కలుసుకున్నారు. వాస్తవానికి కోనసీమ అంటేనే ‘ఏపీ కేరళ’గా గుర్తింపు ఉంది. దీనికి కారణం కొబ్బరి తోటలే. ఇక్కడ నుంచి వచ్చే ఉత్పత్తి దేశవ్యాప్తంగా రవాణా అవుతుంది. అయితే.. రైతులను కలుసుకున్న పవన్ కల్యాణ్.. వారి సమస్యలు విన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల రైతుల గోడును ఆలకించారు. ఈ సందర్భంగా …
Read More »పోలవరానికి మహర్దశ.. కొత్త జిల్లాతో మార్పులు ఇవే
పోలవరం.. ఇప్పటి వరకు ఈ పేరు అందరికీ తెలిసినా.. ఇకపై జిల్లాగా ఇది రూపుదిద్దుకోనుంది. వాస్తవానికి పోలవరం గిరిజన ప్రాంతం. అందుకే.. దీనిని ఎస్టీ నియోజకవర్గంగా పేర్కొన్నారు. ఆ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. అయితే.. తాజాగా ఈ ప్రాంతాన్ని కొత్తగా జిల్లా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతాన్ని పోలవరంలో విలీనం చేయడం ద్వారా.. కొత్త జిల్లాగా దీనిని ఏర్పాటు చేయనున్నారు. …
Read More »బ్రాండింగ్ తో పాటు రేవంత్ చెయ్యాల్సిన ట్రీట్మెంట్ కూడా ఉంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త లెక్కలు వేస్తున్నారు. తెలంగాణ పేరు దేశదేశాల్లో మార్మోగాలన్నది ఆయన ఉద్దేశం. పెట్టుబడులు.. పరిశ్రమల రాకను అభిలషిస్తున్న సీఎం.. ఈ క్రమంలో కొత్తగా `తెలంగాణ బ్రాండింగ్`ను తీసుకువచ్చారు. తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచ వేదికపై కూడా సగర్వంగా నిలపాలన్నది ఆయన సంకల్పం. ఈ క్రమంలో వచ్చే నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఈ …
Read More »లోకేష్ టార్గెట్ 23 మంది సభ్యులపై నజర్
టీడీపీ యువనాయకుడు, మంత్రి నారా లోకేష్ ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏం చేస్తున్నారో, ఏం చేయాలని భావిస్తున్నారో తనకు వివరాలతో నివేదికలు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన ఆదేశించారు. తాజాగా పార్టీ పరిస్థితులపై స్పందించిన నారా లోకేష్ ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించారు. ఈ నెల 1న జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం రైతన్నా మీకోసం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు …
Read More »పవన్పై అక్కసెందుకు: కళ్ల ముందే కనిపిస్తున్న వైసీపీ లోపాలు!
తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగుతున్నామన్న చందంగా వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ తప్పులు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేక పోతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. సహజంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు కామనే అయినా.. హద్దులు మీరి చేస్తున్న విమర్శలు.. వివాదాలకు దారితీస్తున్నాయి. ఇవి ప్రత్యర్థులకు ఆటోమేటిక్గానే వరాలుగా మారుతున్నాయి. కానీ.. తమ తప్పులు తెలుసుకోవడంలో విఫలమవుతున్న వైసీపీ నాయకులు ఎదుటి వారిపై అక్కసు పెంచుకోవడం మరింత చిత్రంగాఉందని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates