Political News

డెవ‌ల‌ప్‌మెంట్ క‌సి: ప‌రుగులు పెడుతున్న ఫ‌స్ట్‌టైమ్ ఎమ్మెల్యే.. !

ఆయ‌న తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ప‌నులు పెద్ద‌గా చేయ‌క‌పోయినా.. ఎవ‌రూ అడ‌గ‌రు. పైగా.. ఐదుసార్లు గ‌తంలో గెలిచిన ఓ నాయ‌కుడిపై త‌ప్పులు మోపి.. తాను త‌ప్పించుకునేందుకు అవ‌కాశం కూడా ఉంది. అయినా.. స‌ద‌రు ఎమ్మెల్యే మాత్రం చూస్తూ కూర్చోవ‌డం లేదు. ఎదుటి వారి త‌ప్పులు ఎంచ‌డం కూడా త‌గ్గించారు. తాను ప‌నిచేసుకుని పోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో మునుపెన్న‌డూ లేని విధంగా అభివృద్ధి ప‌నుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఆయ‌నే.. గుడివాడ ఎమ్మెల్యే …

Read More »

వైసీపీ ప్రచారం పై బాబు నివేదిక ఏమంటుందంటే

“ఔను.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ దాదాపు 99 శాతం మందికి అందింది” అని పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు సీఎం చంద్రబాబుకు నివేదికలు పంపారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం, ఈ పథకం అమలైన తర్వాత 48 గంటల్లో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌లకు సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో అధికారులు జిల్లాల స్థాయిలో రిపోర్టులను పరిశీలించి, నివేదికను సీఎం కార్యాలయానికి పంపించారు. ఎందుకు? అన్నదాత సుఖీభవ–పీఎం …

Read More »

ఆయనో లిల్లీపుట్.. ఆయన వెనక పెద్ద నేత: కవిత

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో నానాటికీ ముసురు ముదురుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం సొంత పార్టీపై… ప్రత్యేకించి నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీశ్ రెడ్డిని లిల్లీపుట్ నేత అంటూ వ్యాఖ్యానించిన కవిత, ఆ లిల్లీపుట్ నేత కారణంగానే నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ …

Read More »

కౌశిక్ రెడ్డికి ఊహించని రిలీఫ్

బీఆర్‌ఎస్ ఫైర్‌బ్రాండ్ నాయకుడు, హూజూరాబాద్ నుంచి ఫస్ట్‌టైమ్ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని రిలీఫ్ దక్కింది. పార్టీ తరఫున ఫైర్‌బ్రాండ్‌లా ఎగసిపడే కౌశిక్ రెడ్డి ఇటీవలి కాలంలో తన వాయిస్‌ను బలంగా వినిపిస్తున్నారు. అయితే ఇది ఒక్కొక్కసారి వివాదాలకు దారి తీస్తోంది. దీంతో కేసుల్లో చిక్కుకుంటున్నారు. కొన్నాళ్ల కిందట పార్టీ నుంచి బయటకు వచ్చిన గాంధీపై తీవ్ర విమర్శలు చేసి చిక్కుల్లో పడ్డ కౌశిక్ రెడ్డి, తర్వాత …

Read More »

132 సార్లు కేసీఆర్ ప్ర‌స్తావ‌న‌.. పీసీ ఘోష్ నివేదిక‌పై చ‌ర్చ‌

కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ్య‌వ‌హారంపై నియ‌మితులైన జ‌స్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక‌పై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి మండ‌లి సుదీర్ఘంగా చ‌ర్చించింది. అంతేకాదు.. ఈ క‌మిష‌న్‌ నివేదిక‌ను సంక్షిప్తీక‌రించి.. మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం ఇచ్చిన నివేదిక‌పైనా చ‌ర్చించింది. పీసీ ఘోష్ క‌మిష‌న్ 620 పేజీల‌తోకూడిన నివేదిక‌ను నాలుగు రోజుల కింద‌ట ప్ర‌భుత్వానికి అందించిం ది. దీనిలో కీల‌క‌మైన అంశాల‌ను క్రోడీక‌రించిన మంత్రివర్గ ఉప‌సంఘం 62 పేజీల‌కు కుదించింది. …

Read More »

తుస్సుమ‌న్న క‌విత నిర‌స‌న‌.. 72 కాదు.. 7 గంట‌ల్లోనే విర‌మ‌ణ‌!

బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ కవిత చేప‌ట్టిన 72 గంట‌ల దీక్ష తుస్సు మంది. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన బిల్లును త‌క్ష‌ణం ఆమోదింప చేయాల‌న్న ల‌క్ష్యంతో క‌విత కొన్నాళ్లుగా వ్యాఖ్య‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా సోమ‌వారం 72 గంట‌ల దీక్ష‌కు పిలుపునిచ్చారు. సోమ‌వారం స్వయంగా హైద‌రాబాద్ లోని ధ‌ర్నా చౌక్‌లో నిరాహార దీక్ష‌కు కూర్చున్నారు. అయితే.. ప్ర‌భుత్వం నుంచి …

Read More »

మాట‌కు మాట‌: ‘కాళేశ్వరం’ పనికిరాదన్నవాడు అజ్ఞాని: కేసీఆర్‌

‘మాట‌కు-మాట‌’ అన్న‌ట్టుగా తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కాయి. ఒక‌వైపు కాళేశ్వ‌రం ప్రాజెక్టు అక్ర‌మాల‌పై నిగ్గు తేలుస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీనిపై 15 మాసాల కింద‌ట వేసిన పీసీ ఘోష్ క‌మిష‌న్ నివేదిక‌ను కూడా ప్ర‌జ‌ల ముందు ఉంచు తామ‌ని చెప్పారు. అంతేకాదు.. దీనిపై అసెంబ్లీలోనే చ‌ర్చించి.. భ‌ర‌తం ప‌డ‌తామ‌ని .. తాజాగా మీడియాకు వెల్ల‌డించారు. అవినీతి, ఆశ్రిత ప‌క్ష పాతంతో తెలంగాణ ప్ర‌జ‌ల ధ‌నాన్ని దోచుకున్నార‌ని సీఎం వ్యాఖ్యానించారు. …

Read More »

ప్రాజెక్టుల నిర్మాణం వెనుక అవినీతి-ఆశ్రిత ప‌క్ష‌పాతం: రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిర్మించిన‌.. ప్రాజెక్టుల వెనుక అవినీతి, ఆశ్రిత ప‌క్ష‌పాతం ఉన్నాయ‌ని.. సీఎం రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవ‌క‌త‌వ‌క‌ల‌పై నియ‌మితులైన‌ జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ నివేదిక‌పై మంత్రి వ‌ర్గంలో చ‌ర్చించారు. అనంత‌రం.. ఈ క‌మిష‌న్ స‌హా.. అధ్య‌య‌న క‌మిటీ ఇచ్చిన రెండు నివేదిక‌ల(ఘోష్ క‌మిటీ 620 పేజీలు, అధ్య‌య క‌మిటీ 62 పేజీలు)ను కూడా మంత్రివ‌ర్గం ఆమోదించింది. ఈ నివేదిక‌ల‌ను అసెంబ్లీలో …

Read More »

తండ్రి ఫ్యామిలీకి కవిత దూరమైనట్టేనా?

kavitha

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో ఇటీవల మార్పులు చాలా వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కేసీఆర్ కుమార్తె కవిత తనకు చట్టసభల్లో అవకాశం కల్పించిన పార్టీని విమర్శిస్తూ సాగుతున్నారు. తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ ను ఎలా టార్గెట్ చేయాలన్న దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు యత్నాలను అడ్డుకునే క్రమంలో …

Read More »

క‌విత వ‌ర్సెస్ జ‌గ‌దీష్‌.. రోడ్డున ప‌డ్డ నేత‌లు!

ఇద్ద‌రూ బీఆర్ ఎస్ గూటి ప‌క్షులే. కానీ.. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుని.. పార్టీనిబ‌జారున ప‌డేస్తున్నార న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. లిల్లీ ఫుట్ అంటూ… జ‌గ‌దీష్ రెడ్డిపై ఎమ్మెల్సీ క‌విత చేసిన వ్యాఖ్య‌లు.. తీవ్ర సంచ‌ల‌నంగా మారాయి. ప్ర‌స్తుతం ఆమె ఏమ‌న్నా.. కూడా ఎవ‌రూ మాట్లాడ‌క‌పోయినా.. అంత‌ర్గ‌తంగా మాత్రం క‌విత వ్య‌వ‌హార శైలిపై చ‌ర్చిస్తున్నారు. ఆమెను పార్టీ నుంచి తీసేయ‌లేని ప‌రిస్థితి.. చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి కూడా లేద‌న్న‌ది నాయ‌కులు …

Read More »

‘కల్లుగీత’కు బాబు రెండో ‘లడ్డూ’ ఇచ్చేశారు!

తెలుగు దేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గానీ, ప్రస్తుత అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గానీ బీసీలకు అన్నింటా అగ్ర తాంబూలమే వేశారు. చంద్రబాబు ఆ సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే, నామినేటెడ్ సీట్లలో అనుకున్న దాని కంటే కూడా మెరుగైన రీతిలోనే సీట్లను ఇచ్చిన బాబు… ప్రభుత్వ పథకాల్లోనూ వారి కోటాకు ఎక్కడ …

Read More »

‘కారు’లో నుంచి ‘గువ్వ’ల ఎగిరిపోయింది!

తెలంగాణలో సోమవారం అటు అధికార పక్షం కాంగ్రెస్ తో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు అత్యంత ప్రత్యేకమైన రోజు అని చెప్పుకున్నాం కదా. అలాంటి ప్రత్యేకమైన రోజే బీఆర్ఎస్ కు, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు గట్టి షాక్ తగిలింది. ఆది నుంచి పార్టీ క్రియాశీలకంగా పనిచేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను …

Read More »