తెలంగాణలో గంజాయి సాగు, రవాణా, వాడకం గతంతో పోలిస్తే చాలా పెరిగిన సంగతి తెలిసిందే. గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఈగల్ టీం, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. ఈ క్రమంలోనే అందుకు గల కారణాలను వివరించే క్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు తగ్గడం వల్లే గంజాయి సాగు పెరిగిందని ఆయన చేసిన …
Read More »ఇరాన్ను బుగ్గి చేస్తానంటున్న ట్రంప్
“ఇరాన్ను మసి చేస్తాం.. బుగ్గి చేస్తాం“ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అస్తిత్వం ఇక, చరిత్రలో చదువుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక, ఆ దేశంతో చర్చలు అనే మాట కూడా ఎత్తేది లేదన్నారు. ఇరాన్ పాలకులను ఈ సందర్భంగా ఆయన క్రూరులుగా అభివర్ణించారు. వారు.. ఈ ప్రపంచంలో జీవించేందుకు అర్హులు కాదని వ్యాఖ్యానించారు. ఇకపై ఎలాంటి హెచ్చరిక లు లేకుండానే ఇరాన్పై దాడి చేయనున్నట్టు …
Read More »ఉప ప్రధానిగా అమిత్ షా కు ప్రమోషన్?
ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా…ఈ ఇద్దరి జోడీ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. గుజరాత్ సీఎంగా మోదీ, హోం మినిస్టర్ గా అమిత్ షా విజయవంతంగా సుపరిపాలన అందించి గుజరాత్ ను దేశానికి రోల్ మోడల్ గా నిలిపారు. అదే రీతిలో భారత్ ను కూడా ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన నిలిపేందుకు అహర్నిశలు పాటుపడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ హై కమాండ్ లో …
Read More »మంత్రి vs ఎమ్మెల్యే… సీఎంకు తలనొప్పే!
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రి కొండా సురేఖ, ఇదే జిల్లాకు చెందిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరికి మధ్య పాత రాజకీయ కక్షలు ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత.. కడియం బీఆర్ ఎస్లోకి వెళ్లారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నా.. ఆయన కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. అయితే.. నియోజకవర్గంలో ఎలా ఉన్నా.. జిల్లా మొత్తంపై కడియం పైచేయి …
Read More »చంద్రబాబుగారూ… ఈ సమస్యపై స్పందించరా?: జగన్ ట్వీట్
సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆసక్తికర పోస్టు చేశా రు. చంద్రబాబుగారూ.. అని ఉద్దేశిస్తూ.. ఈ సమస్య మీకు పట్టదా? అని ప్రశ్నించారు. లక్షల మంది ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేస్తున్నారా? అని నిలదీశారు. వారి సమస్యను పట్టించుకుని, అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించాలని జగన్ సూచించారు. ఈ మేరకు సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చారు. విషయం ఏంటి? ప్రస్తుతం కడప …
Read More »మాటిచ్చిన మరుసటి రోజే… హామీని నెరవేర్చిన పవన్
హస్తకళా మహోత్సవం వేదికపై కళాకారులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను స్వయంగా విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరుసటి రోజే క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రారంభించారు. రెండు రోజులు గడవక ముందే ఆయన తన హామీని నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా లేస్ కళాకారుల్లో కంటి సమస్యలు ఎక్కువగా ఉండటం, కలంకారీ కళాకారుల్లో కూడా ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రతి కళకు ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయనే విషయాన్ని …
Read More »పెట్టుబడుల వేటలో లోకేష్ వేట అదిరింది
ఆంధ్రప్రదేశ్కు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బృందానికి అక్కడి పారిశ్రామిక వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కొరియా ట్రేడ్-ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (కోట్రా) ఇండియా, దక్షిణాసియా విభాగాధిపతి క్యుంగ్హూన్ కిమ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందిస్తూ.. “నారా లోకేష్ బృందానికి హ్యాట్సాఫ్” అని అభినందించారు. లోకేష్ బృందం ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడి అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న …
Read More »వీడియో: జుట్టు పట్టుకొని కొట్టుకున్న వైసీపీ నేతలు
ఏపీ ప్రతిపక్షం వైసీపీలో నాయకుల మధ్య కలివిడి ఎలా ఉన్నా.. వివాదాలకు మాత్రం కేంద్రంగా మారుతున్నారు. ఒకరిపై ఒకరికి పడడం లేదు. ఇది తీవ్ర విమర్శలకు, వివాదాలకు కారణమవుతూ.. పార్టీ పరువు ను కూడా రోడ్డున పడేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా చిన్న విషయానికే మహిళా నాయకులకు, పురుష నాయకులకు మధ్య వివాదం ఏర్పడి.. ఏకంగా కొట్టుకునే వరకు పరిస్థితి ఏర్పడింది. మహిళలను పురుషులు.. వారిని మహిళల బంధువులు కూడా …
Read More »రావణ్ ఫోన్ లో అశ్లీల వీడియోలు?
బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రావణ్ పై యూఏపీఏ యాక్ట్ ప్రకారం కేసు నమోదు కావడంపై చర్చ జరుగుతోంది. ఒక యూట్యూబర్ పై ఆ యాక్ట్ ప్రకారం కేసు పెట్టడం ఏంటని ప్రకాష్ రాజ్ వంటి వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, పోలీసుల విచారణలో రావణ్ కు సంబంధించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి …
Read More »ఓజీ కలిసి చూద్దామన్న మాట… నెరవేరకముందే విషాదం
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం రాత్రి కన్నుమూశాడు. హనుమకొండ హనుమాన్నగర్కు చెందిన నిరంజన్ అరుదైన జన్యుపరమైన డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధితో చిన్నప్పటి నుంచే పోరాడుతున్నాడు. కొంతకాలంగా చికిత్స పొందుతున్న అతడు ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. ఈ వార్త కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. నిరంజన్ మూడేళ్ల వయసులోనే ఈ …
Read More »ఎల్నినో… ఏపీలో ఈ జిల్లాలపై ప్రభావం ఎక్కువేనట!
ఖరీఫ్ సీజన్ మొదలై నెల కావొస్తుంది. కానీ ఆకాశం నుంచి చుక్క నీటి జాడలేదు. మేఘాలు మొఖం చాటేశాయి. ఇదంతా ఎల్నినో ప్రభావమేనని శాస్ట్రవేత్తలు చెబుతున్నారు. విత్తనాలు చల్లి ఎరువుల కోసం ఎదురుచూడాల్సిన ఈ సమయంలో అన్నదాతలు నాలుగు చినుకుల కోసం తలెత్తి చూస్తున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సన్నద్థం అవుతోంది. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఏఏ జిల్లాలలో ఎక్కవగా ఉండబోతోంది అనే అంశంపై అధికారులతో …
Read More »ప్రశ్న రావణ్ కు ఏబీవీ మద్దతు?
ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా స్పందించారు. రావణ్ తప్పు చేస్తే… ఆ తప్పులకు సరిపడ సెక్షన్లతోనే కేసులు నమోదు చేయాలి గానీ… కేవలం బూతులు మాట్లాడారంటూ అతడిపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం తగదని ఏబీవీ అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన ప్రశ్న రావణ్ కు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates