గుంటూరు తూర్పు.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చకు వస్తున్న నియోజకవర్గం ఇదే!. అయితే.. దీనిపైనే ఎక్కువగా టాక్ నడుస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. 1) ప్రస్తుత ఎమ్మెల్యే వైఖరి. 2) వైసీపీలో ఏర్పడుతున్న గ్యాప్. ఈ రెండు అంశాలు కూడా రాజకీయంగా ఈ నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కూటమి పార్టీల తరఫున గత ఎన్నికల్లో నజీర్ అహ్మద్ పోటీ చేసి విజయం దక్కించు కున్నారు. ఈయనకు …
Read More »దక్షిణాదిపై కేంద్రం పట్టు.. ప్రమోదమా? ప్రమాదమా?
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (కూటమి) పట్టు పెంచుకుంటోందా? రాజకీయంగా వ్యూహాత్మక స్టెప్పులు వేస్తోందా? అంటే.. ఒననే అంటున్నారు పరిశీలకులు. ఉత్తరాదిపై ఇప్పటికే బీజేపీ పట్టు బిగించింది. ఢిల్లీ నుంచి యూపీ వరకు.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాల దాకా కూడా విస్తరించింది. నిజానికి ఒడిశాలో 30 ఏళ్ల బీజేడీ పాలనకు తెరదించి.. కమలం వికసించింది. ఇక, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు …
Read More »టీడీపీ స్కూల్.. ఏడాదికి 300 రోజులు క్లాసులే
టీడీపీ అంటేనే రాజకీయ విశ్వవిద్యాలయం అని సీఎం చంద్రబాబు తరచుగా చెబుతుంటారు. తరచుగా మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా.. ఇదే విషయాన్ని చెబుతుంటారు. ఇప్పుడు మరింత ఎక్కువగా టీడీపీ స్కూల్ను బలోపేతం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటి వరకు నాయకులను తయారు చేసేందుకు ఏడాదికి కేవలం 50-70 రోజులు మాత్రమే కేటాయించారు. నాయకులకు శిక్షణ, భవిష్యత్తు వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ, ఇక నుంచి …
Read More »కవిత కల్లోలం… ఏ పార్టీకి?!
ఒకరు పార్టీ పెట్టారంటే.. కొత్తగా వచ్చే ఓట్లు అంటూఏమీ ఉండవు. ఏదో ఒక పార్టీకి సానుకూలంగా ఉన్న ఓట్లను.. లేదా తటస్థులుగా ఉన్న వారి ఓట్లను మాత్రమే సొంతం చేసుకుని ఆ పార్టీ ముందుకు సాగాలి. ఉమ్మడి ఏపీలో 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి సొంతగా పార్టీ పెట్టుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో స్థాపించిన ఈ కొత్త కుంపటిలో నాడు చేరింది.. …
Read More »38 ఎంపీ స్థానాలు: ఎవరికీ కలిసొస్తాయి?
ఏపీలో ప్రస్తుతం ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలు 25. అయితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవి మరో 13కు పెరిగి 38 వరకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇది ఏ పార్టీకి మేలు చేస్తుంది? ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది? అనేది ఆసక్తిగా మారింది. పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీకి బలం ఉంది. అయితే గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ గెలుపు సాధించింది. వైసీపీ నాలుగు స్థానాలు …
Read More »కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంపై శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్న కవిత… ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను కొత్తగా ఓ రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను …
Read More »భద్రాచల ఆలయానికి 1000 కోట్లు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రఖ్యాత భద్రాచలం ఆలయాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ పనులకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా భూమి పూజ చేశారు. మొత్తంగా 3 దశల్లో ఈ ఆలయాన్ని విస్తరించనున్నారు. తాజాగా 351 కోట్ల రూపాయలతో చేపట్టనున్న తొలి దశ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎందుకు? భద్రాచలం ఆలయాన్ని విస్తరించాలన్నది కొన్నాళ్లుగా జరుగుతున్న …
Read More »రఘురామపై రాళ్ల దాడి… ఏం జరిగింది?
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. కానీ.. ఆయన అనుచరులు, పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు. వాహనాలపై రాళ్లు పడడంతో అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో హుటాహుటిన గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఏం జరిగింది? శ్రీరామనవమిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరిజిల్లాలోని ఆకివీడులో ఉన్న పెద్దరామాలయానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ వచ్చారు. అయితే.. …
Read More »లాక్ డౌన్ భయాలకు కారణమెవరు?
కరోనా ప్రబలిన వేళ.. యావత్తు ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఎలాంటి విపత్కర సరిష్థితులను ఎదురు చూశామన్న విషయం ప్రతి ఒక్కరికీ విదితమే. తాజాగా అలాంటి పరిస్థితులు లేకున్నా కూడా దేశంలో మరోమారు లాక్ డౌన్ తప్పదంటూ గడచిన రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో అయితే ఓ రేంజిలో చర్చ సాగుతోంది. వెరసి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తప్పదా అన్న …
Read More »ఆళ్లగడ్డలో మళ్లీ లొల్లి… ఈ సారి ‘కేబుల్’ వార్
రాయలసీమలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానముంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి సాగిన ఫ్యాక్షన్ రాజకీయాలు ఆళ్లగడ్డకు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే గంగుల కుటుంబంలోని ఓ వర్గం పూర్తిగా రాజకీయాలకు దూరం కావడం, భూమా నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత అక్కడ ఫ్యాక్షన్ కు తెర పడిపోయింది. అయితే ఇప్పుడు అధికార టీడీపీలోనే ఇద్దరు కీలక నేతల మధ్య నిత్యం వివాదాలు రేగుతున్నాయి. …
Read More »జగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయనే చెప్పాలి. మొన్నటికి మొన్న జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జగ్గారెడ్డిని జైలు పాలు చేసిన ఓ కీలక కేసులో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం నమోదు అయిన …
Read More »‘సీతక్క కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందా?’
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. గురువారం నాటి సమావేశాల్లో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి సీతక్కలు అసలు చర్చను పక్కనపెట్టేసి ఏకంగా వ్యక్తిగత అంశాలను ప్రస్తావించుకుని వాదులాడుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క సంధించిన విమర్శలను ప్రస్తావించిన సబిత… సీతక్క ఏమైనా కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందా అంటూ ఘాటు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద మంచి మార్కులు వేయించుకునేందుకే సీతక్క తనపై అనవసర ఆరోపణలు గుప్పిస్తున్నారని కూడా ఆమె …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates