Political News

కేటీఆర్‌ షాక్‌… టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మైండ్ బ్లాంక్‌

రాజ‌కీయాల్లో కొన్ని సార్లు ఎక్క‌డి నుంచో మ‌రెక్క‌డికో ఎత్తుగ‌డ‌లు క‌నెక్ట్ అవుతుంటాయి. తాజాగా తెలంగాణ‌లో రెండో అతిపెద్ద న‌గ‌రం అనే గుర్తింపు పొందిన న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్‌లో ఇదే జ‌రిగింది. జిల్లాకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు చెందిన క్యాంపు కార్యాలయాన్ని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు కూల్చి వేశారు. వ‌రంగల్‌లో ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వరంగల్‌లో వరదల సంభవించిన సమయంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇక్కడ …

Read More »

ప్రభుత్వమా ? ప్రతిపక్షాలా ? తిరుపతిలో తేలిపోతుంది

జగన్మోహన్ రెడ్డి 16 మాసాల పరిపాలనకు, ప్రతిపక్షాల ఆరోపణలకు తొందరలోనే నిజమైన పరీక్ష ఎదురు కాబోతోంది. తిరుపతి వైసిపి లోక్ సభ సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ కరోనా వైరస్ కారణంగా మరణించారు. బల్లి మరణంతో తిరుపతి లోక్ సభ స్ధానం ఖాళీ అయ్యింది. కాబట్టి ఏదో రోజు ఉప ఎన్నికలు తప్పవు.  ఎంపి మరణాన్ని చీఫ్ ఎలక్షన్ కమీషనర్  కేంద్ర ఎన్నికల కమీషన్ కు చెప్పటం ఆలస్యం ఉపఎన్నికల …

Read More »

మంత్రిగారికి ప‌దవీ గండం… వైసీపీలో హాట్ టాపిక్‌!

ఔను.. వైసీపీలో ఈ టాపిక్‌పై జోరుగా చ‌ర్చ సాగుతోంది. రాష్ట్రంలో గ‌త ప‌దిహేను రోజులుగా సాగుతున్న ప‌రిణామాలు.. ప్ర‌తిప‌క్షాల నుంచి ఎదుర‌వుతున్న దూకుడు.. వంటి వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌.. ఆయా ప‌రిణామాల‌ను అరిక‌ట్ట‌డంలోను, ప్ర‌తిప‌క్షాల‌కు స‌రైన కౌంట‌ర్ ఇవ్వ‌డంలోను పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న బ‌లంగా ఉంది. నిజానికి అంత‌ర్వేది ర‌థం ద‌గ్థం ఘ‌ట‌న‌లో 10 మంది అధికారుల‌ను స‌స్పెండ్ చేశామ‌ని మంత్రి స్వ‌యంగా …

Read More »

ఏసిబి జోరుకు హైకోర్టు బ్రేక్.. తాత్కాలికమా ? శాశ్వతమా ?

అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఎటువంటి విచారణ జరపకుండా హైకోర్టు బ్రేకులు వేసింది. టిడిపి హయాంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసి దమ్మాలపాటి శ్రీనివాస్ పైన ఏసిబి కేసు నమోదు చేసింది. అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం ద్వారా అనుచితమైన లబ్దిపొందారన్నది ఏసిబి అభియోగం. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన దమ్మాలపాటి సుమారు …

Read More »

పార్లమెంటు కట్టబోతున్న టాటా

ఇండియాకు ఇంకొన్నేళ్లలో కొత్త పార్లమెంటు భవనం రాబోతోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొత్త భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రతిష్టాత్మక టాటా సంస్థ ఈ ప్రాజెక్టును దక్కించుకోవడం విశేషం. ఈ కాంట్రాక్టు కోసం మొత్తం ఏడు సంస్థలు పోటీపడ్డాయి. మొత్తం రూ.899 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టకు టాటా గ్రూప్‌ అందరికంటే తక్కువగా రూ.861.90 కోట్లకు బిడ్ వేసింది. దాని తర్వాత లార్సన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) …

Read More »

ఏపీలో ముఖ్యమంత్రి ఉన్నాడా?…చంద్రబాబు ఫైర్

కొంతకాలంగా ఏపీలో హిందూ దేవాలయాలు, వాటి ఆస్తులపై వరుస దాడుల ఘటనలు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. అంతర్వేది ఘటనతో ఏపీతో పాటు దేశంలోని హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో, ఆ ఘటనపై ఏపీ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు దేవాలయాలకు సంబంధించి జరిగిన అన్ని ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా దుర్గ గుడిలో వెండి సింహాలు మాయం కావడం, …

Read More »

దేశంలో బెస్ట్ సీఎం జగన్:అలీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ భేటీ అయ్యారు. సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశానని, కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి తమ నాయకుడు వాకబు చేశారని అలీ మీడియాకు తెలిపారు. షూటింగ్స్ ప్రారంభం కావడానికి సమయం పడుతుందని సీఎం జగన్ కు వివరించినట్లు అలీ చెప్పారు. యంగ్ అండ్ డైనమిక్ సీఎం జగన్ చిన్న వయసులోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, …

Read More »

సురేష్ రైనా కుటుంబ విషాదం.. మిస్ట‌రీ వీడింది

ఇటీవ‌లే అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై.. ఐపీఎల్‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో ఉన్న‌ట్లుండి యూఏఈ నుంచి ఇంటిముఖం ప‌ట్టాడు స్టార్ క్రికెట‌ర్ సురేష్ రైనా. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే స్వ‌దేశానికి వ‌చ్చేస్తున్న‌ట్లు అత‌ను ప్ర‌క‌టించాడు. ఆ కార‌ణాలేంటన్న‌ది ఆరా తీస్తే అత‌డి మేన‌త్త ఆశాదేవి కుటుంబంలో నెల‌కొన్న విషాదం వ‌ల్లే అత‌ను ఇంటిముఖం ప‌ట్టాడ‌ని తేలింది.దోపిడీ దొంగ‌ల దాడిలో ఆశాదేవి భ‌ర్త అశోక్ కుమార్, మ‌రో వ్య‌క్తి మృతి చెంద‌గా.. ఆశాదేవి విష‌మ …

Read More »

టీడీపీలో ఎవ‌రిని క‌దిపినా.. లోకేష్ గురించే..

Lokesh

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఎవ‌రిని క‌దిలించినా.. ఆ పార్టీ యువ నాయ‌కుడు.. భావి అధ్య‌క్షుడిగా భాసిల్ల‌నున్న నారా లోకేష్ గురించే క‌థ‌క‌థ‌లుగా చెబుతున్నారు. అయితే, అదంతా పాజిటివ్ అయితే.. అంద‌రూ ఎప్పుడో ఎగిరి గంతులు వేసేవారు. కానీ, అన్నీ నెగిటివ్ స్టోరీలే! ఆయ‌న ప్ర‌చారం చేశారు.. మేం నిండా మునిగాం! అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు ఎన్నిక‌ల అనంత‌రం వ్యాఖ్యానించిన విష‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. …

Read More »

తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతి

కరోనాతో తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బల్లి దుర్గాప్రసాద్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. నెల్లూరికి చెందిన బల్లి దుర్గాప్రసాద్… 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసి ఎన్నికయ్యారు. గతంలో ఆయన నాలుగు సార్లు నెల్లూరు జిల్లా …

Read More »

బాబు తాజా నిర్ణ‌యం.. ఏలూరు కూడా పోతుందా? త‌మ్ముళ్ల ‌టాక్‌!

పార్టీని ఇప్పుడున్న ప‌రిస్థితిలో బ‌లోపేతం చేయాలి.. ఈ క్ర‌మంలో మార్పులు స‌హ‌జం..- ఇదీటీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ఠిస్తున్న రాజ‌కీయ మంత్రం! మంచిదే. అయితే, ఈ మార్పుల నేప‌థ్యంలో అస‌లుకే ఆయ‌న ఎస‌రు పెట్టుకుంటున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌స్తోంద‌ని అంటున్నారు సొంత పార్టీ నాయ‌కులు. తాజాగా ఏలూరు పార్ల‌మెంటు వ్య‌వ‌హారం పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇక్క‌డ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావు.. ఉర‌ఫ్ బాబును మార్చేయాల‌నేది బాబు నిర్ణ‌యంగా …

Read More »

ఒకే అంశంపై ఎన్ని సంస్ధలు దర్యాప్తు చేస్తాయి ?

ఓ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. ఒకే అంశంపై అనేక సంస్ధలతో దర్యాప్తు చేయిస్తున్నారు. అసలు ఇన్ని సంస్ధలు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా ? అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సుంటుంది. ఇదే ప్రశ్నను చంద్రబాబునాయుడు కూడా నేతలతో జరిగిన కాన్ఫరెన్సులో సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న విషయం …

Read More »