భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా,18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలోనే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం అని తెలుగులో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. …
Read More »భోగాపురంలో మోదీ మానియా
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమం మొత్తం ప్రధాని మోదీ చుట్టే తిరిగింది. ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన మోడీకి నభూతో రీతిలో ఘన స్వాగతం లభించింది. 13 వేల మంది గిరిజన మహిళలలు ప్రదర్శించిన దింసా నృత్యం అద్భుతమనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రధానికి ఇంతటి గొప్ప స్వాగతం లభించలేదని చెబుతున్నారు. రైట్ టైం.. రైట్ లీడర్ మోదీ.. నేషన్ ఫస్ట్ అనే సింగిల్ ఎజెండాతో ముందుకు …
Read More »మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మోదీ కాళ్ళు కడిగి తాగాలని ఉందని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బెర్రీ హాట్ కామెంట్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. సినీమా పరిశ్రమలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో సైతం ఈ వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి. బెర్రీ కామెంట్స్ ను …
Read More »ఎర్రబస్సులే రావంటే!… ఎయిర్ బస్సులే వచ్చాయి!
ఏపీకి ఉజ్వల భవిష్యత్తును అందించే దిశగా రూపుదిద్దుకున్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భోగాపురంలో ఏర్పాటు చేసిన షభలో కూటమి పార్టీలకు చెందిన కీలక నేతలంతా పాలుపంచుకున్నారు. సభలో మోదీతో పాటు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు కీలక ప్రసంగాలు చేయగా… టీడీపీ …
Read More »దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం పాటు పడుతున్న మోదీని అనకూడని మాటలు అంటుంటే నా గుండె కదిలించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం ఉద్వేగంతో సాగింది. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం, బంగారం …
Read More »మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ… వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నేతగానూ ఇటీవలే నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. సమీప భవిష్యత్తులోనే కాదు… భవిష్యత్తులో ఏ ఒక్క నేత కూడా మోదీ రికార్డును బద్దలు కొట్టడం దుస్సాధ్యమేనని చెప్పక తప్పదు. ఇలాంటి నేపథ్యంలో దేశ ప్రధానిగా మోదీ ఎంతకాలం పాటు ఉంటారన్న విషయంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర …
Read More »అవహేళన చేసి… అడ్రస్ లేకుండా పోయారు!
“ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రాంతానికి ఎర్రబస్సు రాదన్నారు..ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అడ్డుపడ్డారు…అన్నీ అధిగమించి అద్భుతమైన ఎయిర్ పోర్టు నిర్మించాం. విమానశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి పేరు పెట్టుకున్నాం..ఆయన పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది“ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరోక్షంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు …
Read More »మా పిల్లలను శిక్షించలేను… క్షమిస్తున్నాను
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లలు తప్పు చేయడం సహజమని, వారిని క్షమిస్తున్నానంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకూ ప్రధాని ఏమి చెప్పారంటే…. పిల్లల భాషతో కలత చెందాను … జంతర్ మంతర్లో విద్యార్థులు చేసిన ఆందోళన దేశంతో పాటు యావత్ ప్రపంచం చూసింది. ఈ ఆందోళన సందర్బంగా …
Read More »పవన్… కళాకారులకో వరం
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి తన మూలాలు మరవని నేత. కళాకారులకు ఆయనో వరం. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవంలో కళాకారులకు ఇచ్చిన హామిని నిలబెట్టుకొని పేద కళా కారుల కంటి దీపంలా నిలిచారు. 15 మందికి ఉచితంగా నేత్ర శస్త్ర చికిత్సలు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లేపాక్షి సంస్థ సంయుక్తంగా ఈ ఏడాది జులై 7 …
Read More »గలీజు పనులు చేస్తే కఠిన చర్యలు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత కూడా ఈ కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో తెగ ఆసక్తి రేపుతోంది. ఉదయ్ అరెస్టుతో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఉదయ్ కృష్ణా రెడ్డి ఉదంతం ఒక్కటే కాకుండా తెలంగాణాలో నిత్యం ఏదో ఒక పోలీసు అధికారి మీద ఇలాంటి ఆరోపణలు రావడం నిత్యకృత్యం అయిపొయింది. ఈమధ్య జూబ్లీహిల్స్, …
Read More »భోగాపురం… కర్త, కర్మ, క్రియ అన్నీ బాబే!
ఏపీకి తలమానికంగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిని శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తే… ఏపీకి ఎన్నెన్ని ప్రయోజనాలు లభిస్తాయన్న విషయంపై ఇప్పటికే పెద్ద చర్చే నడుస్తోంది. ఈ చర్చకు సమాంతరంగా…భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ ఎవరిదన్న విషయంపైనా రచ్చ సాగుతోంది. తొలి చర్చ ఆసక్తి రేకెత్తిస్తుంటే…రెండో రచ్చ అందరినీ విస్మయానికి గురి చేస్తుందని …
Read More »`హైడ్రా`… రంగనాథ్ను కాపాడడం కష్టమే!
హైడ్రా రంగనాథ్గా పేరొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, హైడ్రా కమిషనర్ను కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ పెద్దలు, న్యాయవాదులు, నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. తక్షణమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. బీఆర్ ఎస్ సహా.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates