Political News

అజార్‌కే అవ‌కాశం.. కాంగ్రెస్‌లో క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా?

సీనియ‌ర్ నాయ‌కుడు, బీఆర్ ఎస్ నేత‌, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మ‌ర‌ణంతో అని వార్యంగా మారిన ఉప ఎన్నిక‌కు సంబంధించి.. కాంగ్రెస్ పార్టీ ఒక కీల‌క నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఉప ఎన్నిక‌కు మ‌రో మూడు మాసాల వ‌ర‌కు స‌మ‌యం ఉంది. అయితే.. అభ్య‌ర్థిని ఖ‌రారు చేస్తే.. ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం చేసుకుని.. గెలుపు గుర్రం ఎక్కే అవ‌కాశం కోసం.. నాయ‌కులు …

Read More »

హిందూపురంలో వ‌సుంధ‌ర దూకుడు.. బాల‌య్య‌కు డ‌బుల్ ప్ల‌స్‌.. !

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని హిందూపురంపై నందమూరి బాలకృష్ణ ముద్ర బలంగా ఉన్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో పాటు ఎలాంటి రాజకీయ వాతావరణాన్ని అయినా తట్టుకుని నందమూరి బాలకృష్ణ విజయం సాధిస్తున్నారు. 2014లో తొలిసారి అరంగేట్రం చేసిన బాలకృష్ణ వరుసగా హిందూపురంపై తన సత్తా చాటుతున్నారు. వాస్తవానికి సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ నియోజకవర్గంలో పెద్దగా ఉండడం లేదన్నది వాస్తవం. ఇది 2014 నుంచి ఉన్న …

Read More »

మీ విజ‌న్ సూప‌ర్‌.. ఏపీకి వ‌స్తాం: బాబుకు హామీల వ‌ర‌ద‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. గురువారంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న ముగియ‌నుంది. తొలి రోజు నుంచి ఆయ‌న పెట్టుబ‌డులు.. పీ-4పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు. సింగ‌పూర్‌లో రోడ్ షో కూడా నిర్వ‌హించి.. పారిశ్రామిక వేత్త‌ల‌ను ఆకర్షించే ప్ర‌య‌త్నం చేశారు. పెట్టుబ‌డులు.. విద్యా సంస్థ‌ల‌కు సంబంధించిన ప్ర‌తినిధుల‌తో పాటు.. పారిశ్రామిక వేత్త‌లు, ప్ర‌భుత్వ అధికారులు, మంత్రుల ను వ‌రుసగా చంద్ర‌బాబు క‌లుస్తూనే ఉన్నారు. ఏపీలో ఉన్న అవ‌కాశాలు.. ఇత‌ర‌త్రా …

Read More »

నెల్లూరుకు జ‌గ‌న్‌.. మ‌ళ్లీ సేమ్ సీన్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ గురువారం నెల్లూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. నెల్లూరు జిల్లా స‌ర్వే ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ప్ర‌స్తుతం జిల్లా జైల్లో ఉన్నారు. అక్ర‌మంగా గ‌నులు త‌వ్వి సొమ్ము చేసుకున్నార‌న్న‌ది ఆయ‌న‌పై ఉన్న అభియోగం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీల‌ను బెదిరించార‌ని మ‌రో కేసు కూడా కాకాణిపై న‌మోదైంది. దీంతో కోర్టు ఆదేశాల ప్ర‌కారం… కాకాణిని రిమాండు ఖైదీగా జైల్లో ఉంచారు. ఈయ‌న‌ను …

Read More »

బీఆర్ ఎస్ చుట్టూ ఉచ్చు: గోర్రెల పేరిట కోట్లు దోపిడీ.. !

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం, ఒక‌ప్ప‌టి అధికార పార్టీ బీఆర్ ఎస్ చుట్టూ.. గొర్రెల కుంభ‌కోణం చుట్టు కుంటోంది. గొర్రెల పేరుతో రూ.700 కోట్ల రూపాయ‌ల మేర‌కు కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు.. ఏసీబీ అధికారులు ప్రాథ‌మికంగా గుర్తించారు. అంతేకాదు.. దీనికి మించిన సొమ్ము అక్ర‌మ దారుల్లో `పెద్ద‌ల‌కు` చేరింద‌నే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌నీలాండ‌రింగ్ వ్య‌వ‌హారాన్ని నిగ్గు తేల్చేందుకు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా ఈడీ అధికారులు ఆరు …

Read More »

12 పెట్టెల్లో 11 కోట్లు… :  లిక్క‌ర్ స్కామ్‌లో `సిట్` సీజ్‌

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు అమ‌లు చేసిన మ‌ద్యం విధానం దేశంలోనే అతి పెద్ద కుంభ‌కోణం అని దీనిని విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ కేసును విచార‌ణ‌కు చేప‌ట్టి 9 మాసాల‌కుపైగానే అవుతోంది. ఒక‌వైపు అరెస్టులు.. జ‌రుగుతూనే ఉన్నాయి.. మ‌రోవైపు కేసులో ఎంత విచారించినా.. రోజు రోజుకు కొత్త విష‌యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అక్ర‌మాలు బ‌య‌ట ప‌డుతూనే ఉన్నాయి. తాజాగా …

Read More »

సుజ‌నా చౌద‌రికి ల‌క్కు క‌లిసొచ్చేనా ..!

సుజ‌నా చౌద‌రి.. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌.. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. 2014-18 మ‌ధ్య కేంద్ర మంత్రిగా.. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే.. ఆయ‌న‌కు ల‌క్కు క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి ఆయ‌న 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉండి.. బీజేపీలోకి చేరిపోయారు. ఏదైనా చ‌ర్చ జ‌రిగితే.. బీజేపీలో జ‌ర‌గాలి. కానీ.. ఆయ‌న గురించి టీడీపీలోనే ఎక్కువ‌గా చ‌ర్చ …

Read More »

దేశంలో ఒక్కొక్క‌రిపై 1.32 ల‌క్ష‌ల అప్పు: కేంద్రం

దేశంలో జ‌నాభా ప్ర‌స్తుత లెక్క‌ల ప్ర‌కారం.. 142 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. తాజా అంచ‌నాల ప్ర‌కారం.. 142 కోట్ల 9 ల‌క్ష‌ల 30 వేల‌కు పైగానే జ‌నాభా ఉన్నారు. అయితే.. వీరికి ఒక్కొక్క‌రిపై.. ల‌క్షా 32 వేల 59 రూపాయ‌ల చొప్పున అప్పు ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా పార్ల‌మెంటులో వెల్ల‌డించింది. అయితే.. సొమ్మేమీ.. వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌లు తీసుకున్న అప్పులో.. లేక బ్యాంకులు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన రుణాలో కాదు. కేంద్ర …

Read More »

నారా లోకేష్ చైర్మ‌న్‌గా క‌మిటీ.. విష‌యం ఏంటంటే!

టీడీపీ యువ నాయ‌కుడు.. మంత్రి నారా లోకేష్ చైర్మ‌న్‌గా `పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య` క‌మిటీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. న‌వంబ‌రు 14, 15 తేదీల్లో.. విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్ప‌టికే రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌ల అధిప‌తులు, ఐటీ దిగ్గ‌జాల‌తోపాటు.. మ‌రింత మంది పెట్టుబ‌డి దారుల‌ను ఆక‌ర్షించాల‌నే ల‌క్ష్యంతో ఈ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారు. వ‌చ్చే నాలుగేళ్ల‌లో 50 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు …

Read More »

బిరబిరా కృష్ణ‌మ్మ‌.. చంద్ర‌బాబు సెంటిమెంట్ బ్రేక్‌..!

ఎగువన ఉత్త‌రాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాలు, వ‌ర‌దల కార‌ణంగా.. కృష్ణాన‌దికి నీటి జోరు పెరిగింది. అంతేకాదు.. ఇరు తెలుగు రాష్ట్రాల జ‌ల‌వ‌న‌రుల శాఖ నిపుణులు చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం.. దాదాపు 18 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. ఆ స్థాయిలో ఇప్పుడు కృష్ణ‌మ్మ‌కు నీటి ప్ర‌వాహం పెరిగింద‌ని చెబుతున్నారు. తాజాగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగ‌ర్ నుంచి నీటిని విడుద‌ల చేశారు. అయితే.. దీనిపై ఏపీలోనూ కూట‌మి ప్ర‌భుత్వం …

Read More »

ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాలన్న విపక్షాలకు మోదీ జవాబు

పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లనూ కుదిపేస్తున్న కీల‌క అంశం… ఆప‌రేష‌న్ సిందూర్‌. ఈ ఏడాది ఏప్రిల్ 22న జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు చెల‌రేగిపోయి.. ప‌ర్యాట‌కుల‌పై కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. పేర్లు, ఊర్లు అడిగి మ‌రీ ప‌ర్యాట‌కుల‌ను హ‌త మార్చారు. నేపాల్ పౌరుడు స‌హా ఈ ఘ‌ట‌న‌లో 26 మంది చ‌నిపోయారు. వీరిలో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. అయితే.. ఆ త‌ర్వాత చోటు …

Read More »

జగన్‌ ఇంటికెళ్తే.. వైసీపీ కండువా వేసేశారట

లెజెండరీ నటి జయసుధ నట వారసత్వాన్ని అందుకుంటూ సినిమాల్లోకి అడుగు పెట్టారు ఆమె తనయులు నిహార్ కపూర్, శ్రేయాన్ కపూర్. ఐతే వీరిలో శ్రేయాన్ హీరోగా ‘బస్తీ’ అనే ఒక సినిమా చేసి తెరమరుగు అయ్యాడు. నిహార్ మాత్రం నెగెటివ్, క్యారెక్టర్ రోల్స్‌తో టాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’లో అతను ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు.  ‘బాహుబలి’లో భల్లాలదేవ పాత్ర తాను …

Read More »