గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ ట్రాన్స్జెండర్ను తన వ్యక్తిగత సహాయకుని గా (పీఏగా) నియమించి సమాజంలో సమాన అవకాశాలకు కొత్త దిశ చూపించారు. ఏప్రిల్ 6న ఎమ్మెల్యేను కలిసిన ఆ ట్రాన్స్జెండర్, తాను విద్యావంతురాలినైనా ఉద్యోగం దొరకడం లేదని తన సమస్యను వివరించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, కొద్ది రోజుల పాటు ఆమె …
Read More »“అసలు సిసలు ప్రజా ద్రోహి కేజ్రీవాలే“
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం బీజేపీ గూటిక చేరిన పలువురు చట్టసభ సభ్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. “పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు ద్రోహులు“ అంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఆప్ రాజ్యసభ ఎంపీ(బీజేపీలో చేరారు) స్వాతి మాలివాల్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అసలు సిసలు ప్రజాద్రోహి.. కేజ్రీవాలేనని ఆమె దుయ్యబట్టారు. అంతేకాదు.. 100 కోట్ల రూపాయలతో …
Read More »ట్రంప్ లక్ష్యంగా కాల్పులు… తృటిలో తప్పిన ప్రమాదం!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత కాల మానం ప్రకారం.. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో (అమెరికా కాల మానం ప్రకారం.. రాత్రి సుమారు 11 గంటల సమయం) ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ కాల్పుల ఘటన నుంచి అధ్యక్షుడు సహా అందరూ తృటిలో తప్పించుకున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని భద్రతా …
Read More »బిజినెస్ రిఫార్మర్ చంద్రబాబు..
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం సాయంత్రం చంద్రబాబు ఈ అవార్డును అందుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ `ఎకనమిక్ టైమ్స్` ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పరిశీలన చేసి… వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలకు ప్రాణం పోసిన వ్యక్తులను ఎంపిక చేస్తారు. వారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ ఏడాది 2026వ …
Read More »టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా చెబుతున్నారు. అయినప్పటికీ.. చాలా మంది నాయకులు తమకు తోచిన విధంగానే వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చినట్టే చేస్తున్నారు. దీంతో అటు తాము వివాదాల్లో చిక్కుకోవడంతోపాటు.. ఇటు పార్టీని ప్రభుత్వాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్.. టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »అజహరుద్దీన్ మినిస్ట్రీపై వీడిన సస్పెన్స్
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారంపై మూడేళ్లుగా వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నామినేషన్లను గవర్నర్ ఆమోదించలేదు. మరోవైపు, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రిగా అజహరుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 6 నెలలు పూర్తి కావస్తోంది. అజ్జు భాయ్ మంత్రి …
Read More »రాఘవా… బీజేపీలో చేరడం కలిసి రాలేదా?
ఆప్ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా..ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో ఈ పేరు మార్మోగిపోతోంది. సామాన్యుల పక్షాన పెద్దల సభలో గళం వినిపించిన రాఘవ్ చద్దాపై కొద్ది రోజుల క్రితం మీడియా, సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. కట్ చేస్తే..ఆప్ ను వీడి బీజేపీలో చేరిన చద్దాపై అదే మీడియా, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చద్దాను జెన్ జీ నేతగా భావించిన జెన్ జీ …
Read More »ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత… నిజమేనా?
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. దేశవ్యాప్తంగా కొన్నాళ్ల కిందట పెట్రోలు, డీజిల్కు కొరత ఏర్పడుతుందన్న అంచనాలు వచ్చాయి. కానీ, వాటిని అధిగమించేలా కేంద్రం వ్యవహరించింది. ఇప్పుడు ఇతర దేశాల నుంచి పెట్రోలు, డీజిల్ను దిగుమతి చేసుకుని.. కొరతకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ.. ఏపీలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. అనూహ్యంగా కొన్ని జిల్లాల్లో కొరత ఏర్పడిన మాట వాస్తవమే. రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కర్నూలు, నంద్యాల …
Read More »‘కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి’
తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ ఎస్) పార్టీని ప్రకటించిన మాజీ ఎంపీ, మాజీఎమ్మెల్సీ కవిత.. సంచలన ప్రకటనలు చేశారు. తాను తెలంగాణకు అమ్మగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. “నా మనసులో ఉన్న మాటను మీకు చెబుతున్నా. ఈ రాష్ట్రంలోని 3 కోట్ల 50 లక్షల మంది ప్రజలకు అమ్మగా ఉండాలని ఉంది. అలా అయితేనే.. మీ కష్టాలు తీర్చగలిగేందుకు.. అమ్మగా ఆ బాధ తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.“ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ …
Read More »కొత్త పార్టీ పేరుతో భలే షాక్ ఇచ్చిన కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. మాజీ సీఎం కేసీఆర్ తనయ.. కవిత పార్టీ పేరును ప్రకటించారు. `తెలంగాణ రాష్ట్ర సేన`(టీఆర్ ఎస్)గా ఆమె తన పార్టీని ప్రకటించారు. మేడ్చల్లోని మునీరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో కవిత సొంత పార్టీ పేరును ప్రకటించారు. తొలుత ఆమె హైదరాబాద్ నుంచి ప్రత్యేక ర్యాలీగా మునీరాబాద్ చేరుకున్నారు. అనంతరం.. ఇక్కడి ఓ కన్వెన్షన్ హాల్లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. జీవితంలోనే ప్రత్యేకం.. …
Read More »ఆపరేషన్ లోటస్… ఇక, వైసీపీ వంతేనా?
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం `ఆపరేషన్ లోటస్` ప్రారంభించింది. రాజ్యసభ సహా లోక్సభలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తాజాగా ఎవరూ ఊహించనివిధంగా ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్)కి చెందిన ఏడుగురు ఎంపీలను బీజేపీ తనదైన శైలిలో తన కూటమిలో చేర్చుకుంది. ఇది నిజానికి ఎవరూ ఊహించనిపరిణామమే. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాఘవ్ చద్దా ఒక్కరే పార్టీ నుంచి దూరమవుతారని ఆప్ …
Read More »టీడీపీలో వీళ్ల కొరత వేధిస్తోందా…?
టిడిపి తరఫున బలమైన గళం వినిపించే వారి కోసం పార్టీలో వెతుకుతున్నారు. వివాదరహితంగా పార్టీ పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రచారం చేసే వారి కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల కొంతమంది కార్యకర్తలను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వీరి ప్రధాన లక్ష్యం పార్టీ పరంగా బలమైన వాయిస్ వినిపించాలి. ప్రజల్లోకి వెళ్లాలి. వ్యక్తిగతంగా వారు వెళ్లడం కాదు వారి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates