ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలుస్తారు. మిగిలిన సందర్భాల్లో ఎలా ఉన్నా.. ఆయన పరపతి దారుణంగా పడిపోయింది మాత్రం ఇరాన్ తో యుద్ధం చేస్తున్నప్పుడే అని చెప్పాలి. ఎందుకంటే.. ఇరాన్ తో అమెరికా జరిపిన యుద్ధం సందర్భంగా ఆయన నోటి నుంచి …
Read More »కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్
ఢిల్లీలో ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సభలకు తొలిరోజు హాజరైన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ సమైక్యత కోసం ఈ సభలను ఢిల్లీలో నిర్వహిస్తున్నామని పవన్ చెప్పారు. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై పవన్ విమర్శలు గుప్పించారు. జాతీయ వాదాన్ని పక్కనపెట్టి, …
Read More »దేశవ్యాప్తంగా… బొద్దింకల జోరు!
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)గా ఏర్పడి ఉద్యమాలు చేస్తున్న ఈ పార్టీ.. దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తోంది. కొన్ని రోజుల కిందట ఢిల్లీలో మహా నిరసన పేరుతో తొలి ఉద్యమాన్ని చేపట్టిన సీజేపీ దీనిని సక్సెస్ చేసింది. ఈ సందర్భంగానే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు అల్టిమేటం కూడా జారీ చేసింది. వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యా …
Read More »భూములిచ్చిన గౌరవం… విమానంలో రైతులు, రైతు కూలీలు
అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన గౌరవం కల్పించింది. విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలు, మహిళలను తొలి ప్రయాణికులుగా ఆహ్వానించి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. జేవర్ ప్రాంతానికి చెందిన 170 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు లక్నో నుంచి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన తొలి ప్రయాణికుల విమానంలో ప్రయాణించారు. గౌతమ్ బుద్ధ్ నగర్ …
Read More »తెలంగాణలో విచారణల పాలిటిక్స్!!
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలకు మధ్య పలు కేసుల విచారణకు సంబంధించి రాజకీయం జోరుగా సాగుతోంది. బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హయాంలో జరిగిన.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిందని..దీనిని సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. కానీ, దీనిపై ఇప్పటి వరకు అతీ గతీ లేదని, కేసీఆర్ను కాపాడుతున్నారని సీఎం …
Read More »అంటే.. ఇక వైసీపీని అలా పిలవచ్చా!!
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు పెద్దగా కౌంటర్లు ఇవ్వలేకపోయారు. కానీ, తాజాగా పెరుగుతున్న యాక్టివిటీతో మాటల మంటలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో టీడీపీ అధినేత నుంచి దిగువస్థాయి నాయకుల వరకు వైసీపీని గొడ్డలి పార్టీ అని సంభోదిస్తున్నారు. దీనిని సమర్థించుకుంటున్నారు. అయితే.. వాస్తవానికి గొడ్డలి పార్టీ అనే పదం కొంత …
Read More »ఇక… జాతీయ జనసేన?
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అనుకున్నట్టుగానే వైసీపి ప్రభుత్వాన్ని దింపేందుకు కూటమిగా ఏర్పడి.. ఎన్నికల్లో కలివిడిగా వ్యవహరించి విజయం దక్కించుకున్నారు. వచ్చే 15 సంవత్సరాల పాటు.. ఆయన కూటమిదే అధికారం అని కూడా తరచుగా చెబుతున్నారు. ఇవన్నీ.. ఎందుకు గుర్తుచేయాల్సి వస్తోందంటే.. పట్టుదలకు.. కృషికి.. పవన్ నిలువెత్తు నిదర్శనం …
Read More »వైసీపీ ఫేస్బుక్ బ్లాక్… సర్కారుపై జగన్ ఫైర్
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ వైసీపీ నాయకులు దూకుడుగానే ఉంటున్నారు. వీటిలో కామెంట్లతో పాటు.. ఫొటోలు, విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపైనే ఎక్కువగా విమర్శలు ఉంటున్నాయి. అయితే.. ప్రజాస్వామ్యంలో ఎవరి భావప్రకటనా స్వేచ్ఛ వారికి ఉంటుంది. వైసీపీ చేసే కామెంట్లకు టీడీపీ కూడా అదే రీతిలో బదులిస్తంది. …
Read More »ఢిల్లీలో జనసేన కీలక భేటీ
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఢిల్లీలోని అశోకా హోటల్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాలకు చెందిన ఆ పార్టీ కీలక నేతలు హాజరు కానున్నారు. దాదాపుగా 150 మంది ముఖ్య నేతలు పాలుపంచుకుంటున్న ఈ సమావేశంలో పార్టీ తరఫున వివిధ చట్ట సభల్లో ప్రాతినిధ్యం …
Read More »అమరావతిపై కామెంట్స్… వీడియోతో కొట్టిన లోకేష్!
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇటీవల కొందరు నేతలు.. మేధావులమని చెప్పుకొనే కొందరు విమర్శలు చేస్తున్నారు. పనులు మందగించాయని.. పనిచేస్తున్న కార్మికులు కూడా వెళ్లిపోతున్నారని.. వారు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు ప్రధాన మీడియా చర్చల్లోనూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వేసవి కాలంలోనే పనులు ముందుకు సాగడం లేదని.. వర్షాకాలం ప్రారంభమైతే.. ఇక, పనులు సాగవని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో అమరావతిపై కామెంట్స్ చేసేవారికి.. తాజాగా …
Read More »సతుల ఇలాకాల్లో.. పతుల రాజకీయం.. !
రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది.. రెండేళ్ల కాలంలో వారి పనితీరు ఏ విధంగా సాగింది. వారి ద్వారా ఆయా పార్టీలకు జరిగిన మేలు ఎంత అనే విషయాలను పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం స్థానికంగా చేస్తున సానుకూల కార్యక్రమాలు వంటి వాటికంటే కూడా పురుష ఎమ్మెల్యేలతో సమానంగా అంతకన్నా ఎక్కువగా ఒక్కొక్క నియోజకవర్గంలో మహిళ ఎమ్మెల్యేలు చేతులు తడపాల్సిందేనని …
Read More »నయా మోసం… బాబుతో వీడియో కాల్
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోయారు. బాబు మీతో మాట్లాడతారని చెప్పి… విశాఖకు చెందిన ఓ వ్యక్తిని బుట్టలో వేసేసిన సైబర్ నేరగాళ్లు.. బాదితుడి ఫోన్ కు ఏఐ సాయంతో బాబుతోనే మాట్లాడించారు. ఇంకేముంది… స్వయంగా సీఎం చంద్రబాబే తనతో మాట్లాడారన్న భావనతో వ్యక్తి సైబర్ నేరగాళ్లు అడిగిన డబ్బు ఇస్తూ పోయారు. రూ.80 …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates