Political News

‘కేసీఆర్ అధికారం’పై సీఎం రేవంత్ సంచలన శపథం

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న శ‌ప‌థం చేశారు. బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎట్టిప‌రిస్థితిలోనూ మ‌రోసారి అధికారం ద‌క్క‌నివ్వ‌న‌ని.. ఇది త‌న శ‌ప‌థ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. నారాయణపేట జిల్లా కోసిగిలో నిర్వ‌హించిన కాంగ్రెస్ మ‌ద్ద‌తు దారులైన సర్పంచ్‌ల సన్మాన సభకు రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇటీవ‌ల మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండింట మూడు …

Read More »

పవన్ వార్నింగులను వైసీపీ లెక్క చేస్తుందా?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీమళ్లీ వైసిపికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. నాలుగు రోజుల కిందట నిర్వహించిన కార్యక్రమంలో వైసిపి నాయకులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప లైన్లోకి రారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి కొనసాగింపుగా మరోసారి సోమవారం నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసిపి నాయకుల …

Read More »

ఏపీలో ఇకపై టికెట్ రేట్లు అలా పెంచరు

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు టికెట్ రేట్లు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా చిత్రాల నిర్మాతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం, వారం లేదా పది రోజులపాటు స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వాలు ఆమోద ముద్ర వేయడం పరిపాటి. అయితే, ఈ రకంగా సినిమా టికెట్ల రేట్లు పెంచడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల అఖండ-2 చిత్రానికి …

Read More »

ఢిల్లీలో మూడు రోజులు… కేంద్ర మంత్రికి ఎలర్జీలు

ఢిల్లీ కాలుష్యం గురించి రోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. సామాన్యులే కాదు, ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా దీని బారిన పడుతున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ పొల్యూషన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీలో కేవలం మూడు రోజులు ఉన్నా సరే, ఈ కాలుష్యం వల్ల తనకు అలర్జీలు వస్తున్నాయని ఆయన వాపోయారు. ఒక బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న …

Read More »

పవన్ 5 సార్లు సీఎం కావాలన్నదే ఆవిడ కోరిక

ఇప్పటం….జనసేన నేతలు, కార్యకర్తలకు ఈ పేరు బాగా గుర్తుంటుంది. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో ఆ గ్రామంపై అప్పటి వైసీపీ ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపణలు వచ్చాయి. రోడ్డు విస్తరణ పేరు చెప్పి జనసేన కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేసి మరీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిందని జనసేన నేతలు ఆరోపించారు. అయితే, 2024 ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని, గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పటం రావాలని ఇండ్ల …

Read More »

‘ప్రియాంక గాంధీ ప్రధాని పదవికి అర్హురాలు’

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ, లోక్‌స‌భ‌లో విప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీపై ఆయ‌న సొంత బావ, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి రాబ‌ర్ట్ వాద్రా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ పేరు ఎత్త‌కుండానే కీల‌క కుంప‌టి రాజేశారు. పార్టీలో ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి త‌న భార్య, వ‌య‌నాడ్‌(కేర‌ళ‌) ఎంపీ ప్రియాంక గాంధీ అర్హురాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్ల‌మెంటులో బ‌ల‌మైన గ‌ళం వినిపించార‌ని చెబుతూ.. కాంగ్రెస్ పార్టీని ఆమె బ‌లంగా లోక్‌స‌లో ముందుకు …

Read More »

విధేయ‌త‌కు వీర‌తాడు: టీడీపీ నేతకు ఊహించ‌ని ప‌ద‌వి!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు క‌న‌క‌మేడల ర‌వీంద్ర‌కుమార్‌కు ఊహించ‌ని ప‌ద‌వి ల‌భించింది. అది కూడా రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వి కావ‌డం గ‌మ‌నార్హం. సుప్రీంకోర్టులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించేందుకు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌, అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ప‌ద‌వులు ఉన్నాయి. ఇవి రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వులు. వీటిలో తాజాగా అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ప‌ద‌వికి క‌న‌క‌మేడల ర‌వీంద్ర కుమార్ ఎంపిక‌య్యారు. న్యాయ‌వాద వృత్తిలో సుదీర్ఘ అనుభ‌వం ఉండ‌డం.. రాజ్య‌స‌భ …

Read More »

కాళేశ్వరంపై బాంబులు వేసినట్టు కేటీఆర్ అనుమానం

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న పాల‌న‌ను `మాఫియా`తో పోల్చారు. “ఇది ప్ర‌జాపాల‌న కాదు.. ప‌క్కా మాఫియా పాల‌న‌“ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గ‌త కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించేందుకు కాంగ్రెస్ నాయ‌కులు చేయ‌ని ప్ర‌య‌త్నం లేద‌ని వ్యాఖ్యానించారు. గ‌త 2023 ఎన్నిక‌ల ముందు.. బ‌హుళార్థ సాథ‌క ప్రాజెక్టు అయిన‌.. కాళేశ్వ‌రంపై బాంబులు …

Read More »

అది సాధిస్తే 100 కోట్ల ప్రైజ్ మనీ

అక్షరాలా వంద కోట్లు.. అంటే వెయ్యి మిలియన్లు.. ఈ మొత్తాన్ని ఒకరికి ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం.. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తాం అని ఆయన అన్నారు. క్వాంటమ్‌ టాక్ బై సీఎం సీబీఎన్ కార్యక్రమం ఈ రోజు జరిగింది. వర్చువల్ గా ఈ కార్యక్రమానికి …

Read More »

జ‌గ‌న్ ఫ్లెక్సీల‌కు ర‌క్తాభిషేకం చేసిన వాళ్ళు అరెస్ట్

వైసీపీ అధినేత జ‌గ‌న్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఈ నెల 21న వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. అనంత‌పురం, శ్రీస‌త్య‌సాయి జిల్లాల్లో కొంద‌రు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. జ‌గ‌న్ ఫ్లెక్సీల‌కు ర‌క్తాభిషేకం చేశారు. గొర్రెలు, పొట్టేళ్ల‌ను న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే.. వికృతంగా త‌ల‌లు న‌రికి.. ఆయా మూగ‌జీవాల క‌ళేబ‌రాల నుంచి ఉబికి వ‌చ్చిన ర‌క్తంతో జ‌గ‌న్ ఫ్లెక్సీల‌కు ర‌క్తాభిషేకం చేసి.. పైశాచిక ఆనందం పొందారు. పైగా.. ఆయా …

Read More »

‘రప్పా రప్పా’ బ్యానర్లు వేస్తే మీ షాపు సీజే

‘రప్పా రప్పా’ వాక్యాలతో బ్యానర్లు ముద్రిస్తున్నారా? అయితే ఆ షాపులు సీజ్ అయినట్లే! రెచ్చగొట్టే వ్యాఖ్యలు సహించం అంటూ ఏపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటువంటి వ్యాఖ్యలతో కూడిన ప్లెక్సీని ముద్రించిన ఘటనలో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలోని రాయల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు సోమవారం ఆ దుకాణాన్ని సీజ్ చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై …

Read More »

కులాలతో పార్టీని నడపలేను – పవన్

కూటమిలో భాగంగా జనసేన పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు వచ్చాయ‌ని ప‌వ‌న్ తెలిపారు. మరికొంతమందిని త్వరలో నామినేట్ చేస్తామ‌న్నారు. మొదట నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన వారికి, పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చామ‌ని, ఎటువంటి సిఫార్సు లేకుండా పదవులు అప్ప‌గించామ‌న్నారు. “పదవి అనేది చిన్నదా? పెద్దదా? అని కాకుండా వచ్చిన పదవిని ప్రజలకు సేవ చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి లభించే …

Read More »