Political News

బిగ్ డిబేట్‌: జ‌గ‌న్ ఆ ఆలోచ‌న నుంచి బ‌య‌ట ప‌డాలి!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న ఆలోచ‌న‌.. ఆయ‌న మ‌న‌సులో క‌ట్టుకుంట‌న్న అధికార పేక‌మేడ‌ల‌పై రాజకీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా మేధావులు, విశ్లేష‌కులు.. జ‌గ‌న్ ఆలోచ‌నా తీరును త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌ధానంగా జ‌గ‌న్ ఎక్క‌డికి వెళ్లినా.. ఏం చేస్తున్నా.. ఆయ‌న నోటి నుంచి వ‌స్తున్న మాట‌.. “మ‌ళ్లీ అధికారం మ‌న‌దే” అన్న వ్యాఖ్యే!. దీనిని ఆ పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న నూరిపోస్తున్నారు. అయితే.. జ‌గ‌న్ ఉద్దేశం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. …

Read More »

కోన‌సీమ కొబ్బ‌రికి-రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధం ఏంటి?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏపీలోని కోన‌సీమ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొబ్బ‌రి రైతుల‌ను క‌లుసుకున్నారు. వాస్త‌వానికి కోన‌సీమ అంటేనే ‘ఏపీ కేర‌ళ‌’గా గుర్తింపు ఉంది. దీనికి కార‌ణం కొబ్బ‌రి తోట‌లే. ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఉత్ప‌త్తి దేశ‌వ్యాప్తంగా ర‌వాణా అవుతుంది. అయితే.. రైతుల‌ను క‌లుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వారి స‌మ‌స్య‌లు విన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల రైతుల గోడును ఆల‌కించారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

పోల‌వరానికి మ‌హ‌ర్ద‌శ‌.. కొత్త జిల్లాతో మార్పులు ఇవే

పోల‌వ‌రం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పేరు అంద‌రికీ తెలిసినా.. ఇక‌పై జిల్లాగా ఇది రూపుదిద్దుకోనుంది. వాస్త‌వానికి పోల‌వరం గిరిజ‌న ప్రాంతం. అందుకే.. దీనిని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గంగా పేర్కొన్నారు. ఆ సామాజిక‌ వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేశారు. అయితే.. తాజాగా ఈ ప్రాంతాన్ని కొత్త‌గా జిల్లా చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని రంప‌చోడ‌వ‌రం ప్రాంతాన్ని పోల‌వ‌రంలో విలీనం చేయ‌డం ద్వారా.. కొత్త జిల్లాగా దీనిని ఏర్పాటు చేయ‌నున్నారు. …

Read More »

బ్రాండింగ్ తో పాటు రేవంత్ చెయ్యాల్సిన ట్రీట్మెంట్ కూడా ఉంది

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త లెక్క‌లు వేస్తున్నారు. తెలంగాణ పేరు దేశ‌దేశాల్లో మార్మోగాల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం. పెట్టుబడులు.. ప‌రిశ్ర‌మ‌ల రాక‌ను అభిల‌షిస్తున్న సీఎం.. ఈ క్ర‌మంలో కొత్త‌గా `తెలంగాణ బ్రాండింగ్‌`ను తీసుకువ‌చ్చారు. తెలంగాణ‌ను దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వేదికపై కూడా స‌గ‌ర్వంగా నిల‌పాల‌న్న‌ది ఆయ‌న సంక‌ల్పం. ఈ క్ర‌మంలో వ‌చ్చే నెల 8, 9 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌ద‌స్సుపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ …

Read More »

లోకేష్ టార్గెట్ 23 మంది సభ్యులపై నజర్

టీడీపీ యువనాయకుడు, మంత్రి నారా లోకేష్ ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏం చేస్తున్నారో, ఏం చేయాలని భావిస్తున్నారో తనకు వివరాలతో నివేదికలు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన ఆదేశించారు. తాజాగా పార్టీ పరిస్థితులపై స్పందించిన నారా లోకేష్ ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించారు. ఈ నెల 1న జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం రైతన్నా మీకోసం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు …

Read More »

ప‌వ‌న్‌పై అక్క‌సెందుకు: క‌ళ్ల ముందే క‌నిపిస్తున్న వైసీపీ లోపాలు!

తాటి చెట్టు కింద నిల‌బడి పాలు తాగుతున్నామ‌న్న చందంగా వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. త‌మ త‌ప్పులు తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేక పోతున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. స‌హ‌జంగా ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయ విమ‌ర్శ‌లు కామ‌నే అయినా.. హ‌ద్దులు మీరి చేస్తున్న విమ‌ర్శ‌లు.. వివాదాల‌కు దారితీస్తున్నాయి. ఇవి ప్ర‌త్య‌ర్థుల‌కు ఆటోమేటిక్‌గానే వ‌రాలుగా మారుతున్నాయి. కానీ.. త‌మ త‌ప్పులు తెలుసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్న వైసీపీ నాయ‌కులు ఎదుటి వారిపై అక్క‌సు పెంచుకోవ‌డం మ‌రింత చిత్రంగాఉంద‌ని …

Read More »

15 ఏళ్ల కూటమి పవన్ వ్యాఖ్యల వెనుక పెద్ద రీజనే ఉంది

రాజకీయాల్లో ఉన్నవారు ఏం మాట్లాడినా చాలా పెద్ద రీజనే ఉంటుంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. తరచుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. ఎక్కడ ఆయన ప్రసంగించినా ఈ మాటే చెబుతున్నారు. సూపర్ జీఎస్టీ నుంచి పల్లె పండుగ వరకు ఏ కార్యక్రమం నిర్వహించినా జనసేన తరఫున పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నా కూటమి ప్రభుత్వం 15 …

Read More »

మంత్రి లోకేష్ ఖర్చులకు ప్రభుత్వ నిధులు వాడుతున్నారా?

ఏపీ మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు ప్ర‌భుత్వం అధికారికంగా స‌మాధానం చెప్పింది. ఆయ‌న ఖ‌ర్చుల‌ను ఆయ‌నే పెట్టుకుంటున్నార‌ని.. స‌ర్కారు ఖ‌జానా నుంచి రూపాయి కూడా తీసుకోవ‌డం లేద‌ని వివ‌రించింది. ఈ మేర‌కు స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద‌ ఓ వ్య‌క్తి అడిగిన వివ‌రాల‌కు.. ప్ర‌భుత్వం అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌నలో వివ‌ర‌ణ ఇచ్చింది. స‌ద‌రు వ్య‌క్తికి స‌మాచారం కూడా పంపించింది. ఏంటి విష‌యం! …

Read More »

RRR కేసు: ఇక సునీల్‌కుమార్ వంతు

ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఘటనలో తాజా గా కీలక అడుగులు పడ్డాయి. ప్రభుత్వం వివరాల దిశగా చర్యలు వేగవంతం చేసింది. దీంతో రఘురామ కొన్నాళ్లుగా ఎదుర్కొన్న ఆవేదన నుంచి ఒకింత ఊరట లభించినట్టు అయింది. ఏపీలో వైసీపీ సర్కారు పాలన సమయంలో సీఐడీ డీజీగా పనిచేసిన సునీల్ కుమార్ కు తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. వచ్చే …

Read More »

గంజాయి కంటే ఏది ఎక్కువ కిక్కు ఇస్తుందో చెప్పిన పవన్

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరికిన సంగతి తెలిసిందే. దేశంలో గంజాయి ఏ మూల పట్టుబడ్డా…దాని మూలాలు ఏపీలో ఉండేవంటే అతిశయోక్తి కాదు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో వందల ఎకరాల్లో గంజాయి పంట సాగవుతున్నా సరే అప్పటి వైసీపీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో, విశాఖ వంటి నగరాలతో పాటు గుంటూరు జిల్లాలోని మారుమూల పల్లెల్లో సైతం గంజాయి లభ్యమైంది. అయితే, కూటమి …

Read More »

పవన్ కళ్యాణ్ తప్పు చేసినా నిలదీయండి

ఈ తరం రాజకీయ నాయకులలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీరు వేరు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పవన్ ఎప్పటికప్పుడు తాపత్రేయ పడుతుంటారు. అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటారు. ముక్కుసూటిగా మాట్లాడే పవన్..తప్పు చేస్తే తననైనా నిలదీయాలని చాలా సందర్భాల్లో పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలతో పవన్ తన రాజకీయాలు వేరని నిరూపించారు. తనతో సహా ప్రతి రాజకీయ నాయకుడికీ …

Read More »

రాష్ట్ర విభ‌జ‌న‌కు.. కోన‌సీమ పచ్చదనం కూడా కార‌ణ‌మే: ప‌వ‌న్ క‌ల్యాణ్

రాష్ట్ర విభజనకు కోనసీమ పచ్చదనం కూడా కారణమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిన తప్పులను సరిచేస్తున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. తాజాగా కోనసీమ జిల్లా రాజోలులో నిర్వహించిన పల్లె పండుగ 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదట కోనసీమ జిల్లాలోని శంకరగుప్తం, కేశనపల్లి సహా రెండు మండలాల్లోని కొబ్బరి తోటల్లో పర్యటించారు. రైతులను కలసి వారి సమస్యలు తెలుసుకున్నారు. …

Read More »