Political News

సురేష్ రైనా కుటుంబ విషాదం.. మిస్ట‌రీ వీడింది

ఇటీవ‌లే అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై.. ఐపీఎల్‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో ఉన్న‌ట్లుండి యూఏఈ నుంచి ఇంటిముఖం ప‌ట్టాడు స్టార్ క్రికెట‌ర్ సురేష్ రైనా. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే స్వ‌దేశానికి వ‌చ్చేస్తున్న‌ట్లు అత‌ను ప్ర‌క‌టించాడు. ఆ కార‌ణాలేంటన్న‌ది ఆరా తీస్తే అత‌డి మేన‌త్త ఆశాదేవి కుటుంబంలో నెల‌కొన్న విషాదం వ‌ల్లే అత‌ను ఇంటిముఖం ప‌ట్టాడ‌ని తేలింది.దోపిడీ దొంగ‌ల దాడిలో ఆశాదేవి భ‌ర్త అశోక్ కుమార్, మ‌రో వ్య‌క్తి మృతి చెంద‌గా.. ఆశాదేవి విష‌మ …

Read More »

టీడీపీలో ఎవ‌రిని క‌దిపినా.. లోకేష్ గురించే..

Lokesh

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఎవ‌రిని క‌దిలించినా.. ఆ పార్టీ యువ నాయ‌కుడు.. భావి అధ్య‌క్షుడిగా భాసిల్ల‌నున్న నారా లోకేష్ గురించే క‌థ‌క‌థ‌లుగా చెబుతున్నారు. అయితే, అదంతా పాజిటివ్ అయితే.. అంద‌రూ ఎప్పుడో ఎగిరి గంతులు వేసేవారు. కానీ, అన్నీ నెగిటివ్ స్టోరీలే! ఆయ‌న ప్ర‌చారం చేశారు.. మేం నిండా మునిగాం! అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు ఎన్నిక‌ల అనంత‌రం వ్యాఖ్యానించిన విష‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. …

Read More »

తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతి

కరోనాతో తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బల్లి దుర్గాప్రసాద్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. నెల్లూరికి చెందిన బల్లి దుర్గాప్రసాద్… 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసి ఎన్నికయ్యారు. గతంలో ఆయన నాలుగు సార్లు నెల్లూరు జిల్లా …

Read More »

బాబు తాజా నిర్ణ‌యం.. ఏలూరు కూడా పోతుందా? త‌మ్ముళ్ల ‌టాక్‌!

పార్టీని ఇప్పుడున్న ప‌రిస్థితిలో బ‌లోపేతం చేయాలి.. ఈ క్ర‌మంలో మార్పులు స‌హ‌జం..- ఇదీటీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ఠిస్తున్న రాజ‌కీయ మంత్రం! మంచిదే. అయితే, ఈ మార్పుల నేప‌థ్యంలో అస‌లుకే ఆయ‌న ఎస‌రు పెట్టుకుంటున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌స్తోంద‌ని అంటున్నారు సొంత పార్టీ నాయ‌కులు. తాజాగా ఏలూరు పార్ల‌మెంటు వ్య‌వ‌హారం పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇక్క‌డ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావు.. ఉర‌ఫ్ బాబును మార్చేయాల‌నేది బాబు నిర్ణ‌యంగా …

Read More »

ఒకే అంశంపై ఎన్ని సంస్ధలు దర్యాప్తు చేస్తాయి ?

ఓ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. ఒకే అంశంపై అనేక సంస్ధలతో దర్యాప్తు చేయిస్తున్నారు. అసలు ఇన్ని సంస్ధలు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా ? అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సుంటుంది. ఇదే ప్రశ్నను చంద్రబాబునాయుడు కూడా నేతలతో జరిగిన కాన్ఫరెన్సులో సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న విషయం …

Read More »

2 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి 2 ఎదురుదెబ్బలు

ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగలడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇటు ఏపీ హైకోర్టుతోపాటు అటు దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులోనూ చాలా సందర్భాల్లో జగన్ సర్కారుకు చుక్కెదురవడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండగానే వైసీపీ …

Read More »

టీడీపీ నుంచి మ‌రొక‌రు ఔట్‌.. జ‌గ‌నే ఆపుతున్నారా?

రాష్ట్రంలో జంపింగుల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే ముగ్గురు అధికార వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మాజీలు, ఇత‌ర నాయ‌కులు ఇప్ప‌టికే కండువాలు మార్చేసుకున్నారు. ఈ ప‌రంప‌ర ఇప్ప‌టితో అయిపోయిందా? అంటే.. తాజాగా వ‌స్తున్న వార్త‌ల‌ను బ‌ట్టి.. మ‌రింత మంది టీడీపీ నాయ‌కులు, ఓ న‌లుగురు వ‌ర‌కు చంద్ర‌బాబుకు హ్యాండిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, వీరిలో కొంద‌రు నిర్ణ‌యించుకున్నా.. …

Read More »

హోదా మెలిక పెట్టాల్సిందిగా జగన్?

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. కేంద్రం మెడలు వంచి అయినా దాన్ని కచ్చితంగా సాధిస్తాం అని ఎన్నికల ముంగిట గర్జించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. దీంతో పాటుగా అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చారాయన. కానీ అధికారం చేపట్టిన కొన్ని రోజులకే హోదా విషయంలో కాడి వదిలేసినట్లు కనిపించారు జగన్. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని, మెజారిటీ కోసం తమ మీద …

Read More »

వీర్రాజు ఎఫెక్ట్.. బీజేపీలో క‌న్నా శ‌కం ముగిసిందా?

Kanna Lakshmi Narayana

రాజ‌కీయాలంటే.. రాజ‌కీయాలే! నాయ‌కుల‌ను బ‌ట్టి రాజ‌కీయాలు ఎప్పుడూ శైలిని మార్చుకుంటాయి. ఒక్కొక్క నేత‌ది ఒక్కొక్క స్ట‌యిల్‌. ఇప్పుడు ఏపీ బీజేపీ సార‌థిగా ఉన్న సోము వీర్రాజుది కూడా డిఫ‌రెంట్ స్ట‌యిల్‌. ఆది నుంచి బీజేపీలోనే ఉన్న ఆయ‌నకు ఆర్ ఎస్ ఎస్ మూలాలు కూడా ఉన్నాయి. దీంతో పార్టీని డెవ‌ల‌ప్ చేయాల‌నేది ఆయ‌నకున్న విధానాల్లో ప్ర‌ధాన‌మైంది ఒక‌టైతే.. నాయ‌కుడిగాత‌న‌కు తిరుగులేని ఆధిప‌త్యం సంపాయించుకోవాల‌నేది మ‌రో కీల‌క విధానం. త‌న‌దైన ముద్ర …

Read More »

కేంద్రం మాట‌.. ఫేక్ న్యూస్ వ‌ల్లే ఆ ప్రాణాలు పోయాయ‌ట‌

లాక్ డౌన్ మొద‌లైన ఆరంభంలో వ‌ల‌స కూలీలు ఎన్నెన్ని క‌ష్టాలు ప‌డ్డారో అంద‌రూ చూశారు. ఉన్న చోట ఉపాధి లేక‌.. త‌ట్టా బుట్టా చేత ప‌ట్టుకుని పిల్ల‌ల్ని క‌టిక ఎండ‌లో పిల్ల‌ల్ని న‌డిపించుకుంటూ.. స‌రైన తిండి కూడా లేకుండా వంద‌ల కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్లిన ద‌య‌నీయ ప‌రిస్థితులు చూసి అంద‌రికీ క‌న్నీళ్లొచ్చాయి. ఈ క్ర‌మంలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించాయ‌న్న‌ది స్ప‌ష్టం. సోనూ …

Read More »

దమ్మాలపాటి పై ఏసిబి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు.. సంచలనం

ACB AP

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసిబి కేసు నమోదు చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పెద్ద ఎత్తున జరిగిందనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిట్ విచారణ చేయించాలని ప్రభుత్వం అనుకోగానే టిడిపి నేతలు కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు విచారణలో ఉంది. ఇదే సమయంలో సిబిఐతో విచారణ చేయించాలని రాష్ట్రప్రభుత్వం …

Read More »

ప్రధానిగా మోడీకి అర్హత లేదని జగన్ అంటారేమో: రఘురామ

వైసీపీకి స్వపక్షంలో విపక్షంలో మారిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేయాలంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి…రాజ్యాంగంలో షెడ్యూల్ 10 చదవాలని అన్నారు. సీఎం జగన్ గారు నిత్యం పరితపించే ఇంగ్లిష్ లోనే షెడ్యూల్ 10 ఉందని, మాతృభాష తెలుగును కాపాడాలన్నందుకే తనను డిస్ క్వాలిఫై చేయాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 5వ తరగతి వరకు మాతృభాషలోనే …

Read More »