Political News

అరకుపై పవన్ అస్త్రం పని చేస్తుందా?

ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల ప‌రిధిలో విస్త‌రించిన అర‌కు పార్ల‌మెంటు స్థానం పెద్దది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో పాల‌కొండ‌, కురుపాం, పార్వ‌తీపురం, సాలూరు, అర‌కులోయ‌, పాడేరు, రంప‌చోడ‌వ‌రం అసెంబ్లీ నియో జక‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక్క పార్వ‌తీపురం మిన‌హా అన్నీ ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాలే కావ‌డం గ‌మ‌నార్హం. పార్వ తీపురం కూడా ఎస్సీల‌కు రిజ‌ర్వ్ చేసిన నియోజ‌క‌వ‌ర్గం. ఈ ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీకి బ‌ల‌మైన కేడ‌ర్‌తోపాటు …

Read More »

క‌డ‌ప‌పై ప‌ట్టు కోల్పోయిన జ‌గ‌న్‌

త‌న సొంత జిల్లా క‌డ‌ప‌పై వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ట్టుకోల్పోయారా? ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతోంది ? ఏనేత ఏం చేస్తున్నారు? అనే విష‌యాల‌పైనా ఆయ‌న దృష్టి పెట్ట‌లేక పోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు నాయ‌కులు. ఇటీవల మూడు రోజుల పాటు క‌డ‌ప జిల్లాలోనే తిష్ఠ‌వేసి.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు. ఈ ప‌నుల‌ను ఎంపీ అవినాష్ త‌న పార్ల‌మెంటు నిధుల‌తో చేప‌ట్టారు. అయితే.. ఆయా కార్యక్ర‌మాల‌కు ప‌లువురు …

Read More »

విజయవాడే మన రాజధాని…జగన్ మళ్లీ ఏసేశారు!

రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ తీసుకుంటున్న యూ టర్న్ లపై ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు..మరి వైజాగ్ రాజధాని సంగతేంటి సర్ అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వకుండా జారుకున్న జగన్ పై మీమ్స్ పేలుతున్నాయి. ఆ మీమ్స్ వేడి చల్లారక ముందే మీమర్లు అన్ లిమిటెడ్ బఫెట్ మాదిరి మీమ్స్ ఫెస్ట్ చేసుకునేలా అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవానికి …

Read More »

మావిగన్ ప్రకటన.. ప్రయాసగానే మారుతుందా?

వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన దరిమిలా.. అమరావతిపై మరింత ఆసక్తి పెరిగింది. గూగుల్‌లో అమరావతి రాజధానిపై బుధవారం సాయంత్రం వరకు లక్షల సంఖ్యలో పరిశోధించారు. అసలు రాజధాని విస్తీర్ణం ఎంత? గతంలో ఇచ్చిన కమిటీ నివేదిక, రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోసం జరిగిన పరిణామాలు.. ఇలా అనేక విషయాలపై ప్రజలు ఆసక్తి చూపించారు. ఇదొక్కటే కాదు.. జగన్ చేసిన మావిగన్ ప్రకటన గురించి కూడా ఆరా …

Read More »

తుగ్ల‌క్ నిర్ణ‌యాలు ఆపండి జ‌గ‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై జ‌న‌సేన కీల‌క నాయ‌కుడు, మంత్రి కందుల దుర్గేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తుగ్ల‌క్ నిర్ణ‌యాలు ఆపండి అంటూ జ‌గ‌న్‌పై ఫైర‌య్యారు. తాజాగా జ‌గ‌న్ చేసిన మావిగ‌న్ రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌పై మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్ త‌న మాట‌ల‌కు తానే నిల‌క‌డ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో రాజ‌ధానికి జై కొట్టార‌ని.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడు రాజ‌ధానుల పేరుతో మూడు ముక్క‌లాట ఆడార‌ని, రాజ‌ధాని రైతుల‌ను …

Read More »

ట్రోల్ అవ్వడం జగన్ స్పెషాలిటీ

సీఎం జగన్ ప్రెస్ మీట్ లు అంటేనే ట్రోలింగ్ కు స్టఫ్ దొరికినట్లు అని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనకు చెందిన యాక్టివిస్ట్ లు ఫిక్స్ అయిపోతుంటారు. వారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా జగన్ కూడా ఆ రేంజ్ లో స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. జగన్ కామెంట్లతో మీమర్లు, ట్రోలర్లు పండగ చేసుకుంటుంటారు. అయితే, ఈ సారి జగన్ ఏ కామెంట్ చేయకుండానే ట్రోలింగ్ కు గురవుతున్నారు. తాజాగా …

Read More »

సోషల్ మీడియాపై పవన్ కన్ను పడింది

ఏపీలో రాజకీయాలు ఎలాగైతే అంతకంతకూ వేడెక్కిపోతున్నాయో.. నేరాలు కూడా అదే రీతిన హడలెత్తిస్తున్నాయి. ఆయా నేరాలకు పాల్పడిన వారు… వాటి నుంచి తప్పించుకునేందుకు కులం,మతం, రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుని ఎస్కేప్ అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహా కుటిల యత్నాలు ఇటీవలి కాలంలో మరింతగా పెరిగాయని చెప్పాలి. ఇలాంటి కీలక తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అదినేత పవన్ కల్యాణ్ బుధవారం ఓ కీలక ప్రకటన చేశారు. …

Read More »

రాజకీయ సన్యాసం… రేవంత్ కు కేటీఆర్ సవాల్!

“ప్లేస్‌ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే..టైమ్‌ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే..కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా” అంటూ నరసింహనాయుడు సినిమాలో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆయన ఫ్యాన్స్ కు ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంటుంది. అదే మాదిరిగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన డైలాగ్ బీఆర్ఎస్ కార్యకర్తలకు …

Read More »

వైసీపీ ఓటు బ్యాంకుకు అతిపెద్ద గండి తప్పదా…?

దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేని రీతిలో ఏపీలో మాత్రమే రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఎన్నికలు ముగిసి రెండేళ్లు అవుతున్నా… మలి ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా… ఏపీలో నిత్యం సరికొత్త రాజకీయమే నడుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులతో పాటు శాశ్వత శత్రువులు కూడా ఉండరన్న మాట ఏపీ రాజకీయాల్లోనూ గట్టిగా వినిపిస్తోంది. ఈ మాట అక్కడ వినిపించడమే కాదండోయ్… స్పష్టంగా కనిపిస్తోంది కూడా. మొన్నటిదాకా వైసీపీకి అనుకూలంగా …

Read More »

మంత్రి పదవి రాలేదని బొండా ఉమ అసంతృప్తి?

టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికలలో పోటీ చేసి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు పార్టీల కలయికలో ఏర్పడిన కూటమిలో పార్టీలవారీగా సీట్ల, పదవుల సర్దుబాటు కత్తి మీద సాము వంటిది. మంత్రి పదవులు, ఇతర నామినేటెడ్ పదవులు, రాజ్యసభ స్థానాల పంపకాల విషయంలో మూడు పార్టీలకు చెందిన కొందరు నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది అన్నది బహిరంగ రహస్యమే. అయితే, …

Read More »

భగీరథ్ పై కోర్టులో బాధితురాలు ఏం చెప్పబోతోంది?

పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు భగీరథ్ కు జూన్ 20 నుంచి 24 వరకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై మాత్రం విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బాధితురాలి వాదనలు విన్న తర్వాతే రెగ్యులర్ బెయిల్ పై నిర్ణయం తీసుకుంటామని …

Read More »

ప్రశ్నిస్తే NTRని కూడా రౌడీ షీటర్ అంటారు: జగన్

రాష్ట్రంలోని కూట‌మి స‌ర్కారుపై వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌శ్నించిన వారి గ‌ళం నొక్కుతున్నార‌ని.. వారి రౌడీషీట‌ర్ అనే ముద్ర వేస్తున్నార‌ని ఆరోపించారు. దివంగ‌త ఎన్టీఆర్ జీవించి ఉంటే.. ఆయ‌న కూడా ఈ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేవార‌ని, అప్పుడు ఆయ‌న‌పైనా రౌడీషీట‌ర్ అనే ముద్ర వేస్తారా? అని ప్ర‌శ్నించారు. ఒక‌ప్పుడు బీహార్‌ను జంగిల్ రాజ్ అనేవార‌ని.. ఇప్పుడు ఏపీనే జంగిల్‌రాజ్‌గా మారింద‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు పాల‌న‌లో జంగిల్ రాజ్‌, రెడ్ …

Read More »