Political News

గుంటూరు ఈక్వేష‌న్లు మారుతున్నాయా?

రాష్ట్రంలో కీల‌క‌మైన పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచి టీడీ పీ విజ‌యం ద‌క్కించుకుంటోంది. 2014, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున‌.. ఇక్క‌డ నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్ విజయం ద‌క్కించుకున్నారు. 2019లో జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, రెండు సార్లు.. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన వైసీపీకి ప‌రాజ‌య‌మే ఎదురైంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఎవ‌రిని బ‌రిలో …

Read More »

నాడు నేడు : జ‌గ‌నన్న బ‌డిలో కొత్త గొడ‌వ

రేష‌నలైజేష‌న్ పేరిట ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 18 వేల పోస్టుల‌కు పైగా తొల‌గిస్తుంద‌ని తెలుస్తోంది. రానున్న కాలానా నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాల‌సీ (ఎన్ఈపీ ) అప్లై చేయ‌నున్నందున ఈ చ‌ర్య‌లు తీసుకోనుంద‌ని తెలుస్తోంది. ఈ విధానంలో భాగంగా ఒక‌టి నుంచి ఎనిమిది త‌ర‌గ‌తుల‌కు ఇంగ్లీషు మీడియం మాత్ర‌మే ఉంచి, తొమ్మిది, ప‌ది త‌ర‌గ‌తుల‌కు ఇంగ్లీషు, తెలుగు మాధ్య‌మాల్లో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు మాధ్య‌మాల్లోనూ పాఠాలు బోధించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని, లేదంటే …

Read More »

ఉండ‌వ‌ల్లి.. తీసేసిన త‌హ‌సీల్దార్‌.. బీజేపీ ఫైర్‌

తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌.. త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. మోడీ నియంతృత్వంతో వ్య‌వహరిస్తున్నార‌ని.. రాష్ట్రాల పాల‌కుల‌ను ఆయ‌న చెప్పు చేతల్లో పెట్టుకున్నార‌ని.. బీజేపీ సిద్ధాంతాల‌తో దేశం నాశ‌నం అవుతుంద‌ని.. భ‌విష్య‌త్తులో బీజేపీ ఈ దేశానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా న‌రేంద్ర మోడీ ఉన్న‌ప్పుడు.. ముస్లింల‌ను ఊచ‌కోత కోశార‌ని.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. …

Read More »

కేసీఆర్ నేష‌న‌ల్ పాలిటిక్స్‌.. నెటిజ‌న్ల కామెంట్స్ ఇవే!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌లోనే జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌నున్న విష‌యం తెలి సిందే. ఇప్ప‌టికే ఆయ‌న జాతీయ‌స్థాయిలో పార్టీ స్థాప‌న‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో భార‌త రాష్ట్ర‌స‌మితి(బీఆర్ ఎస్‌) పేరుతో ఒక పార్టీని ప్రారంభించేందుకు కూడా స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే.. కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై పొలిటిక‌ల్ లీడ‌ర్లు ఎలా రియాక్ట్ అయ్యారు.. అవు తున్నారు.. అనే విష‌యాలు ప‌క్క‌న పెడితే.. సాధార‌ణ ప్ర‌జ‌ల టాక్ ఏంటి? అనేది …

Read More »

ఏపీలో 25 సీట్లు బీజేపీవే.. ఏమైనా డౌట్స్‌?

ఏపీలో బీజేపీ బ‌లంగా ఉంద‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీని బ‌లోపేతం చేస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ 25 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని జోస్యం చెప్పారు. సోమ‌వారం రాజ‌మండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండ‌వ‌ల్లి.. బీజేపీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి విష‌యంలో జ‌న‌సేనకు బీజేపీ ఛాన్స్ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని వ్యాఖ్యానించారు. అవ‌స‌ర‌మైతే.. బీజేపీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌న్న ఉండ‌వ‌ల్లి.. …

Read More »

రెండేళ్లలో ఏం సాధిస్తారు? వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

ఏపీలో అధికార పార్టీ నేత‌ల అంత‌ర్మ‌థ‌నం తారాస్థాయికి చేరింది. ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండు సంవ‌త్స‌రాల‌ స‌మ‌య‌మే ఉంది. నిజానికి చెప్పాలంటే.. రెండేళ్ల స‌మ‌యం కూడా లేదు. ఏడాదిన్న‌ర మాత్ర‌మే ఉంది. చివ‌రి ఆరునెల‌లు.. అంద‌రూ ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళ్లిపోతారు. దీంతో మిగిలిన ఈ స‌మ‌యంలో ఏం చేస్తారు? స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారు? అనే చ‌ర్చ వైసీపీలోనే ఎక్కువ‌గా సాగుతోంది. ఎందుకంటే.. మూడేళ్లు గ‌డిచిపోయినా.. జ‌గ‌న్ పాల‌న‌లో ఒక్క ఇటుక కూడా …

Read More »

ప‌వ‌న్ సాయానికి మెగా కుటుంబం అండ‌.. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యానికి?

కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ ఈ నెల 19న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించును న్నారు. బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలను పవన్ పరామర్శించి ఒక్కో కుటుంబాలకు రూ. లక్ష చొప్పున అంద జేస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తెలిపారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో బహి రంగ సభ కూడా ఉంటుందని ఆయన …

Read More »

లోకేష్‌కు సొంత నేత‌ల నుంచే సెగలా.. రీజ‌నేంటి?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీ డీపీకి ఆదిలోనే హంస పాదు మాదిరిగా.. కొంద‌రు సీనియ‌ర్లు.. త‌ల‌నొప్పి వ్య‌వ‌హారాలు చేస్తున్నారని పార్టీ లో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం పార్టీలో నెంబ‌ర్ 2 నాయ‌కుడిగా ఎదిగేందుకు చంద్రబాబు త‌న‌యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న దూకుడుగా ఉంటున్నారు. ప్ర‌తి విష‌యానికి స్పందిస్తున్నారు. …

Read More »

జాతీయ రాజ‌కీయాల‌పై కేసీఆర్‌ది ప‌క్కా ఎజెండా: ఉండ‌వ‌ల్లి

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆదివారం భేటీ అయిన విష‌యం తెలిసిందే. కేసీఆర్‌తో భేటీ తర్వాత ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ 10 రోజుల క్రితం తన ఫోన్ చేశారని, ఆయన ఆహ్వానం మేరకే కలిశానని తెలిపారు. పదేళ్ల కిందట ఆయనతో మాట్లాడానని గుర్తు చేశారు. తమ మధ్య భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్) గురించి ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు. బీజేపీ విషయంలో కేసీఆర్ …

Read More »

పురందేశ్వ‌రీ.. పిచ్చి ప్ర‌య‌త్నాలు మానుకో.. : కొడాలి నాని

అన్న‌గారు ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఫైర్ బ్రాండ్‌, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని.. లేకుండా తీవ్ర పరిణామాలుంటాయని కొడాలి నాని హెచ్చ‌రించారు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పురందేశ్వరి …

Read More »

దుట్టాకి రాజ‌కీయాలు నేను పెట్టిన భిక్షే: వ‌ల్ల‌భ‌నేని వంశీ

ఉమ్మ‌డి కృష్నాజిల్లా గ‌న్న‌వ‌రం రాజ‌కీయాలు మ‌రింత ముదిరాయి. బ్రోకర్లు పిచ్చిపిచ్చిగా వాగితే వల్లకాటికి పంపుతానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్ములూరులో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను పెట్టిన భిక్షతో గోసుల శివభరత్‌రెడ్డి భార్య, డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు కుమార్తె సీతామహాలక్ష్మి జడ్పీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని గుర్తుంచుకోవాలన్నారు. తన ఆత్మాభిమానం దెబ్బతినేలా …

Read More »

వైఎస్ భిక్ష‌తోనే రాజ‌కీయాల్లోకి: కొండా సురేఖ

మాజీ మంత్రి, ప్ర‌స్తుతం కాంగ్రెస్ నాయ‌కురాలిగా ఉన్న ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ‌.. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొండా దంప‌తుల య‌దార్థ జీవిత క‌థ ఆధారంగా.. డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ నిర్మించిన ‘కొండా’ మూవీ.. ప్ర‌మోష‌న్ కోసం.. కొండా సురేఖ‌.. విజ‌య‌వాడ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా తొలుత ఆమె.. విజ‌య‌వాడ బ‌స్టాండ్ స‌మీపంలోని తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం వ‌ద్ద ఉన్న వైఎస్ విగ్ర‌హానికి …

Read More »